Andhra Pradesh
-
ఏపీ ప్రభుత్వానికి స్టేట్ బ్యాంకు ఝలక్.. 6 వేల 500 కోట్ల ఓవర్ డ్రాప్ట్ తిరస్కరణ
కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేయడానికి 6వేల 500కోట్ల అదనపు నిధులను అడిగిన ఏపీ ప్రభుత్వానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పచెల్లు మనిపించింది.
Published Date - 03:36 PM, Fri - 1 October 21 -
జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పింఛన్ ఎక్కడైనా తీసుకునేలా!
ఏపీలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం పేదల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. పేదల అభ్యున్నతి కోసం నవరత్నాలు లాంటి పథకాలు అమలు చేస్తున్నా.. వాటి ఆచరణ సక్రమంగా లేదనే విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పింఛన్లకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 01:55 PM, Fri - 1 October 21 -
ఆంధ్రపదేశ్ కాదు..రెడ్డిప్రదేశ్.. కులం కుంపట్లో పవర్ స్టార్ రాజకీయం
జనసేనాని పవన్ కల్యాణ్ ఇక నుంచి ఫక్తు రాజకీయ వేత్తగా ఉంటానని వెల్లడించారు. ఇప్పటి వరకు ప్రజా సేవకుడిగా మాత్రమే వ్యవహరించానని తన వ్యక్తిత్వం గురించి వివరించే ప్రయత్నం చేశాడు.
Published Date - 03:05 PM, Thu - 30 September 21 -
గాంధీ జయంతి రోజున జే టాక్స్..చెత్త పన్నులకు జగన్ శ్రీకారం
చెత్త మీద పన్ను వేయడానికి ఏపీ సర్కార్ పక్కా స్కెచ్ వేసింది. ఇప్పటికే నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య పన్నులను జగన్ ప్రభుత్వం పెంచింది. ఇక గ్రామాల్లోనూ మురికి కాల్వలు, మరుగుదొడ్లపై పన్నులు వేయడానికి సన్నద్ధం అయింది
Published Date - 02:57 PM, Thu - 30 September 21 -
ఆన్లైన్ టికెటింగ్ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదు : పేర్ని నాని
ఆన్లైన్ టికెటింగ్ కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ ఆన్లైన్ టికెటింగ్కు అనుకూలంగా ఉందని తెలిపారు. సినిమా టికెట్లపై నిర్ధిష్ట విధానం అవసరమని గుర్తుచేశారు. ఇప్పటికే ఆన్లైన్ టికెటింగ్ విధానం కొనసాగుతోందని, ఇది కొత్తగా ప్రభుత్వం పెట్టింది కాదని చెప్పారు.
Published Date - 01:52 PM, Thu - 30 September 21 -
ప్రశ్నించే బూతు రాజకీయం..అడ్డగోలు ప్రభుత్వానికి తిట్లదండకం
ప్రజల కోసం..ప్రజల కొరకు..ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలు ఏర్పడతాయి. అవి, ప్రతిక్షణం ప్రజలకు మెరుగైన పాలన అందించడానికి ప్రయత్నం చేయాలి. ఆ మేరకు ప్రజాప్రతినిధులు రాజ్యాంగంపై ప్రమాణం చేసి పాలనా పగ్గాలు చేపడతారు.
Published Date - 02:09 PM, Wed - 29 September 21 -
ఉప ఎన్నికపై టీడీపీ, జనసేన తికమక..బద్వేల్ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ సుధ
కడప జిల్లా బద్వేల్ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధను ప్రకటించారు. ఆమె ఇటీవల మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి. అత్యధిక మోజార్టీతో ఆమెను గెలిపించుకుంటామని ప్రభుత్వం సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి వెల్లడించారు
Published Date - 02:08 PM, Wed - 29 September 21 -
జగన్ గుజరాత్ ఫార్ములా..100శాతం “ముందస్తు” మంత్రివర్గం.ఎంపీలకు క్యాబినెట్ లో ఛాన్స్?
