Andhra Pradesh
-
Ambati Rayudu: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు
భారత మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైసీపీ కండువా కప్పుకున్నాడు. సిఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు
Published Date - 07:18 PM, Thu - 28 December 23 -
AP DGP: ఏపీలో తగ్గిన నేరాలు: ఏపీ డీజీపీ
AP DGP: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఈ ఏడాది మరింత సమర్థవంతంగా పని చేసిందని, నేరాలు తగ్గుముఖం పట్టాయని అభిప్రాయపడ్డారు. గురువారం మంగళగిరి డీజీపీ కార్యాలయంలో సంవత్సరాంతపు ప్రెస్మీట్ నిర్వహించి ఈ ఏడాది నమోదైన నేరాల గణాంకాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో నేరాల శాతం క్రమంగా తగ్గుతోందన్నారు. గతేడాదితో పోలిస్
Published Date - 05:53 PM, Thu - 28 December 23 -
AP : జనవరి 11 న నరసరావుపేటలో టీడీపీ-జనసేన ఉమ్మడి భారీ బహిరంగ సభ
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు (AP Elections) 100 రోజుల సమయం కూడా లేదు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు (YCP-TDP-Janasena) ఎన్నికలకు సంబదించిన కసరత్తులు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ (YCP).. తమ భ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేయగా..టీడీపీ – జనసేన పార్టీలు (TDP-Janasena) ఉమ్మడి కార్యాచరణ చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటీకే ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు (Chandrababu)- పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు పలుమ
Published Date - 03:34 PM, Thu - 28 December 23 -
AP Congress : ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకే.. నేడో.. రేపో అధికారికంగా ప్రకటించనున్న ఏఐసీసీ..?
ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. పదేళ్లుగా స్తబ్థుగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పుంజుకోబోతుంది. జగన్ వదిలిన బాణంగా గత
Published Date - 12:15 PM, Thu - 28 December 23 -
Chandrababu: చంద్రబాబు కుప్పం పర్యటన, సభలు, సమావేశాలతో బిజీ బిజీ!
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. తనను అరెస్టు చేసిన సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ నియోజకవర్గంతో తనకున్న అనుబంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడం ఈ పర్యటన లక్ష్యం. గుడుపల్లె ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని అనంతరం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశ
Published Date - 12:10 PM, Thu - 28 December 23 -
Anganwadi Workers Protest : అంగన్వాడీలపై పోలీసులు కర్కశత్వం ప్రదర్శించడం దారుణం – నారా లోకేష్
తమ డిమాండ్స్ ను సీఎం జగన్ (CM Jagan) పరిష్కరించాలని చెప్పి గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు (Anganwadi Workers) నిరసనలు , ఆందోళలనలు (Protest ) చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యహరిస్తుంది. అయినప్పటికీ ఎక్కడ తగ్గకుండా కార్యకర్తలు వినూత్న రీతిలో ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఈరోజు అధికార ఎమ్మెల్యేల ఇంటి ముట్టడికి పిలుపునిచ్చ
Published Date - 08:05 PM, Wed - 27 December 23 -
RGV : కొలికపూడి శ్రీనివాసరావు ఫై చర్యలు తీసుకోవాలని డీజీపీకి వర్మ పిర్యాదు..
తన తలను వేలం పెట్టిన అమరావతి ఉద్యమనేత కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivas ) ఫై చర్యలు తీసుకోవాలని డీజీపీ (DGP) కి పిర్యాదు చేసాడు డైరెక్టర్ వర్మ. సమాజానికి కంటకంగా మారిన రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) తలను నరికి తెచ్చిన వారికి రూ. కోటి నజరానా చెల్లిస్తానంటూ ఓ టీవీ లైవ్ లో కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ రాంగోపాల్ వర్మ ముందుగా [&hellip
Published Date - 07:10 PM, Wed - 27 December 23 -
Nandamuri Kalyan Ram: రాజకీయ వర్గాల్లో కాకా రేపుతున్న కళ్యాణ్ రామ్ కామెంట్స్
కళ్యాణ్ రామ్ ఇప్పుడు డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నెల 29న డెవిల్ మూవీ రిలీజ్ కానుంది. టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో డెవిల్ పై అందరిలో ఆసక్తి ఏర్పడింది.
Published Date - 06:55 PM, Wed - 27 December 23 -
YS Jagan Mohan Reddy: చిత్తూరు జిల్లాలో మారనున్న వైసీపీ సీట్లు ఇవే
అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేగం పెంచారు. ఏపీ వ్యాప్తంగా అభ్యర్థులను మార్చే అంశం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. టిక్కెట్లు ఇచ్చేది లేదని జగన్ ఇప్పటికే ప్రజాప్రతినిధులకు చెప్పారు.
Published Date - 04:08 PM, Wed - 27 December 23 -
Arogyasree Services: ఏపీలో నిలిచిపోనున్న ఆరోగ్యశ్రీ సేవలు..కారణం ఇదే !
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. ఫీజు చెల్లింపులో జాప్యం, రోగులకు అందించే వైద్యం తగ్గించడం, ప్యాకేజీ ధరలు పెంచకపోవడాన్ని నిరసిస్తూ
Published Date - 03:56 PM, Wed - 27 December 23 -
MLC Vamsi Krishna Srinivas : జనసేన లో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్
అంత అనుకున్నట్లే వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్..ఈరోజు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీ లో చేరారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల (2024 AP Elections ) సమయం దగ్గర పడుతుండడం తో రాజకీయ నేతలు తమ రాజకీయ భవిష్యత్ ఏ పార్టీ లో ఉంటె బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు (YCP Leaders) సొంత పార్టీని వీడి టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీల్లోకి చేరేందుకు […]
Published Date - 03:36 PM, Wed - 27 December 23 -
Rgv Vs Kolikapudi: వర్మ తల నరికితే కోటి రూపాయలు.. కొలికపూడిపై పోలీసులకు ఆర్జీవీ ఫిర్యాదు
ఆర్జీవి వ్యూహం సినిమా రిలీజ్ కు ముందే ఏపీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
Published Date - 02:09 PM, Wed - 27 December 23 -
America Road Accident : వైసీపీ ఎమ్మెల్యే బంధువులు మృతి
అమెరికా లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ (YCP MLA Ponnada Satish Kumar) చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు మరణించారని తెలుస్తుంది. అమెరికా జాన్సన్ కౌంటీ (Johnson County)లో ఈ ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మృతులంతా అమలాపురానికి చెందిన వారిగా గుర్తించారు. We’re now on WhatsApp. Click to Join. ప్రతి నిత్యం ఎక్కడో ఓ చోట ప్రమాదాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. అతివేగం,నిర్లక్ష్యంగా […]
Published Date - 12:57 PM, Wed - 27 December 23 -
Nara Lokesh: నారా లోకేశ్ కు ఘనస్వాగతం పలికిన మంగళగిరి ప్రజలు
Nara Lokesh: యువగళం పాదయాత్ర వల్ల దాదాపు 11 నెలల తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ పర్యటించారు. దీంతో మంగళగిరి కుటుంబ సభ్యులు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తటస్థ ప్రముఖులను కలిసి నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన అభివృద్ధి ప్రణాళికలపై వారితో చర్చించారు. మంగళగిరి మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అ
Published Date - 12:50 PM, Wed - 27 December 23 -
AP Congress : ఏపీపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్.. సార్వత్రిక ఎన్నికలపై నేడు ఢిల్లీలో సమావేశం
కర్ణాటక, తెలంగాణలో విజయోత్సాహంతో ఉన్న కాంగ్రెస్ ఏపీలో కూడా కనీస సీట్లను సాధించాలని భావిస్తుంది. ఏపీపై కాంగ్రెస్
Published Date - 08:26 AM, Wed - 27 December 23 -
TDP : హిందూపురం లోక్సభ టికెట్ కోసం టీడీపీలో పోటీ.. సీటు కోసం అధినేత వద్దకు క్యూ..!
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీల్లో టికెట్లు దక్కించుకునేందుకు ఆశావాహులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా టీడీపీలో టికెట్ల కోసం పోటీ నెలకొంది. రాయలసీమ జిల్లాలో టీడీపీ టికెట్ల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. హిందూపురం లోక్సభ సీటు కోసం టీడీపీలో ఆశావాహులు అంతా అధిష్టానం వద్దకు వెళ్తున్నారు. హిందూపూర్ లోక్సభ నియోజకవర్గంలో టీడీపీ ను
Published Date - 08:13 AM, Wed - 27 December 23 -
TTD : తిరుమల శ్రీవారి భక్తులకు మరో గుడ్ న్యూస్
TTD : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. తిరుపతిలోని అలిపిరి సప్త గో ప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులకూ ఇకపై శ్రీవారి దర్శనాన్ని కల్పించనున్నారు.
Published Date - 08:06 AM, Wed - 27 December 23 -
Covid : శ్రీకాకుళంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. ప్రజలు కోవిడ్ నియమాలను పాటించాలన్న అధికారులు
శ్రీకాకుళంలో మూడు కోవిడ్ కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. శ్రీకాకుళంలోని ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రిలో
Published Date - 07:50 AM, Wed - 27 December 23 -
Covid : వైజాగ్ కేజీహెచ్లో మహిళ మరణం కొవిడ్ వల్ల కాదు : సూపరిటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్
వైజాగ్ కేజీహెచ్లో కరోనా వల్ల మహిళ మరణించిందన్న వార్తలను సూపరిటెండెంట్ డాక్టర్ అశోక్ కుయార్ ఖండించారు. ఆమెకు
Published Date - 07:28 AM, Wed - 27 December 23 -
Kalyan Ram : రాబోయే ఎన్నికల్లో సపోర్ట్ ఎవరికీ అనేదానిపై కళ్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి రాష్ట్ర ప్రజలు ఎవరికీ పట్టం కట్టబోతారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తెలంగాణ ప్రజలు రెండుసార్లు విజయం సాధించిన బిఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ కు పట్టం కట్టగా..ఏపీ ప్రజలు మరో ఛాన్స్ వైసీపీ (YCP) కి ఇస్తారా..లేక టిడిపి (TDP) – జనసేన (Janasena) ఉమ్మడి ఓటు వేస్తారనేది అంత చర్చించుకుంటున్నారు. ఈ తరుణంలో ఎన్నికల్లో మీ సపోర్ట్ ఎ
Published Date - 10:03 PM, Tue - 26 December 23