Andhra Pradesh
-
శ్రీరెడ్డికి జగన్ సహకారం
బహ్రెయిన్ లోని కార్మికులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి జగన్ నడుం బిగించారు. ఆ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్ కు లేఖ రాశారు. తమ యజమానుల ‘అసభ్యకర ప్రవర్తన కారణంగా బహ్రెయిన్ లో ఏపీకి చెందిన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అక్కడి పలువురు కార్మికులను స్వదేశానికి రప్పించేందుకు సహాయం చేయాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. విదేశాంగ
Published Date - 03:37 PM, Wed - 15 September 21 -
వినోదానికి కేరాఫ్..సచివాలయాలు
చిత్తూరు జిల్లా కట్టుమంచి గ్రామ సచివాలయంలో సిబ్బంది చేసిన నృత్య వీడియో వైరల్ అయింది. వివిధ వర్గాల నుంచి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లబ్ధిదారుల ఇంటి వద్దకు 500 కంటే ఎక్కువ రకాల సేవలను అందించడం ద్వారా ప్రభుత్వం, ప్రజల మధ్య వారధిగా పనిచేసే సంస్థలుగా గ్రామ సచివాలయాలు ఉండాలి. వీటి ప్రాముఖ్యత గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేకసార్ల
Published Date - 03:35 PM, Wed - 15 September 21