Viral
-
Laura Wolvaardt : సఫారీ కెప్టెన్ లారా వోల్వార్డ్ ఎమోషనల్.!
దక్షిణాఫ్రికా మహిళా జట్టు కెప్టెన్ లారా వోల్వార్ట్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్ ఓటమిపై స్పందించింది. భారత్ పై జరిగిన ఈ పోరులో జట్టు ప్రదర్శనపై గర్వంగా ఉన్నా, ఈ ఓటమి ఒక పెద్ద పాఠమని తెలిపింది. వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన కనబరిచిన వోల్వార్ట్ సెంచరీతో ఆకట్టుకుంది. అదేవిధంగా సీనియర్ ప్లేయర్ మారిజానే కాప్ రిటైర్మెంట్పై కూడా మాట్లాడింది. ఈ టోర్నమెంట్ తమకు ఎన్నో అనుభవాలను ఇచ
Date : 03-11-2025 - 11:50 IST -
Hotel : వామ్మో .. ఆ హోటల్లో ఒకరాత్రి బస ఖర్చు రూ. 88 లక్షలు
Hotel : ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ హోటళ్లకు కొదవలేదు. అయితే స్విట్జర్లాండ్లోని జెనీవా నగరంలో ఉన్నప్రెసిడెంట్ విల్సన్ హోటల్ మాత్రం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హోటల్గా పేరు పొందింది
Date : 01-11-2025 - 10:10 IST -
Srikakulam Stampade : కాశీబుగ్గ ఆలయ తొక్కిసలాట: ఇంతమంది వస్తారనుకోలేదు.. అందుకే పోలీసులకు చెప్పలేదు..!
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండా స్పందించారు. సాధారణంగా ఆలయానికి రెండు నుంచి మూడు వేల మంది భక్తులు వచ్చేవారని.. ఈ స్థాయిలో భక్తులు వస్తారని ఊహించలేకపోయామన్నారు. అందుకే పోలీసులకు సమాచారం ఇవ్వలేకపోయామని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇది ప్రైవేట్ ఆలయమని.. ఏపీ దేవాదాయ శాఖ చెప్తోంది. భక్తుల సామర్థ
Date : 01-11-2025 - 4:07 IST -
kashibugga venkateswara swamy temple : తిరుమల దర్శనం దక్కలేదనే ఆలయ నిర్మాణం, ఎవరీ హరిముకుంద పండా!
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో శ్రీ విజయ వేంకటేశ్వరస్వామి ఆలయం తొక్కిసలాట ఘటనలో 10మంది చనిపోయారు. దీంతో ఆ ఆలయం గురించి చర్చ జరుగుతోంది. ఈ ఆలయాన్ని హరిముకుంద పండా సొంత నిధులతో నిర్మించారు. ఆయన తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళితే ఎదురైన అనుభవంతో తన సొంత డబ్బులతో ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. వెంటనే రూ.10 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం చోట
Date : 01-11-2025 - 2:27 IST -
Kashibugga Temple : కాశీ బుగ్గ ఆలయంలో తొక్కిసలాట.!
శ్రీకాకుళంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. పలువురు గాయపడినట్టు సమాచారం.వివరాల ప్రకారం.. కార్తీక మాసం నేపథ్యంలో కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఏకాదశి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా ఆలయంలో ఉన్న రెయిలింగ్ ఊ
Date : 01-11-2025 - 12:46 IST -
Man Sticks QR Code: పెళ్లిలో క్యూఆర్ కోడ్ ద్వారా చదివింపులు!
వీడియోలో పెళ్లి వేదిక చాలా అందంగా కనిపిస్తుంది. కెమెరా మెల్లిగా తిరుగుతూ నవ్వుతూ ఉన్న ఆ తండ్రిపై ఆగుతుంది. ఆయన జేబుపై ప్రకాశవంతమైన క్యూఆర్ కోడ్ అతికించి ఉంటుంది.
Date : 31-10-2025 - 6:59 IST -
Gold Bond : గోల్డ్ బ్యాండ్ ధరకు రెక్కలు..ఇప్పుడు 3వేలు..ఇప్పుడెంతో నాల్గురెట్లు.!
సావరిన్ గోల్డ్ బాండ్లపై బంపర్ రిటర్న్స్ వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఇష్యూ చేసిన బాండ్లకు సంబంధించి.. ఇప్పుడు రిడెంప్షన్ ధరల్ని ప్రకటిస్తుండగా.. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇన్వెస్టర్లకు మంచి లాభాలు వస్తున్నాయి. ఇప్పుడు 2017-18 సిరీస్ V గోల్డ్ బాండ్ రిడెంప్షన్ ధరల్ని ప్రకటించింది. ఇక్కడ 300 శాతానికిపైగా రిటర్న్స్ అందుకున్నారు. ఇష్యూ ధర, రిడెంప్షన్ ప్రైస్ ఎలా ఉంద
Date : 30-10-2025 - 4:10 IST -
Australia Cricketer: మృత్యువుతో పోరాడుతున్న ఆస్ట్రేలియా క్రికెటర్!
