Andhra Pradesh
-
యువతకు గుడ్ న్యూస్.. కుప్పంలో హిందాల్కో నైపుణ్య కేంద్రం ఏర్పాటు
కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (KADA) సహకారంతో ఏర్పాటైన ఈ కేంద్రం, ఏటా 500 మందికి పైగా యువతకు పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా శిక్షణ అందించి, నేరుగా ప్లేస్మెంట్లతో అనుసంధానించనుంది. 22,500 చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో విస్తరించిన ఈ కేంద్రంలో స్మార్ట్ క్లాస్రూమ్లు,
Date : 01-02-2026 - 5:50 IST -
కుప్పంలో గిన్నిస్ రికార్డ్ – ‘సూపర్ సైకిల్’తో గ్రామీణ సాధికారతకు సరికొత్త బాట
ఈ ప్రాజెక్ట్ కేవలం రికార్డుల కోసం మాత్రమే కాకుండా, 'భారత్'గా పిలవబడే గ్రామీణ భారతదేశంలోని ఆర్థిక అసమానతలను తొలగించే లక్ష్యంతో రూపొందించబడింది. కుప్పం మరియు చిత్తూరు జిల్లాలోని దాదాపు 10,000 పైగా కుటుంబాలకు ఈ ఎలక్ట్రిక్ సైకిళ్ల ద్వారా జీవనోపాధి మెరుగుపడనుంది
Date : 01-02-2026 - 5:44 IST -
రాయడానికి వీలులేని విధంగా చంద్రబాబు పై అంబటి బూతులు ల**దగ్గరి నుండి దిగలేదు
ఐదేళ్ల పాలనలో బూతుల రాజకీయాలకే పరిమితమైన నేతలు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే పంథాను అనుసరించడం వల్ల వారికి ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు
Date : 31-01-2026 - 2:30 IST -
ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్
చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు, యావత్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్న తరుణంలో, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి లోకేష్కు ధైర్యం చెప్పడం ఆ బంధాన్ని మరింత ధృడపరిచింది. "అంతా బాగున్నప్పుడు అందరూ పలకరిస్తారు, కానీ కష్టకాలంలో తోడు నిలిచేవారే నిజమైన స్నేహితులు" అని లోకేష్ పేర్కొనడం గమనార్హం.
Date : 31-01-2026 - 1:24 IST -
iGOT కర్మయోగి పోర్టల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు
Chandrababu Naidu ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలను పెంచే ‘ఐగాట్ కర్మయోగి’ పోర్టల్లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది అద్భుతమైన వార్త అని, ప్రభుత్వ ఉద్యోగులు నిరంతర అభ్యాసంపై చూపుతున్న నిబద్ధతకు ఈ ఘనత నిదర్శనమని ఆయన అన్నారు. నైపుణ్యం, చురుకుదనం, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పరిపాలనను నిర్మించడమే తమ లక్ష్యమని
Date : 30-01-2026 - 2:28 IST -
ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్
Andhra Pradesh ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల దిశగా కసరత్తు జరుగుతోంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టే దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ నిర్వహణకు మంత్రి లోకేష్ అధికారులకు సూచనలు చేసారు. దీంతో.. అధికారులు శాఖలవ
Date : 30-01-2026 - 2:15 IST -
ఏపీలో కొలువుల జాతర: ఉగాదికి జాబ్ క్యాలెండర్?
ప్రభుత్వ ఆలోచన ప్రకారం, కేవలం ఒకేసారి నోటిఫికేషన్లు ఇచ్చి ఆగిపోకుండా, ప్రతి ఏటా ఖాళీలను గుర్తించి భర్తీ చేసేలా ఒక శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల నిరుద్యోగులు తమ ప్రిపరేషన్ను ప్రణాళికాబద్ధంగా కొనసాగించే అవకాశం ఉంటుంది.
Date : 30-01-2026 - 12:15 IST -
అంజనాదేవి పుట్టిన రోజు సందర్బంగా పవన్ దత్తత
తన తల్లి పుట్టినరోజును పురస్కరించుకుని, జూలోని రెండు జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. కేవలం ప్రకటనతో సరిపెట్టకుండా, ఆ మూగజీవుల సంరక్షణకు మరియు ఆహార ఖర్చులకు అవసరమైన నిధులను తానే స్వయంగా భరిస్తానని వెల్లడించడం పర్యావరణ ప్రేమికులను ఆకర్షించింది
Date : 29-01-2026 - 6:45 IST -
చెవిరెడ్డి భాస్కర్ కు భారీ ఊరట ! 226 రోజుల తర్వాత బెయిల్
గత ఏడాది జూన్ 17న బెంగళూరులో సిట్ (SIT) అధికారుల చేత అరెస్ట్ అయిన చెవిరెడ్డి, సుమారు 226 రోజుల పాటు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. భాస్కర్రెడ్డితో పాటు ఇదే కేసులో నిందితులుగా ఉన్న సజ్జల శ్రీధర్రెడ్డి, వెంకటేష్ నాయుడులకు కూడా న్యాయస్థానం బెయిల్ మంజూరు
Date : 29-01-2026 - 1:20 IST -
ఒక్కసారిగా పడిపోయిన హెరిటేజ్ షేర్లు.. చంద్రబాబు సతీమణికి రూ. 80 కోట్లకుపైగా లాస్!
