Viral
-
స్మృతి- పలాష్ పెళ్లి ఆగిపోవడానికి కారణమిదే?!
పెళ్లి వేడుకలకు హాజరైన విద్యాన్ మానే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలాష్ మరొక మహిళతో పడకగదిలో అడ్డంగా దొరికిపోయాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 24-01-2026 - 9:55 IST -
మైదానంలో గొడవ పడిన పాండ్యా, మురళీ కార్తీక్.. వీడియో వైరల్!
వీడియోలో గమనించదగ్గ విషయం ఏమిటంటే.. హార్దిక్- మురళీ కార్తీక్ మధ్య చాలా సేపు చర్చ జరిగింది. మొదట హార్దిక్ మాట్లాడుతూ కొంచెం దూరం వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఇద్దరూ ఒకరికొకరు దగ్గరకు వచ్చి మాట్లాడుకున్నారు.
Date : 24-01-2026 - 3:28 IST -
స్మృతి మంధాన మాజీ బాయ్ ఫ్రెండ్పై చీటింగ్ కేసు..!
గతేడాది నవంబర్లో స్మృతి మంధాన- పలాష్ ముచ్చల్ వివాహం జరగాల్సి ఉంది. నిర్ణయించిన తేదీన పెళ్లి వేడుకలు కూడా ప్రారంభమయ్యాయి.
Date : 23-01-2026 - 9:00 IST -
గుజరాత్ సీన్.. కేరళలో పక్కా రిపీట్: ప్రధాని మోదీ
గుజరాత్లో బీజేపీ విజయం ఒక నగరం నుంచి ప్రారంభమైందని, అదే తరహా విజయం కేరళలోనూ పునరావృతమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇటీవల తిరువనంతపురం నగరంపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ సాధించిన అద్భుత విజయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా తిరువనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగిస్తూ, కేరళలో మార్పు అనివార్యమని ఆయన జోస్యం చెప్పారు. కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్
Date : 23-01-2026 - 4:09 IST -
సిట్ సంచలనం.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్, రాధాకిషన్ రావులను కలిపి విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. సిట్ అధికారులు జారీ చేసిన నోటీసుల మేరకు ఈ ఉదయం కేటీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకుని సిట్ ఎదుట హాజరయ్యారు. జాయింట్ సీపీ విజయ్కుమార్, ఏసీపీ వెంకటగిరి ఆయనను ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ పీఎస్ లో కొనసాగుతున్న విచారణ ఇద్దరినీ ఎద
Date : 23-01-2026 - 3:53 IST -
జైలు గోడల మధ్య ప్రేమ..పెళ్లి కోసం పెరోల్పై బయటకొచ్చిన ఖైదీలు
Murder Convicts Marriage రాజస్థాన్లో రెండు సంచలన హత్య కేసుల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీలు పెళ్లితో ఒక్కటవుతున్నారు. జైపూర్లోని ఓపెన్ జైల్లో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించగా, పెళ్లి చేసుకునేందుకు కోర్టు అనుమతితో పెరోల్పై బయటకు వచ్చారు. అల్వార్ జిల్లా బరోడామేవ్లో ఇవాళ వీరి వివాహం జరగనుంది. రాజస్థాన్లో రెండు సంచలన హత్య కేసుల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఇద
Date : 23-01-2026 - 1:00 IST -
టీమిండియా స్టార్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం!
డిసెంబర్ 2025లో రోహిత్ శర్మ హర్యానాలోని గురుగ్రామ్లో గల 'మాస్టర్స్ యూనియన్' స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Date : 22-01-2026 - 9:56 IST -
జమ్మూ కాశ్మీర్ లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు మృతి.. 13 మందికి గాయాలు
జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందిన వాహనం లోయలో పడిపోయింది. చంబా-బందేర్వా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా… మరో తొమ్మిది మంది గాయపడ్డారు. 200 అడుగుల లోతులోకి పడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం గాయపడిన తొమ్మిది మంది మిలిటరీ ఆసుపత్రికి తరలింపు
Date : 22-01-2026 - 3:42 IST -
రిషబ్ పంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్కు దూరం?
గాయం కారణంగా రిషబ్ పంత్ రంజీ ట్రోఫీ 2025-26లో కూడా ఆడే అవకాశం లేదు. అయితే ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్లకు దూరమైనప్పటికీ ఆ తర్వాత ఆయన లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతూ కనిపించవచ్చు.
Date : 21-01-2026 - 4:28 IST -
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ఎకనామిక్ సమిట్ లో పాల్గొనేందుకు ట్రంప్ మంగళవారం ఉదయం (అమెరికా కాలమానం) బయలుదేరారు. ఆండ్రూస్ ఎయిర్ బేస్ లో క్షేమంగా దిగిన ఎయిర్ ఫోర్స్ వన్ దావోస్ కు బయలుదేరిన విమానాన్ని వెనక్కి
Date : 21-01-2026 - 12:13 IST -
అమెరికా ట్రెజరీ సెక్రటరీ కీలక ప్రకటన.. భారత్పై 500 శాతం టారిఫ్ విధించే అవకాశం..?
Russia Sanctions Bill: సుంకాలు విధించడంపై సెనెట్ అవసరం లేదని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురును కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం సుంకాలు విధించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఏ అనుమతి అవసరం లేదన్నారు. అయితే, ఈసారి సుంకాల బెదిరింపు ప్రధాన లక్ష్యం భారత్ కాదు, చైనా అని ఆయన స్పష్టం చేశారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత్ మీద 25 శాతం సుంకాలు వి
Date : 21-01-2026 - 12:01 IST -
టీ20 వరల్డ్ కప్.. టీమిండియాకు రెండు భారీ ఎదురుదెబ్బలు!
వాషింగ్టన్ సుందర్ స్థానంలో హర్షిత్ రాణాకు ప్లేయింగ్ 11లో చోటు దక్కవచ్చు. రాణా న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో బంతి, బ్యాట్తో మంచి ప్రదర్శన చేశాడు.
Date : 20-01-2026 - 9:53 IST -
శబరిమల ఆలయం మూసివేత.. ఫిబ్రవరి 12న మళ్లీ తెరవనున్న ఆలయం
Sabarimala Temple కేరళలోని ప్రఖ్యాత శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో రెండు నెలలకు పైగా సాగిన మండల–మకరవిళక్కు వార్షిక తీర్థయాత్ర మంగళవారం ఉదయంతో ముగిసింది. సంప్రదాయబద్ధమైన పూజల అనంతరం ఉదయం 6:45 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) ప్రకటించింది. ఆనవాయితీ ప్రకారం పందలం రాజకుటుంబ ప్రతినిధి పునర్తం నాళ్ నారాయణ వర్మ చివరి దర్శనం చేసుకున్న తర్వాత
Date : 20-01-2026 - 12:43 IST -
సిట్ ముందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) దూకుడు పెంచింది. ఈ దర్యాప్తులో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2026, జనవరి 20న ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. వీసీ సజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల బృందం.. ఎస్ఐబీ మాజీ చీ
Date : 20-01-2026 - 11:06 IST -
రంగంలోకి ప్రశాంత్ కిషోర్.. కవిత కొత్త పార్టీకి వ్యూహాలు
Prashanth Kishor Supports to Kalvakuntla Kavitha బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత.. కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా కవిత కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగినట్లు సమాచారం. పార్టీ ఏర్పాటు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహాలపై పీకేతో కవిత చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ విధివిధానాల కోసం 50 కమిటీ
Date : 19-01-2026 - 2:17 IST -
తెలంగాణ కంచి ‘కొడకంచి’: మహిమలు చూపిస్తున్న ఆదినారాయణ స్వామి మరియు భక్తుల కోసం క్షేత్ర విశేషాలు !
Sri Adinarayana Swamy Temple తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలంలో కొలువైన కొడకంచి శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం అపురూపమైన ఆధ్యాత్మిక సంపదకు నిలయం. పచ్చని పొలాల మధ్య, ఒక అందమైన చెరువు చెంతన, కొండపై వెలసిన ఈ క్షేత్రాన్ని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ‘తెలంగాణ కంచి’ అని పిలుచుకుంటారు. సుమారు 10వ శతాబ్దంలో ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మితమైన ఈ పురాతన ఆలయం, నేటికీ తన వైభవాన్ని చా
Date : 19-01-2026 - 12:28 IST -
మహేష్ వారణాసి మూవీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు.
Date : 18-01-2026 - 9:18 IST -
తనపై తనే కోప్పడ్డ కోహ్లీ.. వీడియో వైరల్!
ఈ మూడో వన్డేలో టీమ్ ఇండియా ఆరంభం అద్భుతంగా ఉంది. మ్యాచ్ మొదటి ఓవర్లోనే అర్ష్దీప్ సింగ్ హెన్రీ నికోల్స్ను డకౌట్ చేయగా రెండో ఓవర్లో హర్షిత్ రాణా డెవాన్ కాన్వేను పెవిలియన్కు పంపాడు.
Date : 18-01-2026 - 4:26 IST -
‘పెద్ది’ కోసం మెగా మేకోవర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రామ్ చరణ్ లుక్!
ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇది ఆమెకు తెలుగులో మరో క్రేజీ ప్రాజెక్ట్. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు, హిందీ నటులు దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి వారు కీలక పాత్రల్లో మెరవనున్నారు.
Date : 17-01-2026 - 10:05 IST -
ఇచ్చామృత్యువు అంటే ఏమిటి? ఎలా ఇస్తారు?
ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా, కొలంబియా, లక్సెంబర్గ్, న్యూజిలాండ్, పోర్చుగల్, స్పెయిన్, ఈక్వెడార్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఇచ్చామృత్యువు చట్టబద్ధం.
Date : 16-01-2026 - 8:59 IST