Viral
-
Janhvi Kapoor : బాలీవుడ్లో పురుషుల అహంకారం ముందు మౌనంగా ఉండటమే మేలు: జాన్వీ కపూర్
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, తన తాజా చిత్రం ‘Ulajh’ ప్రమోషన్ సందర్భంగా, పరిశ్రమలో మహిళలకు ఎదురయ్యే సవాళ్లపై తన అనుభవాలను పంచుకున్నారు. తన పాత్ర సుహానా, ఒక ఐఎఫ్ఎస్ అధికారి, పురుషుల అహంకారాలను ఎదుర్కొని తన పని చేయాల్సిన అవసరాన్ని జాన్వీ వివరించారు. ఈ సందర్భంలో, ఆమె వ్యక్తిగత అనుభవాలను కూడా పంచుకున్నారు. జాన్వీ మాట్లాడుతూ, “మహిళలుగా, మనం తరచుగా పురుషుల అహంకారాలను ఎదుర్కొం
Date : 25-10-2025 - 2:50 IST -
Visakhapatnam : చెంబు కోసం రూ.కోటిన్నర ఇచ్చిన హైదరాబాద్ లేడీ డాక్టర్..?
ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా మరో మోసం జరిగింది. మహిమ గల చెంబు ఉందని నమ్మించి ఓ లేడీ డాక్టర్ను రూ.1.5 కోట్లు మోసం చేసిన ముగ్గురు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఇలా మోసపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున
Date : 25-10-2025 - 2:35 IST -
Gold : బయటపడ్డ మరో బంగారు గని.. ఏకంగా 222 టన్నుల పసిడి..!
దేశంలోనే అత్యంత ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న రాజస్థాన్.. ఇప్పుడు బంగారు నిల్వల విషయంలో మరో సంచలనం సృష్టించింది. ఆ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతమైన బాన్స్వారా జిల్లా ఇప్పుడు ఏకంగా దేశపు కొత్త బంగారు రాజధానిగా గుర్తింపు పొందేందుకు సిద్ధం అవుతోంది. బాన్స్వారా జిల్లాలోని ఘటోల్ తెహసీల్ – కంకారియా గ్రామం పరిధిలో ఆ రాష్ట్రంలో మూడో భారీ బంగారు నిల్వలు ఉన్నట్లు అధ
Date : 25-10-2025 - 1:27 IST -
Shreyas Iyer: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. స్టార్ ఆటగాడికి గాయం!
మ్యాట్ రెన్షా- అలెక్స్ క్యారీ చక్కగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా స్కోరు బోర్డుపై 183 పరుగులు ఉన్నాయి. హర్షిత్ రాణా వేసిన ఒక బంతికి క్యారీ పెద్ద షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు.
Date : 25-10-2025 - 1:18 IST -
Iphone : 2026లో యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్..!
స్మార్ట్ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు టెక్ దిగ్గజం యాపిల్ సిద్ధమవుతోంది. 2026 చివరి నాటికి తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్ను విడుదల చేయాలని భావిస్తోంది. ఈ పరిణామం ఫోల్డబుల్ ఫోన్ల మార్కెట్ను పూర్తిగా మార్చేయడమే కాకుండా, వినియోగదారుల అంచనాలను కొత్త స్థాయికి తీసుకెళ్తుందని టెక్నాలజీ రీసెర్చ్ సంస్థ ‘కౌంటర్పాయింట్’ తన తాజా నివేదికలో పేర్కొంది. యాపిల్ రాకతో ఫోల్
Date : 25-10-2025 - 12:06 IST -
viral Video : రైలులోని టాయిలెట్ ను బెడ్ రూమ్ గా మార్చేసుకున్న ప్రయాణికుడు
పండుగల సమయాల్లో రైళ్లలో రద్దీ గురించి చెప్పనక్కర్లేదు. రైలు ఎక్కడానికి చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తుంది.. లోపల కాలు పెట్టేందుకూ చోటు దొరకదు. పండుగకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని రైల్వే శాఖ ప్రకటించినా జనం రద్దీకి అవేవీ సరిపోవు. ఒంటికాలిపై నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుందని చాలామంది వాపోతుంటారు. ఇటీవల జరిగిన దీపావళి పండుగకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే, ఒక
Date : 25-10-2025 - 11:41 IST -
Rashmika Mandanna : కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక శాడ్ పోస్ట్..!
