Andhra Pradesh
-
AP : సచివాలయం తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఉందా ? – కొడాలి నాని
సీఎం జగన్ (CM Jagan) రాష్ట్ర సచివాలయాన్ని (AP Secretariat) రూ.370 కోట్లకు తాకట్టు పెట్టారంటూ టీడీపీ (TDP) పెద్ద ఎత్తున ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్..చివరికి రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుకు రాసిచ్చి రూ.370 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్
Date : 04-03-2024 - 5:06 IST -
Adimulapu Suresh: పవన్ కు చట్టసభలో అడుగుపెట్టే తలరాత ఉందో లేదో: ఆదిమూలపు సురేశ్
Pawan Kalyan: టీడీపీ-జనసేన(TDP-Jana Sena) పొత్తుపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్(minister adimulapu suresh) స్పందించారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) 2014 నుంచి రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారని… ఆయన ధైర్యం చివరికి 24 సీట్లలో పోటీ చేసేందుకు మాత్రమే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఆ 24 సీట్లలో పవన్ కల్యాణ్ ఎక్కడ్నించి పోటీ చేస్తున్నాడో చెప్పమనండి… ఆయన ఎక్కడ్నించి పోటీ చేస్తాడో ఇంతవరకు డిసైడ్ కాలేదని అన్నారు. పవన్
Date : 04-03-2024 - 4:38 IST -
YSRCP : ఈనెల 10న అద్దంకిలో సిద్ధం.. గొట్టిపాటి రవినే టార్గెట్..?
ఈ నెల 10న అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల గ్రామంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అంతిమ సిద్దం సభ జరగనుంది. ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) వివరించిన విధంగానే స్టిక్కీ వికెట్పై ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ సమావేశాలకు పెద్దపీట వేస్తోంది. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ, సభలను ఆకట్టుకునేందుకు ఈ సమావేశాలకు భారీగా జనాలను తరలిస్తున్నారు. అద్దంకి సిద్దం మీటింగ్ కంటికి కనిపిం
Date : 04-03-2024 - 3:51 IST -
AP Politics : కాపు సామాజికవర్గాన్ని విభజించేది ఎవరు?
రోజు రోజుకు ఏపీలో ఎన్నికలు వేడి పెంచుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ (TDP) – జనసేన (Janasena) కూటమి ముందుకు సాగుతోంది. అయితే.. పలు సామాజిక వర్గాల ప్రజలను తమవైపు ఆకర్షించేందుకు ఆయా పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి. అయితే.. కాపు సామాజిక వర్గానికి ఎవరు ఎక్కువ నష్టం కలిగిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్ ఆందోళన రేకెత్తిస్తోంది. 2024 ఎన్నికల్లో తమ ఎంపికలను
Date : 04-03-2024 - 2:30 IST -
AP : ప్రశాంత్ వ్యాఖ్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ శ్రేణులు
రాబోయే ఎన్నికల్లో ఏపీలో టీడిపి (TDP) పార్టీదే విజయమని రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీలో అలజడి సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ శ్రేణులు (YCP), నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత ఎన్నికల్లో ప్రశాంత్ వైసీపీ కి పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ చెప్పిన ఐడియా లతో , ప్రచారం తో వైసీపీ విజయం సాధించింది. ఇక ఈసారి ప్రశాంత్ ఇండైరెక్ట్ గా టీడ
Date : 04-03-2024 - 1:53 IST -
vijayasai reddy: ప్రశాంత్ కిశోర్ అంచనాలకు ఆధారాలు లేవుః విజయసాయి రెడ్డి
vijayasai reddy: ఈసారి ఎన్నికల్లో వైసీపీ(ysrcp)కి భారీ ఓటమి తప్పదని, మరోసారి గెలవాలనుకుంటున్న జగన్(jagan) ఆశలు నెరవేరబోవని మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి (vijayasai reddy)స్పందించారు. చంద్రబాబు(chandrababu)తో 4 గంటల పాటు సమావేశమైన అనంతరం తాను ఏం మాట్లాడుతున్నాడో ప్రశాంత్ కిశోర్ కే త
Date : 04-03-2024 - 1:53 IST -
Ambati Rambabu : చంద్రబాబు ఓ మోసగాడు, ఓ 420 – అంబటి
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ఎక్కవుతుంది. ప్రచార సభల్లోనే కాదు సోషల్ మీడియా లోను సైతం ఇరు నేతలు విమర్శలు , ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా పల్నాడు లో రా కదలిరా సభలో చంద్రబాబు (Chnadrababu) చేసిన కామెంట్స్ ఫై వైసీపీ మంత్రి అంబటి (Ambati Rambabu) రియాక్ట్ అయ్యాడు. చంద్రబాబు 14 ఏళ్లు పరిపాలనలో పల్నాడుకు ఏం చేశాడో […]
Date : 04-03-2024 - 11:39 IST -
AP Train Accident: గతేడాది ఘోర రైలు ప్రమాదం.. కారణం చెప్పిన రైల్వే మంత్రి
గతేడాది అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఘోర రైలు ప్రమాదం (AP Train Accident) జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
Date : 04-03-2024 - 10:57 IST -
SSC Hall Tickets : ‘టెన్త్’ హాల్టికెట్ల విడుదల.. డౌన్లోడ్ ఇలా
SSC Hall Tickets : ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు నేటి నుంచి రిలీజ్ కానున్నాయి.
Date : 04-03-2024 - 9:08 IST -
Prashant Kishor : ఏపీలో టీడీపీ గెలుపు ఖాయం..?
ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే టీడీపీ (TDP)- జనసేన (Janasena) కూటిమికి వైఎస్సార్సీపీ (YSRCP) మధ్యనే పోటీ ఉండబోతోందని సర్వేలు చెబుతున్నాయి. అయితే.. టీడీపీ – జనసేన కూటమిలో బీజేపీ కూడా చేరే అవకాశం ఉంది. కానీ దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఘోరంగా ఓడిపోవడం ఖాయమని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశ
Date : 03-03-2024 - 9:53 IST -
BJP Alliance TDP-Janasena : వారం రోజుల్లో ఏపీలో పొత్తులపై స్పష్టత – బిజెపి
టీడీపీ – జనసేన ఉమ్మడి కూటమి (BJP Alliance) తో బిజెపి పొత్తు ఉంటుందా..లేదా అనేది వారం రోజుల్లో స్పష్టత వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ (Shiva Prakash) తెలిపారు. గత రెండు రోజులుగా బీజేపీ ముఖ్య నేతలు అమరావతి (Amaravathi) లో సమావేశాలు జరుపుతూ వచ్చారు. ఈరోజుతో ఈ సమావేశాలు ముగిశాయి. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నేతలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ ఈ సమావేశాలు నిర్వహి
Date : 03-03-2024 - 9:26 IST -
MLA Arani Srinivasulu : ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును సస్పెండ్ చేసిన వైసీపీ
చిత్తూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు(YCP MLA Arani Srinivasulu)ను వైసీపీ పార్టీ (YCP) నుండి సస్పెండ్ (Suspend) చేసింది. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఏపీ రాజకీయాలు ఆసక్తికర మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ లో నేతలు వరుసపెట్టి రాజీనామా చేస్తున్నారు. సర్వేల పేరుతో జగన్ ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకపోవడం తో వారంత బయటకు వస్తూ టీడీపీ , జనసేన పార్టీలలో చేరుతున్
Date : 03-03-2024 - 9:15 IST -
AP Secretariat : సచివాలయాన్ని తాకట్టు పెట్టలేదు – CRDA
సీఎం జగన్ (CM Jagan) రాష్ట్ర సచివాలయాన్ని (AP Secretariat) రూ.370 కోట్లకు తాకట్టు పెట్టారంటూ ఉదయం నుండి టీడీపీ (TDP) పెద్ద ఎత్తున ఆరోపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అడ్డగోలుగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్..చివరికి రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టుకు రాసిచ్చి రూ.370 కోట్ల అప్పు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణంలో భాగంగా అప్పటి ముఖ్యమ
