Andhra Pradesh
-
AP Exams: మార్చి నెలలో పది, ఇంటర్ పరీక్షలు : ఏపీ మంత్రి బొత్స
ఏపీ మంత్రి పది, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు.
Published Date - 03:54 PM, Thu - 14 December 23 -
CM Jagan : బర్రెలక్క కు వచ్చినన్ని ఓట్లు కూడా దత్తపుత్రుడి పార్టీకి రాలేదు – సీఎం జగన్
పలాసలో ఏర్పాటు చేసిన సభలో ఏపీ సీఎం జగన్ మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై విరుచుకపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క (Barrelakka) కు వచ్చినన్ని ఓట్లు కూడా జనసేన పార్టీ (Janasen Party) కి రాలేదని , కనీసం డిపాజిట్లు కూడా ఆ పార్టీ కి దక్కలేదని ఎద్దేవా చేసారు. గురువారం పలాసలో వైఎస్సార్ సుజలధార డ్రింకింగ్ వాటర్ (YSR Sujaladhara Project) ప్రాజెక్టు తో పాటు కిడ్నీ రీసెర్చ్ […]
Published Date - 02:30 PM, Thu - 14 December 23 -
Nara Lokesh: చంద్రబాబు అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం : నారా లోకేశ్
టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని నారా లోకేశ్ అన్నారు.
Published Date - 01:49 PM, Thu - 14 December 23 -
Indus Hospital Fire Accident : వైజాగ్ ఇండస్ హాస్పటల్ లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి
విశాఖపట్నం జగదాంబ సెంటర్ లోని ఇండస్ హాస్పటల్ (Indus Hospital)లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది.
Published Date - 12:37 PM, Thu - 14 December 23 -
CM Jagan : YSR సుజలధార ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ (CM Jagan) పలాసలోని వైఎస్సార్ సుజలధార డ్రింకింగ్ వాటర్ (YSR Sujaladhara Project)) ప్రాజెక్టును ప్రారంభించారు. రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన సుజలధార ప్రాజెక్టు జగన్ జాతికి అంకితం చేశారు. ఉద్దానం ప్రాంతంలో కళ్లెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఎవరూ దీనికి పరిష్కారం చూపడానికి కూడా సాహసించలేదు. ఇలాంటి పరిస్థితిలో జగన్ ప్రభుత్వం రూ.785 కోట్లు భారీ వ్యయం చేసి మరీ.. ఉద్దానం వ్
Published Date - 11:59 AM, Thu - 14 December 23 -
Parliament Protection : పార్లమెంటుకే రక్షణ లేదా?
డిసెంబర్ 13, 2023న భారత నూతన పార్లమెంటులో (Parliament) ఇద్దరు ఆగంతక యువకులు ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించారు.
Published Date - 10:48 AM, Thu - 14 December 23 -
TDP : అంతిమంగా ధర్మమే గెలుస్తుంది.. కార్యకర్తల త్యాగాలు మరిచిపోను : చంద్రబాబు నాయుడు
కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా అశాంతి, హింస, రాజకీయ వేధింపులు
Published Date - 08:15 AM, Thu - 14 December 23 -
TDP : రైతాంగాన్ని ఆదుకోండి.. పంట నష్టం అంచనకు వచ్చిన కేంద్ర బృందానికి టీడీపీ నేతల వినతి
మిచౌంగ్ తుపాను ధాటికి రాష్ట్రంలో జరిగిన పంట నష్టం అంచనా వేయడానికి వచ్చిన కేంద్ర బృందం ఉమ్మడి కృష్ణా, గుంటూరు
Published Date - 08:10 AM, Thu - 14 December 23 -
CM Jagan : నేడు ఉద్దానంలో సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రిని ప్రారంభించనున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పలాసలోని ఉద్దానంలో అనేక మంది
Published Date - 08:05 AM, Thu - 14 December 23 -
AP : పవన్ అజ్ఞాత వాసి.. నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి – మంత్రి గుడివాడ అమర్నాథ్
వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) మరోసారి జనసేన (Janasena) , టీడీపీ (TDP) లపై నిప్పులు చెరిగారు. ప్రజలను తప్పుదోవ పట్టించడమే టీడీపీ, జనసేన పని అని , పవన్ అజ్ఞాత వాసి.. నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి అంటూ తనదైన శైలి లో సెటైర్లు వేశారు. సీఎం జగన్ రేపు (గురువారం) ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పలాసలో దాదాపు రూ.750 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయనున్న
Published Date - 11:23 PM, Wed - 13 December 23 -
YSR Aarogya Sri: రూ.25 లక్షల వరకూ చికిత్స ఉచితం: సీఎం జగన్
సీఎం జగన్ ఈ రోజు తాడేపల్లిగూడెంలో క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీపై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్స అందించే కార్యక్రమాన్ని ఈ నెల 18న సీఎం ప్రారంభించనున్నారు.