ఈ ప్రమాదాన్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఫిల్ హ్యూస్తో జరిగిన భయంకరమైన ప్రమాదంతో పోలుస్తున్నారు. ఫిల్ హ్యూస్కు కూడా మెడపై గాయం కావడంతో అతను దురదృష్టవశాత్తు మరణించాడు.
Date : 29-10-2025 - 6:35 IST -
Nellore Collector: నెల్లూరు కలెక్టర్ ప్రేమకు ఫిదా.. తుఫాన్ బాధితులకు అండగా హిమాన్షు శుక్లా!
కలెక్టర్ హిమాన్షు శుక్లా వ్యవహరించిన తీరు ఇతర ప్రభుత్వ అధికారులకు కూడా ఆదర్శంగా నిలిచింది. తుఫాను వంటి విపత్కర పరిస్థితులలో కేవలం అధికారిక సమీక్షలకు పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లి, వారి సమస్యలను అర్థం చేసుకుంటూ మానవీయ కోణంలో సహాయం అందించడం అభినందనీయం.
Date : 29-10-2025 - 5:47 IST -
Bigg Boss : బిగ్ ట్విస్ట్ .. శ్రీజ గెలిచిందంటూ మాధురి ప్రకటన.. ఆసుపత్రికి భరణి.!
ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ ప్రతి వారం వచ్చి హోస్ట్ నాగార్జున చెప్తూనే ఉంటారు. అయితే ఆ మాటకి పూర్తి న్యాయం చేసే టాస్క్ మాత్రం ఈరోజు ఎపిసోడ్లోనే జరిగింది. భరణి-శ్రీజ ఇద్దరిలో ఒకరే హౌస్లో ఉంటారని ఇందుకోసం టాస్కులు పెడుతున్నాడు బిగ్బాస్. ఇందులో భాగంగా శ్రీజ టీమ్లో గౌరవ్-డీమాన్, భరణి కోసం నిఖిల్-ఇమ్మానుయేల్ బరిలోకి దిగారు. వీరికి కుమ్ముకునే టాస్క్ పెట్టాడు బిగ్బాస
Date : 29-10-2025 - 4:40 IST -
Andhra Pradesh vs Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ కు.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..!
రూ. 1,20,000 కోట్లకు పైగా విలువైన 1 గిగావాట్ గూగుల్ హైపర్స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్టును ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ విజయం సాధించిన నేపథ్యంలో.. ఈ వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్కు దారితీసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును మొదట కర్ణాటకలో ఏర్పాటు చేయాలని భావించిన గూగుల్, ఆ తర్వాత ఏపీకి మళ్లించింది. దీనిపై స్పందించిన కర్ణాటక కాంగ్రెస్.. ఏపీపై సంచలన ఆరోపణలు
Date : 28-10-2025 - 3:35 IST -
Ranapala : రణపాల ఆకులతో బోలెడు లాభాలు.. ఈ వ్యాధులున్నవారు తీసుకుంటే
ప్రస్తుతం చాలా మంది చలి కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతారు. అంతేకాకుండా మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వారు క్రమం తప్పకుండా రణపాల ఆకుల మిశ్రమాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. Ranapala Benefits: ఆయుర్వేదం శాస్త్రంలో ఆనేక రకాల ఆయుర్వేద మూలికల గురించి క్లుప్తంగా వివరించారు. ప్రకృతిలో లభించే ప్రతి చెట్టు ఎదో ఒక రకంగా ఔషధ మూలికగా పని చేస్తుంది. కొన్ని
Date : 28-10-2025 - 2:43 IST -
Madugula Halwa : ఫస్ట్ నైట్ కోసం స్పెషల్గా తయారు చేసే మాడుగుల హల్వా ..ఎలా చేస్తారో తెలుసా ?