గుజరాత్ తరహా ఫార్ములాను ఏపీ సీఎం జగన్ ఎంచుకున్నారని తెలుస్తోంది. ముఖ్యమంత్రితో సహా గుజరాత్ క్యాబినెట్ ను పూర్తి స్థాయిలో బీజేపీ అధిష్టానం మార్చేసింది. ఏపీలో సీఎం మినహా మంత్రివర్గంలో అందరూ మారే అవకాశం ఉంది. ఆ మేరకు జగన్ సంకేతాలు ఇచ్చారు.
Published Date - 01:07 PM, Wed - 29 September 21 -
గులాబ్ కదలికలపై వెదర్ బ్లాగర్ సక్సెస్.. విశాఖ వాసి సాయి కిరణ్ కు ప్రశంసలు
తుఫాన్ అంటే అందరూ జాగ్రత్త పడతారు. వీలున్నంత వరకు బయటకు రాకుండా తలదాచుకునే ప్రయత్నం చేస్తారు.
Published Date - 12:35 PM, Wed - 29 September 21 -
బెస్ట్ ఎడ్యుకేషన్ దిశగా ఏపీ ఎయిడెడ్ స్కూల్స్
ఆంధ్రప్రదేశ్ మొత్తం రెండు వేలకుపైగా ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. ఒకవైపు కరోనా కరాణంగా, మరోవైపు లాక్ డౌన్ వల్ల విద్యాసంస్థల్లో టీచింగ్ నిలిచిపోయింది. పాఠశాలలు ఉండి విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, అన్ని వసతులు ఉన్నా కూడా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడం లేదు.
Published Date - 12:34 PM, Wed - 29 September 21 -
కృష్ణా నదిపై సెంటిమెంట్ సెగలు.. ఏపీ, తెలంగాణ నడుమ నివురుగప్పిన నిప్పు
తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల యుద్ధం జరుగుతోంది. కేంద్రం గెజిట్ ఇవ్వడంతో తాత్కాలికంగా ఇరు రాష్ట్రాల మధ్య హైడల్, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆగినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లోని నీళ్ల వాడకంపై ఇరు ప్రాంతాల మధ్య విభేదాలు ఉండేవి
Published Date - 12:28 PM, Wed - 29 September 21 -
శ్రీవారి భక్తులకు శుభవార్త .. అక్టోబర్ 1 నుంచి మెట్ల మార్గం ఓపెన్
తిరుమల శ్రీవారి దర్శనానికి మెట్ల మార్గం ద్వారా వెళ్లడానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. రిలయెన్స్, టీటీడీ సంయుక్తంగా రూపొందించిన మెట్ల మార్గాన్ని భక్తులు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఉపయోగించుకోవచ్చు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఒకటో తేదీ నుంచి ఈ మార్గాన్ని అందుబాబులోకి తీసుకొస్తున్నారు.
Published Date - 02:26 PM, Tue - 28 September 21 -
జగన్ సర్కార్ నిర్వాకం.. ఏపీపీఎస్సీలో అనర్హత..సివిల్స్ లో ర్యాంకులు
ఏపీపీఎస్సీని రాజకీయ కేంద్రంగా వైకాపా మార్చేసింది. డిజిటల్ మూల్యాంకనం పేరుతో కావల్సిన వాళ్లకు ఉద్యోగాలు వచ్చేలా జగన్ సర్కార్ చేసిందనే ఆరోపణ బలంగా ఉంది. అందుకు బలం చేకూరేలా ఏపీపీఎస్సీలో సెలెక్ట్ కాని నిరుద్యోగులు సివిల్స్ ఎగ్జామ్ లో ర్యాంకులు సాధించారు.
Published Date - 02:21 PM, Tue - 28 September 21 -
హీరోలకే..హీరోలు ..సినీ అగ్రజుల కొమ్మువిరిసిన జగన్, కేసీఆర్
ఎన్టీఆర్, ఏఎన్నార్ అగ్రనటులుగా వెలిగిపోతున్న సమయంలోనే కృష్ణ, శోభన్ బాబు కూడా అగ్రనటుల జాబితాలో చేరారు. కృష్ణ తరువాత వచ్చిన కృష్ణంరాజు కూడా మెల్లగా పెద్ద హీరో అనిపించుకున్నారు.
Published Date - 04:11 PM, Sat - 25 September 21 -
ఎన్నారై అకాడమీ పోస్ట్ మార్టం.. మేఘా,లింగమనేని ఆస్తులపై ఆపరేషన్
మంగళగిరి ఎన్నారై అకాడమీ యాజమాన్య మార్పిడిపై జరిగిన వివాదంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. విజయవాడకు చెందిన లింగమనేని రమేష్, మేఘా కృష్ణారెడ్డిల పాత్రపై ఈడీకి పక్కా ఆధారాలు దొరికినట్టు తెలుస్తోంది.
Published Date - 04:04 PM, Sat - 25 September 21 -
రాజస్తాన్ లో చంద్రబాబుపై పీహెచ్ డీ
ఏదైనా అందుబాటులో ఉంటే దాని విలువ తెలియదు. అలాగే పెరటి వైద్యం పనిచేయదంటారు పెద్దలు...ఇవి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే..చంద్రబాబు నాయుడు గొప్పదనం తెలుగు రాష్ట్రాలకు తెలియడంలేదా? అంటే ఏమో అనిపిస్తుంది.
Published Date - 04:01 PM, Sat - 25 September 21 -
జగన్ ఓటు బ్యాంకుపై జాతీయ మీడియా ఫోకస్.. గ్రాఫ్ పడిందా? 10శాతం పెరిగిందా?
స్థానిక ఫలితాల ఆధారంగా ఏపీ పొలిటికల్ హీరో జగన్మోహన్ రెడ్డిగా జాతీయ మీడియా ఫోకస్ చేస్తోంది. సాధారణ ఎన్నికల్లో 49.8శాతం ఓట్లతో 151 స్థానాలను వైసీపీ గెలుకుకుంది.
Published Date - 03:58 PM, Sat - 25 September 21 -
సర్టిఫికేట్లతో ఫీజుల దందా..ప్రైవేటు యాజమాన్యాల ఇష్టారాజ్యం
స్కూల్ ఫీజులు, సర్టిఫికేట్లకు పాఠశాలల యాజమాన్యాలు లింకు పెట్టేశాయి. ప్రైవేటు యాజమాన్యాల దెబ్బకు విద్యార్థులు, పేరెంట్స్ నానా అగచాట్లు పడుతున్నారు.
Published Date - 01:50 PM, Sat - 25 September 21 -
డ్రగ్స్ వెనుక తాడేపల్లి డాన్ ఎవరు? తాలిబన్ లింకులపై టీడీపీ అనుమానం
డ్రగ్స్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. గుజరాత్ రాష్రంలోని ముంద్ర పోర్ట్ నుంచి క్రిష్ణపట్నం పోర్ట్.. అక్కడి నుంచి విజయవాడకు డగ్స్ సరఫరా అవుతున్నాయి. ఆ విషయాన్ని నిఘా వర్గాలే బయటపెట్టాయి. సుమారు 9వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్ లో పట్టుబడింది.
Published Date - 02:34 PM, Fri - 24 September 21 -
బీమ్లా నాయక్ స్థానిక బలం..ఇక ప్రజల మధ్యకు కాటమరాయుడు
ఏపీలో స్థానిక ఫలితాలను ఎవరికి అనుకూలంగా వాళ్లు మలచుకుంటున్నారు. రాష్ట్రంలో అతి పెద్ద రెండో పార్టీగా జనసేన అవతరించినట్టు అంచనా వేస్తున్నారు. సాధారణ ఎన్నికల కంటే ఓటు శాతం అనూహ్యంగా పెరిగిందని జనసేనాని భావిస్తున్నాడు.
Published Date - 12:59 PM, Fri - 24 September 21