Heritage Company భారత స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం సెషన్లోనూ ఒడుదొడుకుల్లోనే ట్రేడవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ డెయిరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఇవాళ ఇంట్రాడేలో 10 శాతం వరకు తగ్గడంతో ఇన్వెస్టర్లకు నష్టాలు వస్తున్నాయి. ఇదే సమయంలో సంస్థ ప్రమోటర్లుగా ఉన్న నారా భువనేశ్వరి, నారా లోకేష్ సంపద కూడా ఆవిరైంది. క్యూ3లో బలహీన ఫలితాల నేపథ్యంలో షేర్లలో అమ్మకాల ఒ
Date : 29-01-2026 - 1:11 IST -
చంద్రబాబు హెరిటేజ్ కు షాక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) మూడో త్రైమాసికంలో మిశ్రమ ఫలితాలను నమోదు చేసింది. 2026, జనవరి 28న విడుదల చేసిన నివేదిక ప్రకారం, అక్టోబర్-డిసెంబర్ కాలానికి సంస్థ నికర లాభం రూ. 34.5 కోట్లుగా నమోదైంది.
Date : 29-01-2026 - 12:06 IST -
నాగబాబు కు కీలక బాధ్యతలు అప్పగించిన కూటమి సర్కార్
శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గ బాధ్యతలను నాగబాబు కు అప్పగించింది. సాధారణంగా ఎమ్మెల్సీలకు తమకు నచ్చిన ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని, అక్కడి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించే వెసులుబాటు ఉంటుంది
Date : 29-01-2026 - 10:00 IST -
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ – సీఎం చంద్రబాబు
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేసి, వారి ఆరోగ్య స్థితిగతులను నిరంతరం పర్యవేక్షించేలా రూపొందించిన 'సంజీవని' ప్రాజెక్టును త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు
Date : 29-01-2026 - 8:30 IST -
యర్రాజీ జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం, ఇంటి స్థలం.. అండగా నిలిచిన మంత్రి లోకేష్
కేవలం ఒక క్రీడాకారిణి మాత్రమే కాదు లక్షలాది మంది యువతీ యువకులకు స్ఫూర్తిప్రదాత. 100 మీటర్ల హర్డిల్స్లో దేశంలోనే అత్యుత్తమ టైమింగ్తో అనేక రికార్డులను బద్దలు కొట్టిన ఆమె, అనేక అంతర్జాతీయ పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు.
Date : 28-01-2026 - 8:36 IST -
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ
CM Nara Chandrababu Naidu ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, కొత్త మార్గాల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. సచివాలయంలో దక్షిణ మధ్య, తూర్పు కోస్తా, దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ల జనరల్ మేనేజర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నార
Date : 28-01-2026 - 5:41 IST -
అజిత్ పవార్ విమాన ప్రమాదంపై స్పందించిన రామ్మోహన్ నాయుడు
Kinjarapu Rammohan Naidu మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు స్పందించారు. మహారాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, పౌర విమానయాన శాఖ, డీజీసీఏ అధికారులతో కలిసి ఆయన ప్రమాద స్థలాన్ని పరిశీలించేందుకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ, సరైన వెలుతురు లేకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా త
Date : 28-01-2026 - 3:57 IST -
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై జనసేన జనసేన అధిష్టానం సీరియస్
JanaSena Party ఏపీ రాజకీయాల్లో కలకలం రేపిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో జనసేన పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీధర్పై ఓ మహిళ చేసిన ఆరోపణలు, విడుదల చేసిన వీడియోల నేపథ్యంలో ఈ అంశంపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. విచారణ పూర్తయ్యేంత వరకు శ్రీధర్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు జనసేన పార్ట
Date : 28-01-2026 - 3:03 IST -
మహారాష్ట్రకు చంద్రబాబు, లోకేశ్
అజిత్ పవార్ మరణం కేవలం మహారాష్ట్రకే కాకుండా యావత్ దేశ రాజకీయాలకు తీరని లోటని ఏపీ మంత్రులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉమ్మడి ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర సంబంధాల విషయంలో ఆయన ప్రదర్శించిన చొరవను చర్చించారు.
Date : 28-01-2026 - 1:58 IST -
జలజీవన్ మిషన్ కింద ఏపీకి రూ.13 వేల కోట్లు
ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో చేపట్టిన 'జలజీవన్ మిషన్' (Jal Jeevan Mission) పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభించింది. గత కొంతకాలంగా వివిధ సాంకేతిక మరియు పరిపాలనా కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్లో
Date : 28-01-2026 - 9:30 IST -
పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్
అధికారంలోకి వచ్చామనే అహంకారం వద్దని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
Date : 28-01-2026 - 6:30 IST