Pakistan
-
#World
Pakistan: పాకిస్తాన్లో మహిళల భద్రతపై ఆందోళన.. నాలుగేళ్లలో 7,500 కంటే ఎక్కువ హత్యలు!
డాన్ నివేదిక ప్రకారం.. గత నాలుగు సంవత్సరాలలో పాకిస్తాన్లో మహిళలపై హింసకు సంబంధించిన మొత్తం 1,73,367 వివిధ కేసులు నమోదయ్యాయి. ఈ గణాంకాల ప్రకారం.. మహిళలపై నేరాల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుదలను చూపించింది.
Published Date - 10:30 AM, Sun - 9 November 25 -
#Sports
India vs Pakistan: ఆసియా కప్ విజయం తర్వాత మళ్లీ భారత్- పాకిస్తాన్ మ్యాచ్!
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) నిర్వహించనున్న ACC రైజింగ్ స్టార్స్ T20 ఛాంపియన్షిప్ పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ యూత్ టోర్నమెంట్ నవంబర్ 14న కతర్లోని దోహాలో ప్రారంభం కానుంది.
Published Date - 06:11 PM, Fri - 31 October 25 -
#India
President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ఉన్న ఈ మహిళ ఎవరో తెలుసా?
వారణాసికి చెందిన శివాంగి సింగ్ 2017లో ఐఏఎఫ్లో చేరారు. ఆమె 2020లో రఫేల్ ఫైటర్ జెట్ పైలట్గా ఎంపికై, అంబాలాలోని ప్రసిద్ధ “గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్”లో భాగమైంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన వైమానిక దాడుల్లో ఆమె కీలక పాత్ర పోషించారు.
Published Date - 04:11 PM, Wed - 29 October 25 -
#Sports
Pakistan ODI Captain: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కీలక మార్పు.. వన్డే కెప్టెన్గా ఫాస్ట్ బౌలర్!
పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. అందులో మొదటి మ్యాచ్లో పాకిస్థాన్ విజయం సాధించింది. రెండవ టెస్ట్ మ్యాచ్ రోజున వన్డే జట్టు కొత్త కెప్టెన్ను ప్రకటించారు.
Published Date - 09:20 AM, Tue - 21 October 25 -
#Sports
Afghanistan-Pakistan War: విషాదం.. ముగ్గురు క్రికెటర్లు దుర్మరణం!
పాకిస్తాన్ వైమానిక దాడిలో మొత్తం 8 మంది మరణించారు. ఇందులో ఐదుగురు సాధారణ పౌరులు ఉన్నారు. అంతేకాకుండా 7 మంది ఇతర వ్యక్తులు కూడా గాయపడ్డారు.
Published Date - 09:31 AM, Sat - 18 October 25 -
#Business
India Forex Reserve: భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గుదల!
ఇక పొరుగు దేశం పాకిస్తాన్ విషయానికి వస్తే గురువారం విడుదలైన గణాంకాల ప్రకారం.. అక్టోబర్ 3, 2025 నాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (SBP) ఫారెక్స్ రిజర్వ్లో 2 కోట్ల డాలర్ల పెరుగుదల నమోదైంది.
Published Date - 11:55 AM, Sat - 11 October 25 -
#India
Khawaja Asif : భారత ఆర్మీ చీఫ్ పాకిస్థాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.!
Rajnath Singh ఇటీవలే భారత ఆర్మీ చీఫ్ పాకిస్థాన్కు గట్టి హెచ్చరిక ఇచ్చారు. ఉగ్రవాదులకు సాయం చేయడం ఆపకపోతే ప్రపంచపటంలో లేకుండా చేస్తామని హెచ్చరించారు. అయితే దీనిపై తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే భారతదేశం తన యుద్ధ విమానాల శిథిలాల కింద సమాధి అవుతుంది అంటూ న్యూఢిల్లీని ఆయన ఆదివారం హెచ్చరించారు. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిలు పాకిస్థాన్కు […]
Published Date - 11:44 AM, Mon - 6 October 25 -
#India
Pakistan: భారత్ను దెబ్బతీసేందుకు అమెరికా- పాకిస్తాన్ ప్లాన్!
పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ కూడా ఉంది. దీనిని చైనా పర్యవేక్షిస్తుంది. అమెరికాకు పోర్ట్ నిర్మాణానికి ప్రతిపాదించిన పస్ని, గ్వాదర్ నుండి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.
Published Date - 08:32 PM, Sat - 4 October 25 -
#India
Indian Army Chief Upendra Dwivedi Warns Pakistan : భారత్ను రెచ్చగొట్టేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు చేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈసారి ఆపరేషన్ సిందూర్ 1.0లో లాగా సంయమనాన్ని పాటించము. పాకిస్థాన్ తన భౌగోళిక రూపాన్ని కాపాడుకోవాలనుకుంటుందా లేదా అని ఆలోచించుకునేటట్లు ఈసారి చేస్తాం. పాకిస్తాన్ భౌగోళికంగా ఇప్పుడెలా ఉందో అలాగే ఉండాలనుకుంటే.. తాము భారత్పైకి ఎగదోస్తున్న ఉగ్రవాదాన్ని ఆపాలి” అని జనరల్ ద్వివేది అన్నారు. సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్థాన్ మిలిటరీ జోన్లను విస్తరిస్తూ భారత్పై కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలోనే రాజ్నాత్ సింగ్ పాక్ను హెచ్చరించారు. పాకిస్థాన్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడితే.. గుజరాత్ నుంచి […]
Published Date - 05:20 PM, Fri - 3 October 25 -
#Sports
Asia Cup: ఆసియా కప్ గెలిచిన భారత్.. కానీ ట్రోఫీ ఎక్కడా?
టాస్ సమయంలోనూ పాకిస్తాన్ తమ ప్రతినిధి ఉండాలని పట్టుబట్టడంతో రవిశాస్త్రితో పాటు వకార్ యూనిస్ను కూడా తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Published Date - 06:55 PM, Tue - 30 September 25 -
#Sports
SuryaKumar Yadav: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరో సంచలన నిర్ణయం!
ఈ టోర్నమెంట్ మొత్తంలో భారత జట్టు పాకిస్తాన్కు పలు సందర్భాల్లో గట్టిగా బుద్ధి చెప్పింది. మొదటి మ్యాచ్ సమయంలో ఇద్దరు కెప్టెన్లు హ్యాండ్షేక్ చేసుకోలేదు.
Published Date - 07:01 PM, Sat - 27 September 25 -
#Speed News
KhawajaAsif ఆర్మీతో కలిసే పని చేస్తున్నాం : ఖవాజా ఆసిఫ్
పాకిస్థాన్ పేరుకే ప్రజాస్వామ్య దేశం. కానీ పాలనంతా ఆర్మీ కనుసన్నల్లోనే నడుస్తుందన్న బహిరంగ రహస్యాన్ని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎట్టకేలకు బహిరంగంగా అంగీకరించారు. తమది హైబ్రిడ్ మోడల్ పాలన అని.. ఆర్మీ, ప్రభుత్వం కలిసే పాని చేస్తాయని వెల్లడించారు. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల ఉల్లంఘనలపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారి తీశాయి. ఇది ఆచరణాత్మక అవసరమని ఆయన సమర్థించుకున్నారు. పాకిస్తాన్లో సైన్యం, పౌర నాయకులు అధికారాన్ని […]
Published Date - 02:39 PM, Sat - 27 September 25 -
#World
Attack : సొంత ప్రజలపైనే పాక్ బాంబుల దాడి
పాకిస్థాన్ ప్రభుత్వం సైన్యం "కౌంటర్ టెర్రరిజం" పేరుతో ఈ ప్రాంతాల్లో కొంతకాలంగా దాడులు చేస్తోంది. కానీ వాస్తవానికి ఉగ్రవాదులను అణచివేయడం కంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరాన్ని వినిపించే సాధారణ ప్రజలపైనే ఎక్కువగా ఈ దాడులు
Published Date - 04:00 PM, Mon - 22 September 25 -
#Sports
Axar Patel: రేపు పాక్తో కీలక మ్యాచ్.. టీమిండియా కీలక ఆటగాడు దూరం?!
అక్షర్ పటేల్ ఆడకపోతే టీమ్ ఇండియా తన బౌలింగ్లో కీలక మార్పులు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్షర్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలతో కూడిన స్పిన్ త్రయం విడిపోతుంది.
Published Date - 04:39 PM, Sat - 20 September 25 -
#Trending
Masood Azhar: ఢిల్లీ, ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి ఎవరంటే?
జైష్ కమాండర్ మాట్లాడుతూ.. మే 7న భారత వైమానిక దళం జైష్కు చెందిన బహావల్పూర్ ప్రధాన కార్యాలయం జామియా మసీద్ సుభాన్ అల్లాపై వైమానిక దాడి చేసిందని, ఇందులో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు చాలా మంది చనిపోయారని తెలిపారు.
Published Date - 04:55 PM, Wed - 17 September 25