Andhra Pradesh
-
Pawan Kalyan : ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు పవన్ కళ్యాణ్ తీపి కబురు
Pawan Kalyan : ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీకి అవసరమయ్యే అంకుడు, తెల్ల పొణికి చెట్లను విస్తారంగా పెంచాలని అధికారులను ఆదేశించారు
Published Date - 09:43 PM, Sun - 20 October 24 -
Free Gas : దీపావళి నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లు – మంత్రి నాదెండ్ల ప్రకటన
Free Gas : ఈ పథకంలో భాగంగా, ఉచిత గ్యాస్ సిలిండర్ల ద్వారా సుమారు రూ. 3640 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు
Published Date - 07:44 PM, Sun - 20 October 24 -
IAS Prasanthi : ఐఏఎస్ ప్రశాంతికి పోస్టింగ్ ఇచ్చిన ఏపీ సర్కార్
IAS Prasanthi : అటవీ, పర్యావరణ శాఖ అదనపు కార్యదర్శిగా ప్రశాంతిని నియమిస్తూ రాష్ట్ర సీఎస్ నిరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు
Published Date - 07:36 PM, Sun - 20 October 24 -
Badvel : ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో సంచలన విషయాలు
Badvel : నిందితుడు ప్లాన్ ప్రకారమే దాడి చేసాడని పోలీసులు స్పష్టం చేసారు. ఐదేళ్లుగా వారికి పరిచయం ఉందని , ప్రేమించుకుని విడిపోయారు
Published Date - 06:35 PM, Sun - 20 October 24 -
Pawan Kalyan : రేపు విజయనగరం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన
Pawan Kalyan : ఇంకా గ్రామంలో డయోరియా అదుపులోకి రాలేదు. వంద మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. డయోరియా ను అదుపు చేసేందుకు అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు.
Published Date - 06:34 PM, Sun - 20 October 24 -
AP Politics : ఇప్పుడు ఈ ఎన్నికలంటేనే ఆ పార్టీ భయపడుతోందా..?
AP Politics : కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఉభయ గోదావరి జిల్లాల అభ్యర్థిగా పేరబత్తుల రాజశేఖర్ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. కానీ గ్రాడ్యుయేట్లు ప్రతి ఎన్నికలకు తమను తాము కొత్తగా నమోదు చేసుకోవాలి కాబట్టి ఈ ఎన్నికలలో ఓటరు నమోదు చాలా ముఖ్యమైన భాగం.
Published Date - 06:07 PM, Sun - 20 October 24 -
Ballot Paper : పేపర్ బ్యాలెట్ వల్ల ఎవరికి లాభం..?
Ballot Paper : అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈవీఎంలను ఎలా ఉపయోగించవు అనేదానికి ఉదాహరణను ఉటంకిస్తూ, పేపర్ బ్యాలెట్లను తిరిగి తీసుకురావాల్సిన అవసరాన్ని సమర్థించారు. అయితే, పేపర్ బ్యాలెట్లకు తిరిగి వెళ్లడం ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం , అదే కారణంతో జగన్ దానిని పొందాలనుకుంటున్నారు.
Published Date - 04:30 PM, Sun - 20 October 24 -
TDP : ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ
TDP : 2025 మార్చి 29తో కృష్ణా-గుంటూరు, తూర్పు-పశ్చిమగోదావరి పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, పాకలపాటి రఘువర్మ పదవీకాలం ముగుస్తుంది. దీంతో ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Published Date - 03:08 PM, Sun - 20 October 24 -
AP Politics : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జగన్ తన రాజగురువుకిచ్చిన 15 ఎకరాలు కాన్సిల్..!
AP Politics : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీడీపీ నేతృత్వంలో, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన వివాదాస్పద భూ కేటాయింపును రద్దు చేసే కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో విశాఖపట్నంలో శ్రీ శారదా పీఠానికి 15 ఎకరాల ప్రభుత్వ భూమి ఎకరాకు కేవలం రూ.1 లక్ష చొప్పున కేటాయించారు, అయితే భోగాపురం విమానాశ్రయం , రియల్ ఎస్టేట్ అభివృద్ధి కారణంగా ఆ ప్రాంతంలో భూముల
Published Date - 01:31 PM, Sun - 20 October 24 -
MLC Bharath : శ్రీవారి బ్రేక్ దర్శనం టిక్కెట్ల కోసం డబ్బులు చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీపై కేసు
MLC Bharath : YSRCP నామినీ, MLC అయిన భరత్ తిరుమల శ్రీవారి తోమాల సేవ టిక్కెట్ మోసం ఆరోపణలతో న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. కుప్పంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన భరత్ని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు.
