Andhra Pradesh
-
Media Land Mafia : రూ. 14కోట్ల `మీడియా దందా`లోని పెద్దలు ఎవరు?
ప్రస్తుతం తెలుగు మీడియా `బ్లూ, ఎల్లో, పింక్, బ్లాక్` గా విడిపోయిందని చాలా కాలంగా రాజకీయ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. బ్లూ మీడియా గురించి టీడీపీ నేతలు తరచూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతుంటారు. అంతే వేగంగా ఎల్లో మీడియాపై వైసీపీ నేతలు డైలీ విరుచుకుపడుతుంటారు.
Date : 25-08-2022 - 12:19 IST -
Weather Update : ఏపీలో రానున్న మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ – ఐఎండీ
ఏపీలో వచ్చే మూడురోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని...
Date : 25-08-2022 - 9:18 IST -
Vizainagaram Garbage Issue: ఏపీలో పొలిటికల్ ‘చెత్త’ వైరల్
విజయనగరం జిల్లాలో మున్సిపల్ సిబ్బంది ఓవరాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చెత్తపన్ను కట్టలేదని మున్సిపల్ సిబ్బంది అపార్ట్ మెంట్ గేటు ముందు చెత్త వేసిన ఘటన వైరల్ అయింది.
Date : 24-08-2022 - 8:55 IST -
Babu@Kuppam: బాబు కుప్పం పర్యటన ఉద్రిక్తం, పోలీసుల లాఠీ ఛార్జ్
చంద్రబాబు పర్యటన వేళ చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కొల్లుపల్లిలో ఉద్రిక్తత తలెత్తింది. బాబు పర్యటించే ప్రాంతాల్లో అధికార పార్టీ కార్యకర్తలు వైకాపా జెండాలు, తోరణాలు కట్టారు.
Date : 24-08-2022 - 8:41 IST -
YS Jagan : `జగన్, కేసీఆర్` కుంభకోణాలపై బీజేపీ కన్నెర్ర
తెలుగు రాష్ట్రాల్లో స్కామ్ లను బీజేపీ బయటకు తీస్తోంది. భారీ భూ కుంభకోణం ఏపీలో జరిగిందని లేపాక్షి భూముల వ్యవహారాన్ని ఎంపీ జీవీఎల్ ప్రశ్నించారు. సుమారు రూ. 10వేల కోట్ల విలువైను భూములను కేవలం రూ. 500కోట్లకు ప్రైవేటు సంస్థకు ఎలా అప్పగిస్తారని నిలదీశారు.
Date : 24-08-2022 - 8:00 IST -
AP Archakas : ఏపీలోని అర్చకులకు శుభవార్త
అర్చకుల గౌరవ వేతనం పెంచేందుకు జగన్ సర్కార్ సిద్ధం అవుతోంది. ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు యూనిఫాం డ్రెస్ కోడ్ అమలు చేయనుంది.
Date : 24-08-2022 - 6:00 IST -
YS Jagan : వైఎస్ఆర్ పాటకు జగన్ ధిమాక్ కరాబు
ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి దిమ్మతిరిగే పాటను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ వినిపించారు.
Date : 24-08-2022 - 5:30 IST -
Pulasa Fish : `పులస`ఖరీదు రూ. 19వేలు, చేప రికార్డ్ ధర
కాకినాడ జిల్లా సమీపంలోని యానాం మార్కెట్లో సీఫుడ్గా పేరుగాంచిన పులస చేపలకు రికార్డు ధర పలికింది.
Date : 24-08-2022 - 5:00 IST -
Jr NTR : సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న జూనియర్ ఫోటో
ఒక గంట వ్యవధిలో వైరల్ అయిన ఫోటో ఇప్పుడు అన్నీ వర్గాల్లోనూ చర్చనీయాంశం అయింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది.
