Andhra Pradesh
-
Skill Census vs Caste Census : కుల గణన పై చంద్రబాబు ఆలోచనను బయటపెట్టిన లోకేష్
Skill Census vs Caste Census : నారా లోకేష్ "నైపుణ్య గణన, కుల గణన కాదు" (Skill Census vs Caste Census) అనే చంద్రబాబు(Chandrababu) నాయుడు ఆలోచనను వివరించారు
Date : 09-09-2025 - 6:54 IST -
National Education Policy : జాతీయ విద్యా విధానంపై లోకేష్ మనుసులో మాట
National Education Policy : తెలుగు రాష్ట్రాల్లో భాషా విద్యపై రాజకీయాలు జరుగుతున్నాయని, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు
Date : 09-09-2025 - 6:46 IST -
Minister Sandhyarani : జగన్ కు మంత్రి సంధ్యారాణి సవాల్
Minister Sandhyarani : వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈసారి జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి సవాల్ విసిరారు.
Date : 09-09-2025 - 3:26 IST -
Farmers : రైతులను మోసం చేయడం బాధాకరం – రోజా
Farmers : ప్రభుత్వ వైఫల్యం కారణంగానే యూరియా కొరత ఏర్పడిందని, దానివల్ల రైతులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని రోజా ఫైర్ అయ్యారు. రైతులు తమ కష్టాలను చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే, వారి సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం వారిని నిర్లక్ష్యం చేస్తోందని
Date : 09-09-2025 - 2:45 IST -
Acting In Films : పొలిటికల్ లీడర్లు సినిమాలు చేయొచ్చు – ఏపీ హైకోర్టు తీర్పు
Acting In Films : మాజీ ఐఏఎస్ అధికారి విజయ్కుమార్ (Vijaykumar) హైకోర్టులో వేసిన పిటిషన్పై విచారణ జరగగా, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు
Date : 09-09-2025 - 2:19 IST -
Viveka Murder Case : వివేకా హత్య కేసు విచారణ మళ్లీ వాయిదా
Viveka Murder Case : సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసింది. ఈ కేసులో నిందితులైన వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిలను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం వీరు బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
Date : 09-09-2025 - 1:45 IST -
Investments in AP : ఏపీకి మహర్దశ.. ఆ జిల్లాలో రూ.70వేల కోట్ల పెట్టుబడులు
Investments in AP : ఏపీకి మహర్దశ పట్టుకున్నది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రూ.70 వేల కోట్లతో ఆర్సెలార్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానుంది.
Date : 09-09-2025 - 1:44 IST -
CM Chandrababu : ఏపీకి భారీగా యూరియా కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో జారీ
రాష్ట్రానికి అత్యవసరంగా యూరియా సరఫరా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాకినాడ పోర్టుకు చేరుకున్న నౌక నుంచి రాష్ట్రానికి అత్యవసరంగా యూరియాను కేటాయించాలని కోరిన చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్ర మంత్రి నడ్డా వెంటనే స్పందించారు.
Date : 09-09-2025 - 10:39 IST -
Malla Reddy : ఏపీ అభివృద్ధిలో చంద్రబాబు స్పీడ్ : మల్లారెడ్డి ప్రశంసలు
ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ చంద్రబాబు గారు ఏపీలో అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు. ప్రధాని మోడీ కూడా ఏపీ అభివృద్ధికి లక్షల కోట్లు కేటాయిస్తున్నారు. ఈ కలయికతో రాష్ట్రం అభివృద్ధి శిఖరాలు అధిరోహిస్తోంది అని మల్లారెడ్డి తెలిపారు.
Date : 09-09-2025 - 10:32 IST -
AP : రైతుల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ‘అన్నదాత పోరు’ ..రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు
రాష్ట్రవ్యాప్తంగా యూరియా, ఇతర రసాయన ఎరువుల కొరత తీవ్రంగా ఉండటం, ఉల్లి, టమోటా వంటి పంటలకు గిట్టుబాటు ధరల లభ్యతలో ప్రభుత్వం విఫలమవడం, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడమే ఈ పోరాటానికి కారణంగా పేర్కొంది.
Date : 09-09-2025 - 10:21 IST -
Tribal : గిరిజనుల కుటుంబాల్లో వెలుగు నింపిన కూటమి సర్కార్
Tribal : గతంలో చిన్న సిలిండర్లు త్వరగా అయిపోవడం వల్ల గ్యాస్ రీఫిల్ కోసం తరచుగా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు 14.2 కిలోల సిలిండర్ ద్వారా, ఈ ఇబ్బందులు తగ్గుతాయి. పెద్ద సిలిండర్ ఎక్కువ కాలం వస్తుంది.
