Andhra Pradesh
-
Bharat Bandh: విజయవాడలో భారత్ బంద్.. స్తంభించిన రవాణా
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎస్సీ సంఘాల నేతలు ఇచ్చిన బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ముందుజాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో బస్సు సర్వీసులను నిలిపివేసింది.
Date : 21-08-2024 - 1:23 IST -
Botsa Satyanarayana: వైఎస్ జగన్తో బొత్స భేటీ, కాసేపట్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్సను జగన్ అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు తమ మద్దతు తెలిపేందుకు తరలివచ్చారు. కాసేపట్లో శాసనమండలిలో మండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Date : 21-08-2024 - 12:52 IST -
Heavy Rain : శ్రీశైలంలో భారీ వర్షం…రోడ్ ఫై పడిన కొండచరియలు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం ప్రాంతంలో మంగళవారం అర్థరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది
Date : 21-08-2024 - 12:06 IST -
Pensions : పెన్షన్ దారులకు షాక్ ఇవ్వబోతున్న చంద్రబాబు సర్కార్
ప్రభుత్వ మంచి ఉద్దేశాన్ని నీరుగార్చుతూ.. కొంతమంది అక్రమార్కులు.. పెన్షన్ పొందుతుంటారు. వారికి అర్హత లేకపోయినా తాము దివ్యాంగులం అని చెప్పుకుంటూ.. వారు లబ్ది పొందుతున్నారు.
Date : 21-08-2024 - 10:48 IST -
Free Bus Facility : మహిళలకు ఉచిత ప్రయాణం.. అధికారుల నివేదికలో కీలక సిఫారసులు
ఒకవేళ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అరకొర బస్సులతోనే పథకాన్ని అమల్లోకి తెస్తే, పథకం లబ్ధిదారులు అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
Date : 21-08-2024 - 9:17 IST -
Jagan : విదేశాలకు వెళ్ళాలి పర్మిషన్ ఇవ్వండి – CBI కోర్ట్ కు జగన్ వినతి
జగన్ పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేయడానికి ఒకరోజు గడువు కోరడంతో జగన్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది
Date : 21-08-2024 - 9:14 IST -
Amaravati: ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధి బృందంతో చంద్రబాబు సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సచివాలయంలో ప్రపంచ బ్యాంకు మరియు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎడిబి) ప్రతినిధులతో సమావేశమయ్యారు.
Date : 20-08-2024 - 6:24 IST -
CM Chandrababu: డిప్యూటీ సీఎం శాఖపై చంద్రబాబు సమీక్ష, పవన్ వివరణ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్, సీనియర్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పురోగతిని పరిశీలించారు.
Date : 20-08-2024 - 5:21 IST -
Anna Canteen : చంద్రబాబు పిలుపుతో అన్న క్యాంటీన్లకు భారీగా విరాళాలు
రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో అన్న క్యాంటీన్లు పున:ప్రారంభించి పేదవాడి ఆకలి తీరుస్తున్నారు
Date : 20-08-2024 - 4:07 IST -
Nara Lokesh: భూ వివాదాలపై మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్
28వ రోజు ఉండవల్లిలోని తన నివాసంలో "ప్రజాదర్బార్" లో మంత్రి లోకేష్ భూ వివాదాలకు సంబంధించి పెరుగుతున్న విజ్ఞప్తులపై ప్రత్యేక దృష్టి సారించారు, సత్వర పరిష్కారాల కోసం తన సిబ్బందిని సంబంధిత శాఖలతో సమర్థవంతంగా సమన్వయం చేయాలని కోరారు
Date : 20-08-2024 - 3:51 IST -
Anakapalle : కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థులు మృతి
కైలాస పట్టణంలోని అనాథశ్రమంలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు
Date : 19-08-2024 - 8:22 IST -
CM Chandrababu : శ్రీ సిటీలో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఇక్కడ మొత్తం 15 పరిశ్రమలకు సంబంధించిన కార్యకలాపాలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
Date : 19-08-2024 - 3:05 IST -
CM Chandrababu : నేడు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
ఉదయం 11:40 నిమిషాలకు విజయవాడ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న సీఎం చంద్రబాబు, హెలికాప్టర్ ద్వారా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీసిటీకి వెళతారు
Date : 19-08-2024 - 9:50 IST -
TTD : టీటీడీలో రూ. 100 కోట్ల అవినీతి: చింతా మోహన్ కీలక ఆరోపణల
గత పాలకమండలి హయాంలో డబ్బులు చేతులు మారాయని తెలిపారు..కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
Date : 18-08-2024 - 2:46 IST -
Srikakulam History : 75వ వసంతంలోకి శ్రీకాకుళం జిల్లా.. చారిత్రక వివరాలివీ
సూటిగా చెప్పాలటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉన్న టైంలోనే ఈ జిల్లా ఏర్పాటైంది.
Date : 18-08-2024 - 11:59 IST -
Duvvada Srinivas : మెట్టు దిగిన వాణి
తనకు రాజకీయాలు,, ఆస్తులు అక్కర్లేదన్న వాణి.. తన భర్త తనకు కావాలంది. దువ్వాడ శ్రీనివాస్, తామూ కలిసి అందరం ఒకే ఇంట్లో ఉండటం ముఖ్యమని, కలిసి ఉండేందుకు గానూ దువ్వాడ శ్రీను ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరిస్తామని తెలిపింది
Date : 17-08-2024 - 8:41 IST -
Alla Nani : వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఆళ్ల నాని
గెలుపు ఓటములకి అతీతంగా ఏలూరు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు
Date : 17-08-2024 - 6:00 IST -
Helmet Rule: ఏపీలో నయా ట్రాఫిక్ రూల్స్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు..!
ఏపీ హైకోర్టు ఆదేశాల తర్వాత సెప్టెంబర్ 1 నుంచి విశాఖపట్నంలో బైక్-స్కూటర్లపై పిలియన్ రైడర్లు హెల్మెట్ ధరించాలి. నగరంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు వీలుగా ప్రభుత్వం ఈ కొత్త నిబంధనను అమలులోకి తెచ్చింది.
Date : 17-08-2024 - 9:51 IST -
CM Chandrababu : ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు..రేపు ప్రధాని మోడీతో భేటి
పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. సాయంత్రం ఢిల్లీ చేరుకుని 7 గంటలకు జల మంత్రిత్వ శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశం అవుతారు.
Date : 16-08-2024 - 4:43 IST -
Social Media War : జగన్ కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అయితే..లోకేష్ నిక్కర్ మంత్రి
పర్సనల్ విషయాలతో పాటు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు
Date : 16-08-2024 - 2:28 IST