Date : 24-08-2022 - 3:12 IST -
WhatsApp scam:వాట్సాప్ లో వచ్చిన లింక్ క్లిక్ చేస్తే.. బ్యాంకు ఖాతాలో రూ.21 లక్షలు ఖాళీ!
సైబర్ మోసాలపై ఎన్నో వేదికలు, మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నా.. కొందరు మోసపోతూనే ఉన్నారు.
Date : 24-08-2022 - 3:02 IST -
GVL: అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమాల గురించే మాట్లాడుకున్నారని నేను భావించడం లేదు: జీవీఎల్ నరసింహారావు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీనీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య జరిగిన భేటీపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది.
Date : 24-08-2022 - 2:56 IST -
Lakshmi Parvati: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి..
తెలుగు, సంస్కృతి అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 24-08-2022 - 2:27 IST -
Chalo Vijayawada:సెప్టెంబర్ 1న లక్ష మందితో ‘చలో విజయవాడ’
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని సీపీఎస్ ఉద్యోగులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టనున్నారు.
Date : 24-08-2022 - 1:08 IST -
Chandrababu Naidu : కుప్పంపై చంద్రబాబు స్వారీ
ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చాణక్యం నడిపేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కుప్పంకు మకాం మార్చేస్తున్నారు
Date : 24-08-2022 - 1:00 IST -
Balineni : బాలినేని రాజకీయాలపై జగన్ గుస్సా
సర్వే రిపోర్టుల సారాంశం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేలా చేస్తోంది. ఆయన జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. పలు శంకుస్తాపనలు, ప్రారంభోత్సవాలతో అభివృద్ధి జరిగిందని సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో బుధవారం ప్రకాశం జిల్లాకు జగన్మోహన్ రెడ్డి వెళ్లారు.
Date : 24-08-2022 - 11:32 IST -
APSRTC : ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ నుంచి…?
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్
Date : 24-08-2022 - 9:49 IST -
AP Survey : ఏపీ తాజా సర్వే, టీడీపీ-127, వైసీపీ-8
ఇప్పుడుకిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీ రాష్ట్రంలో టీడీపికి 127, వైసీపీకి 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారని సంచలన సర్వే వెలువడింది. ఆ సర్వేను వైసీపీ రెంబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు సేకరించారు. ఒక ప్రైవేటు సంస్థతో చేయించిన సర్వే ను మీడియా ముందుంచారు.
Date : 23-08-2022 - 6:00 IST -
Jr NTR Amit Shah Meet : జూనియర్, షా భేటీపై టీడీపీ గప్ చిప్
జూనియర్, అమిత్ షా భేటీ మీద స్పందించడానికి తెలుగుదేశం సందేహిస్తోంది. వాళ్ల భేటీపై టంగ్ స్లిప్ అయిన బుద్ధా వెంకన్నకు అక్షింతలు పడ్డాయని తెలుస్తోంది.
Date : 23-08-2022 - 5:00 IST -
Amaravathi : అమరావతిపై చిరు, పవన్ చెరోదారి!
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ ఇద్దరూ రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో వెళుతున్నారు. ఫలితంగా మెగా అభిమానులు, జనసేన్యం వేర్వేరుగా అనే విధంగా ప్రచారం జరుగుతోంది. ఆ గ్యాప్ ను పూడ్చడానికి పలుమార్లు నాగబాబు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం పెద్దగా లేకపోయింది. దీంతో నేరుగా పవన్ రంగంలోకి దిగినట్టు ఉన్నారు.
Date : 23-08-2022 - 12:31 IST -
YSRCP Candidates : వచ్చే ఎన్నికల్లో `నో ఛాన్స్` ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్లే?
ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటోన్న జగన్మోహన్ రెడ్డి సుమారు 60 మంది ఎమ్మెల్యేలను మార్చాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు, 11 మంది ఎంపీలను వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులుగా తొలగించాలని సర్వేల సారాంశమట.
Date : 22-08-2022 - 6:00 IST