Andhra Pradesh
-
Drugs : వైజాగ్ లో పెరుగుతున్న డ్రగ్స్ వాడకం.. బాధితుల్లో ఎక్కువ మంది వీరే?
విశాఖ నగరంలో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరుగుతోంది. ఎక్కువ మంది విద్యార్థులు ఈ వ్యసనానికి గురవుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలలో ప్రవర్తనాపరమైన మార్పులను గమనించాలి. ముఖ్యంగా కళాశాలకు వెళ్లే విద్యార్థులు ఇటువంటి వాటికి ఆకర్షితులవుతారు. కాబట్టి తల్లిదండ్రులు సకాలంలో జోక్యం చేసుకుంటే వారి ప్రాణాలను కాపాడవచ్చు.
Date : 20-12-2021 - 11:50 IST -
Happy Hours: వైన్ షాపు దగ్గర మందుబాబుల పూజలు…
ఏపీలో వైన్ షాపుల దగ్గర మద్యం ప్రియులు పూజలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు అధిక ధరలతో తాగలేకపోయిన మందుబాబులకు ఏపీ ప్రభుత్వం శనివారం నాడు తీపికబురు చెప్పింది.
Date : 19-12-2021 - 9:31 IST -
Fake Posts: తప్పుడు పోస్టులు పెడితే జైలుకే – ఏపీ సీఐడీ
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ సీఐడీ మరోసారి హెచ్చరించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ, అసత్య ప్రచారాలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఏపీ సీఐడీ తెలిపింది.
Date : 19-12-2021 - 4:18 IST -
Polavaram: పోలవరాన్ని కేంద్రానికి అప్పగించండి – బీజేపీ ఎంపీ జీవీఎల్
పోలవరం ప్రాజెక్ట్కు ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీగా ఉండాలనుకున్నఏపీ ప్రభుత్వం పనిని పూర్తి చేయడంలో విఫలమైందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు.
Date : 19-12-2021 - 11:53 IST -
Srisailam: సుప్రీం తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ముస్లింలు…!
శ్రీశైలం ఆలయంలోని షాపుల్లో ఇతర మతాల వారు వేలంలో పాల్గొనకుండా నిషేధించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Date : 19-12-2021 - 11:45 IST -
Ongole Bulls: ఒంగోలు ఎద్దులకు మళ్లీ క్రేజ్ తెచ్చిన “అఖండ”
హీరో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను హ్యాట్రిక్ హిట్ సాధించిన అఖండ సినిమాను ప్రేక్షకులు ఇంకా ఆదరిస్తున్నారు.
Date : 19-12-2021 - 11:32 IST -
Papi Kondalu Tour : పాపికొండల టూర్ మొదలైంది.. ఇలా బుక్ చేసుకోండి..
కొండలు, జలపాతాలు, రమణీయమైన ప్రకృతి నడుమ పాపికొండల పర్యటన ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. భద్రాచలం మీదుగా పాపికొండల వరకు పర్యటించే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా తెలిపారు.
Date : 19-12-2021 - 10:18 IST -
AP Omicron: ఒమిక్రాన్ కట్టడికి వైద్య ఆరోగ్యశాఖ “ఐదు సూత్రాల ప్రణాళిక”
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువ అవుతున్నందున ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. ఈ వేరియంట్ కట్టడికి ఐదు సూత్రాల ప్రణాళికను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది
Date : 19-12-2021 - 10:05 IST -
Lokesh : జై పవన్..జైజై లోకేష్.!
రాజకీయ నాయకులు ఎవరు ఏది చేసినా..దానికి అర్థం, పరమార్థం ఉంటుంది. సామాన్యుల మాదిరిగా సాదాసీదాగా ఏదీ రాజకీయ నాయకులు సాధారణంగా చేయరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జనసేన కార్యాలయంలోకి వెళ్లడం వెనుక పరమార్థం ఏంటి?
Date : 18-12-2021 - 4:50 IST -
Tirupathi Mahasabha : తిరుపతి ‘మహాసభ’ పదనిసలు
ఏపీలోని వామపక్షాలు, బీజేపీ, జనసేన పార్టీల వాలకం విచిత్రంగా ఉంది. తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల మహాసభ వేదికను గమనిస్తే ఆయా పార్టీలోని అంతర్గత వ్యవహారం బయటపడుతోంది. ఆ సభను టీడీపీ నిర్వహించిదని వైసీపీ చెబుతోంది. కానీ, తెలుగుదేశం పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు ఆ వేదిక మీద చాలా పలుచగా కనిపించడం ఒక ఎత్తు. ఇక వైసీపీ రెబల్ ఎంప
Date : 18-12-2021 - 2:14 IST -
Chandrababu : మూడుపై బాబు మూడోకన్ను.!