Published Date - 05:59 PM, Wed - 13 December 23 -
Gorantla Madhav: లోక్ సభలోకి చొరబడిన దుండగుడిని చితకబాదిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్..
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. లోక్సభలోకి ఇద్దరు ఆగంతకులు ప్రవేశించడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. లోక్ సభలో టియర్ గ్యాస్ వదలడంతో తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ ఘటనపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు
Published Date - 05:40 PM, Wed - 13 December 23 -
AP News: పవన్ ని నమ్మి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు: సజ్జల
చిల్లర రాజకీయాలు మానుకోవాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
Published Date - 03:50 PM, Wed - 13 December 23 -
AP CM Jagan : ఐపాక్ టీమ్ హెచ్చరికతో జగన్ జాగ్రత్తపడుతున్నాడా..?
వైసీపీ అధినేత , సీఎం జగన్ (Jagan) లో భయం మొదలైందా..? రీసెంట్ గా తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు భారీ షాక్ ఇచ్చారు రాష్ట్ర ప్రజలు..పదేళ్ల పాటు అనేక సంక్షేమ పథకాలు అందజేసి..రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసిన కేసీఆర్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఈ క్రమంలో ఏపీలో ప్రజలు ఎలాంటి ఫలితం ఇస్తారో అని ముందే జగన్ జాగ్రత్తపడుతున్నారా..? ఐపాక్ టీమ్ కూడాvaమందిని మార్చే ఆలోచనల
Published Date - 12:42 PM, Wed - 13 December 23 -
YS Sharmila: ఏపీ రాజకీయాలపై షర్మిల బాణం, కాంగ్రెస్ లో కీ రోల్!
YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది.
Published Date - 11:58 AM, Wed - 13 December 23 -
Chandrababu : శ్రీ రామానుజార్ దేవాలయాన్ని సందర్శించిన చంద్రబాబు
టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) నేడు బుధువారం తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూర్ (Sriperumbudur )లోని శ్రీరామానుజర్ దేవాలయాన్ని (Sri Ramanujar Temple) సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సమానత్వం కోసం పాటుపడిన శ్రీరామానుజుల వారి జన్మస్థలానికి రావడం తన అదృష్టం అని చంద్రబాబు అన్నారు. ఏపీ, తెలుగువారి కోసం తాను అంకితభావంతో పనిచేస్తానని.. అందరికీ మంచి జరగాలని తాను ప్రార్ధించిన
Published Date - 11:42 AM, Wed - 13 December 23 -
TDP : వచ్చే ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపుదామంటూ పిలుపిచ్చిన తెలుగు మహిళలు.. ఏపీలో మహిళల భద్రతపై..?
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు భద్రత కల్పించడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం
Published Date - 08:06 AM, Wed - 13 December 23 -
TDP : ఏపీ డీజీపీకి టీడీపీ నేత వర్ల రామయ్య లేఖ.. పోలీసులపై దాడులు చేస్తున్న వైసీపీ నేతల్ని..?
రాష్ట్రంలో వైసీపీ నాయకులు పోలీసులపై దాడికి పాల్పడుతున్నారంటూ ఏపీ డీజీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల
Published Date - 07:55 AM, Wed - 13 December 23 -
CBN : శ్రీపెంరబదూర్ శ్రీరామానుజ దేవాలయాన్ని సందర్శించిన చంద్రబాబు నాయుడు
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శ్రీపెరంబదూర్లోని శ్రీరామానుజార్ దేవాలయాన్ని
Published Date - 07:49 AM, Wed - 13 December 23 -
AP Government : ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించట్లేదు.. హైకోర్టులో ఏపీ ప్రభుత్వం.. వైజాగ్ రాజధాని చేయట్లేదా?
వైజాగ్ కు రాజధాని ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రైతు పరిరక్షణ సమితి నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
Published Date - 09:53 PM, Tue - 12 December 23