Andhra Pradesh
-
Tadepalligudem: జగన్ హెలికాప్టర్లతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు: జనసేన
సీఎం వైఎస్ జగన్ భద్రతా కారణాల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం రెండు హెలికాప్టర్లు అద్దెకు తీసుకుంది. ప్రజాధనంతో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో జనసేన జగన్ పై ఫైర్ అయింది.
Published Date - 10:04 AM, Sat - 24 February 24 -
TDP-JSP Alliance: భీమవరం నుంచి పవన్ పోటీ? 65 మంది అభ్యర్థుల్లో జనసేనకు 15 సీట్లు
టీడీపీ-జేఎస్పీ అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేయనున్నారు. ఈరోజు ఉదయం 11.40 గంటలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జేఎస్పీ అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నారు.
Published Date - 09:25 AM, Sat - 24 February 24 -
TDP-Janasena Alliance: టీడీపీ-జనసేన తొలి జాబితాపై ఉత్కంఠ
ఈ రోజు శనివారం ఫిబ్రవరి 24న టీడీపీ మరియు జనసేన పార్టీ తమ తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబును తక్కువ అంచనా వేసేది లేదు.చివరి నిమిషంలో కూడా తన నిర్ణయాన్ని మార్చుకోగలడు
Published Date - 09:08 AM, Sat - 24 February 24 -
Tirumala Today : తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. ఇవాళ 12 గంటల వరకే ఆ ఛాన్స్
Tirumala Today : ఇవాళ తిరుమలలో కుమారధార తీర్థ ముక్కోటి జరగనుంది.
Published Date - 07:13 AM, Sat - 24 February 24 -
Viveka Murder Case : సీఎం జగన్పై వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు
Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిపై.. ఇటీవల ఓ ప్రేమజంట వ్యవహారంలో అట్రాసిటీ, దాడి కేసులు నమోదయ్యాయి.
Published Date - 06:51 AM, Sat - 24 February 24 -
TDP-Janasena First List : రేపు 90 మంది అభ్యర్థులతో టీడీపీ ఫస్ట్ లిస్ట్..?
తెలుగు తమ్ముళ్ల (TDP) తో పాటు జనసేన (Janasena) సైనికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫస్ట్ లిస్ట్ (First List) రాబోతుంది. రేపు శనివారం మధ్యాహ్నం ఏకంగా 90 (90 Candidates) మందితో కూడిన మొదటి లిస్ట్ ను టీడీపీ – జనసేన ఉమ్మడి గా విడుదల చేయబోతుంది. టీడీపీ నుండి 75 , జనసేన నుండి 15 మంది అభ్యర్థుల పేర్లు ఈ లిస్ట్ లో ఉండబోతున్నాయి. ఇప్పటీకే టీడీపీ అధినేత నేత చంద్రబాబు (Chandrababu) […]
Published Date - 09:14 PM, Fri - 23 February 24 -
Bird flu: ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం..చికెన్ అమ్మకాలు, ఎగుమతులపై ఆంక్షలు
ఏపీలో బర్డ్ ఫ్లూ అలజడి రేపుతోంది. వారం క్రితం నెల్లూరు జిల్లాలో బయటపడిన ఈ ఫ్లూ ఇప్పుడు చిత్తూరుకు పాకింది. రోజూ వందలకొద్దీ కోళ్లు చనిపోతుండటంతో.. చికెన్ అమ్మకాలు, ఎగుమతులపై ఆంక్షలు విధించారు అధికారులు. దీంతో పౌల్ట్రీ రంగంపై ఆధారపడ్డ రైతాంగం లబోదిబోమంటోంది. అటు వ్యాపారులు సైతం నష్టపోయే పరిస్థితులు వచ్చాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడాదికి 10 లక్షల ఫారం కోళ్లు, 7 లక్షల పె
Published Date - 07:03 PM, Fri - 23 February 24 -
Jagan : మనం సిద్ధం అంటుంటే చంద్రబాబు సతీమణి సిద్ధంగా లేమంటున్నారు – జగన్
ప్రకాశం జిల్లా ఒంగోలు (Ongole Public Meeting) ఎన్.అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం జగన్ (CM Jagan) పాల్గొన్నారు. చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నామని.. తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. ప్రతీ అడుగు పేదల సంక్షేమం కోసం వేశాం. ఈ 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడు
Published Date - 03:56 PM, Fri - 23 February 24 -
Ghattamaneni Adiseshagiri Rao : పెనమలూరి టీడీపీ అభ్యర్థిగా ఘట్టమనేని ఆదిశేషగిరిరావు..?
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)..తన రాజకీయ అనుభవం మొత్తం చూపిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బాబు..ఈసారి ఎలాగైనా విజయం సాధించి జగన్ (Jagan) ను ఇంటికి పంపించాలని చూస్తున్నారు. ఇందుకు తగ్గట్లే వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే జనసేన తో పొత్తు పెట్టుకొని ఓట్లు చీలకుండా చేసుకున్నాడు. త్వరలోనే బిజెపి కూడా టీడీపీ తో జత కట్టబోతుంది. ఇదే తరుణంలో
Published Date - 03:40 PM, Fri - 23 February 24 -
Roja: చంద్రబాబు, కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో షర్మిల ఒక పావుః రోజా
Roja: మంత్రి రోజా(roja) టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu), జనసేనాని పవన్ కల్యాణ్(pawan kalyan), ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(ys sharmila)పై విమర్శలు గుప్పించారు. డీఎస్సీ విషయంలో అనవసరమైన వ్యాఖ్యలు మానుకోవాలని ఆమె అన్నారు. 1998, 2008, 2018లో ఇవ్వాల్సిన డీఎస్సీలను జగన్ ఇచ్చి… 17 వేల పోస్టులను భర్తీ చేశారని కొనియాడారు. తాజాగా 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారని చెప్పారు. ఈరోజు తిరుమల శ్రీ
Published Date - 01:49 PM, Fri - 23 February 24 -
AP Congress : ఏపీలో వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు ఫిక్స్..
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం నడుస్తుంది. ఇప్పటీకే టిడిపి – జనసేన (TDP-Janasena Alliance ) పొత్తు ఖరారు కాగా..వీరితో బిజెపి కూడా జత కట్టబోతుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక వామపక్షాలతో కాంగ్రెస్ పార్టీ పొత్తు ఖరారైంది. సీపీఎం, సీపీఐ (COngress – CPI CPM Alliance ) నేతలతో చర్చల అనంతరం ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రకటించారు. […]
Published Date - 01:08 PM, Fri - 23 February 24 -
PNS Ghazi: విశాఖ తీరంలో పాక్ జలాంతర్గామి ఘాజీ శకలాలు గుర్తింపు..!
Vizag Coast: 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో బంగాళాఖాతంలోకి విశాఖపట్టణం(Visakhapatnam)వరకుచొచ్చుకొచ్చి భారత్ను దొంగదెబ్బ తీయాలని ప్రయత్నించి చావుదెబ్బలు తిన్న పాక్ జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీ శకలాల(Ghazi fragments)ను భారత నౌకాదళం గుర్తించింది. ఇండియన్ నేవీ(Indian Navy)లోని సబ్మెరైన్ రెస్క్యూ విభాగం అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి వీటిని గుర్తించింది. భారత అమ్ములపొదిలోకి ఇటీవల వచ్చి చేరిన ‘ది డీప్
Published Date - 12:44 PM, Fri - 23 February 24 -
Kurnool YCP Candidate : కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇలియాజ్ బాషా
కర్నూలు (Kurnool ) వైసీపీ టికెట్ (YCP Candidate) ఎవరికీ ఇస్తారనే ఆసక్తి తెరపడింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇలియాజ్ బాషా (Ilyaz Basha) దాదాపు ఖరారైనట్లే. రేపు లేదా ఎల్లుండి ఈ వార్త ను అధికారికంగా ప్రకటించనుంది అధిష్టానం. ప్రస్తుతం కర్నూల్ అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ సారి కర్నూల్ అసెంబ్లీ స్థానంలో అభ్యర్థిని వైసీపీ మారుస్తున్నది. సిట్టింగ్ ఎమ్మ
Published Date - 11:56 PM, Thu - 22 February 24 -
Kodali Nani : రాజధాని నిర్మాణం ఒక గుదిబండ – కొడాలి నాని
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజధాని (AP Capital) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఐదేళ్లుగా ఏపీకి రాజధానే లేకుండా చేసారని సీఎం జగన్ (CM Jagan) ఫై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. గత ప్రభుత్వం అమరావతి (Amaravathi) ని రాజధానిగా ప్రకటించి అక్కడ పనులు చేపడితే..ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి అసలు రాజధానే లేకుండా చేసారని ప్రజలు
Published Date - 11:43 PM, Thu - 22 February 24 -
Condom Politics: ఆంధ్రప్రదేశ్లో కండోమ్ రాజకీయం
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీకి, లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కండోమ్ రాజకీయాలు మొదలయ్యాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ , ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ
Published Date - 10:43 PM, Thu - 22 February 24 -
Kothapalli Subbarayadu : జనసేనలోకి మాజీ మంత్రి కొత్తపల్లి
జనసేన పార్టీ (Janasena ) లోకి చేరబోతున్నట్లు ప్రకటించారు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు (Kothapalli Subbarayadu). జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) సిద్ధాంతాలు, కమిట్మెంట్కు ఆకర్షితుడినై ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గురువారం ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..స్వప్రయోజనాల ఆశించకుండా రాష్ట్ర, దేశ భవిష్యత్తు కోసం ఆలోచించే, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చడంతో
Published Date - 09:50 PM, Thu - 22 February 24 -
Atchannaidu : మంత్రి ధర్మాన ఫై చర్యలు తీసుకోవాలని..ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ
వాలంటీర్ల (Volunteers)ను పోలింగ్ ఏజెంట్లు (Polling Agents)గా నియమించాలన్న మంత్రి ధర్మాన (Dharmana Prasada Rao) వ్యాఖ్యలపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు (Atchannaidu ) ఆగ్రహం వ్యక్తం చేసారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల సంఘం (CEC) అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రి ధర్మానపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలులో ఏర్పాటుచేసిన గ్రామ/వార్డు
Published Date - 09:37 PM, Thu - 22 February 24 -
Niharika : తిరుపతి నుండి జనసేన తరుపున నిహారిక పోటీ..?
ఏపీ (AP) ఎన్నికలపైనే ఇప్పుడు చర్చంతా..గత ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ (YCP) మరోసారి విజయం సాధిస్తుందా..? లేక ఉమ్మడి పొత్తు పెట్టుకున్న టిడిపి – జనసేన (TDP – Janasena) కూటమి గెలుస్తుందా..? వీటి గెలుపుకు కాంగ్రెస్ (Congress) ఏమైనా అడ్డు తగులుతుందా..? ఇలా ఎవరికీ వారు మాట్లాడుకుంటున్నారు. ఇదే తరుణంలో ఏ పార్టీ నుండి ఎవరు..ఏ స్థానం నుండి పోటీ చేస్తారనేది కూడా ఆసక్తిగా మారింది. ఇప్పటికే అధికార పా
Published Date - 09:11 PM, Thu - 22 February 24 -
Lokesh VS Amarnath War : ఏపీలో తారాస్థాయికి చేరిన కోడిగుడ్డు-ముద్దపప్పు వివాదం
ఏపీ(AP)లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార – ప్రతిపక్ష పార్టీల (TDP Vs YCP) మధ్య మాటల యుద్ధమే కాదు..ప్లెక్సీ ల యుద్ధం (Plexi Controversy) కూడా తారాస్థాయికి చేరుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు , ఆరోపణలు చేసుకుంటూ ఎక్కడ తగ్గిదేలే అంటూ ప్లెక్సీలు కడుతున్నారు. We’re now on WhatsApp. Click to Join. విశాఖపట్టణంలో జరిగిన శంఖారావం బహిరంగ సభలో నారా లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ.. మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath)కు ఊహించని [&helli
Published Date - 08:55 PM, Thu - 22 February 24 -
AP Politics : టీడీపీ-జనసేన పొత్తు వైసీపీ గెలుపు అవకాశాలను మెరుగుపరుస్తుందా?
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)కి క్రమంగా మద్దతు పెరుగుతోంది. కొన్ని నెలల క్రితం ఎన్నికల్లో పోరాడవచ్చని కొందరు భావించారు, కానీ తగ్గడానికి బదులుగా, వారి ప్రజాదరణ వేగంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి సవాల్ విసిరేందుకు జట్టుకట్టిన విపక్షాలు ఫర్వాలేదనిపిస్తోంది. గెలుస్తామనే ఆశతో టీడీపీ, జనసేన పార్టీలు క
Published Date - 07:18 PM, Thu - 22 February 24