Andhra Pradesh
-
Smart Policing : స్మార్ట్ పోలీసింగ్ లో తెలుగు రాష్ట్రాలు టాప్ ఏపీ నెం1, తెలంగాణ నెం 2
దేశ వ్యాప్తంగా ఏపీ పోలీసుల ప్రతిభ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో తెలంగాణ పోలీస్ శాఖ నిలిచింది.
Date : 19-11-2021 - 4:17 IST -
Chandrababu : దెబ్బతిన్న సింహం చంద్రబాబు రాజకీయ వేట.!
`సింహం ఒకడుగు వెనుకవేసిందంటే..అది భయపడిందని కాదు...`అని అంటారు తాత్వికవేత్తలు. ఇప్పుడు చంద్రబాబునాయుడు కన్నీరు పెట్టుకున్నాడని ఇక రాజకీయంగా అయిపోయినట్టుకాదు.
Date : 19-11-2021 - 3:41 IST -
Krishna River: కార్తీక మాసం పుణ్యస్నానాలపై ఆంక్షలు…కారణం ఇదే…?
ఏపీ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.రాష్ట్రంతో పాటు ఎగువ కురుస్తున్న వర్షాలకు వాగులు,వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి.
Date : 19-11-2021 - 3:37 IST -
NTR Vs CBN : విధిరాత.. నాడు ఎన్టీఆర్ నేడు చంద్రబాబు శపథం
`విధి చాలా బలీయమైనది..దాన్ని ఎవరూ ఎదుర్కోలేరు. .ఎవరైన తలొంచి నడవాల్సిందే..` ఇవీ అసెంబ్లీలో ఒకనాడు మాజీ సీఎం రోశయ్య అన్న మాటలు.
Date : 19-11-2021 - 2:25 IST -
Chandrababu Crying Video : భోరున విలపించిన చంద్రబాబు
ఏపీ అసెంబ్లీలో జరిగిన సంఘటనపై ప్రతిపక్షనేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనను తలచుకుని ఏకంగా కన్నీళ్లు పెట్టుకున్నారు.
Date : 19-11-2021 - 2:20 IST -
Chandrababu : అసెంబ్లీని బహిష్కరించిన చంద్రబాబు.. మళ్లీ సీఎంగా వస్తానని శపథం
ఏపీ అసెంబ్లీని చంద్రబాబు బహిష్కరించాడు. కౌరవ సభలో కొనసాగలేనని కన్నీటి తో ఆయన నిష్క్రమించాడు.
Date : 19-11-2021 - 1:27 IST -
Amaravathi : అమరావతిలో `షా` పుఠాణీ
`కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా జగన్ ఏమీ చేయడు. ప్రతి అంశాన్ని మోడీ, అమిత్ షాకు చెప్పిన తరువాత మాత్రమే చేస్తున్నాం..` ఇలా చెప్పింది ఎవరో కాదు ఎంపీ విజయసాయిరెడ్డి.
Date : 19-11-2021 - 1:02 IST -
AP Rains : ఏపీలో భారీ వర్షాలు…తీవ్ర ఇబ్బందుల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పుదుచ్చేరి-చెన్నై మధ్య తీరం దాటింది. ఉదయం 3-4 గంటల మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
Date : 19-11-2021 - 11:39 IST -
Empowerment Bill: మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట – సీఎం జగన్
మహిళా సాధికారత బిల్లుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో మాట్లాడారు.
Date : 19-11-2021 - 12:38 IST -
Chandrababu : ధరల పెరుగుదలపై టీడీపీ నిరసన..అసెంబ్లీకి పాదయాత్ర చేసిన బాబు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు ప్రారంభమైయ్యాయి.ధరల పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లారు.