Date : 03-03-2024 - 8:50 IST -
AP : జగన్ కు ఇంకో ఛాన్స్ ఇస్తే ప్రాజెక్టులను కూడా తాకట్టు పెడతారు – గంటా
రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టడం ఫై సీఎం జగన్ ఫై ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు ఇంకో ఛాన్స్ ఇస్తే ప్రాజెక్టులను కూడా తాకట్టు పెడతారంటూ వాపోతున్నారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రైనా సచివాలయాన్ని (Secretariat) అభివృద్ధి చేయాలనీ చూస్తారు..కానీ ఏపీ సీఎం జగన్ (CM Jagan) మాత్రం తాకట్టు (Hostage) పెట్టి రాష్ట్ర పరువు తీసారని ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస
Date : 03-03-2024 - 6:56 IST -
BJP Alliance In AP: పొత్తు లేనట్లేనా.. అభ్యర్థుల వేటలో ఏపీ బీజేపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కీలకం కానుంది. బీజేపీతో పొత్తుకు ఆరాటపడిన జనసేనకు నిరాశ తప్పేలా లేదు. జనసేన కూటమితో బీజేపీ సిద్ధంగా లేదన్నది స్పష్టమవుతుంది. అందులో భాగంగా బీజేపీ తమ అభ్యర్థుల్ని ప్రకటించేందుకు సిద్ధమైంది.
Date : 03-03-2024 - 4:08 IST -
Hyderabad: మరో పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ హైకోర్టుకు చేరింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను 2034 వరకు పొడిగించాలని
Date : 03-03-2024 - 3:10 IST -
Roja : రోజాకు టికెట్ ఇస్తే దగ్గరుండి ఓడిస్తాం – అధిష్టానానికి వైసీపీ శ్రేణుల హెచ్చరిక
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ అధినేత జగన్ (Jagan)..అభ్యర్థుల (Candidates ) జాబితను రిలీజ్ చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే 9 జాబితాలు రిలీజ్ చేసారు. ప్రతి నియోజకవర్గం ఆయా అభ్యర్థులపై సర్వేలు చేయించి ప్రజలు ఏమనుకుంటున్నారో అది తెలుసుకొని టికెట్ ఇస్తున్నారు. ఏమాత్రం సదరు అభ్యర్థి ఫై వ్యతిరేకత ఉన్న పక్కకు పెట్టేస్తున్నారు. ఇప్పటికే చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలకు , మంత్రులకు షా
Date : 03-03-2024 - 3:08 IST -
Mudragada Join YSRCP: ముద్రగడ కోసం త్యాగానికి సిద్దమైన వంగగీత
కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో జేఎస్పీ అధినేత పవన్తో భేటీ అవుతారని గత కొన్ని నెలలుగా ఊహాగానాలు సాగుతున్నప్పటికీ ఆ భేటీ కార్యరూపం దాల్చలేదు. దీంతో ముద్రగడ రూటు మార్చే అవకాశం కనిపిస్తుంది.
Date : 03-03-2024 - 2:58 IST -
YSRCP Sitting MLAs: శ్రీకాకుళం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ నమ్మకం, కానీ మార్చాలంటూ డిమాండ్స్
శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొనసాగించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. అయితే వైఎస్సార్సీపీ ద్వితీయశ్రేణి నేతలు మాత్రం సీఎం జగన్ నిర్ణయంపై అసంతృప్తి
Date : 03-03-2024 - 2:30 IST -
Vizag Floating Sea Bridge : వైజాగ్ లో రెండోసారి తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి ..
విశాఖ ఆర్కే బీచ్ (Vizag RK Beach)లో ఏర్పటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జి (Floating Bridge ) రెండోసారి తెగిపోయింది. ఆర్కే బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చే పర్యాటకుల కోసం.. సముద్రపు అలల తాకిడిని ఆస్వాదించేందుకు గాను ఫ్లోటింగ్ బ్రిడ్జి ని రాష్ట్ర ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కలిసి గత ఆదివారం అట్టహాసంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ ప్రారంభించిన మరుసటి రోజే ఫ్లోటింగ్
Date : 03-03-2024 - 1:59 IST