Pakistan
-
#World
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Sri Lanka Fuel Price Hike ఆర్థిక సంక్షోభంతో ఇప్పటికే సతమతమవుతున్న శ్రీలంకలో ఇంధన ధరల పెరుగుదల సామాన్య ప్రజల నడ్డి విరుస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ చమురు సరఫరాపై ప్రభావం చూపడంతో, ఈ రెండు దేశాలు తమ దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచాల్సి వచ్చింది. పెరిగిన ధరలు నిన్న అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. శ్రీలంకలో పెరిగిన ధరల వివరాలు (లీటరుకు): ఆక్టేన్ 92 పెట్రోల్: రూ. 317 […]
Date : 10-03-2026 - 11:29 IST -
#Sports
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కలకలం!
కోచ్ కఠినమైన వైఖరి, ఎవరినీ సంప్రదించకుండా తీసుకున్న నిర్ణయాలు డ్రెస్సింగ్ రూమ్లో అశాంతికి దారితీశాయని అంతర్గత వర్గాలు ఆరోపిస్తున్నాయి.
Date : 05-03-2026 - 7:00 IST -
#Speed News
ఇంగ్లాండ్ అద్భుత విజయం.. సెమీఫైనల్కు హ్యారీ బ్రూక్ సేన, పాకిస్థాన్కు చుక్కెదురు!
లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అద్వితీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 51 బంతుల్లోనే 100 పరుగులు సాధించాడు.
Date : 24-02-2026 - 11:00 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్లో భారీ మార్పులు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల కోసం కొత్త రూల్స్!
నవంబర్ 2025లో ఐసీసీ షెడ్యూల్ను ప్రకటించినప్పుడే ఒకవేళ పాకిస్థాన్ సెమీఫైనల్ లేదా ఫైనల్కు అర్హత సాధిస్తే.. ఆ నాకౌట్ మ్యాచ్లు భారత్లో కాకుండా శ్రీలంకలోనే జరుగుతాయని స్పష్టమైంది.
Date : 24-02-2026 - 3:35 IST -
#Sports
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-పాక్ మధ్య ఫైనల్ సాధ్యమేనా?
సౌతాఫ్రికాతో జరిగిన మొదటి సూపర్-8 మ్యాచ్లో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనివల్ల నెట్ రన్ రేట్ పడిపోయింది. ఇప్పుడు జింబాబ్వే, వెస్టిండీస్లపై భారీ తేడాతో గెలవాల్సి ఉంది.
Date : 24-02-2026 - 1:45 IST -
#India
మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్!
ఏప్రిల్ 22, 2025న పాకిస్థాన్ ఉగ్రవాదులు పహల్గామ్లో పర్యాటకులపై దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
Date : 19-02-2026 - 9:47 IST -
#Sports
భారత్ చేతిలో ఓటమి.. పాకిస్థాన్లో ముదురుతున్న వివాదం, ప్రమాదంలో మొహ్సిన్ నఖ్వీ పదవి!
మీడియా నివేదికల ప్రకారం.. ఐసీసీ (ICC), పీసీబీ (PCB) మధ్య నడుస్తున్న వివాదంపై మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. తాను పాకిస్థాన్ ప్రభుత్వానికి కానీ అసిమ్ మునీర్కు కానీ లేదా మరెవరికీ భయపడనని వ్యాఖ్యానించారు.
Date : 16-02-2026 - 8:59 IST -
#Sports
భారత్- పాక్ మధ్య మరోసారి మ్యాచ్ జరగనుందా?
భారత్- పాకిస్థాన్ జట్లు సెమీఫైనల్కు చేరుకుంటే మాత్రం తలపడే అవకాశం ఉంది. కానీ దానికి ఒక నిబంధన ఉంది. సూపర్-8 దశలో ఒక జట్టు తన గ్రూపులో మొదటి స్థానంలో మరో జట్టు రెండో గ్రూపులో రెండో స్థానంలో నిలవాలి.
Date : 16-02-2026 - 4:52 IST -
#Sports
భారత్-పాక్ మ్యాచ్.. మంచు ప్రభావం ఉంటుందా?
ఈ మైదానంలో జరిగిన గత 11 మ్యాచ్లలో ఛేజింగ్ చేసిన జట్లదే పైచేయిగా ఉంది. గత 11 టీ20ల్లో 8 సార్లు ఛేజింగ్ చేసిన జట్లే గెలిచాయి.
Date : 15-02-2026 - 6:40 IST -
#Sports
పాక్ కెప్టెన్కు సూర్యకుమార్ కౌంటర్.. ఏమన్నాడంటే?
టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Date : 14-02-2026 - 8:32 IST -
#Speed News
కంటి చూపు కోల్పోయిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్!
ఇమ్రాన్ ఖాన్ను తన సోదరీమణులు, కుమారులతో మాట్లాడనివ్వడం లేదు. 2025 సంవత్సరంలో ఆయన తన కుమారులతో కేవలం రెండుసార్లు మాత్రమే ఫోన్లో మాట్లాడారు.
Date : 12-02-2026 - 10:36 IST -
#India
‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు వణికిన పాకిస్థాన్.. భోలారి ఎయిర్బేస్ మరమ్మతుల్లో పాక్!
భారత దెబ్బకు చితికిపోయిన స్థావరం భోలారి ఒక్కటే కాదు. దీనికి ముందు మురిద్ ఎయిర్బేస్లో దెబ్బతిన్న పైకప్పులను ఎర్రటి టార్పాలిన్లతో కప్పే ప్రయత్నం చేశారు.
Date : 08-02-2026 - 8:38 IST -
#India
పాక్కు USA షాక్.. పీఓకే సహా జమ్మూకశ్మీర్ భారత్దేనంటూ అమెరికా కొత్త మ్యాప్
Jammu and Kashmir జమ్మూకశ్మీర్ విషయంలో పాకిస్థాన్కు అమెరికా గట్టి దౌత్యపరమైన షాక్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ భారత్లో అంతర్భాగమన్న వాదనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ కీలక చర్య తీసుకుంది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం (USTR) విడుదల చేసిన భారత మ్యాప్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సహా మొత్తం జమ్మూకశ్మీర్ను భారత్ భూభాగంగా స్పష్టంగా చూపించింది. ఈ చర్య ద్వారా భారత్ రాజకీయ పటాన్ని అమెరికా నాయకత్వం అంగీకరిస్తున్నట్లు, నిరాధారమైన ప్రాదేశిక వాదనలకు మద్దతు ఇవ్వబోమని […]
Date : 07-02-2026 - 11:54 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్.. భారత్-పాక్ మ్యాచ్ జరగకుంటే రూ. 4,500 కోట్ల నష్టం?!
ప్రపంచంలో ఏ మూలన భారత్-పాక్ మ్యాచ్ జరిగినా స్టేడియం కిక్కిరిసిపోతుంది. ఇతర మ్యాచ్లతో పోలిస్తే ఈ మ్యాచ్ టికెట్ల ధరలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి.
Date : 02-02-2026 - 9:40 IST -
#Sports
పాకిస్థాన్పై ఐసీసీ కఠిన చర్యలు?!
ఐసీసీ తీసుకోబోయే నిర్ణయాలు కేవలం పీఎస్ఎల్ మీదనే కాకుండా మొత్తం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మీదే భారం కానున్నాయి. బ్రాడ్కాస్టర్ జియోస్టార్కు పీసీబీ 315 కోట్ల రూపాయలను జరిమానాగా చెల్లించాల్సి రావచ్చు.
Date : 02-02-2026 - 6:45 IST