Andhra Pradesh
-
AP Special Status : ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలనీ ప్రజలకు పిలుపునిచ్చిన జేడీ
జై భారత్ పార్టీ అధినేత, మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ (JD Laxminarayana ) ఏపీ ప్రజలంతా ప్రత్యేక హోదా ( AP Special Status) కోసం పోరాటం చేయాలనీ పిలుపునిచ్చారు. ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ తో పాటు టిడిపి పార్టీలు ప్రచారం మొదలుపెట్టగా..బిజెపి , జనసేన సైతం ఫిబ్రవరి న
Date : 31-01-2024 - 3:02 IST -
YS Sharmila : నిన్ను దేవుడు కూడా క్షమించడు అంటూ షర్మిల ఫై నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ ఫైర్..
ఏపీసీసీ చీఫ్ గా వైస్ షర్మిల (YS Sharmila) బాధ్యతలు చేపట్టడమే ఆలస్యం..అధికార పార్టీ వైసీపీ (YCP) ఫై నిప్పులు చేరగడం మొదలుపెట్టింది. ఓ పక్క రాష్ట్రంలో వైసీపీ ఎలాంటి అభివృద్ధి చేయడంలేదని , రాష్ట్రాన్ని అప్పులమయం చేసారని విమర్శలు చేస్తుంటే..జగన్ (Jagan) తనను ఎంతో ఇబ్బందికి , మనోవేదనకు గురి చేసాడని ఆరోపిస్తూ ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఎన్నో ఆరోపణలు , విమర్శలు చేస
Date : 31-01-2024 - 2:51 IST -
Rs 41 In Account : ఏపీ మహిళ చీటింగ్.. లగ్జరీ హోటల్కు 6 లక్షలు కుచ్చుటోపీ.. అకౌంట్లో రూ.41
Rs 41 In Account : ఆంధ్రప్రదేశ్కు చెందిన ఝాన్సీరాణి అనే మహిళ ఢిల్లీలోని ఏరోసిటీలో ఉన్న విలాసవంతమైన పుల్మాన్ హోటల్కు వెళ్లింది.
Date : 31-01-2024 - 9:10 IST -
AP : వైస్ షర్మిలకు ప్రాణహాని.. భద్రత పెంచాలి – అయ్యన్నపాత్రుడు
వైస్ షర్మిల (Sharmila)కు ప్రాణహాని ఉందని..వెంటనే ఆమెకు భద్రత పెంచాలని కోరారు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu). సీఎం జగన్ (Jagan)కు తల్లి, చెల్లి, బాబాయ్ అనే తేడా లేదని, రాజకీయాల్లో ఎదురుచూస్తున్న షర్మిలను అంతమొందించిన అశ్చర్యపోవాల్సిన పనిలేదని సంచలన ఆరోపణలు చేసారు అయ్యన్న. షర్మిలకు భద్రత పెంచాల్సిన అవసరం ఉందంటూ కామెంట్స్ చేశారు. అయితే.. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆస్తిలో షర్మిలకు
Date : 30-01-2024 - 10:09 IST -
AP Jobs : ఏపీ వైద్య కళాశాలల్లో 255 పోస్టులు.. రైల్వేలో 2,860 పోస్టులు
AP Jobs : ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన డైరెక్ట్/ లేటరల్ ఎంట్రీలో 255 అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
Date : 30-01-2024 - 10:00 IST -
Sharmila Letter to Modi : ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ మోడీకి షర్మిల లేఖ
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila )..ప్రధాని మోడీ (PM Modi)కి లేఖ రాసారు. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధం అయ్యాయి. ఇప్పటికే టీడీపీ , వైసీపీ తమ ప్రచారాన్ని మొదలుపెట్టగా..బిజెపి , జనసేన లు వచ్చే నెల నుండి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇక ఏపీసీసీ చీఫ్ గా బాధ్యత చేపట్టిన షర్మిల..రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్
Date : 30-01-2024 - 9:57 IST -
Letter To Modi : ప్రధాని మోడీకి వైఎస్ షర్మిల లేఖ.. ఏయే అంశాలను ప్రస్తావించారంటే..
Letter To Modi : ఢిల్లీలోని జంతర్మంతర్ వేదికగా ఫిబ్రవరి 2న ధర్నా చేసేందుకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రెడీ అవుతున్నారు.
Date : 30-01-2024 - 6:37 IST -
Balineni : బాలినేనికి జగన్ బిగ్ షాక్..
వైసీపీ అధినేత జగన్ (Jagan) ..వరుసగా సొంత నేతలకు షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో టికెట్స్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సర్వేల ఆధారంగా ఈసారి టికెట్స్ ఇస్తూ వస్తున్న జగన్..బాలినేని శ్రీనివాస్రెడ్డి (Balineni Srinivasa Reddy)కి షాక్ ఇచ్చారు. ఒంగోలు లోక్ సభ టిక్కెట్ ను.. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికే కేటాయించాలని బాలినే
Date : 30-01-2024 - 5:58 IST -
AP Special Status : ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో షర్మిల ధర్నా..
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila)..ఇప్పుడు మరింత దూకుడు పెంచింది..ఏపీ ప్రత్యేక హోదా (AP Special Status) కోసం ఏకంగా ఢిల్లీ (Delhi) లో ధర్నా చేసేందుకు సిద్ధమైంది. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధం అయ్యాయి. ఇప్పటికే టీడీపీ , వైసీపీ తమ ప్రచారాన్ని మొదలుపెట్టగా..బిజెపి , జనసేన లు వచ్చే నెల నుండి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున
Date : 30-01-2024 - 3:09 IST -
MLA Koneti Adimulam : సైకిల్ ఎక్కేందుకు సిద్దమైన మరో వైసీపీ ఎమ్మెల్యే ..?
ఏపీ అధికార పార్టీ వైసీపీ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా నియోజకవర్గ ఇంచార్జ్ ల మార్పు ..ఇప్పుడు పార్టీ కి పెద్ద మైనస్ గా మారుతుంది. సర్వేల ఆధారంగా నియోజకవర్గ ఇంచార్జ్ లను మారుస్తుండడం తో నేతలు బయటకు వస్తున్నారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల కు ఈసారి దాదాపు టికెట్ ఇచ్చేది లేదని..ఇచ్చిన వారిని స్దాన మార్పిడి చేయడం, లేదంటే ఎంపీ బరిలో నిల్చుబెట్టడం చేస్తుండడం త
Date : 30-01-2024 - 2:56 IST -
వైరల్ : బంగారం కోసం వృద్ధురాలిపై హత్యాయత్నం
ఏపీలో దొంగలు రెచ్చిపోతున్నారు. కొద్దీ రోజుల క్రితం వాలెంటర్ గా పనిచేస్తున్న ఓ యువకుడు డబ్బు , బంగారం కోసం వృద్ధురాలిని చంపిన ఘటన ఇంకా మాట్లాడుకుంటుండగానే…తాజాగా అనకాపల్లిలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. బంగారం కోసం వృద్ధురాలిపై హత్యాయత్నం చేయబోయాడు ఓ వ్యక్తి. దీనికి సంబదించిన సీసీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. We’re now on WhatsApp. Click to Join. అనకాపల్లి గవరపాలె
Date : 30-01-2024 - 2:47 IST -
Nara Bhuvaneshwari : నారా భువనేశ్వరి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య
టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య (Technical Problem) రావడం అందర్నీ భయబ్రాంతులకు గురిచేసింది. గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానం డోర్ తెరుచుకోకపోవడం తో కాసేపు విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. అందులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. విమానంపై ఏం జరిగిందో అని తీవ్ర ఆంద
Date : 30-01-2024 - 2:38 IST -
YCP : పవన్ ఫై వైసీపీ ఎవర్ని దించుతుందో తెలుసా..?
గత ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైసీపీ (YCP)..ఈసారి 175 కు 175 సాధించాలని పట్టుదలతో ఉంది. ఇందుకోసం జగన్ భారీ ప్లాన్ లు వేస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో కీలక నిర్ణయం తీసుకొని వారి షాక్ ఇస్తున్నారు. ఇదే క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను ఓడించేందుకు భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి..రెండు చోట్ల ఓడిపోయ
Date : 30-01-2024 - 2:09 IST -
CM Jagan : భార్య డైరెక్టర్ గా ఉన్న సాక్షితో జగన్ కు సంబంధం లేదా?: ఆనం వెంకటరమణారెడ్డి
టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి(Anam Venkataramana Reddy) సిఎం జగన్(CM Jagan) మరోసారి మండిపడ్డారు. తనకు మీడియా లేదని, సాక్షి టీవీ, సాక్షి పత్రిక తనది కాదని జగన్ నాటకాలు ఆడుతున్నారంటూ సాక్షి మీడియా జగన్ దేనని, వైఎస్ కుటుంబం మొత్తానికి సాక్షిలో వాటాలు ఉన్నాయని ఆయన చెప్పారు. జగన్ లక్కీ నెంబర్ లక్ష అని… లక్ష రూపాయల పెట్టుబడితో ఆయన పెట్టిన కంపెనీలన్నీ వేల కోట్లకు చేరుకున్నాయని అన
Date : 30-01-2024 - 1:48 IST -
AP : జగన్ కుటుంబంలో ఆసక్తికర పరిణామాలు.. అండగా మేం ఉన్నాం – మేనత్త వైఎస్ విమలా రెడ్డి
ఎన్నికల వేళ ముఖ్యమంత్రి జగన్ (CM Jagan)కుటుంబంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా మేనల్లుడు జగన్ కు బాసటగా మేనత్త వైఎస్ విమలా రెడ్డి (YS Vimala Reddy) నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వర్గాలను సమీకరించే విధంగా ఆమె కసరత్తు చేస్తున్నారు. విజయవాడలో పాస్టర్లతో సమావేశాన్ని చేపట్టింది వైఎస్ విమలమ్మ. దాదాపు 26 జిల్లాల నుంచి పలువురు ఫాస్టర్లు హాజరయ్యారు. సీఎం జగన్ మేనత్త వైఎస్
Date : 30-01-2024 - 1:41 IST -
YS Sharmila : వైసీపీ జోకర్కు నా సవాల్.. తొలిసారి భారతి పేరు ప్రస్తావిస్తూ..
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీలో ఎన్నికలకు నోటిఫికేషన్కు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఆయా పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. తమ తమ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు. అయితే.. అధికారంలో ఉన్న వైసీపీని ఎదుర్కొంనేందుకు టీడీపీ-జనసేన కలిసి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న వేళ.. కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలను రంగంలోకి దించింది. అయితే.. ఇటీవల త
Date : 30-01-2024 - 12:29 IST -
AP : స్కీమ్ల పేరుతో స్కామ్లు చేసి జైలుపాలైన చంద్రబాబు: ఎంపీ మార్గాని భరత్
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ (Margani Bharat) టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) చేసిన ఆరోపణలపై స్పందించారు. తనపై బాబు చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ విసిరారు. స్కీమ్ల పేరుతో స్కామ్లు చేసి జైలుపాలైన చంద్రబాబు తనను విమర్శించొచ్చా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ మార్గాని భరత్ బాబు ఆరోపణలను ఖండించారు. తాను నీతి, నిజాయతీగా రాజకీయ సేవ చేసేందుకు వచ్చానని
Date : 30-01-2024 - 11:29 IST -
Siddham VS Mimu Siddham : ఏపీలో పోటాపోటీగా సిద్ధం..మీము సిద్ధం హోర్డింగ్స్
ఏపీలో రాజకీయాలు(AP Politics) కాకరేపుతున్నాయి. గత ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయం సాధించిన వైసీపీ (YCP)..ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తుందో లేదో అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ప్రజల్లో వ్యతిరేకత గమనించిన జగన్..దానిని సరిదిద్దే పనిలో పడ్డారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న నేతలను పక్కకు పెట్టి వారి స్థానాల్లో కొత్త వారికీ ఛాన్స్ ఇచ్చేందుకు డిసైడ్ అయ్యారు. ఇదే క్రమంలో ప్రజల్లోకి సిద్ధం ప
Date : 30-01-2024 - 11:25 IST -
MP Balashowry : జనసేనలోకి ముహూర్తం ఫిక్స్ చేసిన బాలశౌరి..సంబరాల్లో పార్టీ శ్రేణులు
ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుండడం తో అక్కడి రాజకీయాలు రోజు రోజుకు మారుతున్నాయి. ఎవరు ఏ పార్టీ లోకి వెళ్తున్నారో..ఎవరు ఎప్పుడు ఏ షాక్ ఇవ్వబోతున్నారో అర్ధం కావడం లేదు. ముఖ్యముగా అధికార పార్టీ (YCP) తీసుకున్న నియోజకవర్గ ఇంచార్జ్ ల మార్పు ఆ పార్టీ కి పెద్ద మైనస్ గా మారుతుంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా వరుసపెట్టి బయటకు వస్తున్నారు. మరికొంతమంది ఈసారి జగన్ కష్టమే అని తెలిసి
Date : 30-01-2024 - 10:49 IST -
TDP : నాది విజన్.. జగన్ ది పాయిజన్ : టీడీపీ అధినేత చంద్రబాబు
టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు
Date : 30-01-2024 - 8:10 IST