HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Trending

Trending

  • Another key decision by the Center.. Territorial Army enters the field..!

    Territorial Army : కేంద్రం మరో కీలక నిర్ణయం..రంగంలోకి టెరిటోరియల్‌ ఆర్మీ.. !

    దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు అర్థమవుతోంది.టెరిటోరియల్ ఆర్మీ అనేది ఒక రిజర్వ్‌ సైనిక దళం. అత్యవసర సమయంలో, యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి క్లిష్ట పరిస్థితుల్లో రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేస్తుంది.

    Date : 09-05-2025 - 4:03 IST
  • SIT notices issued to four accused in AP liquor scam

    AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణంలో నలుగురు నిందితులకు సిట్‌ నోటీసులు

    సిట్‌ జారీ చేసిన నోటీసుల ప్రకారం, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో ఆయనకు ప్రత్యేక కార్యదర్శిగా (OSD) పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డికి నోటీసులు అందాయి. అలాగే భారతీ సిమెంట్స్‌ కంపెనీ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్‌ రెడ్డి, రోహిత్‌ రెడ్డిలకు కూడా విచారణ కోసం హాజరయ్యేలా ఆదేశించారు.

    Date : 09-05-2025 - 3:38 IST
  • PM calls Gujarat CM, inquires about security preparedness

    PM Modi : గుజరాత్‌ సీఎంకు ప్రధాని ఫోన్‌..భద్రతా సన్నద్ధతపై ఆరా

    ప్రస్తుతం గుజరాత్‌లోని కచ్‌, బనస్కంతా, పటాన్‌, జామ్‌నగర్‌ వంటి జిల్లాలు పాక్‌ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో, ప్రధాని ఆ ప్రాంతాల్లో భద్రతా పరిస్థితులపై ముఖ్యమంత్రిని వివరంగా అడిగి తెలుసుకున్నారు.

    Date : 09-05-2025 - 3:08 IST
  • Amit Shah holds crucial meeting amid India-Pak tensions, Ajit Doval attends

    Operation Sindoor : భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ అమిత్‌ షా కీలక భేటీ.. హాజరైన అజిత్ దోవల్

    ఈ భేటీలో బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్, సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్, హోంశాఖ ఉన్నతాధికారులు, అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. సరిహద్దులు, విమానాశ్రయాలు, అంతర్గత భద్రతపై సమగ్రంగా చర్చించి, తాజా పరిస్థితులను సమీక్షించారు.

    Date : 09-05-2025 - 1:55 IST
  • Miss World Christina arrives in Hyderabad.. a grand welcome from officials

    Miss World: హైదరాబాద్‌కు మిస్‌ వరల్డ్ క్రిస్టినా .. అధికారుల ఘనస్వాగతం

    ఈ పోటీల్లో పాల్గొనబోయే 100కి పైగా దేశాలకు చెందిన మోడల్స్ ఇప్పటికే నగరానికి వచ్చారు. వారిలో అత్యంత ప్రాధాన్యత కలిగినవారిగా నిలిచిన మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సమయంలో అధికారుల ఘన స్వాగతం అందుకుంది.

    Date : 09-05-2025 - 1:39 IST
  • AP soldier Murali Naik martyred in Pakistani firing

    Murali Naik : పాక్ కాల్పుల్లో ఏపీ జవాన్ వీర మ‌ర‌ణం

    మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినవాడు. గురువారం రాత్రి భారత సైన్యం పాకిస్థాన్ దాడులకు తగిన ప్రతిచర్య ఇచ్చింది. అయితే, ఎదురుకాల్పుల సందర్భంగా మురళీ గాయపడగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

    Date : 09-05-2025 - 12:59 IST
  • IPL 2025 Prize Money

    IPL 2025 Called Off : బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఐపీఎల్ 2025 రద్దు!

    కానీ మే 8న ధర్మశాలలో జరిగిన 58వ మ్యాచ్ (పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్) భద్రతా కారణాల వల్ల మధ్యలోనే ఆపారు. జమ్మూ సహా అనేక ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేసింది. వీటిని భారత సైన్యం కూల్చివేసింది. అయితే ముందు జాగ్రత్తగా ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్‌ను ఆపి, ఆటగాళ్లను హోటళ్లకు తిరిగి పంపించారు.

    Date : 09-05-2025 - 12:41 IST
  • Tensions on the India-Pakistan border.. Security tightened in Tirumala

    Tirumala : భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు..తిరుమలలో భద్రత కట్టుదిట్టం

    తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తిరుమల సీవీఎస్‌వో (చీఫ్ విజిలెన్స్ & సెక్యూరిటీ ఆఫీసర్) కార్యాలయంలో జరిగింది. భద్రతా ఏర్పాట్లు, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ప్రవేశాల వ్యవస్థ, నిఘా పటిష్టతపై అధికారులు చర్చించారు.

    Date : 09-05-2025 - 12:23 IST
  • CM Revanth

    CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరు పర్యటన రద్దు

    పెరుగుతున్న భద్రతా ఆందోళనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇతర కీలక నగరాల్లోనూ భద్రతా చర్యలు ముమ్మరం చేయడం, విమాన ప్రయాణాలపైనా ప్రభావం చూపుతుండటం గమనార్హం. ఇటీవల కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు విడుదల చేసింది.

    Date : 09-05-2025 - 12:13 IST
  • High alert in the national capital Delhi.. Government employees' holidays canceled

    Delhi High Alert : దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్‌..ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు

    ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే హైఅలర్ట్ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఢిల్లీ నగరంలో అత్యధిక భద్రత చర్యలు అమలులోకి వచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు చేసి, వారి హాజరును తప్పనిసరిగా చేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా ఇండియా గేట్ వద్ద పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు.