కర్నూలు బస్సు ప్రమాద ఘటన అందరినీ కలచి వేస్తోంది. నగర శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన వారికి సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. రష్మిక మందన, కిరణ్ అబ్బవరం , సోనూ సూద్ వంటి సినీ ప్రముఖులు ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశార
Date : 25-10-2025 - 11:23 IST -
Bus Fire Accident : 10మంది ప్రాణాలు కాపాడిన హరీష్కుమార్.!
కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో దాదాపు 20మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 20మంది ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉన్నాయి.. గాయపడినవారు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. అయితే బస్సు ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు యువకులు రియల్ హీరోస్ అనిపించుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడ
Date : 25-10-2025 - 9:57 IST -
Kurnool Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదం లో .. ఆ మొబైల్స్ ఎంత పనిచేశాయి!
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ బస్సు బైక్ను ఢీకొట్టి లాక్కెళ్లడంతో డీజిల్ ట్యాంక్ పేలి ప్రమాదం జరిగిందని అనుమానించారు. అయితే తాజాగా మరో కీలక విషయం బయటపడింది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో వందలాది మొబైల్ ఫోన్లు పేలడం వల్లే మంటలు తీవ్రమై, ఎక్కువ మంది చనిపోయారని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. ఆ ట్రావెల్స్ బస్సు ముందుగా ఒక
Date : 25-10-2025 - 9:48 IST -
Akhanda 2 Thaandavam: బాలయ్య ‘తాండవం’ స్పెషల్ వీడియో దుమ్ము రేపింది
ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్లో మొదటి **పాన్ ఇండియా మూవీ (Pan-India Movie)**గా తెరకెక్కుతోంది. డిసెంబర్ 5న తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో దేశవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.
Date : 24-10-2025 - 10:44 IST -
SSMB 29 Update: మహేష్- రాజమౌళి మూవీ.. లీక్ వదిలిన తనయుడు!
ఈ భారీ ప్రాజెక్ట్లో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని రాజమౌళి ఈ కథను వారణాసి నేపథ్యంగా సాగే యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్గా తీర్చిదిద్దుతున్నారు.
Date : 24-10-2025 - 5:58 IST -
CM Chandrababu Naidu : కర్నూల్ బస్ ప్రమాదం చంద్రబాబు సీరియస్ ..వారిపై కఠిన చర్యలు.!
కర్నూల్ జిల్లాలో ప్రమాదానికి గురైన వి కావేరీ ట్రావెల్స్ బస్సు.. ఘోర విషాదాన్ని (Vemuri Kaveri Travels Bus Accident) మిగిల్చింది. డోర్ తెరవకుండా డ్రైవర్ పారిపోవడం, బైక్ ను ఢీ కొట్టినా ఆగకపోవడంతో.. 20 మంది ప్రాణాలు సజీవ సమాధి అయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై యూఏఈ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధికారులు, సంబంధిత శాఖ మంత్రితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇతర రాష్ట్రాల రవాణాశాఖ […
Date : 24-10-2025 - 3:25 IST -
Bus Accident’s : సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ ఘటన రిపీట్.. మృత్యు రహదారి నేషనల్ హైవే 44..!
కర్నూలు (Kurnool) శివారు చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు బైకర్ శివశంకర్తో సహా 20 మంది మరణించారు. వారి మృతదేహాలను కూడా వెలికితీసినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మొత్తం 23 మంది క్షేమంగా బయటపడ్డారు. అయితే, ఇంకా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పాట్కు చేరుకుని డెడ్బాడీల వెలికితీతను సమీక్షిస్తున్
Date : 24-10-2025 - 1:32 IST -
Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు?
కర్నూలు బస్సు ప్రమాదం అందరినీ కలిచివేస్తోంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు.. ప్రమాదంలో దగ్ధమైన బస్సులోంచి 19 మృతదేహాలను బయటకు తీశాయి. అయితే ఈ ప్రమాదంలో 30 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. మిగతా వారి గురించి వివరాలు తెలియాల్సి ఉంది. వారి ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు? హైదరాబాద్ నుంచి బెంగళూరు
Date : 24-10-2025 - 12:38 IST -
Kaveri Travels : బస్సు ప్రమాదం.. హైదరాబాద్ లో అన్ని కార్యాలయాలను మూసివేసిన కావేరి ట్రావెల్స్
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరి ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు దగ్ధమైన ఘటన అందరిలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేగంగా వస్తున్న బస్సును ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ బస్సు ముందు భాగంలో చిక్కుకుపోయి ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ప్
Date : 24-10-2025 - 12:26 IST -
HDFC స్కీమ్.. రూ.10 వేల తో రూ.37 లక్షలు..!
మ్యూచువల్ ఫండ్స్లో కాంపౌండింగ్ మ్యాజిక్ పని చేస్తుంది. అంటే వడ్డీపైన వడ్డీ చక్రవడ్డీ వస్తుంది. అయితే, దీర్ఘకాలం పాటు కొనసాగిన వారికే ఈ ఫలాలు లభిస్తాయి. ఇలా గడిచిన 10 సంవత్సరాల కాలంలో చూసుకుంటే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తమ ఇన్వెస్టర్లకు హైరిటర్న్స్ అందించాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ( సిప్) ద్వారా నెల నెలా క్రమం తప్పకుండా పెట్టుబడి కొనసాగించిన వారికి అద
Date : 24-10-2025 - 12:12 IST -
Gold : ట్రంప్ ఝలక్.. భారీగా తగ్గిన బంగారం ధర..!
బంగారం ధర భారీగా తగ్గిందని సంతోషించేలోపే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇబ్బందికర పరిస్థితిని తీసుకొచ్చారు. తాజాగా.. అమెరికా సర్కార్ రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపట్లేదని.. అనుచితంగా ప్రవర్తిస్తుందని ఆగ్రహించిన ట్రంప్ యంత్రాంగం.. అక్కడి రెండు ప్రధాన చమురు సంస్థలు రాస్నె
Date : 24-10-2025 - 11:36 IST -
Rohit Sharma- Shreyas Iyer: భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. రోహిత్-అయ్యర్ మధ్య వాగ్వాదం?!
రోహిత్, అయ్యర్ బలమైన ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ విరాట్ కోహ్లీ, కెప్టెన్ శుభ్మన్ గిల్ మరోసారి బ్యాట్తో విఫలమయ్యారు. గిల్ 9 బంతుల్లో 9 పరుగులు చేసి ఔటయ్యాడు. విరాట్ వరుసగా రెండు మ్యాచ్ల్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరుకున్నాడు.
Date : 23-10-2025 - 4:55 IST -
HUL Q2 Results : హెచ్యూఎల్కు రూ.2700 కోట్ల లాభం.. ఒక్కో షేరుకు రూ.19 డివిడెండ్
దేశంలోని దిగ్గజ ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్ సెక్టార్ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్యూఎల్) ఈ ఆర్థిక సంవత్సరం 2025- 26 రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక ఏడాది జూలై- సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీకి ఏకీకృత నికర లాభం 3.8 శాతం పెరిగినట్లు తెలిపింది. ఈసారి కంపెనీ నెట్ ప్రాఫిట్ రూ. 2,694 కోట్లు ఆర్జించినట్లు తెలిపింది. గతేడాది రెండో త్రై
Date : 23-10-2025 - 3:58 IST -
Virat Kohli: మరోసారి డకౌట్ అయిన విరాట్ కోహ్లీ!
విరాట్ కోహ్లీ ఆడెలైడ్లో కూడా ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అయినప్పటికీ కోహ్లీ సున్నా పరుగులకే ఔటైన తర్వాత కూడా స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కోహ్లీకి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. విరాట్ కూడా చేతులు ఊపుతూ ప్రేక్షకులకు అభివాదం తెలిపాడు.
Date : 23-10-2025 - 11:02 IST