Andhra Pradesh
-
AP TS Water War : అన్నదమ్ముల ‘పవర్’ పాయింట్
ఏపీ, తెలంగాణ సీఎంలు వాటర్ వార్ ను మరోసారి రగిలించబోతున్నారు.
Date : 21-02-2022 - 4:23 IST -
Vangaveeti Ranga : కాపు ఓటుపై ‘రంగా’ చరిష్మా
స్వర్గీయ వంగవీటి మోహన రంగా భౌతికంగా లేకపోయినప్పటికీ ఆయన చరిష్మా ను కాపు సామాజికవర్గం పెంచుతోంది. రాజకీయ పార్టీలు కూడా ఆయన పేరును ఓటు బ్యాంకు కోసం వాడుకుంటోంది. దీంతో రంగా పేరు ఒక బ్రాండ్ గా మారిపోయింది.
Date : 21-02-2022 - 2:30 IST -
Goutham Reddy : మరణం వెనుక వైద్య రహస్యం!
కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ తరహాలోనే ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పొందాడు.
Date : 21-02-2022 - 2:00 IST -
Goutham Reddy: గౌతమ్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ.. తొలి పోటీలోనే సూపర్ విక్టరీ
ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం, వైసీపీ శ్రేణుల్లో విషాదం నింపింది. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో గౌతమ్ రెడ్డి కుటుంబీకులు, సిబ్బంది హుటాహుటిన ఆయనను జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రి వైద్యులు ఎమర్జెన్సీ ప్రాతిపదికన చికిత్స అందించే ప్రయత్నం చేయగా, వైద్యులకు ఆయన పల్స్ దొరకలేదని, వైద్యులు ఎంత ప్రయ
Date : 21-02-2022 - 12:12 IST -
AP Minister Passes Away: ఏపీ మంత్రి హఠణ్మారణం.. గుండెపోటుతో మృతి
ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి కొద్దిసేపటి క్రితం మరణించారు. గుండెపోటు రావడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Date : 21-02-2022 - 9:36 IST -
PK: తగ్గేదే లే! రాజకీయ చదరంగంలో ఆరితేరిన పవన్.. జనసేనాని పోరాటం స్టైల్ మార్చారా?
రాజకీయాల్లోనూ హీరోయిజం చూపాలన్నదే జనసైనికాధిపతి పవన్ కల్యాణ్ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటమే తప్ప, వంగి వంగి సలాములు చేసేది లేదన్న జనసేనాని మాటలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
Date : 21-02-2022 - 9:00 IST -
Pawan Kalyan: నర్సాపురం సభలో ‘జగన్’ పై ‘పవన్’ ఫైర్..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన మత్స్యకార అభ్యున్నతి సభలో ఆయన పాల్గొన్నారు.
Date : 20-02-2022 - 8:29 IST -
Andhra Political Alliance: పొత్తుకు ఎవరు బెటర్?
సమైఖ్య ఆంధ్రప్రదేశ్ను విభజించిన సోనియా గాంధీ అంటే ఏపీ ఓటర్లలో తీవ్ర వ్యతిరేకత ఇప్పటికీ వ్యక్తం అవుతోంది. సోనియా గాంధీ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశారని నిన్నటి వరకు మెజార్టీ ఓటర్లు భావించారు.
Date : 20-02-2022 - 7:45 IST -
Guntur Politics: గుంటూరు జెడ్పీ ఛైర్పర్సన్ ను వెంటాడుతున్న పదవీ గండం
ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసిన గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని వైసీపీ అభ్యర్థిగా చేపట్టిన హెన్రీ క్రిస్టినాకు ఇప్పుడు పదవీ గండం వెంటాడుతున్నది.
Date : 20-02-2022 - 3:44 IST -
AP DGP: ఏపీ కొత్త డీజీపీ సీరియస్ వార్నింగ్.. వ్యవస్థల జోలికొస్తే..
అనూహ్య పరిణామాల మధ్య ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన రాజేంద్రనాథ్ రెడ్డి విధి నిర్వహణలో తన ప్రాధాన్యతలను స్పష్టం చేశారు.
Date : 20-02-2022 - 10:30 IST -
Pawan Kalyan: నేడు నరసాపురంలో ‘పవన్’ బహిరంగ సభ!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్... నేడు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. నరసాపురంలో జరిగే మత్స్యకార అభ్యున్నతి సభకు హాజరై, ప్రసంగించనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో...
Date : 20-02-2022 - 10:27 IST -
Chittoor: దీనావస్థలో గజరాజులు.. ఆపన్నహస్తం అందించేదెవరు!
జయంత్ (65), వినాయక్ (52) (శిక్షణ పొందిన ఏనుగులు) చిత్తూరు జిల్లాలో రెండు దశాబ్దాలకు పైగా అటవీ శాఖలో పనిచేశాయి.
Date : 19-02-2022 - 6:35 IST -
TDP: చంద్రబాబుకు గంటా బిగ్ హ్యాండ్.. అసలు కారణం అదేనా..?
టీడీపీ అధినేత చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి ఏపీలోని 12 నియోజక వర్గాల నేతలు సమావేశం కావాలని ముందుగానే ఆహ్వానం పంపారు. అయితే ఈ సమావేశానికి గంటా శ్రీనివాస్ గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో చంద్రబాబుకు కబురు పంపిన గంటా శ్రీనివాస్, ఇప్పటికే తాను కొన్ని కార్యక్రమాలతో బిజీగా ఉన్నానని, దీంతో సమావేశానికి రాలేకపోతున్నానని టీడీపీ కేంద్ర కార్యాలయానికి స
Date : 19-02-2022 - 4:51 IST -
Nadendla Manohar: ఏపీలో సమస్యల సృష్టికర్త ‘సీఎం జగనే’ – ‘నాదెండ్ల మనోహర్’ !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యల సృష్టి కర్త ముఖ్యమంత్రి అని, ఏ ఒక్క సమస్య పరిష్కారం విషయంలోనూ ప్రజల కోసం ఆయన నిలబడింది లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి బాటలో పయనిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతూ తమ నియోజక వర్గాలను అభివృద్ధికి దూరం చేస్తున్నారన్నారు. మిమ్మల్ని ఎన్నుకున్నట్టే స్థానిక సం
Date : 19-02-2022 - 2:57 IST -
Gautam Sawang: డీజీపీ టూ ఏపీపీఎస్సీ ఛైర్మన్.. గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు..!
ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను, ఏపీపీఎస్సీ ఛైర్మన్గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతకముందు రెండు రోజుల క్రితమే డీజీపీ పదవి నుంచి గౌతమ్ సవాంగ్ను తప్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించింది. పలు కారణాలతో సవాంగ్పై బదిలీవేటు వేసిన ప్రభుత్వం, ఆయనకు ఏపీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు కట్టబెట్ట
Date : 19-02-2022 - 2:40 IST -
Indian Navy: వైజాగ్ లో ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ (PFR)-2022కి విశాఖపట్నం తీరంలో తూర్పు నావికాదళం ఈ సోమవారం ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. గత మూడు రోజులుగా రిహార్సల్ చేస్తున్న నేవీ సిబ్బంది.
Date : 19-02-2022 - 12:31 IST -
Pushpa Dialogue Rift: విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టిన పుష్ప సినిమా డైలాగ్.. ఓ అమ్మాయికి మెసేజ్ చేయడంతో..
దేనికి పాపా నవ్వుతా ఉండావు... నచ్చినానా నీకు... పుష్ప సినిమాలోని ఈ డైలాగ్ కుర్రకారు గుండెల్లోకి చొచ్చుకుపోయింది. అందుకే సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఎక్కడ చూసినా ఈ డైలాగే వినపడింది.
Date : 19-02-2022 - 8:57 IST -
Jana Sena: అంతర్వేది రథం దగ్ధం కేసులో ‘జగన్’ సర్కార్ చిత్తశుద్దితో వ్యవహరించలేదు – ‘నాదెండ్ల మనోహర్’ !
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్దం కేసు విషయంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
Date : 18-02-2022 - 10:07 IST -
AP Cabinet: మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఫిక్స్.. జగన్ న్యూ టీమ్ లో ఉండేదెవరు..?
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రెండున్నరేళ్ల తరువాత ఏపీలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని అందరూ భావించిన అది జరగలేదు. అయితే మూడేళ్లు పూర్తి కావోస్తుండటంతో మంత్రివర్గ విస్తరణ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు.
Date : 18-02-2022 - 9:47 IST -
Undavalli Arun Kumar: ఉండవల్లి ఫైర్.. జగన్, చంద్రబాబులను ఏకి పారేసాడు..!
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా మరోసారి ఏపీ విభజన పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. విభజన నేపధ్యంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే వ్యాఖ్యానించారని ఉందవల్లి అరు
Date : 18-02-2022 - 3:56 IST