Andhra Pradesh
-
JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాధవీలత మరో ఫిర్యాదు.. ఆరోపణలివీ
ఈ ఘటన వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి(JC Prabhakar Reddy) ఆరోపించారు.
Published Date - 09:55 AM, Sat - 15 February 25 -
Amaravathi : అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
Amaravathi : ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నామినేట్ చేసిన వ్యక్తులను ఈ బాధ్యతల కోసం ఎంపిక చేయనున్నారు
Published Date - 09:39 PM, Fri - 14 February 25 -
Good News : స్కూలు విద్యార్థులకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు
Good News : ఈ నిర్ణయంతో విద్యార్థుల ఆరోగ్యం, విద్యా పరిస్థితుల అభివృద్ధికి మరింత తోడ్పాటు కలిగే అవకాశం ఉంది
Published Date - 08:53 PM, Fri - 14 February 25 -
CM Chandrababu : స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్చాంధ్ర , బీసీ సంక్షేమంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో, రాష్ట్ర అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, బీసీ సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక అంశాలు చర్చించబడ్డాయి. ముఖ్యమంత్రి, వనరుల సద్వినియోగం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, స్వచ్చతపై ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు.
Published Date - 08:31 PM, Fri - 14 February 25 -
Religious Propaganda : స్కూల్లో టీచర్ మత ప్రచారం.. హిందూ దేవుళ్ళను కించపరిచేలా బోధనలు
Religious Propaganda : స్కూల్ హెడ్మాస్టర్ విద్యార్థులకు హిందూ దేవుళ్ళను కించపరిచేలా బోధనలు చేస్తున్నాడని, అంతేకాకుండా ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాలు తెలిసిన తల్లిదండ్రులు , గ్రామస్థులు పాఠశాలకు చేరుకున్నారు, కానీ అప్పటికే హెడ్మాస్టర్ సెలవు తీసుకుని వెళ్లిపోయాడు.
Published Date - 07:57 PM, Fri - 14 February 25 -
Srinivas Varma : వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
Srinivas Varma : తెలుగు రాష్ట్రాల్లో యువత రాజకీయ ప్రస్థానం ముఖ్యమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. యూత్ కాంగ్రెస్ నుంచి అనేక మంది ప్రముఖ నేతలు రాణించారని తెలిపారు. ఆయన సమక్షంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ బాధ్యతలు స్వీకరించారు.
Published Date - 07:29 PM, Fri - 14 February 25 -
Chintamaneni Prabhakar: సీఎం చంద్రబాబుతో చింతమనేని భేటీ..
Chintamaneni Prabhakar: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో, ఇటీవల దెందులూరులో జరిగిన సంఘటనలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఇంకా, వైసీపీ నేతలపై అక్రమ కేసులు, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలు చేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారాన్ని కోరారు.
Published Date - 06:08 PM, Fri - 14 February 25 -
YS Jagan Tweet: కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ వైఎస్ జగన్ ట్వీట్
సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా?
Published Date - 05:19 PM, Fri - 14 February 25 -
Abbaya Chowdary : వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు
ఎమ్మెల్యే కారును అడ్డుకోవడం, దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడడం తదితర అభియోగాల కింద ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Published Date - 03:20 PM, Fri - 14 February 25 -
CM Chandrababu : యాసిడ్ దాడి ఘటన..తీవ్రంగా ఖండించిన సీఎం చంద్రబాబు
బాధిత యువతికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. యువతికి, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.
Published Date - 02:09 PM, Fri - 14 February 25 -
Tirumala Laddu : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం.. నిందితులకు వైద్యపరీక్షలు
అనంతరం నిందితులను తిరుపతిలోని సిట్ కార్యాలయానికి తరలించారు. కస్టడీలో సిట్ అధికారులు పలు అంశాలపై వివరాలు రాబట్టనున్నారు. నేటి నుంచి 18 వరకు విచారణ జరగనుంది.
Published Date - 01:15 PM, Fri - 14 February 25 -
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి 14 రోజల రిమాండ్
Vallabhaneni Vamsi : గురువారం ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తరువాత, వంశీని విజయవాడకు తీసుకువచ్చి
Published Date - 06:45 AM, Fri - 14 February 25 -
CM Chandrababu : ఇది రాష్ట్ర పశుసంవర్ధక వారసత్వానికి అద్దం పడుతున్న గొప్ప ఘట్టం
CM Chandrababu : ప్రకాశం జిల్లాకు గర్వకారణమైన ఒంగోలు గిత్త మరోసారి ప్రపంచాన్ని ఆకట్టుకుంది. బ్రెజిల్లో జరిగిన కాటిల్ వేలంలో విటియాన-19 రకానికి చెందిన ఒంగోలు గిత్త ఏకంగా రూ. 41 కోట్లు పలకడం సంచలనం సృష్టించింది. ఇది ఒంగోలు జాతి గ్లోబల్ ప్రాముఖ్యతను మరోసారి ప్రపంచానికి చాటింది.
Published Date - 09:28 PM, Thu - 13 February 25 -
Hindustan Coca-Cola : హిందూస్తాన్ కోకా-కోలా బేవరేజెస్ కార్యక్రమాలను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖల మంత్రి సత్య కుమార్ యాదవ్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని తాడిమర్రి బ్లాక్, శివంపల్లిలో జరిగిన ఒక కార్యక్రమంలో హెచ్సిసిబి యొక్క సిఎస్ఆర్ కార్యక్రమాలను ప్రారంభించారు.
Published Date - 08:32 PM, Thu - 13 February 25 -
CM Chandrababu: 2027 జూన్ లక్ష్యంగానే పోలవరం పనులు జరగాలి: సీఎం చంద్రబాబు
రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చే పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలెక్కించాలని సీఎం అన్నారు.
Published Date - 08:30 PM, Thu - 13 February 25 -
Vallabhaneni Vamsi Arrest: వల్లభనేని వంశీ నేరాల చిట్టా వ్రాయడానికి చిత్రగుప్తుడు కూడా అలసిపోతాడు
పిల్ల సైకో వల్లభనేని వంశీ నేరాల వీరంగాల చిట్టా వ్రాయడానికి చిత్రగుప్తుడు కూడా అలసిపోతాడు.
Published Date - 03:53 PM, Thu - 13 February 25 -
Vallabhaneni Vamsi Arrest : టీడీపీ-వైసీపీ మధ్య మొదలైన మాటల యుద్ధం
Vallabhaneni Vamsi Arrest : ఈ ఘటనపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. కక్ష సాధింపు చర్యలు ప్రజాస్వామ్యానికి మంచివికావని పేర్కొన్నారు
Published Date - 02:58 PM, Thu - 13 February 25 -
Guinness World Record : గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం ఏపీ డ్వాక్రా మహిళలు యత్నం
Guinness World Record : మార్చి 8 మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఒకేరోజు రూ. 1 కోటి విలువైన వస్తువులను ఆన్లైన్ ద్వారా విక్రయించి, ప్రపంచ రికార్డు సృష్టించేందుకు ట్రై చేస్తున్నారు
Published Date - 02:26 PM, Thu - 13 February 25 -
TDP : రైతు కన్నీళ్లు తుడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే..అది టీడీపీనే : ఓ రైతు
కొంతమంది ఓర్వలేక నాకు కరెంటు లైన్ రానివ్వకుండా అధికారులపై ఒత్తిడి పెట్టి తొమ్మిది నెలలుగా వేధించారు. పొలం ఎండిపోతోంది పుష్కలంగా నీళ్లు పడ్డాయి ఏమి చేయలేని నిస్సహాయతతో నేను నా కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.
Published Date - 01:42 PM, Thu - 13 February 25 -
Bird Flu Chickens: చేపలకు మేతగా బర్డ్ఫ్లూ కోళ్లు.. మనిషికీ సోకిన ఆ వైరస్
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను(Bird Flu Chickens) వ్యాన్లలో జగ్గంపేట, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పెద్దాపురం మండలాలకు తరలించి చెరువులలో చేపలకు మేతగా వేస్తున్నట్లు సమాచారం.
Published Date - 12:26 PM, Thu - 13 February 25