Date : 18-11-2021 - 4:46 IST -
TTD : భక్తులు సంతృప్తి చెందేలా టీటీడీ గదుల నిర్వహణ
వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు సంతృప్తి చెందేలా గదుల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Date : 18-11-2021 - 4:43 IST -
ఆన్లైన్ లో పిల్లలపై లైగింక వేధింపుల కేసులో తిరుపతికి చెందిన వ్యక్తి అరెస్ట్
ఆన్లైన్లో పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల విచారణలో సీబీఐ దేశ వ్యాప్తంగా ఏడుగురిని అరెస్ట్ చేసింది.
Date : 18-11-2021 - 4:25 IST -
Amaravathi : అమరావతికి ఏపీ బీజేపీ అండ..21న రైతులతో నేతల పాదయాత్ర
న్యాయస్థానం టూ దేవస్థానం మహాపాదయాత్రకు అమిత్ షా ఊపునిచ్చాడు. ఆయన ఆదేశాల మేరకు మహా పాదయాత్రకు మద్ధతుగా ఈనెల 21న బీజేపీ నేతలు నడవబోతున్నారు.
Date : 18-11-2021 - 4:23 IST -
AP Assembly : నిరసనలతో ఏపీ అసెంబ్లీ ప్రారంభం…26 వరకు సమావేశాలు
ఏపీ అసెంబ్లీ తొలి రోజే పెట్రోలు, డీజిల్ ధరలు, చెత్త పన్ను మీద చంద్రబాబు నిరసన తెలిపాడు. పాదయాత్రగా బ్యానర్ ప్రదర్శిస్తూ ఆయనతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు.
Date : 18-11-2021 - 3:20 IST -
Amit Shah : కుప్పంగిప్పం జాన్తానై.! షా ఆపరేషన్ షురూ!!
తెలుగుదేశం పార్టీ మీద అమిత్ షా మనసు మార్చుకున్నాడా? కుప్పం రిజల్డ్ తరువాత యూటర్న్ తీసుకున్నాడా? అనే అంశంపై ఏపీ బీజేపీలోని గ్రూప్ లు ఒక్కో లా చెప్పుకుంటున్నాయి.
Date : 18-11-2021 - 2:27 IST -
Kuppam: చంద్రబాబు రాజ్యంలో పుంగనూరు రెడ్డి!
ప్రధాన మంత్రి కంటే పంచాయతీ సర్పంచ్ కావడం చాలా కష్టమంటారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే, పంచాయతీ ఎన్నికలపై ప్రభావితం చూపే అంశాల మూలాలు వేరు.
Date : 17-11-2021 - 3:10 IST -
Solar Power : రైతుల కోసం సోలార్ విద్యుత్…సెకీ నుంచి కొనుగోలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం యూనిట్కు రూ.4.36 చొప్పున విద్యుత్ను కొనుగోలు చేసి 18.37 లక్షల మంది రైతులకు ఉచితంగా అందిస్తోంది.
Date : 17-11-2021 - 12:28 IST -
Amaravathi : అమరావతి రాజధానిపై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు
ఏపీ రాజధాని అమరావతి గా కొనసాగించాలని పలువురు రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
Date : 17-11-2021 - 11:42 IST -
Tirumala : తిరుమల నడకదారుల మూసివేత
తిరుమల ః భారీ వర్షాల కారణంగా ఇవాళ, రేపు (నవంబర్ 17,18-2021) తేదీల్లో తిరుమల అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాలను మూసివేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. 48 గంటల పాటు భారీ వర్షాలు కురవబోతున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో ఈ నిర్ణయం తీసుకుంది.
Date : 17-11-2021 - 11:39 IST -
TDP Politics: తిరువూరు టీడీపీలో నలుగురు నేతల మధ్య నలుగుతున్న తెలుగు తమ్ముళ్లు…?
తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఒకప్పుడు కంచుకోటగా ఉంది. ఆ కంచుకోట గత ఇరవై ఏళ్లుగా బద్దలవుతూ వస్తుంది.
Date : 17-11-2021 - 11:31 IST