HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Cm Chandrababu Naidu Meets Nirmala Sitharaman In Delhi

CM Chandrababu: నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన చంద్రబాబు

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఈ రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధుల కేటాయింపుపై ఆయన చర్చించినట్లు తెలుస్తుంది. తరువాత సీఎం చంద్రబాబు, కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా మరియు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను కలవనున్నారు

  • Author : Praveen Aluthuru Date : 05-07-2024 - 2:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Chandrababu
Cm Chandrababu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అధికారిక పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జరుపుతున్నారు. తన పర్యటనలో రెండవ రోజు చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై రాబోయే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధుల కేటాయింపుపై చర్చించారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, చీఫ్ సెక్రటరీ నిరబ్ కుమార్ ప్రసాద్, ఏపీ ఆర్థిక కార్యదర్శి పీయూష్ కుమార్‌లతో పాటు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. రాష్ట్రంలోని కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై చంద్రబాబు నిర్మల సీతారామన్ తో చర్చించినట్లు తెలుస్తుంది.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం ముగిసిన తరువాత ఆంధ్రప్రదేశ్ అవసరాలపై మరింత చర్చించడానికి సీఎం కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా మరియు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను కలవనున్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు మరియు మౌలిక సదుపాయాల పురోగతికి అవసరమైన నిధులు మరియు వనరులను సమకూర్చడం కోసం బాబు కేంద్ర పెద్దలతో వరుస భేటీలు అవుతున్నారు.

Also Read: Jagan Mohan Reddy: 3 రోజుల పాటు కడప జిల్లాకు వైఎస్‌ జగన్‌.. రీజ‌న్ ఇదే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • CM Chandrababu
  • delhi
  • nirmala sitharaman

Related News

Restraint is needed on water disputes: CM Revanth Reddy

జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

జల వివాదాల విషయంలో కోర్టుల చుట్టూ తిరగకుండా, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని పరిష్కార మార్గాలు కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు.

    Latest News

    • ట్రంప్ దెబ్బకు తమిళనాడు లో 30 లక్షల ఉద్యోగాలకు ముప్పు!

    • కాంగ్రెస్ తో పొత్తుకు డీఎంకే గుడ్ బై?

    • మేడారం అభివృద్ధి పనులపై భట్టి ఆగ్రహం

    • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

    • టీమిండియాకు తొలి విజ‌యం.. మొద‌టి వ‌న్డేలో న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు!

    Trending News

      • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

      • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

      • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

      • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

      • 8వ వేతన సంఘం.. జనవరి 1 నుండి జీతాలు ఎందుకు పెరగలేదు?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd