Andhra Pradesh
-
ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న హాజరుశాతం.. కారణం ఇదేనా?
కరోనా మొదటి రెండవ దశ తరువాతఏపీలో ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలు ఆగష్టు 16వ తేదీనుంచి పునః ప్రారంభమైయ్యాయి. అయితే మొదట్లో పిల్లలను పాఠశాలలకు పంపించాలంటే తల్లిందండ్రులు భయపడ్డారు.
Published Date - 02:48 PM, Thu - 14 October 21 -
అంధకారంలోకి ఆంధ్రా.. థర్మల్ కేంద్రాల మూసివేత, కరెంట్ కోత
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్వహించిన సమీక్షా సమావేశంలో కరెంట్ సరఫరా చేయలేని రాష్ట్రాల్లో ప్రధమంగా ఏపీ ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో మిగిలిన అన్నింటి కంటే బొగ్గు నిల్వలు తక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీ. ఇప్పటికే మూడు ధర్మల్ కేంద్రాలను గత వారం మూసివేసింది.
Published Date - 05:14 PM, Tue - 12 October 21 -
మోడీకి జగన్ రిక్వెస్ట్.. వెంటనే జోక్యం చేసుకోవాలంటూ..!
దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటం.. బొగ్గు ఉత్తత్పి చేసే కంపెనీల్లో పనులు నిలిచిపోవడంతో అంతటా విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు.
Published Date - 04:39 PM, Mon - 11 October 21 -
ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నయ్..!
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ క్రమక్రమంగా తగ్గుతోంది. వ్యాక్సినేషన్ లో భాగంగా ప్రజలు రెండు డోసులు తీసుకోవడం పాటు పలు జాగ్రత్తలు పాటిస్తుండటంతో తక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి.
Published Date - 01:34 PM, Mon - 11 October 21 -
ఏపీ టు తెలంగాణ.. స్థానికేతర ఉద్యోగులకు గుడ్ న్యూస్!
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన సమయంలో తెలంగాణ ఉద్యోగులు ఏపీలో, ఏపీ ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారు. వాళ్లంతా వివిధ ప్రభుత్వపరమైన హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటైనప్పటికీ అలాగే తమ విధులను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 03:20 PM, Fri - 8 October 21 -
నేను బతికే ఉన్నా.. నా భూమి నాకు ఇప్పించండి!
అతనో రైతు, వయస్సు 55. ఉన్న ఊళ్లో ఎలాంటి ఆదాయ మార్గాలు లేకపోవడంతో పొట్టచేత పట్టుకొని వేరే ఊరికి వెళ్లాడు. అదే అతనికి శాపమైంది. కొన్నాళ్లకు తిరిగివచ్చేసరికి అతని పేరు ఉన్న అరఎకరం భూమి వేరొకరి పేరు మీదు రిజిష్ట్రేషన్ అయ్యింది.
Published Date - 05:00 PM, Thu - 7 October 21 -
విద్యార్థులకు టీచర్ల కొరత.. చదువులు సాగెదెట్లా?
ప్రతి తరగతికి లెక్కకు మించి విద్యార్థులు.. మెరుగైన స్కూల్ బిల్డింగ్స్. కావాల్సిన పాఠ్య పుస్తకాలు.. ఇలా అన్ని అసౌకర్యాలు ఉన్న పాఠశాలలకు టీచర్లే లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా ఉంటుంది అని చెప్పక తప్పదు.
Published Date - 02:58 PM, Thu - 7 October 21 -
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు రాహుల్ మద్దతు
త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తారని, ఉక్కు ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా వైజాగ్ ను సందర్శిస్తారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు.
Published Date - 02:05 PM, Thu - 7 October 21 -
సీఎం జగన్.. రైతుల పక్షపాతి
రైతుల సంక్షేమం కోసం జగన్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతుందని, రైతులు ఆనందంగా ఉండటం చూడలేక టీడీపీ నేతలకు కడుపు మంట మొదలైందని, అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు.
Published Date - 11:45 AM, Thu - 7 October 21 -
తిరుమల వెళ్తున్నారా.. అయితే వ్యాక్సినేషన్ మస్ట్!
ఇప్పుడిప్పుడు కొవిడ్ ప్రభావం తగ్గుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పడిపోతోంది. ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన జనాలు పర్యాటక ప్రదేశాలు, వివిధ ప్రాంతాలను విజిట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నామనే ధీమానో, కరోనా తగ్గిందనే కారణమో కానీ.. జనాలు మళ్లీ గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఆలయాలు కొవిడ్ నిబంధనలను పక్కాగా పాట
Published Date - 02:51 PM, Wed - 6 October 21 -
ఏపీ విద్యార్థినులకు గుడ్ న్యూస్.. శానిటరీ న్యాప్ కిన్స్ ఫ్రీ!
ఏపీలో రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకుసాగుతోంది. ఇప్పటికే ఎయిడెడ్ స్కూళ్ల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే తీసుకునేలా చొరవ చూపిన ఆయన, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 02:08 PM, Wed - 6 October 21 -
డ్రగ్స్ స్మగ్లింగ్ పై సీఎం జగన్ సీరియస్.. మత్తు ఫ్రీ ఏపీ కోసం పోలీసులకు ఆదేశం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు డ్రగ్స్ స్మగ్లింగ్ మీద స్పందించారు. వాటి నిరోధానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కాలేజి యాజమాన్యాలు నిశితంగా విద్యార్థుల కదలికలను పరిశీలించాలని సూచించారు
Published Date - 04:06 PM, Tue - 5 October 21 -
కృష్ణా వాటర్ పై ఏపీ, తెలంగాణ వార్.. జిల్లెడుబండ రిజర్వాయర్ నిర్మాణంపై వివాదం
ఏపీ, తెలంగాణ మధ్య నీటి ప్రాజెక్టుల వివాదం కొనసాగుతోంది. ఆ క్రమంలో తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరం వద్ద నిర్మిస్తోన్న జిల్లెడుబండ రిజర్వాయర్ గురించి కృష్ణా బోర్డుకు తెలంగాణ లేఖ రాసింది.
Published Date - 03:56 PM, Tue - 5 October 21 -
వచ్చే జూన్ నాటికి పోలవరం పరవళ్లు.. 2వేలా 33కోట్ల కేంద్ర బకాయికి ఏపీ ఎదురుచూపు
ఏపీ ట్రీమ్ ప్రాజెక్టు పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాంక్రీట్ డ్యామ్ 3 ను ఎర్త్ కమ్ రాక్ స్పిల్ వే కు అనుసంధానం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇదో పెద్ద మైలురాయిగా ఇంజనీర్లు చెబుతున్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి తొలి విడత నీటిని విడుదల చేసేందుకు ప్రాజెక్టు సిద్ధం అవుతోంది.
Published Date - 03:55 PM, Tue - 5 October 21 -
అన్నదాతకు జగనన్న నిర్లక్ష్యం పోటు ..5లక్షల మంది రైతులకు `పీఎం కిసాన్` ఔట్
జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం,..బ్యాంకర్ల నిర్వాకం.. రైతుల అవగాహనలేమి..సాంకేతిక తప్పిదాలు...వెరసి కేవలం 29శాతం రైతులు మాత్రమే పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద సంపూర్ణంగా లబ్దిపొందారు.
Published Date - 11:19 AM, Tue - 5 October 21 -
ఏపీ రాజకీయ చిత్రాన్ని మర్చే బద్వేల్ ఉపపోరు
బద్వేలు ఉప పోరుకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో తీర్మానం చేసింది. రాజకీయ సంప్రదాయాన్ని అనుసరించాలని ఆ పార్టీ భావించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే, ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఏకగ్రీవంగా ఇచ్చే సంప్రదాయం కొంత కాలంగా కొనసాగుతోంది.
Published Date - 04:35 PM, Mon - 4 October 21 -
క్లైమాక్స్ కు జనసేన, బీజేపీ `పొత్తు` ఆట
జనసేన, బీజేపీ మధ్య చెడిందా? సమన్వయం లోపించిందా? ఆ రెండు పార్టీలు వేర్వేరు ప్రయత్నాలు చేసుకుంటున్నాయా? బద్వేల్ అభ్యర్థిత్వం రూపంలో ఇరు పార్టీలు విడాకులు తీసుకున్నట్టేనా?..అంటే ఔను విడిపోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయని పరిణామాలు చెబుతున్నాయి.
Published Date - 03:18 PM, Mon - 4 October 21 -
కోరింగ.. ఇక ఏకో సెన్సిటివ్ జోన్..!
కోరింగ అభయారణ్యం.. మనదేశంలోని అతిపెద్ద అడవుల్లో ఇదొకటి. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అడవులు గోదావరి నది ముఖద్వారంలోని ఒక భాగంలో ఉన్నాయి. సముద్రతీరానికి చేరువగానూ ఉన్నాయి. ముఖ్యంగా మాడ అడవులకు పెట్టింది పేరు ఇది. ఇక్కడ ఉన్న వాచ్ టవర్ ఒక ప్రత్యేకత. దాన్నిపైనుంచే చూస్తే కోరింగ అడవి మొత్తం కనువిందు చేస్తుంటుంది.
Published Date - 02:44 PM, Mon - 4 October 21 -
బాల్యం బక్క చిక్కుతోంది..!
మనం తినే ఫుడ్ సరైంది కాదా..? పిల్లలు తీసుకునే ఆహారంలో పోషకాలు మిస్ అవుతున్నాయా.. ఈ తరం పిల్లలు రక్తహీనత, పోషకార సమస్యలతో బాధపడుతున్నారా..? అంటే అవుననే అంటోంది నీతి అయోగ్. ఈ కమిటీ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 11.3 లక్షల మంది చిన్నారులు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు స్పష్టం చేసింది.
Published Date - 01:30 PM, Sat - 2 October 21 -
ఆ ఇద్దరూ.. వైసీపీని ఒంటరిని చేస్తారా..?
రాజకీయాల్లో శాశ్వాత మిత్రులు, శాశ్వాత శత్రువులు అంటూ అసలు ఉండరు. నిన్న ప్రత్యర్థులుగా ఇవాళ శత్రువులుగా మారొచ్చు. ఇవాళ శత్రువులుగా ఉన్నవాళ్లు మిత్రులుగా మారొచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజకీయాల్లో వైరి వర్గాలు, మిత్రపక్షాలుగా.. మిత్ర పక్షాలు వైరి వర్గాలు మారడంలో ఏమాత్రం సందేహాలు ఉండవు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ చిత్రాన్ని చూస్తే పై వాఖ్యలే గుర్తుకువస్తాయేమో..
Published Date - 05:35 PM, Fri - 1 October 21