మాడుగుల హల్వాకు నిత్యం డిమాండ్ ఉంటుంది. ఆన్లైన్, కొరియర్, పార్సిల్ సర్వీసు ద్వారా కూడా కస్టమర్లు కోరిన చోటుకి ఈ హల్వాను పంపుతున్నారు. హల్వా వ్యాపారం కారణంగా మాడుగులలో సుమారు 1500 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. విదేశాల్లో సైతం మాడుగుల హల్వా ఫేమస్ అయ్యింది. View this post on Instagram A post shared by Pavani Bugatha (@pavani_stories) మాడుగుల హల్వాకు ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది. ఒకటిన్నర శతాబ్దం క్రితం ఈ స్వీట్ […]
Date : 28-10-2025 - 10:52 IST -
Cyclone Montha : మాన్సూన్ తుపాను ప్రభావం పై చంద్రబాబు నాయుడు ట్వీట్: ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు చేపట్టాం.!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపుతున్న మాన్సూన్ తుపానుకు 대응ంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్తి గంటగా పరిస్థితిని అంచనా వేసుకుంటున్నామని ట్వీట్ చేశారు. ఏ పరిస్థితి ఎదురైనా రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు. #CycloneMontha రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంటగంటకూ అంచనా వేస్తున్నాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం. అధికారులతో సమీక్షించి తుఫాన్ వల్
Date : 27-10-2025 - 2:33 IST -
Andhra pradesh : ఏపీ ప్రజలకు మొంథా తుపాన్ అలర్ట్.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!
ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ ముప్పు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. సహాయక చర్యల కోసం కంట్రోల్ రూములు, హెల్ప్లైన్ నంబర్లు అందుబాటులో ఉంచారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే సంప్రదించాలని సూచిస్తున్నారు. రూ.19 కోట్లు కేటాయించి, 219 తుఫాను షెల్టర్లను సిద్ధం చేశారు. విద్యార్థుల భద్రత కోసం పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్
Date : 27-10-2025 - 2:27 IST -
Justice Surya Kant : హరియాణా నుంచి భారత్లో తొలి ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్.!
న్యాయమూర్తి సూర్యకాంత్ భారత్ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డా. దమానింగ్ సింగ్ గవాయి, సూర్యకాంత్ను “అన్ని అంశాల్లో అర్హులుగా మరియు సమర్థులుగా” పేర్కొన్నారు. గవాయి చెప్పారు, సూర్యకాంత్ కూడా జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్న సామాజిక వర్గానికి చెందినవారు, కాబట్టి ప్రజల హక్కులను రక్షించడానికి న్యాయవ్యవస్థలో మంచి అవగాహన కల
Date : 27-10-2025 - 2:05 IST -
Bride Dies: పెళ్లి ముందు పెళ్లికూతురి మృతి – పంజాబ్లో విషాదం
బర్గారి గ్రామానికి చెందిన పూజ అనే యువతి పక్క గ్రామం రౌకేకి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అతను దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు.
Date : 26-10-2025 - 10:37 IST -
IND vs AUS : సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ.. విరాట్ క్లాస్ ఇన్నింగ్స్.. మూడో వన్డేలో ఇండియా విన్..!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో భారత్.. వైట్ వాష్ నుంచి తప్పించుకుంది. సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ శతక్కొట్టగా.. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో టచ్లోకి వచ్చాడు. దీంతో ఆస్ట్రేలియా నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 38.3 ఓవర్లలో ఛేజ్ చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. 𝙑𝙞𝙣𝙩𝙖
Date : 25-10-2025 - 4:42 IST -
Rohit Sharma: వన్డే క్రికెట్లో 33వ సెంచరీ చేసిన రోహిత్ శర్మ.. మొత్తం 50 శతకాలు!
ఆస్ట్రేలియాపై వన్డే క్రికెట్లో రోహిత్ శర్మకు ఇది 9వ సెంచరీ. ఆస్ట్రేలియాపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. సచిన్, రోహిత్ ఇద్దరి పేరిట ఇప్పుడు ఆస్ట్రేలియాపై వన్డేల్లో 9-9 సెంచరీలు ఉన్నాయి.
Date : 25-10-2025 - 4:09 IST -
Jio Mart : బ్లింకిట్, జెప్టో, ఇన్స్టా మార్ట్ లకు బిగ్ షాక్ ? రేసులోకి అంబానీ..!
కొంత కాలంగా క్విక్ కామర్స్ రంగం పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో జెప్టో, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ వంటివి రాణిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన జియో మార్ట్ ప్రవేశించినా.. బలమైన మౌలిక వసతులతో దూసుకెళ్తోంది. 3 వేల రిటైల్ స్టోర్స్, 600 డార్క్ స్టోర్లతో ఒక్క త్రైమాసికంలోనే 5.8 మిలియన్ల (58 లక్షలు) కొత్త కస్టమర్లు యాడ్ అయ్యారు. మరి ఇప్పుడు.. జియోమార్ట
Date : 25-10-2025 - 4:05 IST