Andhra Pradesh
-
AP DSC: ఏపీలో మెగా డీఎస్సీ అవకాశాలు తక్కువే
ఆంధ్రప్రదేశ్లో టీచర్లను రిక్రూట్ చేయడానికి dsc నిర్వహణ ఇప్పట్లో ఉండకపోవచ్చన్న అనుమానాలు నిరుద్యోగుల్లో కలుగుతున్నాయి. ప్రభుత్వానికి ఆ ఆలోచన ఉన్నట్టు కూడా కనిపించడం లేదని అంటున్నారు.
Date : 28-02-2022 - 8:17 IST -
Aqua Farmers: ఆక్వా రైతులకు వరంగా మారిన యువ ప్రొఫెసర్ ఆవిష్కరణ
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆవిష్కరణ ఆక్వా రైతులకు వరంగా మారింది. గుంటూరులోని నంబూరు గ్రామానికి చెందిన మహ్మద్ తౌసీఫ్ అహ్మద్ కనిపెట్టిన చైన్ డ్రాగింగ్ బోట్ను గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం, తీరప్రాంతాల్లోని ఆక్వా రైతులు వినియోగిస్తున్నారు. వ్యవసాయ సంబంధిత సెమినార్లో యువ ప్రొఫెసర్ మహ్మద్ తౌసీఫ్ అహ్మద్ కు ఈ ఆలోచన వచ్చింది. అక్కడ అతను రైతుల
Date : 27-02-2022 - 6:41 IST -
Kodali Nani: చంద్రబాబు ఉచ్చులో పడొద్దు పవన్.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!
భీమ్లా నాయక్ మూవీ ముసుగులో, ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ ప్రభుత్వం విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్కి భీమ్లా నాయక్కు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది అనేలా ఎల్లో మీడియా విషపురాతలు రాస్తూ, పీకే ఫ్యాన్స్ను రెచ్చగొడుతుంది. ఈ క్రమంలో విపక్షాలు చేస్తున్న విమర్శలపై వైసీపీ మంత్రి కొడాలి నాని ఘాటుగా స్పందించ
Date : 27-02-2022 - 2:16 IST -
Mega Politics: అన్నాదమ్ముల ‘ఆట’
కులం కూడు పెట్టదు అంటారు పెద్దలు. కానీ, కులం ఓట్లు కురిపిస్తుందని ఈనాటి రాజకీయ నాయకులు నమ్ముతున్నారు.
Date : 27-02-2022 - 2:04 IST -
Ukraine – Vijayawada: ఉక్రెయిన్ యుద్ధానికి, విజయవాడకు లింకేమిటి?
ఉక్రెయిన్ యుద్ధానికి, విజయవాడ మార్కెట్కు ఏమైనా డైరెక్ట్ లింక్ ఉందా? అక్కడ ఎంబీబీఎస్ చదువుతున్న తమ పిల్లలు ఎలా ఉన్నారో అన్న ఆందోళన కొందరిలో ఉంటోందే తప్ప, మొత్తం మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పరిస్థితులు ఇప్పటికైతే కనిపించడం లేదు.
Date : 27-02-2022 - 9:52 IST -
YS Jagan: జగన్ దిగిరాకపోతే.. టాలీవుడ్ ఈ మూడూ ట్రై చేయాల్సిందే!
సినీపరిశ్రమపై జగన్ సర్కార్ వరాలు కురిపిస్తుందా, వర్రీనే మిగుల్చుతుందా? టాప్ హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు వెళ్లి అడిగినా ఇంకా దయతలచదేమి? జగన్కు ఏం కావాలి? సినీ పరిశ్రమ కోరుకున్నట్టు టికెట్ల రేట్లు పెంచకపోతే పరిస్థితి ఏంటి? భీమ్లా నాయక్ రిలీజ్ తరువాత సినీ పెద్దలకు, అభిమానులకు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాము హీరోలమనే భావన పక్కన పెట్టి, దండం పెట్టి మరీ అడిగారు.
Date : 27-02-2022 - 9:41 IST -
Perni Nani : ఎవరిది అబద్ధం! బీమ్లాకు ‘అఖండ’ ముడి!!
సినీ హీరో నందమూరి బాలక్రిష్ణ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. లోపల ఏమీ దాచుకోకుండా బరస్ట్ అవుతాడని టాలీవుడ్ కు తెలుసు.
Date : 26-02-2022 - 1:22 IST -
Andhra Pradesh: ఏపీ బడ్జెట్ సమావేశాలు.. టీడీపీ సంచలన నిర్ణయం తీసుకోనుందా..?
ఆంధ్రప్రదేశ్లో మార్చి 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మార్చి నెలాఖరు వరకు అంటే దాదాపు 15 నుంచి 20 పనిదినాలు ఉండేలా బడ్జెట్ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ ఈ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇకమందు
Date : 26-02-2022 - 12:37 IST -
Andhra Pradesh: చంద్రబాబు దూకుడు.. టెన్షన్లో టీడీపీ తమ్ముళ్ళు..!
ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికలు లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో ముందుగానే టీడీపీ అభ్యర్ధులను ప్రకటించే ఉద్యేశ్యంలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఉన్న మొత్తం 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశంపార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల పై ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఈ నేపధ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నేతల పనితీరు పై సర్వేలు
Date : 26-02-2022 - 11:40 IST -
AP Panchayat Funds: పంచాయతీల నిధులు మాయం.. ఏపీ సర్కార్ మాయాజాలం?
