HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pulasa Fish Sold For Rs 19000 In The Auction At Yanam Of Kakinada

Pulasa Fish : `పుల‌స`ఖ‌రీదు రూ. 19వేలు, చేప రికార్డ్ ధ‌ర‌

కాకినాడ జిల్లా సమీపంలోని యానాం మార్కెట్‌లో సీఫుడ్‌గా పేరుగాంచిన పులస చేపలకు రికార్డు ధర పలికింది.

  • By CS Rao Published Date - 05:00 PM, Wed - 24 August 22
  • daily-hunt
Pulasa Fish
Pulasa Fish

కాకినాడ జిల్లా సమీపంలోని యానాం మార్కెట్‌లో సీఫుడ్‌గా పేరుగాంచిన పులస చేపలకు రికార్డు ధర పలికింది. ఇక్కడి రేవు వద్ద జరిగిన చేపల వేలంలో పార్వతి అనే మహిళ స్థానికంగా చేపల వేలం నిర్వహించగా 2 కిలోల బరువున్న తాజా పులస చేప ఊహించ‌ని రేటు ప‌లికింది. భైరవపాలెంకు చెందిన ఓ వ్యక్తికి రూ.19 వేలకు కొనుగోలు చేయ‌డం విశేషం. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ధర అని స్థానికులు చెబుతున్నారు. ఐ.పోలవరం మండలం భైరవపాలెం మొగ దగ్గర ఇసుక రీచ్‌ల కారణంగా గౌతమి కాలువలోకి సముద్రం నుంచి వచ్చే చేపల సంఖ్య తక్కువగా ఉందని మత్స్యకారులు తెలిపారు.

జీవితంలో ఒక్కసారైనా పులస చేపలను తినాలని ప్రజలు నమ్ముతారు. పులస చేపలు దొరకడం చాలా అరుదు కాబట్టి ఎంత ఖర్చయినా వెనక్కి తగ్గరు. వర్షాకాలం వచ్చిందంటే మార్కెట్‌లో ఈ పులస చేపలు దర్శనమివ్వడంతో వాటిని సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. పైగా ఈ పులస చేపలు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని అంతర్వేది, భైరవపాలెం, నరసాపురంలలో ఎక్కువగా లభిస్తాయి. గోదావరి జలాలు సముద్రంలో కలిసే రెండు చోట్ల పులస చేపలు ఎక్కువగా లభిస్తున్నాయని స్థానికులు తెలిపారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • fish
  • kakinada
  • pulasa fish

Related News

Deputy CM Pawan Kalyan

Deputy CM Pawan Kalyan: కాకినాడ దేశానికే మోడల్ కావాలి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి అవసరమైనప్పటికీ, పెరుగుతున్న పరిశ్రమలతో ప్రజల్లో, ముఖ్యంగా తీర ప్రాంత మత్స్యకారుల్లో ఆందోళనలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు.

    Latest News

    • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

    • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

    • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd