Trending
-
Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికల ముందు పింఛన్ల సీఎం నీతీశ్ కుమార్ పై కీలక నిర్ణయం
ఇప్పటి వరకు ఈ లబ్ధిదారులకు నెలకు రూ.400 చొప్పున అందుతున్న పింఛన్ను ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని దాదాపు మూడింతలు పెంచుతూ రూ.1,100కు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ పెంపు 2024 జులై 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది.
Date : 21-06-2025 - 2:52 IST -
Sonia Gandhi : ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంపై కేంద్రం మౌనం : సోనియా గాంధీ విమర్శలు
టెల్ అవీవ్ చేస్తున్న దాడులు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే చర్యలుగా సోనియా అభివర్ణించారు. ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉందని, ఈ పరిస్థితి మరిన్ని ఘర్షణలకు దారితీయవచ్చని ఆమె హెచ్చరించారు.
Date : 21-06-2025 - 1:47 IST -
DGCA : విమాన ప్రమాదం ఘటన.. ఎయిరిండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు
ఈ ఘటనలో ప్రయాణికులు, భవనం లోపల ఉన్నవారు సహా 272 మంది విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే రక్షణ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
Date : 21-06-2025 - 1:33 IST -
Adluri Laxman : మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్
బాధ్యతల స్వీకరణ అనంతరం అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేయడమే నా ముఖ్యలక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, దివ్యాంగులకు సమగ్రమైన అభివృద్ధి కోసం పని చేస్తాను. ప్రభుత్వ పథకాలు వారి దాకా చేరేలా చూడటం నా మొదటి కర్తవ్యం అని పేర్కొన్నారు.
Date : 21-06-2025 - 12:24 IST -
Amit Shah : పాక్కు వెళ్లాల్సిన నీళ్లను మళ్లిస్తాం..దాయాది గొంతు ఎండాల్సిందే: అమిత్ షా
భారత్కి సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు ఉంది. అదే చేశాం కూడా. అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేం, కానీ మౌలిక నిబంధనలు పాక్షికంగా ధ్వంసమైతే, ఆ ఒప్పందం అమలును నిలిపివేయడం సహజం.
Date : 21-06-2025 - 11:52 IST -
Rajnath Singh : ఇక పై భారత్లో ఏ ఉగ్రదాడి జరిగినా పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదు : రాజ్నాథ్ సింగ్
పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఇంకా మద్దతిస్తూ ఉంటే అది తమ భవిష్యత్తును స్వయంగా బలిపశువు చేసుకుంటోందని ఘాటు హెచ్చరిక జారీ చేశారు. పాకిస్థాన్ తరఫున ఉగ్రవాదానికి మద్దతు కొనసాగితే అది అత్యంత దారుణ పరిణామాలకు దారితీస్తుంది.
Date : 21-06-2025 - 11:25 IST -
Yogandhra 2025 : ప్రధానికి గిన్నిస్ రికార్డు కానుక ఇవ్వాలనే యోగాంధ్ర నిర్వహించాం: లోకేశ్
ఇది ప్రజల్లో పెరుగుతున్న ఆరోగ్య చింతనకు, వారి సామూహిక చైతన్యానికి ప్రతీక అని లోకేశ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడం దేశ వ్యాప్తంగా ఆసక్తిని కలిగించిందని పేర్కొన్నారు.
Date : 21-06-2025 - 11:00 IST -
Yogandhra 2025 : మోడీ వల్లే ఈరోజు ప్రపంచమంతా యోగా ఫేమస్ – చంద్రబాబు
Yogandhra 2025 : “యోగా భారత దేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతి” అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నెలరోజుల కృషికి ఫలితంగా యోగాంధ్ర (Yogandhra 2025) వేదికగా ప్రపంచానికి స్ఫూర్తిదాయకంగా
Date : 21-06-2025 - 9:00 IST -
Yoga Day 2025 : యోగాతో ప్రయోజనాలెన్నో..!!
Yoga Day 2025 : ఇది కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా మన శరీరాన్ని, మనస్సును, ఆత్మను సమతుల్యంలో ఉంచే శాస్త్రం
Date : 21-06-2025 - 6:35 IST -
Yogandhra 2025: విశాఖ సాగరతీరంలో మొదలైన యోగాంధ్ర-2025 వేడుకలు
Yogandhra 2025: సముద్ర తీరంలోని గ్రీన్ మ్యాట్లపై వేలాది మంది ఏకకాలంలో యోగాసనాలు వేసిన దృశ్యం అద్భుతంగా మారింది. ప్రధాని మోదీ ప్రసంగంలో యోగాను జీవనశైలిగా మార్చుకోవాలని పిలుపు
Date : 21-06-2025 - 6:03 IST -
Thalliki Vandanam : తల్లికి వందనం పథకంపై తాజా సమాచారం
కేంద్రం నుండి ఇప్పటివరకు కేవలం 40% నిధులే రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి జమ అయ్యాయని సమాచారం. మిగిలిన భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా భరించి విద్యార్థులకు సాయం అందిస్తోంది. అయితే మొత్తం బకాయిలను విద్యార్థుల ఖాతాల్లోకి పూర్తిగా జమ చేయాలంటే కేంద్రం నుంచి మిగిలిన నిధులు రావలసి ఉంది.
Date : 20-06-2025 - 7:18 IST -
AP : ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు
ఈ నిర్ణయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు పని దినాలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఉండబోతున్నాయి. వారాంతాల్లో శనివారం, ఆదివారం రోజులు సెలవులు కొనసాగుతాయి. అయితే పని రోజుల్లో ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు విధిగా హాజరుకావాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
Date : 20-06-2025 - 7:07 IST -
Rahul Gandhi : ఆంగ్ల భాష నేర్చుకోవడం సిగ్గుచేటు కాదు..విద్యార్థుల సాధికారతకు చిహ్నం: రాహుల్ గాంధీ
ఇంగ్లిషు భాష నేర్చుకోవడం సిగ్గు కాదని స్పష్టంగా చెప్పారు. ఇంగ్లిషు భాష అనేది విద్యార్థుల సాధికారతకు చిహ్నం. ప్రపంచంతో పోటీ పడాలంటే ఆ భాష చాలా అవసరం. మాతృభాషతోపాటు ఆంగ్ల భాషను కూడా నేర్పించడం అనివార్యం అని రాహుల్ అన్నారు.
Date : 20-06-2025 - 6:10 IST -
KTR : కేటీఆర్, జగదీశ్ రెడ్డి పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా
. విచారణ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ, మేడిపల్లి పోలీసులు తమ కస్టమర్లపై నమోదుచేసిన సెక్షన్లు పూర్తిగా నిరాధారంగా ఉన్నాయని వాదించారు. పోలీసులు చట్టాన్ని సరైన రీతిలో అన్వయించకపోవడం వల్ల, ఈ కేసు సరైన ఆధారాల లేకుండా నమోదయిందని న్యాయస్థానానికి వివరించారు.
Date : 20-06-2025 - 5:47 IST -
AP EdCET 2025 Results : ఏపీ ఎడ్ సెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
ఈ ఏడాది పరీక్షలో అత్యద్భుతమైన ఫలితాలు నమోదయ్యాయని తెలిపారు. మొత్తం పరీక్ష రాసిన అభ్యర్థుల్లో 99.42 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏపీ ఎడ్సెట్కు రాష్ట్రవ్యాప్తంగా 17,795 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ పరీక్షలు జూన్ 5న విజయవంతంగా నిర్వహించబడ్డాయి.
Date : 20-06-2025 - 5:14 IST -
PM Modi : దేశంలో పేదరికానికి కాంగ్రెస్ ‘లైసెన్స్ రాజ్’ కారణం: ప్రధాని మోడీ
బిహార్ను ఎన్నో దశాబ్దాల పాటు పేదరికంలో ఉంచినది కాంగ్రెస్, ఆర్జేడీ కూటముల పాలన. లైసెన్స్ రాజ్ పేరుతో బిహార్ను వెనుకబాటుకు నెట్టేశారు. ఇందులో దళితులు, పేదలు అత్యంత బాధితులుగా మిగిలిపోయారు అన్నారు.
Date : 20-06-2025 - 4:48 IST -
Bomb Threat : హనుమకొండ కోర్టుకు బాంబు బెదిరింపు
వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దింపి కోర్టు ప్రాంగణాలను పూర్తిగా ఖాళీ చేయించారు. అనుమానాస్పదమైన వస్తువుల కోసం ప్రతి మూల ముడతలో శోధనలు చేపట్టారు. కోర్టు ఆవరణలోని పార్కింగ్ ప్రాంతాలు, బాత్రూం, స్టెయిర్కేస్లు, కాచీ పడే ప్రాంతాలు సైతం పూర్తిగా తనిఖీ చేయబడ్డాయి.
Date : 20-06-2025 - 4:36 IST -
Kavitha : ఆ ఐదు పంచాయతీలను తెలంగాణకు అప్పగించాలి: ఎమ్మెల్సీ కవిత
రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం తీసుకున్న అన్యాయ నిర్ణయాలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు నేషనల్ ప్రాజెక్టు హోదా ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా మనలను మోసం చేసింది.
Date : 20-06-2025 - 3:25 IST -
Congress : కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేతల అత్యవసర భేటీ
రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో కొండా మురళి చేసిన వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ శిబిరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన కుమార్తె కొండా సుష్మితను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి పోటీకి దించనున్నట్లు ఆయన ప్రకటించడంతో పాటు, పార్టీకి చెందిన సీనియర్ నేతలైన కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Date : 20-06-2025 - 3:16 IST -
Droupadi Murmu : విద్యార్థుల ఆత్మీయతకు కన్నీటిపర్యంతమైన రాష్ట్రపతి
అంధుల పాఠశాలలో చదువుతున్న పలు వయసుల చిన్నారులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ హృద్యమైన గీతాలను ఆలపించారు. వారి గానం వినగానే రాష్ట్రపతి భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నారుల మధుర స్వరాలు, వారి అమాయకత, గానమాధుర్యం ఆమె మనసును హత్తుకున్నాయి.
Date : 20-06-2025 - 2:43 IST