Date : 09-09-2025 - 10:00 IST -
Anil Kumar Singhal : TTD ఈవోగా మరోసారి సింఘాల్
Anil Kumar Singhal : అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటుకు కూడా కీలక పాత్ర పోషించారు. శ్రీవారి సేవలో భాగమయ్యేలా భక్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శ్రీవాణి ట్రస్ట్ను స్థాపించారు
Date : 08-09-2025 - 7:16 IST -
IAS Transfer : ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీ
. ఏ శాఖలో ఎవరు ఎలా పనిచేస్తున్నారన్న విషయాన్ని అర్థవంతంగా విశ్లేషించి, చక్కటి పరిపాలనకు దోహదపడేలా, మంచి పనితీరును ప్రోత్సహించేలా ఈ మార్పులు చేశారు. ఈ క్రమంలో పలువురు ముఖ్య ఐఏఎస్ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు.
Date : 08-09-2025 - 4:19 IST -
Visakhapatnam : మళ్లీ ఈఐపీఎల్లో మంటలు ..నేవీ హెలికాప్టర్లతో రెస్క్యూ ఆపరేషన్
ఈరోజు మళ్లీ మంటలు ప్రబలడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు తలెత్తుతున్నాయి. ట్యాంక్కు సమీపంలో ఉన్న ఇతర ట్యాంకర్లకు మంటలు వ్యాపించే అవకాశం ఉండటంతో, విజ్ఞతతో పోర్ట్ అధికారులు తక్షణమే స్పందించి ఇండియన్ నేవీ సహాయాన్ని కోరారు.
Date : 08-09-2025 - 4:05 IST -
YS Sharmila : నా కుమారుడు రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తాడు : వైఎస్ షర్మిల
ఈ ఉదయం షర్మిల తన కుమారుడు రాజారెడ్డితో కలిసి కర్నూల్ ఉల్లి మార్కెట్ను సందర్శించారు. అక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడిన ఆమె, ఉల్లి ధరల పతనంపై తీవ్రంగా స్పందించారు.
Date : 08-09-2025 - 2:48 IST -
Nara Lokesh : జాతీయ విద్యా విధానానికి లోకేశ్ మద్దతు
మూడు భాషల విధానం విద్యార్థులకు భిన్న భాషలు నేర్చుకునే అవకాశాన్ని ఇస్తుందని చెప్పారు. ఇందులో హిందీని తప్పనిసరి అని ఎక్కడా పేర్కొనలేదు. ఈ విధానం లో హిందీకి బదులుగా విద్యార్థులు తాము కోరుకునే ఇతర భాషల్ని కూడా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది అని ఆయన స్పష్టం చేశారు.
Date : 08-09-2025 - 2:32 IST -
Nara Lokesh : అన్నామలైతో మంత్రి లోకేశ్ భేటీ
Nara Lokesh : ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలైతో భేటీ అయ్యారు. కోయంబత్తూరులో జరిగిన ఈ మర్యాదపూర్వక సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.
Date : 08-09-2025 - 1:13 IST -
Rape : విశాఖలో అభంశుభం తెలియని మూగ ఆమ్మాయిపై అత్యాచారం!
Rape : మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలను అమలు చేయడంతో పాటు, సమాజంలో కూడా అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది
Date : 08-09-2025 - 11:08 IST -
Onion Prices : భారీగా పడిపోయిన ఉల్లి ధరలు!
Onion Prices : తెలంగాణలో కిలో ఉల్లికి కేవలం రూ.5 నుంచి రూ.16 మాత్రమే లభిస్తుండగా, అదే ఉల్లి వినియోగదారులకు రూ.25 నుంచి రూ.45 వరకు అమ్ముడవుతోంది.
Date : 08-09-2025 - 9:00 IST -
Investments : పెట్టుబడులతో రాష్ట్రానికి రండి – మంత్రి లోకేశ్
Investments : రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పెట్టుబడులు కీలకం అని, దీనివల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని లోకేశ్ పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలు తమ ప్రాజెక్టులను ఏపీలో ప్రారంభించి, ఇక్కడి వనరులను, మానవశక్తిని వినియోగించుకోవాలని కోరారు
Date : 08-09-2025 - 8:30 IST