ముళ్లును ముళ్లుతోనే తీయాలంటారు పెద్దలు. మూడు రాజధానులను మూడు ప్రాంతాల ఉద్యమాలతోనే టార్గెట్ చేయాలని చంద్రబాబు మాస్టర్ స్కెచ్ వేశాడు. అమరావతి రైతుల మహాపాదయాత్రను విజయవంతం చేయడంలో ఆయన పాత్ర ఉంది. ఆ విషయాన్ని వైసీపీ పదేపదే చెబుతోంది.
Date : 18-12-2021 - 12:16 IST -
CBN: అదే జరగాలని శ్రీవారిని మొక్కుకున్న చంద్రబాబు
ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Date : 18-12-2021 - 12:10 IST -
TTD: ఘాట్ రోడ్డుపై చిరుత సంచారం.. భయాందోళన లో భక్తులు!
తిరుమల తిరుపతిలో తరచుగా పులులు, చిరుతలు సంచరిస్తుంటాయి. ఒక్కోసారి అడవులను దాటి ఘాట్ రోడ్లు, మెట్ల మార్గంలోకి వస్తుంటాయి. టీటీడీ అధికారులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా పులల సంచారానికి బ్రేక్ పడటం లేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే తిరుమల ఘాట్ల రోడ్లపై చిరుతలు కనిపించడం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇక రాత్రివేళలో ఘాట్ రోడ్డు ప్రయాణమంటేనే భక్తులు జంకుతున్నారు. ఒకవైపు పులు
Date : 17-12-2021 - 3:02 IST -
జగన్ తో 3వేల కోట్ల ‘పంచాయతీ’
స్థానిక సంస్థల విధులు, నిధులు, అధికారాల కోసం ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ మళ్లీ ఉద్యమబాట పట్టింది. కొన్ని దశాబ్దాలు రాజ్యాంగంలోని 70వ అధికారణం కింద స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన ప్రయోజనాల గురించి ఛాంబర్ పోరాడుతోంది. పార్టీలకు అతీతంగా ఛాంబర్ ఉద్యమాలను నిర్వహిస్తోంది.
Date : 17-12-2021 - 2:59 IST -
YS Jagan : జగన్ టార్గెట్ గా పుష్ప’, ‘అఖండ’
ఇటీవల విడుదలైన `అఖండ`, తాజాగా థియేటర్లలో హల్ చల్ చేస్తోన్న `పుష్ప` సినిమా కథను ఏపీ చుట్టూ తిప్పారు. ఏపీలోని ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశాన్ని అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప లోని హైలెట్ పాయింట్.
Date : 17-12-2021 - 2:37 IST -
Botsa Satyanarayana : అమరావతిపై కపిరాజు ‘బొత్సా’
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రస్తుతం జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని హంతకునిగా అనుమానించాడు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని అప్పట్లో సందేహించాడు. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ సతీమణి విజయమ్మను కన్నీళ్లు పెట్టించాడు.
Date : 17-12-2021 - 12:15 IST -
Amul Dairy : మాకు ఏంటీ ఈ కర్మ..అధికారులకు “అమూల్” కష్టాలు
ఏపీలో అమూల్ డెయిరీ తన సంస్థను విస్తరించేందుకు ఏపీ ప్రభుత్వంతో చేతులు కలిపింది.గుజరాత్ కు చెందిన అమూల్తో జగన్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇది ప్రవేట్ డెయిరీ అయినప్పటికీ గ్రామాల్లో మాత్రం ప్రభుత్వడెయిరీ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
Date : 17-12-2021 - 10:41 IST -
Amaravati JAC: తిరుపతిలో నేడు అమరావతి జేఏసీ భారీ బహిరంగ సభ
ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ శుక్రవారం అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Date : 17-12-2021 - 6:00 IST -
Movie Tickets:జేసీ ముందు ప్రతిపాదనలు పెట్టాలని హైకోర్టు ఆదేశం
ఏపీలో సినిమా టిక్కెట్ ధరలపై ఏపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వార్ నడుస్తోందనే చెప్పాలి. తాజాగా సినిమా టిక్కెట్ ధరలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 16-12-2021 - 10:34 IST -
Tech Homes: జగనన్న ఇండ్లకు కొత్త హంగులు..!
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నిర్మించబోయే ఇండ్లు నూతన టెక్నాలజీతో నిర్మితంకానున్నాయి. దేశంలో మొదటిసారి ఇంధన సామర్థ్యంతో నిర్మించనున్నారు. దీంతో ఇండ్లు నిర్మించుకోబోయే పేద లబ్ధిదారులకు మరింత లబ్ధి చేకూరనుంది.
Date : 16-12-2021 - 3:53 IST