Andhra Pradesh
-
YS Jagan : రియాల్టర్ల ఆశలపై నీళ్లు చల్లిన ఏపీ ప్రభుత్వం…?
మూడు రాజధానుల బిల్లును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఎగ్జిక్యూటివ్, జ్యుడీషియల్ రాజధానులుగా భావించే విశాఖపట్నం, కర్నూలు వంటి ముఖ్యమైన నగరాల్లో భూములు, ఆస్తుల ధరలు పడిపోవడంపై చర్చ మొదలైంది
Date : 23-11-2021 - 12:57 IST -
Super Cops : బాలుడు కిడ్నాప్..3గంటల్లో చేధించిన పోలీసులు
బాలుడి కిడ్నాప్ జరిగిన మూడు గంటల్లోనే కేసును కృష్ణాజిల్లా పోలీసులు చేధించారు. ఘటన జరిగిన మూడు గంటల్లోనే కిడ్నాపర్ బారి నుంచి చిన్నారిని అవనిగడ్డ పోలీసులు రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.
Date : 23-11-2021 - 11:52 IST -
AP Rains : ఏపీకి పొంచిఉన్న మరో గండం.. ఎప్పుడంటే..!
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావం వల్ల నవంబర్ 27 నుంచి అతిభారీ వర్షాలు ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాల్లో పడనున్నాయి. అనంతపురం, గుంటూరు-కోస్తా, కృష్ణా-కోస్తాలో భారీ వర్షాలుంటాయి. ఈ వర్షాల వల్ల వరద ఉదృతి మరింత పెరిగనుంది.
Date : 23-11-2021 - 11:06 IST -
TDP to Amit Shah: మోదీ, అమిత్ షా లకు టీడీపీ ఎంపీ లేఖ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీకి కష్టాలు తెచ్చింది. భారీగా కురుస్తున్న వర్షాలు ఏపీలో తీవ్రమైన ప్రాణ, ఆస్థి, పంట నష్టానికి దారితీసింది.
Date : 22-11-2021 - 11:50 IST -
Amaravathi : అమరావతి క్లోజ్!జగన్ మాస్టర్ ప్లాన్ ఇదే!!
విశాఖ రాజధాని చూట్టూ జగన్ మనసు తిరుగుతోంది. అక్కడి నుంచి పరిపాలన చేయడానికి మార్గాలను అన్వేషిస్తున్నాడు. న్యాయస్థానాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
Date : 22-11-2021 - 4:36 IST -
AP Flood Relief: ముంపు ప్రాంతాల్లో పర్యటించండి… ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఆదేశం
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది.
Date : 22-11-2021 - 4:08 IST -
YS Jagan : మళ్లీ మూడు రాజధానులే..! జై వైజాగ్..
మూడు రాజధానులపై సమగ్ర బిల్లు తీసుకొస్తామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించాడు. గత మూడు రాజధానుల బిల్లులో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్ది మళ్లీ మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించాడు.
Date : 22-11-2021 - 3:21 IST -
Amaravathi : అమరావతిపై `షా` మార్క్
రాజకీయంగా ఏపీ బీజేపీ అమరావతి ఉద్యమాన్ని వాడుకోవడంలో కొంత వరకు విజయం సాధించింది. అమిత్ షా రంగంలోకి దిగడంతో మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ జరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
Date : 22-11-2021 - 3:13 IST -
3 Capitals: ఒకే రాష్ట్రం ఒకే రాజధాని : ఏపీ సీఎం జగన్ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్కు ఒకే రాజధాని అమరావతి మాత్రమే ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సోమవారం హైకోర్టుకు తెలియజేశారు. ఈ ప్రకటనతో మూడు రాజధానుల
Date : 22-11-2021 - 1:40 IST -
Puttaparthi : ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకోండి!
సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 40వ స్నాతకోత్సవం సోమవారం ప్రశాంతి నిలయంలో జరుగుతున్నాయి. పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఉదయం 9గంటలకు యూనివర్సిటీ స్నాతకోత్సవం ప్రారంభమైంది.
