Bus Fire
-
#Andhra Pradesh
Kurnool Bus Fire: కర్నూలులో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు, వీడియో ఇదే!
ప్రమాదం సమయంలో బస్సులో 42 మంది వరకు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. కలెక్టర్ సిరి తెలిపిన వివరాల ప్రకారం.. 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారు. ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు. సుమారు 20 నుంచి 25 మంది ఎమర్జెన్సీ డోర్ల ద్వారా బయటపడి ప్రాణాలు దక్కించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Published Date - 09:21 AM, Fri - 24 October 25 -
#Andhra Pradesh
Bus Fire : నంద్యాలలో రన్నింగ్ బస్సుకు అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
Bus Fire : తాజాగా నంద్యాల జిల్లాలో ఓ ప్రయాణికుల బస్సు రన్నింగ్లో ఉన్న సమయంలో పెద్ద ప్రమాదం తప్పింది. తిరువనంతపురం నుండి హైదరాబాద్కు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు చాపిరేవుల టోల్ గేట్ వద్ద ప్రమాదానికి గురైంది.
Published Date - 10:45 AM, Tue - 14 January 25 -
#Speed News
Bus Fire: రన్నింగ్ బస్సులో మంటలు.. 20 మంది మృతి
పాకిస్థాన్ (Pakistan)లోని పంజాబ్ ప్రావిన్స్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ప్రావిన్స్లోని పిండి భట్టియాన్ (Pindi Bhattian) నగరంలో బస్సులో మంటలు (Bus Fire) చెలరేగాయి.
Published Date - 07:42 AM, Sun - 20 August 23