Andhra Pradesh
-
Chandrababu : హిందూపూర్ను టీడీపీ వదులుకుంటుందా..?
ఏపీలో రోజు రోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కలిసి మహా కూటమిగా వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల ముందుకు రానున్నాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి నుంచి హిందూపురం ఎంపీ అభ్యర్థి ఎవరనే దానిపై ఇటీవలి రోజులుగా ఊహాగానాలు, చర్చలు జరుగుతున్నాయి. హిందూపూర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే అభ్యర్థిగా బీజేపీ నేత సత్య కుమార్ (Satya Kumar) పేరు
Published Date - 05:56 PM, Thu - 22 February 24 -
YS Sharmila : ఛలో సచివాలయం..చెల్లిని అరెస్ట్ చేయించిన అన్న
షర్మిల (YS Sharmila) తలపెట్టిన ఛలో సచివాలయం (Chalo Secretariat) ఉద్రిక్తతకు దారితీసింది. గతంలో వైసీపీ సర్కార్ చెప్పిన 23 వేల పోస్టుల మెగా డీఎస్సీ హామీని నిలబెట్టుకోకుండా కేవలం 6000 పోస్టులతో డీఎస్సీ ప్రకటన చేయడాన్ని నిరసిస్తూ గురువారం కాంగ్రెస్ పార్టీ ఛలో సచివాలయం కార్యక్రమం చేపట్టింది. ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల తో పాటు మిగతా నాయకులతో కలిసి ఆంధ్రరత్న భవన్ నుంచి సచివాలయంవైపు వెళ్తుండగా.. కొం
Published Date - 04:29 PM, Thu - 22 February 24 -
Jaleel Khan : జలీల్ ఖాన్ ..టీడీపీ లోనే ఉంటారా..?
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్దీ..ఎవరు ఎప్పుడు ఏ పార్టీ లోకి జంప్ అవుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా టికెట్ కోసం ఆశించి భంగపడ్డ నేతలు పార్టీలు మారేందుకు చూస్తున్నారు. కేవలం అధికార పార్టీ వైసీపీలోనే కాదు టీడీపీ , జనసేన లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వైసీపీ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు జనసేన , టీడీపీ లో చేరగా..ఇప్పుడు టీడీపీ టికెట్ ఆశించి
Published Date - 03:36 PM, Thu - 22 February 24 -
Cheepurupalli : బొత్సపై పోటీ వార్తలపై గంటా ఏమంటున్నారంటే..
చీపురుపల్లిలో మంత్రి బొత్సపై పోటీ వార్తలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార – ప్రతిపక్ష పార్టీలు నేతల ఎంపిక ఫై కసరత్తులు చేస్తున్నారు. ఎవర్ని ఏ స్థానం నుండి దింపాలి..? దింపితే గెలిచే అవకాశం ఉంటుందా..? గతంలో ఏ పార్టీ కి ఎలాంటి విజయాలు అందాయి..? ప్రస్తుతం అక్కడి గ్రాఫ్ ఎలా ఉంది..? అనేవి చూసుకొని బరిలోకి దింపుతున్నారు.
Published Date - 03:08 PM, Thu - 22 February 24 -
Rajampet Constituency : రాజంపేట అభ్యర్థి ఖరారులో ఆసక్తికర మలుపులు
రాజంపేట లోక్సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారుపై రాజకీయ వాతావరణం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. 2014, 2019లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిధున్రెడ్డి లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన మూడోసారి కూడా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గంలోని బలిజ సామాజికవర్గాన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను బరిలోకి దింపాల
Published Date - 02:50 PM, Thu - 22 February 24 -
Kurnool : పొత్తులు సద్దుమణగడంతో ఆశావహుల్లో అయోమయం నెలకొంది
విపక్షాల నుంచి పొత్తులు కుదరడం, తమ ప్రత్యర్థి ఎవరన్నదానిపై అధికార పక్షం ఎదురుచూస్తుండడంతో వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కర్నూలు లోక్సభ సీటు ఆశించిన వారిలో గందరగోళం నెలకొంది. ఈ గందరగోళం ఈ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. సమయం కోల్పోకుండా ప్రస్తుత ఎంపీ, మాజీ ఎంపీలు, ఇతర ఆశావహులతో సహా అందరూ తమకే టికెట్ వస్త
Published Date - 02:23 PM, Thu - 22 February 24 -
AP Congres: విజయవాడలో ఉద్రిక్తత..వైఎస్ షర్మిల నిర్బంధం
Chalo-Secreteriat : మెగా డీఎస్సీ కోసం ఏపీ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో సెక్రటేరియట్(chalo-secreteriat) విజయవాడ(vijayawada)లో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిరసనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలను పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నుంచి బయటకు రాకుండా పోలీసులు నిర్బంధించారు. పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల(ys sharmila) సహా పలువురు సీనియర్ నేతలు లోపలే ఉండిపోయారు. దీంతో పోలీసుల తీరుపై మండిపడ్డ షర్మిల.. పార్టీ ఆఫీ
Published Date - 01:52 PM, Thu - 22 February 24 -
Pawan Kalyan : చేగువేరా పేరుతో పవన్ కాకమ్మ కబుర్లు – అంబటి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) మరోసారి విరుచుకపడ్డారు. నిన్న భీమవరం లో పార్టీ నేతలతో పవన్ మాట్లాడిన తీరుపై రాంబాబు అసహనం వ్యక్తం చేసారు. We’re now on WhatsApp. Click to Join. ” జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఈ రోజుల్లో కుదరని పని. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తామని నేను అన్నట్లు చెప్తున్నారు. కానీ ఎప్పుడూ నేను అలా […]
Published Date - 01:51 PM, Thu - 22 February 24 -
AP Politics: టీడీపీలోకి క్యూ కట్టనున్న వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు
ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పలువురు రాజకీయ నేతలు పార్టీలు మారుతూ మరింత హీట్ పుట్టిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్లను నిరాకరించడంతో
Published Date - 12:21 PM, Thu - 22 February 24 -
YS Sharmila: పార్టీ కార్యాలయంలో నేలపై పడుకున్న షర్మిల
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు హఠాత్తుగా మారడంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల తన పార్టీ కార్యాలయంలో రాత్రి గడపవలసి వచ్చింది. గృహనిర్బంధం చేయనున్న క్రమంలో ఆమె తన పార్టీ కార్యాలయంలో నేలపై పడుకున్నారు
Published Date - 10:18 AM, Thu - 22 February 24 -
Tiruvuru TDP : తిరువూరు టీడీపీలో రోజుకో అభ్యర్థి పేరు.. కన్ఫ్యూజన్లో క్యాడర్..!
2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారాయి. అభ్యర్థుల ఎంపికలోనే తర్జన భర్జన పడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీలో అశావాహులు ఎక్కువగా ఉండటంతో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నప్పటికి కొలిక్కిరాకపోవడంతో క్యాడర్లో నిరుత్సాహం మొదలైంది. ఇటు జనసేనతో పొత్తు క్లారిటీ వచ్చిన.. బీజేపీతో పొత్తు విషయంలో క్లారిటీ రాకప
Published Date - 08:23 AM, Thu - 22 February 24 -
Vijayawada : విజయవాడ వెస్ట్లో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే..!
ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అసంతృప్తి నేతలంతా పార్టీలు మారుతూ రోజుకో ట్విస్ట్ ఇస్తున్నారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన షర్మిల గూటికి చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామృకృష్ణారెడ్డి మళ్లీ వైసీపీలోకి తిరిగి చేరిపోయారు. దీంతో ఏపీలో రాజకీయాలు ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. తాజాగా టీడీపీ నుంచి కూడా అధికార వైసీపీలోకి వలసలు జోరం
Published Date - 08:04 AM, Thu - 22 February 24 -
TDP : టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేయాలి : మహిళా సంఘాల ఐక్యవేదిక సభ్యుల వినతి
మహిళలపై జరుగుతున్న అరాచకాలు, అకృత్యాల నివారణకు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ప్రాధాన్యమివ్వాలని మహిళా
Published Date - 07:40 AM, Thu - 22 February 24 -
TDP : రాజ్యసభలో కుర్చీ మడతేసిన టీడీపీ – అంబటి సెటైర్
రాజ్యసభ ఎన్నికల నుంచి టీడీపీ (TDP) తప్పుకోవడం ఫై మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘రాజ్య సభలో కుర్చీ మడతేసిన టీడీపీ. అతి త్వరలో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా’ అని ఆయన పోస్ట్ చేసారు. ఇక రాజ్యసభ ఎన్నికల కంటే సార్వత్రిక ఎన్నికలకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రస్తుతం పొత్తులు, సీట్ల సర్దుబాటు, భాగస్వామ్య పక్షాలతో సమన్వయం వంటి అంశాలతో ఆయన బిజీ
Published Date - 09:29 PM, Wed - 21 February 24 -
Pawan Kalyan : కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా..? నేతలపై పవన్ కీలక వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధువారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం (Bhimavaram)లో పర్యటించిన ఆయన.. పలువురు నాయకులతో భేటీ అయ్యారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ .. ఎన్నికలను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ” జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఈ రోజుల్లో కుదరని పని. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తామని నేను అన
Published Date - 09:04 PM, Wed - 21 February 24 -
Bhuvaneswari: వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర పరిస్థితులు దిగజారాయిః నారా భువనేశ్వరి
Nara Bhuvaneswari: టీడీపీ (tdp)అధినేత చంద్రబాబునాయుడు(chandrababu) అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో పర్యటించారు. నిజం గెలవాలి యాత్ర(Nijam Gelavali Yatra )కోసం వచ్చిన నారా భువనేశ్వరి ఆడబిడ్డలకు ఆర్థికస్వేచ్ఛ కార్యక్రమంలో కుప్పం మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైసీపీ(ysrcp) ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం పరిస్థితి క్షీణించిందని అన్నారు. జగన్ పాలనలో ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ
Published Date - 04:06 PM, Wed - 21 February 24 -
Nara Bhuvaneswari : ‘శునకానందం పొందే బతుకులూ బతుకేనా?’ ..వైసీపీ ఫై టీడిపి ఫైర్
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా టీడీపీ (TDP) – వైసీపీ (YCP) నేతల మధ్య ఘాటైన వ్యాఖ్యలే నడుస్తున్నాయి. ఇరు ఎంతలు ఎక్కడ తగ్గడం లేదు..నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటాను అనే పద్దతిలో దాడి చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ చీఫ్ చంద్రబాబు (CBN) స్థానంలో కుప్పం (Kuppam) నుంచి తాను పోటీ చేస్తానని ఆయన భార్య చెప్పినట్
Published Date - 03:53 PM, Wed - 21 February 24 -
Minister Gummanur Jayaram : టీడీపీలోకి మంత్రి జయరాం..?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస పెట్టి నేతలు షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా సర్వేల ఆధారంగా నియోజక ఇంచార్జ్ లను మార్చడం , టికెట్లు కూడా ఇవ్వకపోవడం , కొన్ని చోట్ల నేతలను మారుస్తూ నిర్ణయాలు తీసుకోవడం వైసీపీ కి మైనస్ గా మారబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలతో చాలామంది పార్టీ కి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేయగ
Published Date - 03:21 PM, Wed - 21 February 24 -
Chintalapudi TDP Incharge : చింతలపూడి టీడీపీ ఇన్ ఛార్జ్ గా రోషన్ కుమార్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు నియోజవర్గాల తాలూకా ఇంచార్జ్ (Incharge) లను నియమించేపనిలో పడ్డాయి. కొన్ని చోట్ల మార్పులు , చేర్పులు చేస్తూ వస్తున్నారు. తాజాగా టీడిపి (TDP) అధిష్టానం.. చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ (Chintalapudi TDP Incharge) గా సాంగా రోషన్ కుమార్ (Songa Roshan Kumar) ను నియమించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర అ
Published Date - 02:53 PM, Wed - 21 February 24 -
Anil Kumar Yadav : తల తెగినా సరే జగనన్న కోసం ముందుకెళ్తా
తల తెగుతుందన్నా సరే.. జగనన్న కోసం ముందుకెళ్లి నిలబడతానే తప్ప వెనకడుగు వేయనని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) అన్నారు. జగన్ (YS Jagan) కోసం రామబంటులా పని చేస్తానని చెప్పారు. నరసరావుపేట ఎంపీగా గెలిచాక ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని తెలిపారు. పల్నాడు గడ్డ ప్రజలు తనను అక్కున చేర్చుకోవడంతో నెల్లూరు వదిలి. వచ్చినపుడు కలిగిన బాధ పోయిందన్నారు. జగన్ ఒక్కడిని ఎదుర్కొనేందుకు ప్రతిపక
Published Date - 02:35 PM, Wed - 21 February 24