Trending
-
Cabinet Meeting : ఈ నెల 19న ఏపీ కేబినెట్ భేటీ..పలుకీలక అంశాలపై చర్చ
ప్రభుత్వం ముందుగా తీసుకున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు, అలాగే ముఖ్యమైన ప్రజా సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో మంత్రిమండలి సమగ్రంగా చర్చించనుంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం పునరుద్ధరించిన అమరావతి రాజధాని నిర్మాణం ప్రధాన అజెండాగా ఉన్న నేపథ్యంలో, దీనిపై ప్రత్యేక చర్చ జరిగే అవకాశముంది.
Date : 07-06-2025 - 10:53 IST -
Bengaluru Stampede: విరాట్ కోహ్లీపై ఫిర్యాదు.. పోలీసులు ఏం చెప్పారంటే?
అయితే స్టేడియం సామర్థ్యం 35 వేల వరకు మాత్రమే. ఈ పరిస్థితిలో అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 30 మందికి పైగా గాయపడ్డారు.
Date : 06-06-2025 - 10:16 IST -
Akhil Akkineni Marries Zainab: అఖిల్ అక్కినేని వివాహం.. ఎక్స్లో ఫొటోలు పంచుకున్న నాగార్జున!
నాగార్జున తన ఎక్స్ హ్యాండిల్లో వివాహ ఫొటోలను పంచుకుంటూ.. "నా కుమారుడు అఖిల్, జైనబ్తో వివాహం జరిగినందుకు అపార ఆనందంతో ఉన్నాము. మా ఇంట్లో ప్రేమ, నవ్వులతో ఈ కల సాకారమైంది" అని రాశారు.
Date : 06-06-2025 - 9:08 IST -
Rekha Gupta : ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు హత్య బెదిరింపులు..భద్రత కట్టుదిట్టం
దీంతో ఘజియాబాద్ పోలీసులు అప్రమత్తమై, వెంటనే ఈ సమాచారం ఢిల్లీ పోలీసులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు సీఎం భద్రతను మరింతగా పెంచారు. ఇప్పటికే ఉన్న భద్రతా చర్యలు తగినవేనా అనే విషయాన్ని సమీక్షించి, అవసరమైన చోట్ల అదనపు బలగాలను మోహరించారు.
Date : 06-06-2025 - 8:17 IST -
G7 Summit : కెనడా ఆతిథ్యమిస్తున్న 51వ జీ7 సదస్సుకు భారత్కు ఆహ్వానం: ప్రధాని మోడీ
మార్క్ కార్నేతో ఫోన్లో మాట్లాడటం తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయవంతంగా ప్రధాని పదవిని చేపట్టిన కార్నేకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Date : 06-06-2025 - 7:46 IST -
CM Revanth Reddy : అభివృద్ధి పథంలో తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణను అభివృద్ధి మార్గంలో నడిపించడమే మా లక్ష్యం. యాదాద్రిని తిరిగి యాదగిరిగుట్టగా మలిచాం. భక్తులకు సౌకర్యంగా ఉండేలా కొండపై ఆటోలు వెళ్లే ఏర్పాట్లు చేస్తున్నాం. 60 కిలోల బంగారంతో ఆలయ గోపురాన్ని నిర్మించాలని నిర్ణయించాం.
Date : 06-06-2025 - 7:38 IST -
DSC : ఇక పై ఏటా డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం: మంత్రి లోకేశ్
పరీక్షలను ఎంతో పకడ్బందీగా నిర్వహించిన విద్యాశాఖ యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. ఇక పై ఏటా ఏటా నియమితంగా డీఎస్సీ నిర్వహిస్తూ, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
Date : 06-06-2025 - 7:29 IST -
Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్ నామినేషన్ దాఖలు
కమల్తో పాటు డీఎంకే పార్టీకి చెందిన మరో ముగ్గురు నేతలు కూడా రాజ్యసభకు నామినేషన్ వేశారు. ఇక, MNM పార్టీ భారత విపక్ష కూటమి INDIAలో భాగంగా కొనసాగుతోంది.
Date : 06-06-2025 - 1:32 IST -
Madhya Pradesh : మధ్యప్రదేశ్లో 230 కోట్ల కుంభకోణం.. 50వేల బోగస్ ఉద్యోగులతో ప్రభుత్వ యంత్రాంగం సంచలనం!
ఈ కుట్ర ద్వారా దాదాపు రూ.230 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి అక్రమంగా వలసిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఈ మోసం వెలుగులోకి రావడానికి కారణం వేలాది మంది అసలైన ప్రభుత్వ ఉద్యోగులకు గత ఆరు నెలలుగా జీతాలు అందకపోవడమే.
Date : 06-06-2025 - 12:16 IST -
Covid : దేశంలో 5 వేలు దాటిన కొవిడ్ కేసులు.. 55 మరణాలు
ఇప్పటివరకు వైరస్ కారణంగా 55 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది. జూన్ 6 ఉదయం 8 గంటల వరకు పొందిన లెక్కల ప్రకారం, గత 24 గంటల వ్యవధిలో దేశంలో 498 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి
Date : 06-06-2025 - 11:52 IST -
Japan : జపాన్ కంపెనీ ప్రయోగించిన మూన్ మిషన్ విఫలం
ల్యాండర్ చంద్రుడిపై దిగే క్షణాల్లో కమ్యూనికేషన్ కోల్పోయినట్లు మిషన్ కంట్రోల్ సెంటర్ ప్రకటించింది. ప్రయోగం సమయంలో ఉదయం 8:00 గంటల సమయంలో ల్యాండర్తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు ధృవీకరించారు.
Date : 06-06-2025 - 11:16 IST -
Telangana : ప్రభుత్వం కీలక నిర్ణయం..ఇకపై నెలకు 2 క్యాబినెట్ భేటీలు
ప్రతీ నెల మొదటి మరియు మూడో శనివారాల్లో ఈ క్యాబినెట్ సమావేశాలు జరగనున్నాయి. నెలకు కనీసం రెండు సార్లు సమావేశాలు నిర్వహించడం ద్వారా పాలనా నిర్ణయాల్లో జాప్యం లేకుండా, వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
Date : 06-06-2025 - 10:50 IST -
RBI Interest Rates : మరోసారి కీలక వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ
తాజా నిర్ణయం మేరకు, రెపో రేటును ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తూ 6 శాతం నుంచి 5.50 శాతానికి చతికిలపెట్టింది. గతంలో ఫిబ్రవరి మరియు ఏప్రిల్ నెలలలో 25 బేసిస్ పాయింట్ల చొప్పున వడ్డీ రేట్లను తగ్గించిన కేంద్ర బ్యాంక్, ఈసారి పెద్ద ఎత్తున తగ్గింపు చేసి మార్కెట్ల అంచనాలకు తగిన ప్రతిస్పందనను అందించింది.
Date : 06-06-2025 - 10:38 IST -
Bengaluru Stampede Case: బెంగళూరు తొక్కిసలాట కేసులో తొలి అరెస్టు
Bengaluru Stampede Case: ఈ కేసులో RCB మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే(Nikhil Sosale)ను శుక్రవారం బెంగళూరు విమానాశ్రయం(Bengaluru Airport)లో అరెస్ట్ చేశారు
Date : 06-06-2025 - 9:01 IST -
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు మరో శుభవార్త.. ఆ గడవు పెంపు!
ELI పథకం కింద అర్హత కలిగిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందించనున్నారు. కానీ దీనికి UAN యాక్టివేట్ అయి ఉండాలి. ఆధార్తో లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా ఉండాలి.
Date : 05-06-2025 - 8:20 IST -
Stampede incident : కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఈ ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ దుర్ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరిస్తున్నాం. అడ్వకేట్ జనరల్ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్ను పరిగణనలోకి తీసుకున్నాం. తదనుగుణంగా ఈ కేసును రిట్ పిటిషన్గా నమోదు చేయాలని రిజిస్ట్రీకి ఆదేశిస్తున్నాం అని ధర్మాసనం పేర్కొంది.
Date : 05-06-2025 - 5:04 IST -
Bangalore : తొక్కిసలాట ఘటన.. సాయం ప్రకటించిన ఆర్సీబీ
ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్టు బుధవారం ఆర్సీబీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తమ అధికారిక ఎక్స్ పేజీలో ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ఘటనలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించేందుకు "ఆర్సీబీ కేర్స్ " పేరిట నిధుల సేకరణ చేపట్టనున్నట్లు ఆ జట్టు తెలిపింది.
Date : 05-06-2025 - 4:46 IST -
Chhattisgarh : మావోయిస్టు పార్టీ అగ్రనేత సుధాకర్ మృతి..!
సుధాకర్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామం. అతను మావోయిస్టు ఉద్యమంలో దాదాపు మూడు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2004లో అప్పటి ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చలలో కూడా అతను పాల్గొన్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అతని మీద ప్రభుత్వమే రూ.1 కోటి రివార్డు ప్రకటించింది.
Date : 05-06-2025 - 4:24 IST -
Rafale : హైదరాబాద్లో ‘రఫేల్’ విడిభాగాల తయారీకి ఒప్పందం
ఈ ఒప్పందం ప్రకారం, భారత వైమానిక దళంలో కీలక పాత్ర పోషిస్తున్న రఫేల్ యుద్ధవిమానాలకు అవసరమైన ప్రధాన విడిభాగాలు హైదరాబాద్లో తయారు చేయనున్నారు. ఈ ఒప్పందం ప్రత్యేకత ఏమిటంటే, రఫేల్ ఎయిర్క్రాఫ్ట్ భాగాలను ఫ్రాన్స్ వెలుపల తయారు చేయడం ఇదే తొలిసారి కావడం. భారత్కు ఇది గర్వకారణంగా మారింది.
Date : 05-06-2025 - 3:24 IST -
Terrorism : భారత్ పోరుకు అంతర్జాతీయ మద్దతు అవసరం: మల్లికార్జున ఖర్గే
పాక్కు ఐఎంఎఫ్, ఇతర సంస్థల నుంచి వచ్చిన ఆర్థిక సాయాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ ఉగ్రవాద బాధిత దేశం. మన దేశం ఎప్పటినుంచో ఉగ్రవాదంతో పోరాడుతూ వస్తోంది.
Date : 05-06-2025 - 3:14 IST