Published Date - 01:01 PM, Sun - 20 October 24 -
Inter Student Dead: ఏపీలో విషాదం.. పెట్రోల్ దాడికి గురైన ఇంటర్ విద్యార్థిని మృతి
బద్వేల్ సమీపంలోని రామాంజనేయనగర్కు చెందిన ఓ బాలిక స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో విఘ్నేష్ (20) అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను వేధింపులకు గురి చేశాడు.
Published Date - 10:27 AM, Sun - 20 October 24 -
Kappatralla Forest : ‘యురేనియం’ రేడియేషన్ భయాలు.. కప్పట్రాళ్లలో కలవరం
కప్పట్రాళ్ల (Kappatralla Forest) అడవుల విస్తీర్ణం 468 హెక్టార్లు కాగా, సర్వేలో భాగంగా 6.80 హెక్టార్లలో 68 చోట్ల తవ్వకాలు చేపట్టనున్నారు.
Published Date - 09:16 AM, Sun - 20 October 24 -
Kollu Ravindra : జగన్..నీతులు చెప్పేందుకు సిగ్గుండాలి – కొల్లు రవీంద్ర
Kollu Ravindra : జగన్ హయాంలో కల్తీ మద్యం వల్ల 50 లక్షల మంది లివర్, కిడ్నీ సమస్యలకు గురయ్యారని, అలాగే ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేశారని
Published Date - 09:41 PM, Sat - 19 October 24 -
Mudragada kranthi : జనసేనలో చేరిన ముద్రగడ కూతురు క్రాంతి..
Mudragada kranthi : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీరాజ్ శాఖ పనిచేస్తోందని పేర్కొన్నారు
Published Date - 09:08 PM, Sat - 19 October 24 -
Kadapa : ఇంటర్ విద్యార్థినిపై ప్రేమోన్మాది పెట్రోల్ దాడి
Kadapa : శనివారం బాలికను సెంచరీ ఫ్లైఉడ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి మాట్లాడదామని పిలిపించి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు
Published Date - 08:18 PM, Sat - 19 October 24 -
MVV Satyanarayana : వైసీపీ మాజీ ఎంపీ , సినీ నిర్మాత ఇళ్లల్లో ఈడీ సోదాలు
ED Raids : విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆరిలోవ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్పైనే ఈడీ ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది
Published Date - 07:28 PM, Sat - 19 October 24 -
AP Politics : వైసీపీ సీక్రెట్ ఏజెంట్లకు.. సిల్లడుతోందా..?
AP Politics : అధికారంలో చేతిలో ఉందికదా అని అప్పుడు కన్నుమిన్ను కానకుండా ప్రవర్తిస్తే.. ఇప్పుడు కష్టాలు తప్పవన్నట్లుంది కొందరి వైసీపీ సీక్రెట్ ఏజెంట్ల పరిస్థితి. వైసీపీ నీడలో వేరే పార్టీ రంగు కప్పుకొని స్వామి (అధినేత) తృప్తి కోసం విచక్షణ రహితంగా వ్యాఖ్యలు చేయడం వారికి జైలు జీవితాన్ని తెచ్చిపెట్టింది. తీరా నమ్ముకున్న స్వామి ఏమైనా ఆదుకుంటాడా.. అనుకుంటే.. అదీలేదు.. దీంతో వైసీపీ స
Published Date - 05:53 PM, Sat - 19 October 24 -
Visakha Sarada Peetham : విశాఖ శారదా పీఠంకు ఏపీ ప్రభుత్వం భారీ షాక్ ..
Visakha Sarada Peetham : విశాఖలో 15 ఎకరాల స్థలం విలువ రూ.220 కోట్లు అయితే… కేవలం రూ. 15 లక్షల నామమాత్రపు ధరకు శారదా పీఠానికి గత ప్రభుత్వం ఇచ్చింది
Published Date - 05:43 PM, Sat - 19 October 24 -
Chandrababu : హైదరాబాద్ను తీర్చిదిద్దిన ఘనత మాదే – సీఎం చంద్రబాబు
Chandrababu : 2027కి బులెట్ రైలు సైతం అమరావతి-హైదరాబాద్-చెన్నై-బెంగుళూరు మీదుగా ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. 5 ఏళ్లూ నిర్మాణ పనులు జాప్యం వల్ల అమరావతిపై 7 వేల కోట్ల అదనపు భారం పడనుందని వాపోయారు
Published Date - 04:57 PM, Sat - 19 October 24 -
Nara Lokesh: 100 రోజుల్లో విశాఖ టీసీయస్ కు శంకుస్థాపన
Nara Lokesh: విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సెంటర్ శంకుస్థాపన 100 రోజుల్లో జరిగే ప్రకటన చేశారు మంత్రి నారా లోకేశ్. విశాఖలో ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు ఉన్నప్పటికీ, టీసీఎస్ ఎంట్రీ ఐటీ రంగానికి గేమ్ చేంజర్గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. టీసీఎస్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. శుక్రవార
Published Date - 04:43 PM, Sat - 19 October 24