HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >At Least 20 People Killed In Bus Fire Near Pindi Bhattian

Bus Fire: రన్నింగ్ బస్సులో మంటలు.. 20 మంది మృతి

పాకిస్థాన్‌ (Pakistan)లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ప్రావిన్స్‌లోని పిండి భట్టియాన్ (Pindi Bhattian) నగరంలో బస్సులో మంటలు (Bus Fire) చెలరేగాయి.

  • Author : Gopichand Date : 20-08-2023 - 7:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bus Fire
Ezgif 1 3c447d450e

Bus Fire: పాకిస్థాన్‌ (Pakistan)లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ప్రావిన్స్‌లోని పిండి భట్టియాన్ (Pindi Bhattian) నగరంలో బస్సులో మంటలు (Bus Fire) చెలరేగాయి. ఈ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మంది మృతి చెందగా, 7 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సులో 40 మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. కాలిపోతున్న బస్సు చిత్రం కూడా బయటపడింది. అందులో మంటలు బయటకు రావడాన్ని చూడవచ్చు.

జియో న్యూస్ కథనం ప్రకారం.. అగ్నిప్రమాదానికి గురైన బస్సు రాజధాని ఇస్లామాబాద్ నుండి కరాచీకి వెళ్తుందని పోలీసులు చెప్పారు. పిండి భట్టియాన్ సమీపంలోకి బస్సు చేరుకోవడంతో ప్రమాదం జరిగినట్లు సహాయక చర్యల్లో నిమగ్నమైన అధికారులు చెబుతున్నారు. ఇక్కడికి రాగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు చెలరేగడంతో బస్సు మొత్తం కాలి బూడిదైందని తెలిపారు.

Also Read: Ladakh Accident: 9 మంది జవాన్లు మృతి.. రక్షణ మంత్రి దిగ్భ్రాంతి

ప్రమాదం ఎలా జరిగింది?

ప్రమాదానికి గల కారణాలను కూడా పోలీసులు వెల్లడించారు. బస్సు వేగంతో వెళ్తుండగా పికప్ వ్యాన్‌ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యాన్‌లో పెద్ద మొత్తంలో డీజిల్‌ నింపారు. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగడానికి ఇదే కారణం అని అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటన ఎంత ఘోరంగా జరిగిందంటే అందులో పదిమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొందరు మరణించారు.

ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన పేలుడులో 11 మంది కార్మికులు మృతి

అంతకుముందు ఖైబర్ పఖ్తుంక్వాలోని ఉత్తర వజీరిస్థాన్‌లోని షవ్వాల్ తహసీల్‌లో కూడా పెద్ద ప్రమాదం జరిగింది. ఇక్కడ వ్యాన్‌లో పేలుడు సంభవించింది. దీని కారణంగా 11 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు కూడా గాయపడ్డారు. అందిన సమాచారం ప్రకారం.. షవ్వాల్ తహసీల్‌లోని గుల్ మీర్‌కోట్ సమీపంలో పేలుడు సంభవించింది. మిలిటరీ కాన్వాయ్ ఇక్కడి నుండి వెళుతుండగా IED పేలుడు జరిగింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bus Fire
  • Karachi
  • pakistan
  • Pindi Bhattian
  • world news

Related News

Bondi Beach

బాండీ బీచ్ దాడి.. వారికి ఆస్ట్రేలియా ప్రధాని క్షమాపణలు!

ఈ ఘటన నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో నాజీ సెల్యూట్ చేయడాన్ని నిషేధించనున్నారు.

  • Jeddah Tower

    బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

  • Shooting

    జోహన్నెస్‌బర్గ్‌లో మారణకాండ.. విచక్షణారహిత కాల్పుల్లో 11 మంది మృతి!

  • Toshakhana corruption case: Imran Khan and his wife sentenced to 17 years in prison

    తోషఖానా అవినీతి కేసు: ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్ల జైలుశిక్ష

  • Pakistan extends ban on Indian flights

    భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్

Latest News

  • ట్రంప్ నువ్వు మారవా ? మళ్లీ అదే మాట!

  • ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను ముక్కలుగా నరికి చంపిన భార్య

  • మీ సామాన్లు చూపించడం మానేసి, చక్కగా చీర కట్టుకోండి అంటూ హీరోయిన్ల పై శివాజీ సంచలన వ్యాఖ్యలు

  • కెసిఆర్, హరీష్ రావు లకు నోటీసులు ఇచ్చేందుకు సిద్దమైన సిట్?

  • జాతీయ రైతు దినోత్సవం.. రైతులకు సరి కొత్త విధానాలను తెలియచెప్పడమే దాని లక్ష్యం..

Trending News

    • భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

    • ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్‌గా కేఎల్ రాహుల్? అక్షర్ పటేల్‌పై వేటు!

    • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

    • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd