Pindi Bhattian
-
#Speed News
Bus Fire: రన్నింగ్ బస్సులో మంటలు.. 20 మంది మృతి
పాకిస్థాన్ (Pakistan)లోని పంజాబ్ ప్రావిన్స్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం ప్రావిన్స్లోని పిండి భట్టియాన్ (Pindi Bhattian) నగరంలో బస్సులో మంటలు (Bus Fire) చెలరేగాయి.
Date : 20-08-2023 - 7:42 IST