Andhra Pradesh
-
ఏపీలోని టాప్-10 బీచ్ల గురించి మీకు తెలుసా..
ఏపీ బీచ్లు టూరిజం డెస్టినేషన్గా మారుతోంది. తీరప్రాంతాల్లోని బీచ్లు సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. ఏపీలోని ప్రముఖ బీచ్లు ఏంటి? ఓ సారి చూద్దాం..
Published Date - 11:41 AM, Tue - 26 October 21 -
కొల్లేరులో వలస పక్షులు కనుమరుగవడానికి కారణాలేంటి?
వలస పక్షులకు కేరాఫ్ అయిన కొల్లేరులో పరిస్ధితి క్రమంగా మారిపోతోంది. వలస పక్షుల జాడ ఈ మధ్యకాలంలో ఏ మాత్రం కనిపించడంలేదు. అందుకు కారణాలేమిటో చదవండి..,
Published Date - 11:22 AM, Tue - 26 October 21 -
రాష్ట్రపతి పాలన విధించండి.. డీజీపీని రీకాల్ చేయండి!
టీడీపీ కార్యాలయాలు, పట్టాభి ఇంటిపై జరిగిన దాడులపై సీబీఐతో విచారణ జరిపించి, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కోరామని చంద్రబాబు తెలిపారు. ఏపీ డ్రగ్స్ కు అడ్డాగా మారిందని చెప్పినందుకే దాడులు చేశారని చెప్పారు. దాడి చేసిన వెంటనే డీజీపీకి ఫోన్ చేస్తే ఆయన ఎత్తలేదని మండిపడ్డారు. పోలీసులే దగ్గరుండి దాడులు చేయించారని అన్నారు. వైస
Published Date - 05:52 PM, Mon - 25 October 21 -
పౌరాణిక నాటకాల్లో పురుషుడి పాత్రలు.. భళా అనిపిస్తున్న ఆంధ్రా మహిళ!
మేల్ యాక్టర్ స్త్రీపాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించడం కొంచెం తేలికే. కానీ పౌరాణిక నాటకాల్లో పురుష పాత్రను నటించడం స్త్రీ నటించి మెప్పించడం అంత తెలికేమీ కాదు.
Published Date - 04:46 PM, Mon - 25 October 21 -
ఏపీలో గంజాయి దందా.. పోలీసుల లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ఏపీలో గంజాయి అక్రమ రవాణా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది 2,040 గంజాయి అక్రమ రవాణా కేసులు నమోదైయ్యాయి. గంజాయి స్మగ్లర్లు, చిరువ్యాపారులపై
Published Date - 03:32 PM, Mon - 25 October 21 -
అప్పుడు-ఇప్పుడు.. అసైన్డ్ భూమూల్లో అక్రమ మైనింగ్ కామన్!
అక్రమ మైనింగ్కి కేరాఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు అక్రమ మైనింగ్ పై కన్నెస్తున్నారు. అడవులు,అసైన్డ్ భూముల్లో ఈ అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా కొనసాగుతుంది.
Published Date - 09:20 AM, Sun - 24 October 21 -
సీబీఎస్ఈ కాకపోతే ఐసీఎస్ఈ..?
ఏపీలోని అన్నిపాఠశాలలకు సీబీఎస్ఈ అఫిలియేషన్ తీసుకురావాలని ఇటీవల సీఎం జగన్మోహన్రెడ్డి విద్యాశాఖ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 45వేల పాఠశాలలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)
Published Date - 11:28 AM, Sat - 23 October 21 -
ఎన్నికల్లో గెలవలేకనే ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది
తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలవలేక తీవ్రనిరాశతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుందని ఆరోపించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వంపై దురుద్దేశంతో కొత్తతరహా నేరాలు వెలుగుచూస్తున్నాయని… ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ సిబ్బందికి సీఎం తెలిపారు. గురువారం విజయవాడలోని ఇందిరా
Published Date - 11:20 AM, Fri - 22 October 21 -
మూడు రాజధానుల నిర్మాణం.. గుజరాత్ కంపెనీకి!
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల నిర్మాణం ప్రాజెక్టును గుజరాత్ ఆర్కిటెక్ట్ భీమాల్ పటేల్ కు అప్పగించేందుకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పటేల్ డిజైన్ మేరకు నిర్మితం అవుతోంది.
Published Date - 10:59 AM, Fri - 22 October 21 -
ఏపీ రాజకీయాల్లో `సంప్రదాయ` వేడి..బద్వేల్, నంద్యాల, తిరుపతి ఉప చర్చ
సిట్టింగ్ ఎమ్మెల్మే మరణిస్తే..అదే కుటుంబానికి చెందిన సభ్యులు మళ్లీ పోటీ చేస్తే ఏకగ్రీవంగా గెలిపించడం రాజకీయ సంపద్రాయం. దాన్ని ఉమ్మడి ఏపీలో అనుసరించిన తొలి పార్టీ తెలుగుదేశం.
Published Date - 05:00 PM, Thu - 21 October 21 -
రాష్ట్రపతి పాలనకు చంద్రబాబు డిమాండ్
ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు వైసీపీ దిగడాన్ని నిరసిస్తూ ఆయన దీక్షకు దిగారు.
Published Date - 04:15 PM, Thu - 21 October 21 -
నన్ను తిట్టడంతో బీపీ పెరిగి.. అభిమానులు రియాక్షన్ చూపారు!
ఏపీలో పొలిటికల్ హీట్ రోజురోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి, డ్రగ్స్ పై తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతిరోజు మీడియా సమావేశంలో ఆధారాలతో సహా చూపిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
Published Date - 12:49 PM, Thu - 21 October 21 -
ఫేక్ న్యూస్ పై టీటీడీ సీరియస్.. ఆ సందేశాలకు చెక్!
రెండు తెలుగు రాష్ట్రాలేకాక దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల భక్తులు తిరుమల వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంటారు. కరోనా కంటే ముందు లక్షల సంఖ్యలో స్వామివారిని భక్తులు దర్శించుకునేవారు.
Published Date - 02:44 PM, Wed - 20 October 21 -
ఏపీ బంద్…కథాకమామీషు
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని వైసీపీ కార్యకర్తలు ధ్వసం చేసినందుకు నిరసనగా ఏపీ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. స్వచ్చంధంగా కొన్ని చోట్ల బంద్ లో సాధారణ ప్రజలు పాల్గొన్నారు. షాపులను మూసివేసి వ్యాపారులు నగర, పట్టణ ప్రాంతాల్లో నిరసన తెలిపారు. టీడీపీ నేతలను ముందస్తుగా ఎక్కడికక్కడే పోలీసులు అరెస్ట్ చేశారు. గృహ నిర్బంధంలో కొందర్ని ఉంచ
Published Date - 11:58 AM, Wed - 20 October 21 -
స్మగ్లర్ల గుప్పిట్లో మన్యం ప్రాంతాలు.. గంజాయి దందాలో గిరి‘జనం’
వాళ్లంతా అమాయక గిరిజన యువకులు.. పొట్ట కూటి కోసం అడవిపై ఆధారపడి జీవిస్తుంటారు. ఉన్నదాంట్లో సర్దుకుపోతూ కాలం వెళ్లదీస్తుంటారు. పాపం, పుణ్యం తెలియని గిరిజన యువకులపై స్మగర్ల కన్ను పడింది.
Published Date - 08:45 PM, Tue - 19 October 21 -
బద్వేల్ బైపోల్లో సెకండ్ ప్లేస్ ఏ పార్టీది..?
కడప జిల్లా బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే జి.వెంకట సుబ్బయ్య మృతితో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది.అయితే అధికార వైసీపీ పార్టీ వెంకట సుబ్బయ్య కుమార్తె దాసరి సుధాకి టికెట్ ఇవ్వడంతో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జనసేన పార్టీలు పోటీ నుంచి తప్పుకున్నాయి.
Published Date - 11:19 AM, Tue - 19 October 21 -
ఎన్టీయే భాగస్వామిగా వైసీపీ? జగన్, జనసేనాని ఎత్తుగడల్లో కొత్త కోణం
ఎన్డీయేలో భాగస్వామ్యం కావాలని వైసీపీ భావిస్తుందా? లేక బీజేపీ ఒత్తిడి చేస్తుందా? బీజేపీ, వైసీపీ ఒక తానులో ముక్కలని చాలా కాలంగా టీడీపీ చెబుతోంది. దాన్ని నిజం చేసేలా కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే ఆదివారం విశాఖ కేంద్రంగా చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి.
Published Date - 04:30 PM, Mon - 18 October 21 -
ఏపీలో స్థానిక ఫలితాల టమారం అసెంబ్లీ రద్దు?..చంద్రబాబు రాజీనామా?
స్థానిక ఫలితాల ఆధారంగా పార్టీల బలాబలాలను నిర్థారించలేం. సాధారణ ఎన్నికల ఫలితాలకు, స్థానిక ఫలితాలకు పొంతన ఉండదు. అధికారంలో ఉన్న పార్టీకి సానుకూలమైన ఫలితాలు రావడం అత్యంత సహజం. అందుకు సంబంధించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. కానీ, స్థానిక ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటూ 2019 కంటే బలంగా ఉన్నామని వైసీపీ భావిస్తోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబ
Published Date - 03:19 PM, Mon - 18 October 21 -
దేవరగట్టు.. కొట్టరాకొట్టు.. కర్రల యుద్ధంలో పగులుతున్న తలలు!
అదొక ట్రెడిషనల్ ఫైట్.. అక్కడికొచ్చేవాళ్లు రెండు వర్గాలుగా విడిపోతారు. పెద్ద పెద్ద కర్రలను చేతిలోకి తీసుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటారు. ఈ యుద్ధంలో కొందరు గాయాలపాలు కావచ్చు.. ఇంకొందరు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు.
Published Date - 05:11 PM, Sat - 16 October 21 -
ఏపీలో “జగన్నాధ” చక్రాలు
స్థానిక ఫలితాల ఆధారంగా పార్టీల బలాబలాలను నిర్థారించలేం. సాధారణ ఎన్నికల ఫలితాలకు, స్థానిక ఫలితాలకు పొంతన ఉండదు. అధికారంలో ఉన్న పార్టీకి సానుకూలమైన ఫలితాలు రావడం అత్యంత సహజం. అందుకు సంబంధించిన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. కానీ, స్థానిక ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటూ 2019 కంటే బలంగా ఉన్నామని వైసీపీ భావిస్తోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబ
Published Date - 03:18 PM, Sat - 16 October 21