రాజ్యాంగం ప్రకారం కేంద్రం, రాష్ట్రం, లోకల్ బాడీస్గా పిలుచుకొనే పంచాయతీలు...వేటి అధికారాలు వాటివే. నిధులు, విధులు విషయంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి.
Date : 26-02-2022 - 9:08 IST -
Nellore: ఉక్రెయిన్ లో నెల్లూరు విద్యార్థులు.. ఆందోళనలో తల్లిదండ్రులు!
ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన దాదాపు 12 మంది విద్యార్థులు తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.
Date : 25-02-2022 - 10:39 IST -
Andhra Pradesh: ఇద్దరు నానిలకు.. పీకే ఫ్యాన్స్ బిగ్షాక్..!
జనసేన అధినేత, టాలీవుడ్ పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తొలి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో, పీకే ఫ్యాన్స్ ఓ రేంజ్లో రచ్చ చేస్తున్నారు. ఇక ఏపీలో భీమ్లా నాయక్ మూవీ విడుదల నేపధ్యంలో థియేటర్ల యాజమానులకు ఏపీ సర్కార్ హెచ్చిరికలు జారీ చేసింది. ఈ క్రమంలో భీమ్లా నాయక్ మూవీ బెనిఫ
Date : 25-02-2022 - 4:41 IST -
Viveka Murder Case: వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పట్టు బిగిస్తున్న సీబీఐ..!
ఏపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసు ఇప్పటికే రోజుకో మలుపు తిప్పుతున్న క్రమంలో, తాజాగా కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. వివేకా హత్య కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొత్త రంగులు పులముకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ విచారణలో పలు కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపధ్యంలో వివేకా వద్ద టైపిస్టుగా పనిచేసిన షేక్ ఇనయతుల్లా తాజాగా సీబీఐకి ఇచ్
Date : 25-02-2022 - 3:52 IST -
Brother Anil Kumar : బ్రదర్ ‘రాజకీయ’ అరుణోదయం
`ఎవరైనా ఎప్పుడైనా.. ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చు. పెట్టకూడదని రూలేం లేదు కదా..` అంటూ షర్మిల రెండు నెలల క్రితం చేసిన వ్యాఖ్యల తరువాత రెండోసారి బ్రదర్ అనిల్ ఏపీలో కనిపించాడు.
Date : 25-02-2022 - 3:14 IST -
Pawan Kalyan Vs Jr NTR : ఎవరి క్రేజ్ ఎంత..!
తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోలుగా పవన్, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు. ఎవరికి ఉండే క్రేజ్ వాళ్లకు ఉంది.
Date : 25-02-2022 - 2:34 IST -
Bheemla Nayak : టీడీపీలో `బీమ్లానాయక్` హిట్
కాలానికి అనుగుణంగా రాజకీయ లీడర్లు వాళ్ల భావాలను మార్చుకుంటున్నారు. సిద్ధాంతాలను, సమీకరణాలను ఎప్పటికప్పుడు సానుకూలత దిశగా అన్వయించుకోవడం చూస్తున్నాం.
Date : 25-02-2022 - 12:47 IST -
Chandrababu: భీమ్లా నాయక్ మూవీ పై చంద్రబాబు ట్వీట్.. ఏమన్నారంటే..?
జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా ఈ రోజు విడుదలైంది. అయితే భీమ్లానాయక్ సినిమా విడుదల సందర్భంగా ఏపీలోని థియేటర్లో టికెట్ రేట్లను ప్రభుత్వం తగ్గించింది. భీమ్లానాయక్ సినిమాపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సిఎం జగన్ వదలడం లేదని..చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నారన
Date : 25-02-2022 - 12:23 IST -
Income Tax : ఏపీ ప్రభుత్వం ఇన్కం ట్యాక్స్ కట్టాలా?
బాగా ఆదాయం వచ్చే వ్యక్తులు, కంపెనీలు ఇన్కం ట్యాక్స్ కట్టడం మామూలే. ఒక పరిమితికి మించి ఆదాయం దాటితే నిర్ణీత స్లాబ్ మేరకు ఆదాయపు పన్ను చెల్లించడం చట్టం
Date : 25-02-2022 - 11:13 IST -
NCBN: రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కోసం సర్పంచ్ లు పోరాడాలి – టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగు దేశం పార్టీ నుంచి గెలిచిన గ్రామ సర్పంచ్ లు నిజమైన హీరో లు అని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
Date : 24-02-2022 - 10:57 IST -
Nara Lokesh: నా తల్లిని కించపరిచిన.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రశక్తే లేదు..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈరోజు విశాఖ కోర్టుకు హాజరైయ్యారు. ఈక్రమంలో సాక్షి సహా మూడు మీడియా సంస్థలపై లోకేష్ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో లోకేష్ ఈ రోజు విచారణకు హాజరైయ్యారు. తనపై తప్పుడు కథనాలు ప్రచురించిన వీక్ మీడియా క్షమాపణలు కోరిందని, అయితే సాక్షి, దక్కన్ క్రానికల్ మీడియా సంస్థలు మాత్రం వివరణ కూడా ఇవ్వలేదని లోకేష్ తెలిపారు
Date : 24-02-2022 - 4:54 IST