Andhra Pradesh
-
Nara Lokesh Egg Gift : మంత్రికి కోడిగుడ్డు పంపిన లోకేష్…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)..వైసీపీ ప్రభుత్వం (YCP Govt) ఫై యుద్ధం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తుంది. ఈ క్రమంలో జనసేన తో ఇప్పటికే పొత్తు పెట్టుకోగా..త్వరలో బిజెపి తో కూడా పొత్తు పెట్టుకోబోతుందని తెలుస్తుంది. ఈ తరుణంలో లోకేష్ శంఖారావం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అధికారంలోకి వస్తే ప్రజలు మంచి
Date : 20-02-2024 - 12:40 IST -
Tadisetty Brothers Quit Ysrcp : గుంటూరు లో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ
అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా టికెట్ల విషయంలో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు వస్తున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు టికెట్ దక్కలేదని చెప్పి టీడీపీ (TDP) , జనసేన (Janasena) పార్టీలలో చేరుతున్నారు. ఈ తరుణంలో గుంటూరు లో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తాడిశెట్టి బ్రదర్స్ మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు, మాజీ మేయర్ తాడిశెట్టి మురళి పార్టీ
Date : 20-02-2024 - 11:56 IST -
AP : వైసీపీ లోకి టీడీపీ కీలక నేత..షాక్ లో తెలుగు తమ్ముళ్లు
ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార , ప్రతిపక్ష పార్టీల్లో వలసల పర్వం కొనసాగుతుంది. వైసీపీ (YCP) నేతలు టీడీపీ (TDP), జనసేన (Jaasena) పార్టీల్లోకి , టీడీపీ , జనసేన నేతలు వైసీపీ లోకి ఇలా జంప్ అవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఆలా జంప్ అవ్వగా..తాజాగా ఇప్పుడు టీడీపీ కీలక నేత వైసీపీ లో చేరబోతున్నట్లు సమాచారం. We’re now on WhatsApp. Click to Join. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ […]
Date : 20-02-2024 - 11:05 IST -
Alla Ramakrishna Reddy : మళ్లీ వైసీపీ లోకి RK..షర్మిల కు భారీ షాక్
ఏపీలో కాంగ్రెస్ పార్టీ (Congress) కి భారీ షాక్ తగలబోతోంది. రీసెంట్ గా ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila) సమక్షంలో కాంగ్రెస్ (Congress) లో చేరిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ (RK)..తిరిగి మళ్లీ వైసీపీ లో చేరేందుకు సిద్దమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.మంగళగిరి నుండి రెండుసార్లు విజయం సాధించిన RK ..ఈసారి కూడా అలాగే విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని అనుకున్నారు. కానీ జగన్ మాత్రం సర్
Date : 20-02-2024 - 10:50 IST -
Gannavaram : గన్నవరం వైసీపీ అభ్యర్థిపై అధిష్టానం పునరాలోచన.. అభ్యర్థిని మార్చే ఛాన్స్..?
ఉమ్మడి కృష్ణాజిల్లాలో కీలక నియోజకవర్గమైన గన్నవరంలో వైసీపీకి అభ్యర్థులు కరువైయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీమోహన్ .. వైసీపీలోకి వెళ్లారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయనకు వైసీపీ అధిష్టానం గన్నవరం టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆయన స్థానంలో కొత్త వారిని పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తుంది. ప్రస్తుతం దుట్టా సీ
Date : 20-02-2024 - 8:08 IST -
Four Month Baby : నాలుగు నెలల ‘శిశు మేధావి’.. భళా కైవల్య
Four Month Baby : కృష్ణా జిల్లా నందిగామకు చెందిన నాలుగు నెలల చిన్నారి కైవల్య ‘నోబుల్ ప్రపంచ రికార్డు’ను నెలకొల్పింది.
Date : 19-02-2024 - 10:26 IST -
AP DSC : గందరగోళంలో డీఎస్సీ అభ్యర్థులు.. ‘టెట్ హాల్టికెట్’ నంబర్ల ఎంట్రీపై ప్రశ్నలు
AP DSC : తమ జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని పలువురు ఏపీ డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Date : 19-02-2024 - 1:00 IST -
YSRCP : పలమనేరు వైఎస్సార్సీపీ అభ్యర్థిపై ప్రతిష్టంభన..!
తిరుపతి పలమనేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుత జెడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులుకు కూడా టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయని ఊహాగానాలకు ఆస్కారం కల్పించిన అధికార వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్ వెంకటేగౌడ అభ్యర్థిత్వంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున వెంకటేగౌడను బరిలోకి దింపగా, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఎన్ అమరనాథరె
Date : 19-02-2024 - 12:35 IST -
Milan 2024 : మిలన్-2024కు సిద్ధమవుతున్న విశాఖ
భారత నౌకాదళ (Indian Navy) చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన విశాఖపట్నం, గొప్ప నౌకాదళ సంప్రదాయం కలిగిన నగరం, ప్రతిష్టాత్మకమైన మిలన్-2024 (Milan 2024) నావికా విన్యాసాలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సోమవారం నుండి ఈ నెల 27 వరకు షెడ్యూల్ చేయబడిన ఈ కార్యక్రమంలో 50 కంటే ఎక్కువ దేశాలు పాల్గొననున్నాయి, ఇది నావికాదళ డొమైన్లో అత్యంత ప్రముఖమైన అంతర్జాతీయ సమావేశాలలో ఒకటిగా నిలిచింది. గతంలో ప
Date : 19-02-2024 - 11:24 IST -
Pawan : పవన్ ను మీడియా పట్టించుకోవడం లేదా..? లేక పవనే పట్టించుకోవడం లేదా..?
జనసేనధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను మీడియా (Media) పట్టించుకోవడం లేదా..? అంటే అవుననే అంటున్నారు అభిమానులు, జనసేన (Janasena) శ్రేణులు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు..పవన్ కళ్యాణ్ ను కవరేజ్ చేయాలనీ అన్ని మీడియాలు ఎంతో ఆతృతగా ఉండేవి..ఆయన ఏ ఫంక్షన్ వస్తాడు..? ఎక్కడ కనిపిస్తాడు..? ఇంటర్వ్యూ కు ఛాన్స్ ఇస్తారా..? అని తెగ ట్రై చేసేవారు. ఒకవేళ పవన్ ఇంటర్వ్యూ దొరికిన , ఆయన ను కవరేజ్ చేసే ఛాన్స్ వచ
Date : 19-02-2024 - 10:07 IST -
CM Jagan: ఫ్యాన్ ఇళ్లలో , సైకిల్ బయట, టీ గ్లాస్ సింక్లో : వైఎస్ జగన్
ఫ్యాన్ ఎప్పుడూ ఇళ్లలోనే ఉండాలి, సైకిల్ బయట పెట్టాలి, టీ గ్లాస్ను సింక్లో వేయాలి ఇది జగన్ నినాదం. ఆంధ్రప్రదేశ్ లో త్రిముఖ పోటీ నేపథ్యంలో వైసిపి, టీడీపీ, జనసేన పోటీ పడుతున్నాయి. టీడీపీ, జనసేన మిత్రపక్షాలుగా బరిలోకి దిగుతుండటం ఖాయమైంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీకి దిగుతుంది.
Date : 18-02-2024 - 9:28 IST -
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన ఖరారు…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బీమవరం పర్యటన (Bhimavaram Tour) ఖరారైంది. వాస్తవానికి ఈ నెల 14వ తేదీ అంటే బుధవారం నుంచి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పవన్ పర్యటించాల్సి ఉంది. నాలుగు రోజుల పాటు ఆయన పర్యటన షెడ్యూల్ను ఖరారు చేసింది పార్టీ అగ్ర నాయకత్వం. భీమవరం నుంచి ఈ పర్యటన ప్రారంభం కావాల్సి ఉంది. చివరి నిమిషంలో ఈ పర్యటన వాయిదా పడింది. హెలికాప్టర్ ల్యాండింగ్కు అధికారులు
Date : 18-02-2024 - 6:44 IST -
Siddham Public Meeting : టీడీపీని మళ్లీ మడతపెట్టేందుకు సిద్ధమా..? – జగన్
‘మళ్లీ టిడిపి(TDP)ని ఓడించేందుకు.. చొక్కాలు మడత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారా? రంగు రంగుల మేనిఫెస్టోతో చంద్రబాబు మళ్లీ ప్రజల్ని మోసం చేసేందుకు వస్తున్నారు. ఆయన వాగ్ధానాలను నమ్మొద్దు. పథకాలు కొనసాగాలంటే వైసీపీని గెలిపించుకోవాలి. కార్యకర్తలు, వాలంటీర్లు ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి’ అని రాప్తాడు వేదికగా వైసీపీ అధినేత, సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న త
Date : 18-02-2024 - 6:27 IST -
Jagan : ‘రాప్తాడు అడుగుతోంది జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని..?’ – జగన్ సమాదానికి సిద్ధమా..?
అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ (Siddham )సభ నిర్వహిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్ (Jagan) దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఈ సభలో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) సోషల్ మీడియా వేదికగా జగన్ కు ప్రశ్నలు సంధించారు. ‘రాప్తాడు అడుగుతోంది జాకీ పరిశ్రమను ఎందుకు తర
Date : 18-02-2024 - 3:55 IST -
Revanth Reddy : ఏపీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఎంట్రీ.. ఎప్పుడంటే..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, కొత్తగా నియమితులైన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పాలనను గద్దె దించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ (Congress) ఎన్నికల ప్రచారాన్ని పెంచే ప్రయత్నంలో ఆమె గత వారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమై సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు. షర్మిల ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని క
Date : 18-02-2024 - 2:30 IST -
TDP-JSP-BJP : మూడు పార్టీల కన్ను ఆ నియోజకవర్గాలపైనే..!
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులు తప్పనిసరి అని రుజువవుతోంది. టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP)ల పొత్తును పరిశీలిస్తే ఇది నిజమేననిపిస్తోంది. బీజేపీ అకస్మాత్తుగా సంకీర్ణంలోకి రావడంతో టీడీపీ క్యాడర్ నిస్పృహలకు లోనవుతుండడంతో తాము కష్టపడి, నిబద్ధతతో పనిచేసిన అనేక నియోజకవర్గాలు క్రమంగా ఇతర పార్టీల పరిధిలో చేరుతున్నాయి. చివరి నిమిషంలో మహాకూటమిలోకి బీజేపీ చేరికత
Date : 18-02-2024 - 1:53 IST -
Floating Bridge : వైజాగ్ బీచ్లో ‘ఫ్లోటింగ్ బ్రిడ్జ్’.. ప్రత్యేకతలు ఇవిగో
Floating Bridge : ఫ్లోటింగ్ బ్రిడ్జ్పై విహారం ఎంతో ఆనందాన్ని అందిస్తుంది.
Date : 18-02-2024 - 1:15 IST -
TDP-JSP : టీడీపీ అభ్యర్థుల జాబితా ఎందుకు ఆలస్యం అవుతోంది..?
అధికార పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSRCP) వచ్చే AP ఎన్నికల కోసం దాదాపు అన్ని నియోజకవర్గాలకు తన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను లాక్ చేసి లోడ్ చేసింది. వైఎస్ జగన్ ‘సిద్ధం’ పేరుతో ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. అయితే మహా కూటమి అభ్యర్థుల తొలి జాబితాను కూడా విడుదల చేయకపోవడంతో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఈ విషయంలో వెనుకబడింది. టీడీపీ-జనసేన (TDP-JSP) నేరుగా పొత్తు పెట్టుకుని ఉంటే తొ
Date : 18-02-2024 - 1:13 IST -
Perni Nani : నారా లోకేశ్కు పేర్ని నాని కౌంటర్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 16న విజయనగరం నెల్లిమర్ల శంఖారావం సభలో సీఎం జగన్ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ‘నువ్వు చొక్కాలు మడత పెట్టి మా మీదకు వస్తే.. మేము నీ కుర్చీ మడత పెట్టి, నీకు సీటు లేకుండా చేస్తాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే.. వేదికపై లోకేశ్ స్వయంగా కుర్చీని మడతపెట్టి చూపించడం సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారింది. అయితే.. ఈ క్రమంలో నారా లోకేశ్పై
Date : 18-02-2024 - 12:42 IST -
Group 2 Exam : గ్రూప్ 2, ఎస్బీఐ ఎగ్జామ్స్ ఈనెల 25నే.. ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం
Group 2 Exam : ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎంతోమంది ఉద్యోగార్ధులు గ్రూప్ -2, ఎస్బీఐ క్లర్క్ పరీక్షలకు అప్లై చేసుకున్నారు.
Date : 18-02-2024 - 11:19 IST