Andhra Pradesh
-
Jayadev Galla : టీడీపీకి గల్లా జయదేవ్ షాక్..
ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న క్రమంలో టీడీపీ పార్టీ కి భారీ షాక్ తగిలింది. రాజకీయాలకు గుడ్ బై చెపుతున్నట్లు ఎంపీ గల్లా జయదేవ్ (MP Galla Jayadev ) ప్రకటించారు. తనను రెండుసార్లు గుంటూరు లోక్ సభ స్థానం (Guntur MP) నుంచి గెలిపించినందుకు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటామని కొద్దిరోజుల క్రితమే గల్లా జయ
Date : 28-01-2024 - 12:21 IST -
Minister Roja : పార్లమెంటు ఎన్నికల బరిలోకి రోజా.. నగరి నుంచి ఔట్ ?
Minister Roja : అసెంబ్లీ టికెట్ విషయంలో మాజీ మంత్రి రోజాకు వైఎస్సార్ సీపీ మొండిచెయ్యి ఇవ్వనుందని తెలుస్తోంది.
Date : 28-01-2024 - 10:18 IST -
TDP : రాష్ట్రానికి పట్టిన శని మరో 74 రోజుల్లో పోతుంది : చంద్రబాబు
ఉరవకొండలో టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైయ్యారు. ఇంతమంది జనాన్ని చూస్తుంటే ఇదంతా నా పూర్వజన్మ సుక్రుతమని భావిస్తున్నానని చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఉరవకొండ ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని.. రాష్ట్రమంతటా తెలుగుదేశం, జనసేన గాలి వీస్తోందన్నారు. ఇటీవల జగన్ ఇదే ప్రాంతంలో సభ పెట్టాడని.. ఆ సభకు, ఈ సభకు
Date : 28-01-2024 - 9:07 IST -
CM Jagan Public Meeting : 70రోజుల్లో అబద్ధానికి, నిజానికి మధ్య యుద్ధం – జగన్
వైసీపీ అధినేత, సీఎం జగన్ (jagan) నేడు ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. భీమిలి (Bheemili ) సంగివలస (Sangivalasa )లో ‘సిద్ధం’ పేరిట భారీ సభను నిర్వహించారు. ఈ సభలో టీడీపీ , జనసేన, కాంగ్రెస్ , బిజెపి ఇలా అన్ని పార్టీల ఫై జగన్ విమర్శలు చేసారు. ముఖ్యంగా టీడీపీ ఫై ఓ రేంజ్ లో విరుచుకపడ్డారు. ప్రతిపక్షాల పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి తాను అభిమన్యుడిని కాదని అర్జునుడిని .. ‘కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధ
Date : 27-01-2024 - 9:25 IST -
Chandrababu : సీఎంకు ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియదు..బాబు ఏమైనా సైటైరా..!!
ఏపీ (AP)లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ (YCP) తో పాటు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాయి. నేడు శనివారం వైసీపీ అధినేత జగన్ (Jagan) భీమిలీ లో ఎన్నికల శంఖారావం పూరిస్తే..టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటీకే రా..కదలిరా పేరుతో భారీ సభలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. నేడు పీలేరు , ఉరవకొండ సభల్లో పాల్గొని , జగన్ ఫై నిప్పులు చెరిగారు. ఉరవకొండ సభలో జగన్ ఫై తన
Date : 27-01-2024 - 9:11 IST -
CM Jagan: ప్రతిపక్షాల ‘పద్మవ్యూహం’లో ఇరుక్కోవడానికి నేను అభిమన్యుడిని కాదు : సీఎం జగన్
CM Jagan: పాండవులు (వైఎస్ఆర్సిపి) కురుక్షేత్రంలో ఎన్నికల పోరుకు సిద్ధమవుతుండగా, కౌరవులు (టిడిపి-జెఎస్పి కలయిక) తప్పుడు వాగ్దానాలు, మోసపూరిత ఎజెండాలతో వస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ‘సిద్ధం’ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన శ్రేణులతో భీమునిపట్నంలో ఏర్పాటు చేసిన భారీ సభను వీక్షించేందుకు శంఖం ఊదుతూ,
Date : 27-01-2024 - 8:36 IST -
JC Diwakar Reddy : జేసీ ఫ్యామిలీలో రాజకీయ చీలిక.. దివాకర్రెడ్డి కొడుకుకు టీడీపీ మొండిచెయ్యి
JC Diwakar Reddy : అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి టీడీపీ ఝలక్ ఇచ్చింది.
Date : 27-01-2024 - 4:25 IST -
Ram Mandir Impact: తెలుగు రాష్ట్రాల ఎన్నికలపై రామ మందిరం ప్రభావం?
అయోధ్యలో నిర్మించిన రామ మందిరంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామ మందిరం కేవలం ఎన్నికల వ్యూహంలో భాగమేనని ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. అధికార బీజేపీ ఈ కామెంట్స్ పై
Date : 27-01-2024 - 3:28 IST -
Raa Kadali Raa : నేను సీమ బిడ్డనే..నాది రాయలసీమ రక్తమే – పీలేరు సభలో చంద్రబాబు
పీలేరు ‘రా.. కదలిరా’ సభలో సీఎం జగన్ ఫై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రస్తుతం ఫోకస్ అంత ఎన్నికలపైనే పెట్టారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బాబు..ఈసారి విజయం సాధించి జగన్ (Jagan) ఫై కసి తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఇందుకోసం గట్టి ప్లానే చేస్తున్నాడు. ఇప్పటికే జనసేన (Janasena) తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగాడు. అలాగే వైసీపీ నేతలకు టికెట
Date : 27-01-2024 - 3:20 IST -
AP Elections 2024: ఏపీలో తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల ప్రచారం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెంది ప్రతిపక్షానికే పరిమితమైంది. కర్ణాటకలోనూ కాంగ్రెస్ అనూహ్య విజయాన్ని అందుకుంది.
Date : 27-01-2024 - 2:52 IST -
TDP-Janasena : నాగబాబు మరింత మంట పెడుతున్నాడా..?
ఏపీలో ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు..ఏ పార్టీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించలేదు..ఇంతలోనే జనసేన – టీడీపీ (Janasena – TDP) కూటమి లో కొత్త లొల్లి మొదలైంది. గత ఎన్నికల్లో ఎవరికీ వారు సింగిల్ గా బరిలో నిల్చువడం వల్ల వైసీపీ (YCP) కి మేలు జరిగిందని..ఈసారి ఆలా కాకుండా ఉండాలంటే కలిసి బరిలోకి దిగాలని డిసైడ్ అయినా జనసేన – టీడీపీ..ఆ మేరకు పొత్తు ఫిక్స్ చేసుకున్నాయి. అన్ని పొత్తుల్లోనే ముందు
Date : 27-01-2024 - 2:21 IST -
Sharmila : వైఎస్ కట్టిన ప్రాజెక్ట్ మెయింటెన్స్ కూడా చేయని మీరు వారసుడు ఎలా అవుతారు?: షర్మిల
ఏపీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila), ఆ పార్టీ సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు తదితర నేతలతో కలిసి ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టును సందర్శించారు.
Date : 27-01-2024 - 2:16 IST -
Harirama Jogaiah : జనసేనా ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా..?: హరిరామ జోగయ్య లేఖ
జనసేనా ఎదుగుదలకు తెలుగుదేశమే అడ్డమా..? అంటూ విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య (Harirama Jogaiah).
Date : 27-01-2024 - 2:09 IST -
Sharmila : జగన్ పాలనలో మైనార్టీలకు రక్షణ లేదు..? ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైన్యంలా మారాలి: షర్మిల
అమరావతిః గుంటూరులోని మెట్టు అంజిరెడ్డి కల్యాణ మండపంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) పాల్గొన్నారు.
Date : 27-01-2024 - 2:03 IST -
BJP అంటే ‘B అంటే బాబు, J అంటే జగన్, P అంటే పవన్’ -కొత్త అర్ధం చెప్పిన షర్మిల
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila) ఎక్కడ కూడా తగ్గేదేలే అంటుంది. టీడీపీ (TDP) , వైసీపీ (YCP) , బిజెపి (BJP) ఇలా మూడు పార్టీలను మూడు చెరువుల నీళ్లు తాగించేలా తన మాటలతో చెమటలు పట్టిస్తుంది. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టడం ఆలస్యం తన దూకుడును కనపరుస్తుంది. తెలంగాణ లో ఎలాగైతే పార్టీ ప్రకటించి అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీల ఫై విరుచుకపడిందో..ఇప్పుడు ఏపీలో కూడా అలాగే వ్యవహరిస్తోంది.
Date : 27-01-2024 - 1:58 IST -
Sharmila : ఆ విషయంలో అన్న కంటే చెల్లెలు బెటర్.. షర్మిల ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే!
2019 తర్వాత అన్నాచెల్లెళ్ల మధ్య రేగిన చిచ్చు వలన షర్మిల (Sharmila) అన్నను వదిలి తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకుంది.
Date : 27-01-2024 - 11:29 IST -
Chiranjeevi Meets Venkaiah Naidu : ఇద్దరు పద్మ విభూషన్లు కలిసిన వేళ..మెగా పిక్ అదిరి పోలే..
రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్రం పద్మ అవార్డ్స్ (2024 Padma Awards) ను ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) కి ,మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కి పద్మ విభూషన్ (Padma Vibhushan) ను ప్రకటించింది. ఇద్దరు తెలుగు వారికీ పద్మ విభూషన్లు రావడం పట్ల యావత్ తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పద్మ విభూషన్ రావడం పట్ల ఇరువురు సోషల్ మీడియా వేదికగా తమ […]
Date : 27-01-2024 - 11:17 IST -
Jagan Siddam : జగన్ ‘సిద్ధం ‘..ఇంటికి పంపడానికి జనం కూడా ‘సిద్ధం’
గత ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయం సాధించిన వైసీపీ (YCP)..ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తుందో లేదో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. గత ఎన్నికల్లో జగన్ పాదయాత్ర బాగా ప్లస్ అయ్యింది..అలాగే వైస్సార్ కొడుకు కు ఒక్క ఛాన్స్ ఇద్దామని జనం డిసైడ్ అయ్యి ఓట్లు గుద్దేసారు. కానీ ఇప్పుడు జనం మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది..అందుకే జగన్ సరికొత్త ప్రణాళికలతో ప్రజలను తన వైపు
Date : 27-01-2024 - 11:04 IST -
TDP Public Meeting : కాసేపట్లో ఉరవకొండ కు చంద్రబాబు..
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రస్తుతం ఫోకస్ అంత ఎన్నికలపైనే పెట్టారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బాబు..ఈసారి విజయం సాధించి జగన్ (Jagan) ఫై కసి తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఇందుకోసం గట్టి ప్లానే చేస్తున్నాడు. ఇప్పటికే జనసేన (Janasena) తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగాడు. అలాగే వైసీపీ నేతలకు టికెట్ ఆఫర్లు ప్రకటించి తమ పార్టీలోకి లాగేసుకుంటున్నారు. ఇదే తరుణంలో ఉచిత హామీలు ప్రక
Date : 27-01-2024 - 10:47 IST -
AP : టీడీపీ-జనసేన పొత్తు విచ్ఛిన్నం కోసం వైసీపీ గోతి కాడ నక్కలా ఎదురుచూస్తుంది – బొండా ఉమ
టీడీపీ – జనసేన కూటమిలో టికెట్ల ‘కుమ్ములాటలు’ మొదలయ్యాయి అని..దీనికి సాక్ష్యం పవన్ కళ్యాణ్ నిన్న చేసిన కామెంట్లే అని , నాలుగు రోజులు ఆగండి… టీడీపీ, జనసేన నేతలు రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటారు అంటూ వైసీపీ నేతలు వారి స్టయిల్ లో మాటల యుద్ధం మొదలుపెట్టారు. ట్విట్టర్ వేదికగా వరుసపెట్టి పవన్ చేసిన కామెంట్స్ ఫై మాట్లాడుతూ..ప్రజలను మరింత అయోమయంలో పడేయడం..కూటమి చీలిపోతుందని
Date : 27-01-2024 - 10:35 IST