Date : 22-11-2021 - 11:59 IST -
Tiger Video : శ్రీశైలం రహదారి పై పెద్దపులి హల్ చల్
శ్రీశైల ఆలయ ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి పెద్ద పులి హల్ చల్ చేసింది. ఒక ద్వారా సమీపంలో రోడ్డు దాటుతూ ప్రయాణికులకు పెద్దపులి తారసపడింది. వాహనంలో వెళుతున్న ప్రయాణికులు మొదట ఆవు గా భావించి వాహనం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు.
Date : 22-11-2021 - 11:22 IST -
Vegetable Prices : ఏం కొనేటట్టు లేదు..ఏం తినేటట్టు లేదు
పండిన పంటకు అనూహ్యమైన ధర రావడంతో కర్నూలు జిల్లాలో టమాట రైతులు పండగను జరుపుకుంటున్నారు. వారం రోజుల క్రితం వరకు కిలో టమాటా రూ.70 నుంచి రూ.80 వరకు విక్రయించగా... ఆదివారం ధర అసాధారణంగా రూ.120కి చేరడంతో.. ధర ఆల్ టైమ్ హై రికార్డుకు చేరుకుందని చెప్పవచ్చు. ఆదివారం .జిల్లాలోని నందికొట్కూరు మార్కెట్లో కిలో టమాట రూ.120కి విక్రయించారు. రోజురోజుకు టమాట ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
Date : 22-11-2021 - 11:02 IST -
Nellore : నేడు నెల్లూరు కార్పోరేషన్,12 మునిసిపాలిటీలకు మేయర్, చైర్పర్సన్ ఎన్నిక
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్, 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు మేయర్, చైర్మన్ ఎన్నికలు ఈ రోజు జరగనుంది. నెల్లూరు కార్పొరేషన్లోని 54 డివిజన్లకు ఎన్నికైన కార్పొరేటర్లు ఉదయం 11 గంటలకు సమావేశమై మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు.
Date : 22-11-2021 - 10:45 IST -
Rahul Gandhi: ఏపీ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ
ఏపీ వరద బాధితులకు సహాయం చేయడానికి ముందుకి రావాలని ఏఐసీసీ సెక్రటరీ రాహుల్ గాంధీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేసారు.
Date : 21-11-2021 - 11:25 IST -
Andhra deluge: కన్నీటిని మిగిల్చిన నీటి ప్రాజెక్టు
ఏపిలో కురుస్తున్న భారీ వర్షాలు అక్కడి ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి.
Date : 21-11-2021 - 11:24 IST -
Amaravati: అమరావతి జోష్..షా ఎత్తుగడ.!
అమరావతి రైతులకు ఏపీ బీజేపీ భేషరుతు మద్దతు ప్రకటించింది. అమిత్ షా ఆదేశం మేరకు రాజధాని రైతుల తో బీజేపీ నేతలు మహా పాదయాత్రలో నడిచారు.
Date : 21-11-2021 - 4:21 IST -
Rain Fury: భారీ వరదలతో నెల్లూరుకు సంబంధాలు కట్
భారీగా కురుస్తున్న రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి.
Date : 21-11-2021 - 3:07 IST -
బాలయ్యా..దయచేసి చంద్రబాబు రొచ్చులో పడకండి- లక్ష్మీపార్వతి
ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై అటు టీడీపీ ఇటు వైసీపీ వరుస ప్రెస్మీట్లు పెడుతున్నారు. బాలయ్య కుటుంబం చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీపార్వతి కూడా మొదటిసారి స్పందించారు.
Date : 20-11-2021 - 4:48 IST -
Rains : వరద సహాయక చర్యల్లో విషాదం.. లైఫ్ జాకెట్ తెగి కానిస్టేబుల్ మృతి!
గతకొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమవుతోంది. వరదల కారణంగా జన జీవనం పూర్తిగా స్తంబించిపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి.
Date : 20-11-2021 - 3:51 IST -
Atchannaidu : జగన్ వైఫల్యాల వల్లే భారీ పంట నష్టం – అచ్చెన్నాయుడు
అమరావతి : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల్లో అపారమైన ప్రాణ, ఆస్తి నష్టానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యాలే కారణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు అన్నారు.
Date : 20-11-2021 - 3:50 IST