Andhra Pradesh
-
Andhra Pradesh : ఆత్మహత్యకు యత్నించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. కారణం ఇదే..?
ఏపీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సకాలంలో జీతాలు రాకపోవడంతో ఉపాధ్యాయులు
Published Date - 10:16 PM, Sun - 10 December 23 -
Srisailam Temple : శ్రీశైలం ఆలయానికి పొటెత్తిన భక్తులు.. స్వామి వారి దర్శనానికి ఏడు గంటల సమయం..?
శ్రీశైలం ఆలయానికి భక్తులు పొటెత్తారు. నెలరోజుల పాటు కార్తీక మాసం ఉత్సవాలు ముగియనున్న తరుణంలో వారాంతపు
Published Date - 10:02 PM, Sun - 10 December 23 -
Chandrababu : కాస్త మానవత్వం చూపండి జగన్ గారూ..! – చంద్రబాబు
అనంతపురం జిల్లాలో నక్కదొడ్డి తండాకు చెందిన సరోజమ్మ (40) అనే అంధురాలు..తన పింఛను ను అధికారులు తొలగించడం తో మనస్తాపం గురై.. ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ గా మారింది. ఈ ఘటన ఫై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ‘‘ కొంచెం మానవత్వం చూపండి జగన్ గారూ! మాటల్లో కాదు చేతల్లో… ఆంక్షల పేరుతో అంధురాలి పెన్షన్ తొలగింపు కర్కశత్వం. ఆమె ఆత్మహత్య అత్యంత హృదయ
Published Date - 03:57 PM, Sun - 10 December 23 -
IT Raids : విజయవాడలో ఐటీ సోదాల కలకలం.. ప్రముఖ బంగారం షాపుల్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు
విజయవాడలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Published Date - 09:34 AM, Sun - 10 December 23 -
AP : సార్వత్రిక ఎన్నికలకు ముందే ఏపీలో పేదలందరికి ఇళ్లు.. రెండో విడతలో ఇళ్ల నిర్మాణం పంపిణీకి సన్నాహాలు
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్
Published Date - 09:06 AM, Sun - 10 December 23 -
Andhra Pradesh : కొవ్వూరులో రైలు స్టాపేజ్లను పునరుద్ధరించాలని కేంద్ర మంత్రిని కోరిన ఏపీ హోంమంత్రి వనిత
కరోనా వైరస్ మహమ్మారి సమయంలో లాక్డౌన్కు ముందు చేసిన విధంగానే కొవ్వూరు రైల్వే స్టేషన్లో రైళ్ల ఆగమనాన్ని
Published Date - 08:46 AM, Sun - 10 December 23 -
Whats Today : రాజమండ్రి ఎయిర్పోర్టు పనులకు శ్రీకారం.. విజయవాడలో నిర్మలా సీతారామన్
Whats Today : ఇవాళ విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో నౌకాదళ దినోత్సవం (నేవీ డే) నిర్వహిస్తారు.
Published Date - 07:51 AM, Sun - 10 December 23 -
TDP MP Kesineni : రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైంది – టీడీపీ ఎంపీ కేశినేని నాని
తుఫాను సందర్భంగా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని టీడీపీ ఎంపీ కేశినేని
Published Date - 09:19 PM, Sat - 9 December 23 -
Chandrababu : ప్రభుత్వం చేతకానితనం వల్లే రైతులు నష్టపోయారు.. పర్చూరు పర్యటనలో ప్రభుత్వంపై ధ్వజమెత్తిన బాబు
వైసీపీ ప్రభుత్వ చేతగానితనం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు.
Published Date - 08:51 PM, Sat - 9 December 23 -
CM Jagan : కొత్త మోసానికి తెరలేపిన సీఎం జగన్ – గంటా శ్రీనివాస్
సరిగ్గా ఎన్నికలు వస్తున్న తరుణంలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ల పేరుతో రాష్ట్రంలో మరో కొత్త మోసానికి తెరలేపారని
Published Date - 04:24 PM, Sat - 9 December 23 -
Chandrababu: గెలుపు గుర్రాలకే టికెట్లు: చంద్రబాబు
గెలిచే అవకాశం ఉన్న వారికే టిక్కెట్లు ఇస్తానని, అంతర్గత సర్వేల్లో నేతల పనితీరు బాగాలేకపోతే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
Published Date - 03:52 PM, Sat - 9 December 23 -
Aadudam Andhra : ‘ఆడుదాం ఆంధ్రా’తో చెన్నై సూపర్ కింగ్స్, ప్రో కబడ్డీ లీగ్ జట్టు
Aadudam Andhra : ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీసే లక్ష్యంతో ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమానికి వైఎస్ జగన్ సర్కారు శ్రీకారం చుట్టింది.
Published Date - 03:27 PM, Sat - 9 December 23 -
Simhachalam : సింహాచలం స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
దాదాపు రూ.20 కోట్లతో రైల్వే శాఖ సింహాచలం స్టేషన్ అభివృద్ధి పనులను చేయనుంది
Published Date - 12:14 PM, Sat - 9 December 23 -
Missile -Bapatla : బాపట్ల తీరంలో మిస్సైల్.. ఎక్కడిది ?
Missile -Bapatla : బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెంలో మత్స్యకారుల వలకు వాయుసేనకు చెందిన చిన్నపాటి మిస్సైల్ దొరికింది.
Published Date - 07:08 AM, Sat - 9 December 23 -
CBN : ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని వ్యక్తి సీఎంగా ఉండటం ప్రజల దౌర్బాగ్యం : టీడీపీ అధినేత చంద్రబాబు
తుఫాన్ తో పంట నష్టపోయి రైతులు కన్నీరు పెడుతుంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బాధ్యతరాహిత్యంగా వ్యవహరించటం
Published Date - 09:27 PM, Fri - 8 December 23 -
Chandrababu Naidu: టీడీపీ అధికారంలోకి రాగానే రైతులకు నష్టపరిహారం ఇస్తాం: చంద్రబాబు నాయుడు
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
Published Date - 05:24 PM, Fri - 8 December 23 -
Group-1 Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..!
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్న్యూస్ చెప్పింది. 81 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ (Group-1 Notification) ను విడుదల చేసింది.
Published Date - 03:55 PM, Fri - 8 December 23 -
Jagan Potato : ఉల్లిగడ్డని ‘Potato’ అంటారట..జగన్ మీకు జోహార్లు ..
ఉల్లి పాయ కు ఆలుగడ్డ కు తేడాలేదా జగన్..ఏంటి మా ఆంధ్రప్రదేశ్ కు ఈ కర్మ అంటూ ఓ రేంజ్ లో ఆడేసుకుంటుంటారు
Published Date - 02:32 PM, Fri - 8 December 23 -
Vizag Fishing Harbour : నో స్మోకింగ్ జోన్గా వైజాగ్ ఫిషింగ్ హార్బర్
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంతో మత్స్య శాఖ హార్బర్ ప్రాంతాన్ని నో స్మోకింగ్ జోన్గా ప్రకటించింది.
Published Date - 09:18 AM, Fri - 8 December 23 -
Whats Today : సీఎం రేవంత్ ప్రజాదర్బార్.. గుంటూరు జిల్లాలో చంద్రబాబు టూర్
Whats Today : ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ జరుగుతుంది.
Published Date - 08:04 AM, Fri - 8 December 23