    Date : 09-05-2025 - 11:49 IST
  • Sirens sound in Chandigarh once again.. Air Force warns people to stay at home

    Sirens : మరోసారి చండీగఢ్‌లో మోగిన సైరన్లు.. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని ఎయిర్‌ఫోర్స్‌ హెచ్చరికలు

    పాకిస్థాన్ వైపు నుంచి ఏవైనా వైమానిక దాడులు జరిగే అవకాశం ఉందన్న ఆందోళనతో చండీగఢ్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు ఇంట్లోనే ఉండాలని, అవసరం లేకపోతే బయటకు రావద్దని అధికారులు సూచించారు.

    Date : 09-05-2025 - 11:37 IST
  • Shashtagraha Kutami India Pakistan War Pahalgam Terror Attack

    India Pakistan War: భారత్ – పాక్ యుద్ధం.. షష్ఠగ్రహ కూటమి ప్రభావం వల్లేనా ?

    జ్యోతిష్య పండితుల కథనం ప్రకారం.. ఈసారి షష్ఠగ్రహ కూటమి ప్రభావం వల్ల మే 18 వరకు విపత్కర పరిస్థితులు(India Pakistan War) తలెత్తే అవకాశం ఉంది.

    Date : 09-05-2025 - 10:25 IST
  • India Pakistan War

    Operation Sindoor : భారత్, పాక్ ఉద్రిక్తల్లో జోక్యం చేసుకోం – జేడీ వాన్స్

    Operation Sindoor : భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల్లో (India - Pakistan war) తాము జోక్యం చేసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ఇదొక ద్వైపాక్షిక అంశమని పేర్కొంటూ,

    Date : 09-05-2025 - 7:50 IST
  • S 400 Defense System

    S-400 Missile System : భారత వాయుసేనలో పవర్ఫుల్ ఆయుధం ఇదే !

    S-400 Missile System : భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన తర్వాత భారతదేశం S-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ను యాక్టివేట్ చేసింది.

    Date : 09-05-2025 - 7:36 IST
  • Pakistani Pilots Captured Rajasthan Akhnoor Jaisalmer India Pakistan Indian Army Jf 17 Jf 17 Fighter Jet

    Pakistani Pilots Captured: భారత్ అదుపులో ఇద్దరు పాక్ పైలట్లు.. ధ్వంసమైన కరాచీ పోర్ట్.. బీఎల్ఏ చేతిలోకి క్వెట్టా

    శుక్రవారం ఉదయంకల్లా ఆ ఇద్దరు పైలట్లను(Pakistani Pilots Captured)అదుపులోకి తీసుకున్న అంశంపై అధికార వర్గాలు అఫీషియల్ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

    Date : 09-05-2025 - 12:20 IST
  • Pakistan Fighter Jets Rajasthan Punjab Jammu Kashmir India Vs Pakistan

    India Vs Pakistan: జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ బార్డర్లలో హైటెన్షన్.. పాక్ ఎటాక్స్.. తిప్పికొడుతున్న భారత్

    ఈ మొత్తం పరిస్థితిపై భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(India Vs Pakistan), సీడీఎస్ సంయుక్తంగా సమీక్షిస్తున్నారు.

    Date : 08-05-2025 - 10:27 IST
  • Indian Air Force

    Indian Air Force: భార‌త్‌కు సుద‌ర్శ‌న చ‌క్రంగా ఎస్‌-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్!

    సరిహద్దు దాటి వచ్చిన ఉగ్రవాదులు కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో నిరపరాధులను హత్య చేశారు. ఈ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. దీని తర్వాత భారత్ పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది.

    Date : 08-05-2025 - 6:42 IST
  • Harop Drones Harpy Drones Pakistan Air Defence Systems India

    India Attack : పాక్‌ రక్షణ వలయం ధ్వంసం.. భారత్ ‘హార్పీ’ ఫీచర్లు ఇవీ

    హార్పీ సూసైడ్ డ్రోన్లు మేడిన్ ఇజ్రాయెల్(India Attack). వీటిని  ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI) తయారు చేస్తుంది. అందుకే చాలా బాగా పనిచేస్తాయి.

    Date : 08-05-2025 - 6:26 IST
  • CM Revanth Reddy inaugurates Hydra Police Station

    CM Revanth Reddy: హైడ్రా పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

    ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన సీఎం, హైడ్రా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం, హైడ్రా కోసం ప్రత్యేకంగా కేటాయించిన డీసీఎం, స్కార్పియో కార్లు మరియు బైకులను ప్రారంభించారు. స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించిన ముఖ్యమంత్రి, అక్కడి ఏర్పాట్లపై హైడ్రా కమిషనర్  రంగనాథ్ నుండి వివరాలు తెలుసుకున్నారు.

    Date : 08-05-2025 - 5:49 IST
  • 8 Maoists killed in exchange of fire in Bijapur

    Maoists : బీజాపూర్‌లో ఎదురు కాల్పులు.. 8మంది మావోయిస్టులు మృతి

    ఈ ఆపరేషన్‌లో మొత్తం ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ మృతుల్లో మావోయిస్టుల కేంద్ర కమిటీ కీలక నేత అయిన చంద్రన్న ఉన్నట్లు సమాచారం. చంద్రన్నపై ఇప్పటికే రూ. కోటి నగదు బహుమతి ప్రకటించబడిన సంగతి తెలిసిందే.

    Date : 08-05-2025 - 5:32 IST
← 1 … 97 98 99 100 101 … 541 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd