HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Apsrtc Employees To Get Salaries As Per New Pay Scale From September

APSRTC : ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. సెప్టెంబ‌ర్ నుంచి…?

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్

  • Author : Prasad Date : 24-08-2022 - 9:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Apsrtc Buses
Apsrtc Buses

ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆర్థిక శాఖతో ఆర్టీసీ అధికారులు జరిపిన సంప్రదింపులు సఫలమయ్యాయి. ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం 51,500 మంది ఉద్యోగులు ఉండగా, వారిలో దాదాపు 2,000 మంది ఇటీవలే పదోన్నతులు పొందారు. పదోన్నతి పొందిన ఉద్యోగులు మినహా మిగిలిన వారందరికీ సెప్టెంబర్ 1న కొత్త పే స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. పదోన్నతి పొందిన వారి ఫైలును ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి పదోన్నతులు మంజూరు కాగానే కొత్త పే స్కేల్‌ ప్రకారం వారికి కూడా జీతాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖ అనుమతినిస్తుందని అధికారులు తెలిపారు. వారంలోగా ప్రభుత్వ ఆమోదం లభిస్తే వారికి కూడా సెప్టెంబర్ 1న కొత్త పే స్కేల్ ప్రకారం వేతనాలు చెల్లిస్తామని, లేకుంటే అక్టోబర్ 1 నుంచి కొత్త జీతాలు ఇస్తామని, ఆర్టీసీ ఉద్యోగులందరికీ బకాయిలతో సహా జీతాలు చెల్లిస్తామని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • apsrtc
  • cm jagan
  • rtc

Related News

Special Trains Sankranti 20

దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

Sankranti Special Trains :  సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, వికారాబాద్‌ల నుంచి శ్రీకాకుళం రోడ్డు వరకు జనవరి 9 నుంచి 19 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.   సంక్రాంతికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్ తెలంగాణ ఏపీ మధ్య 16 స్పెషల్ ట్ర

  • Farmers Drumstick

    ఏపీలో డ్వాక్రా, రైతు సంఘాల కు గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.32 లక్షలు సాయం!

  • Godavari Pushkaralu 2027

    Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

Latest News

  • టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్‌ను అందజేసిన మంత్రి నారా లోకేష్

  • ANR కాలేజీకి అక్కినేని నాగార్జున 2 కోట్ల విరాళం

  • విజయ్ జన నాయకన్.. రేపే రెండో పాట విడుదల!

  • కాణిపాకం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో!

  • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

Trending News

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd