Andhra Pradesh
-
Monkey Fox : విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పటు
విజయవాడ లోని ప్రభుత్వ ఆసుపత్రి లో మంకీ పాక్స్ వార్డులను ఏర్పాటు చేసారు. అత్యాధునిక వైద్య పరికరాలతో మంకీపాక్స్కు ప్రత్యేక వార్డును సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు
Date : 26-08-2024 - 4:00 IST -
Parawada Pharma City Incident : ముగ్గురు మృతి
విజయనగరం కు చెందిన కెమిస్ట్ సూర్యనారాయణ ఈరోజు ఉదయం చికిత్స పొందుతూ కన్నుమూశారు
Date : 26-08-2024 - 10:52 IST -
Eluru : జగన్ కు మరో షాక్..టీడీపీ లోకి కీలక నేతలు
ఎన్నికల సమయంలో దాదాపు 90 % టీడీపీ శ్రేణులు తిరిగి సైకిల్ ఎక్కగా..ఇప్పుడు మిగతా 10 % కూడా సైకిల్ ఎక్కుతూ, వైసీపీ కార్యకర్తలు అంటూ లేకుండా చేస్తున్నారు
Date : 26-08-2024 - 10:18 IST -
Viral : విశాఖలో సముద్రం వెనక్కి వెళ్లడం ఫై ఆరా..!!
సాధారణంగా తూఫాన్ ల సమయంలో..లేదా ప్రకృతి విలయాలు సంభవించినప్పుడు సముద్రం వెనక్కు వెళ్లడమో లేదా ముందుకు రావడమో జరుగుతూ ఉంటుంది
Date : 25-08-2024 - 10:16 IST -
Ex MLA David Raju Died : మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు కన్నుమూత
సంతనూతలపాడు ఎమ్మెల్యేగా కూడా కొనసాగారు. 2014లో టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు
Date : 25-08-2024 - 9:04 IST -
Brahmotsavam 2024: అక్టోబరు 4న శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
అక్టోబర్ 4 నుంచి 12 వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరపనున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించారు.ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యే గరుడ వాహన సేవ మినహా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉదయం వాహనసేవలు జరుగుతాయని తెలిపారు
Date : 24-08-2024 - 10:05 IST -
Polavaram : పోలవరానికి రూ. 12,000 కోట్లు అడ్వాన్స్?
వచ్చే వారం చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)కి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపవచ్చు. డీపీఆర్ అంచనా ప్రకారం మొత్తం మొదటి దశ ప్రాజెక్టుకు రూ. 30,426.95 కోట్లు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ కమిటీ, యూనియన్ జల్ శక్తి, టెక్నికల్ సపోర్ట్ యూనిట్, రివైజ్డ్ కాస్ట్ కమిటీ , ఇన్వెస్ట్మెంట్ అప్రూవల్ కమిటీ నుండి డిపిఆర్ విజయవంతంగా ఆమోదం పొందింది.
Date : 24-08-2024 - 5:51 IST -
YS Jagan : చెవిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించిన వైఎస్ జగన్
రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శితో పాటు.. పార్టీలోని 25 అనుబంధ విభాగాల పర్యవేక్షణ బాధ్యతను ఆయన భుజాలమీద మోపారు.
Date : 24-08-2024 - 5:49 IST -
Amaravati : అమరావతి పనుల ప్రారంభంపై మంత్రి నారాయణ ప్రకటన
అమరావతి రాజధాతో పాటు రాష్ట్రంలో ఏకకాలంలో 26 జిల్లాల అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అలాగే కొత్త లే అవుట్ లు, భవన నిర్మాణాలకు అనుమతుల ప్రక్రియ సరళతరం చేస్తామని తెలిపారు.
Date : 24-08-2024 - 5:27 IST -
Tirupathi : జువైనల్ హోమ్ లో ఉండే బాలికపై అత్యాచారయత్నం..
గృహంలో ఉంటూ స్థానిక నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఓ బాలికపై అత్యాచారయత్నం జరిగింది
Date : 24-08-2024 - 11:03 IST -
Macherla : సైకిల్ ఎక్కిన వైసీపీ కౌన్సిలర్లు
మాచర్ల మున్సిపాలిటీలో 16 మంది వైసీపీ కౌన్సిలర్లు తాజాగా టీడీపీలో చేరారు. దాంతో మాచర్ల మున్సిపాలిటీ టీడీపీ ఖాతాలో చేరింది
Date : 23-08-2024 - 4:45 IST -
Big shock for Jagan : ఏపీలో మరో 6 పథకాల పేర్లు మార్పు..
అధికారం చేపట్టిన చంద్రబాబు..జగన్ తీసుకొచ్చిన పథకాల పేర్లు మారుస్తూ వస్తున్నారు. ఇప్పటీకే పలు పథకాల పేర్లు మార్చిన బాబు..తాజాగా మరో ఆరు పథకాల పేర్లు మార్చారు
Date : 23-08-2024 - 4:35 IST -
Pinnelli: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయ్ గేటులో ఈవీఎం ధ్వంసం, పోలీసులపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే
Date : 23-08-2024 - 3:33 IST -
Jagan Atchutapuram : అచ్యుతాపురం బాధితులకు అన్యాయం చేస్తే ధర్నా చేస్తా – జగన్ హెచ్చరిక
అచ్యుతాపురం ఘటనలో చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమని సీఎం జగన్ పేర్కొన్నారు
Date : 23-08-2024 - 3:14 IST -
Pawan – Chandrababu : బాబు వద్ద నేర్చుకుంటా – పవన్ కళ్యాణ్
చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని తాను చాలా సభల్లో చెప్పానని, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగేది ఒక్క చంద్రబాబే అని
Date : 23-08-2024 - 3:02 IST -
Top 5 CM : టాప్ 5 సీఎంలలో చంద్రబాబు
ఈ సర్వే ఫలితాలను ‘ఇండియా టుడే’ వెల్లడించింది. ఇందులో... అత్యధిక జనాదరణ కలిగిన ముఖ్యమంత్రులకు సంబంధించి తమిళనాడు సీఎంస్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ నాలుగో స్థానంలో నిలిచారు.
Date : 23-08-2024 - 2:34 IST -
VIjayawada Corporation: వైసీపీలో మారుతున్న లెక్కలు, చేజారుతున్న విజయవాడ కార్పొరేషన్
ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న మాట వాస్తవం, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన అన్ని ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కనిపించింది. స్థానిక సంస్థల్లో వైసీపీదే ఆధిపత్యం కనిపించింది. అయితే ఇప్పుడు అధికారం చేజారడంతో నేతలు పార్టీని వీడేందుకు అడుగులు వేస్తున్నారు.
Date : 23-08-2024 - 1:29 IST -
Parawada Blast: అనకాపల్లి ఘటనతో యాక్షన్ మోడ్ , పరిశ్రమల భద్రతపై చర్యలు: మంత్రి అనిత
ప్రమాదంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. పరిశ్రమ యజమానులు భద్రతా ప్రోటోకాల్లను విస్మరించడం వల్ల ఇటువంటి పారిశ్రామిక ప్రమాదాలు తరచుగా సంభవిస్తాయని మంత్రి సీరియస్ అయ్యారు.
Date : 23-08-2024 - 1:07 IST -
Pharma unit fire accident : అనకాపల్లి జిల్లాలో మరో ప్రమాదం
ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్గ్రేడియంట్స్ సంస్థలో గురువారం అర్ధరాత్రి మరో పేలుడు జరిగింది
Date : 23-08-2024 - 12:51 IST -
Mysurivaripalle : పవన్ సర్ ..మీకు ఈ పవర్ సరిపోదు..హైపవర్ కావాల్సిందే
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులోని మైసూరువారిపల్లిలో జరిగిన గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు
Date : 23-08-2024 - 12:37 IST