Trending
-
Ravindra Jadeja: లండన్లో చిల్ అవుతున్న టీమిండియా స్టార్ ఆల్ రౌండర్!
80 టెస్టులు ఆడిన ఈ స్పిన్ ఆల్ రౌండర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ టెస్టు క్రికెట్కు గుడ్ బై చెప్పిన తర్వాత ఇంగ్లాండ్లో భారత జట్టులో అత్యంత సీనియర్ సభ్యుడు. 'ఇష్టమైన నగరం లండన్లో మంచి వైబ్స్' అని జడేజా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చాడు.
Date : 08-06-2025 - 4:51 IST -
Mrigasira Karthi : మృగశిరకార్తె రోజు చేపలు ఎందుకు తింటారో తెలుసా..?
Mrigasira Karthi : వేసవి కాలంలో ఉక్కిరిబిక్కిరైన జనం, తొలకరి వానల్లో తడవడమే కాదు, ఆరోగ్య పరిరక్షణకూ చేపలు మేలు చేస్తాయని నమ్మకం ప్రజల్లో బలంగా ఉంటుంది
Date : 08-06-2025 - 7:35 IST -
Minister Savita : వివాదంలో ఏపీ మంత్రి సవిత..ఆలస్యంలో వెలుగులోకి వచ్చిన ఘటన
ఈ సంఘటన కాలేజ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ (CSDT), పెనుకొండ ప్రాంగణంలో చోటు చేసుకుంది. రేషన్ షాపుల పునఃప్రారంభం, నిత్యావసర సరుకుల పంపిణీ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించేందుకు సవిత అక్కడికి వచ్చారు.
Date : 07-06-2025 - 6:30 IST -
AP : ఏపీ సచివాలయంలో ఉద్యోగాల పేరిట రూ.53 లక్షల మోసం: నలుగురు నిందితులు అరెస్టు
ఈ కేసును విజయనగరం డీఎస్పీ ఎం. శ్రీనివాసరావు శనివారం మీడియాకు వివరించారు. ప్రదీప్నగర్కు చెందిన కె. సాయి వెంకట్ సుజిత్ అనే వ్యక్తి, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఈ ప్రకటనను చూసిన విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం ప్రాంతాలకు చెందిన ఏడుగురు నిరుద్యోగ యువకులు అతనిని సంప్రదించారు.
Date : 07-06-2025 - 5:43 IST -
Tummala NageswaraRao : కాళేశ్వరం వివాదంపై తుమ్మల ..అబద్ధాల వలన సత్యం మారదు
ఈటల రాజేందర్పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఈటల అబద్ధాలు చెప్పారు. ఆయన చెప్పిన మాటల్లో ఎటువంటి వాస్తవం లేదు. కమిషన్ ముందు అలా వాంగ్మూలం ఇచ్చే అవసరం ఏంటో అర్థం కావడం లేదు. ఇది పరిపూర్ణంగా రాజకీయ ప్రేరణతో కూడిన ప్రకటన మాత్రమే అని వ్యాఖ్యానించారు.
Date : 07-06-2025 - 5:21 IST -
Chhattisgarh : మరోసారి ఎన్కౌంటర్..ఐదుగురు మావోయిస్టులు మృతి
ఘటనాస్థలిలో రెండు ఏకే-47 రైఫిళ్లు, పేలుడు పదార్థాలు, భారీ స్థాయిలో ఆయుధాలు కూడా పోలీసులు పట్టుకున్నారు. భద్రతా సిబ్బంది నిర్వహిస్తున్న ఈ విస్తృత ఆపరేషన్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), కోబ్రా దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
Date : 07-06-2025 - 4:39 IST -
Mukesh Ambani : రూ.151 కోట్ల భారీ విరాళం ఇచ్చిన ముఖేశ్ అంబానీ… ఎవరికంటే!
విద్యార్థిగా మార్గదర్శనంగా నిలిచిన ఈ సంస్థకు, తన గురువు ప్రొఫెసర్ ఎంఎం శర్మకు గురుదక్షిణగా ఈ విరాళం ప్రకటిస్తున్నట్లు ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. ఈ ప్రకటన ‘డివైన్ సైంటిస్ట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా వెలువడింది.
Date : 07-06-2025 - 4:20 IST -
CM Chandrababu : రాష్ట్ర అభివృద్ధిలో స్పష్టమైన మార్పు: సీఎం చంద్రబాబు
త పాలనలో నిరాశ, నిస్పృహే నెలకొన్నాయి. ఆర్థికంగా రాష్ట్రాన్ని పాతాళానికి తోసేసారు. అయితే ఇప్పుడు మన పరిపాలనతో ప్రజలకు నమ్మకం కలుగుతోంది. అభివృద్ధి, సంక్షేమం ఒకేసారి అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం అన్నారు.
Date : 07-06-2025 - 4:04 IST -
Telangana : మంత్రి వర్గ విస్తరణకు అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్.. కొత్తగా ముగ్గురు లేదా నలుగురికి మంత్రివర్గంలో చోటు..!
. ఈ విస్తరణలో ముగ్గురు లేదా నలుగురు కొత్త నేతలు మంత్రివర్గంలోకి రావొచ్చని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన దాదాపు ఆరు నెలల తర్వాత ఈ మంత్రివర్గ విస్తరణ జరగాల్సింది.
Date : 07-06-2025 - 3:11 IST -
Jaishankar : దుష్టులు బాధితులతో సమానం కాదు..భారత్ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించబోదు : జైశంకర్
బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీతో ఢిల్లీలో జరిగిన సమావేశం సందర్భంగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించినందుకు బ్రిటన్ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Date : 07-06-2025 - 2:42 IST -
Annadatta Sukhibhava : ఏపీ రైతులకు గుడ్న్యూస్.. ‘అన్నదాతా సుఖీభవ’ డబ్బుల జమ ఎప్పుడంటే..?
ఈ పథకం కింద మొదటి విడతగా జూన్ 20న రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేయనున్నట్లు సమాచారం. ఇందులో రూ.2 వేల పీఎం కిసాన్ సాయం కాగా, రూ.5 వేలు రాష్ట్ర ప్రభుత్వం భాగంగా అందించనుంది. దీంతో రైతుల చేతికి ఒకే విడతలో రూ.7 వేలు అందనుంది.
Date : 07-06-2025 - 2:17 IST -
Zainab Ravdjee : అఖిల్ అక్కినేని భార్య జైనబ్ రవ్జీ ఎవరు?.. వ్యాపార కుటుంబానికి చెందిన ప్రఖ్యాత కళాకారిణి గురించి తెలుసుకోండి
జైనబ్ బిజినెస్ పరంగా కూడా గొప్ప నేపథ్యం కలిగిన కుటుంబానికి చెందినవారు. ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ హైదరాబాదులో నిర్మాణ రంగానికి సంబంధించిన ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆయనను నగరంలోని సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా భావిస్తారు.
Date : 07-06-2025 - 1:46 IST -
Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టు పై సంచలన వాస్తవాలతో హరీశ్రావు పవర్పాయింట్ ప్రజెంటేషన్
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 20.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలిగామని తెలిపారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా అంగీకరించిందని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 45 రోజులకే మహారాష్ట్రకు వెళ్లి చర్చించి అంగీకారాన్ని తీసుకువచ్చామని చెప్పారు.
Date : 07-06-2025 - 1:33 IST -
Delhi : ఢిల్లీ విమానాశ్రయంలో ఈనెల 15 నుంచి రోజుకు 114 దేశీయ విమాన సర్వీసులు రద్దు
ఈ విమానాశ్రయం రోజుకూ సుమారు 1,450 విమానాలను నిర్వహిస్తోంది. అయితే రద్దయే విమాన సర్వీసుల వల్ల కొంతమంది ప్రయాణికులకు అసౌకర్యం తలెత్తే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
Date : 07-06-2025 - 1:10 IST -
CM Chandrababu : రాష్ట్రంలో బలమైన ఏఐ వ్యవస్థ : సీఎం చంద్రబాబు
ఎన్విడియా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ, పరిశోధన, స్టార్టప్ల అభివృద్ధి వంటి అంశాల్లో సమగ్ర కార్యాచరణ అమలులోకి రానుంది. రాబోయే రెండేళ్లలో దశలవారీగా 10 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Date : 07-06-2025 - 12:52 IST -
Tollywood : సినీ పరిశ్రమలో సమస్యలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు
ఈ సమావేశంలో నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శకులు (ఎగ్జిబిటర్లు) ఇలా మూడు ప్రధాన విభాగాలను ప్రాతినిధ్యం వహించేలా మొత్తం 30 మంది సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక అంతర్గత కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ పరిశ్రమలో నెలకొన్న వాస్తవిక పరిస్థితులను అర్థం చేసుకొని, సామరస్యపూరిత పరిష్కారాలను రూపొందించేందుకు సహాయపడనుంది.
Date : 07-06-2025 - 12:38 IST -
NDA Seat Sharing: బీహార్లో ఎన్నికలు.. ఎన్డీఏలో సీట్ల పంపకానికి రెండు ఫార్ములాలు?
ఎన్డీఏలో సీట్ల పంపకం మొదటి ఫార్ములా ప్రకారం గత రెండు ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ ఆ సీటుపై తన అభ్యర్థిని నిలబెట్టకుండా, ఆ స్థానంలో మరో గఠన్ భాగస్వామి పార్టీకి అవకాశం ఇవ్వనుంది.
Date : 07-06-2025 - 12:05 IST -
World Bank Report : భారత్లో పేదరికంపై ప్రపంచ బ్యాంకు కీలక నివేదిక.. పదేళ్లలో చారిత్రాత్మక విజయాన్ని నమోదు !
ముఖ్యంగా, 2011-12లో 27.1 శాతంగా ఉన్న తీవ్రమైన పేదరిక రేటు 2022-23 నాటికి కేవలం 5.3 శాతానికి పడిపోవడం ఈ మార్పుకు నిదర్శనం. ఈ గణాంకాల ప్రకారం, 2011-12లో తీవ్ర పేదరికంలో జీవించిన జనాభా 344.47 మిలియన్లు కాగా, 2022-23 నాటికి ఈ సంఖ్య 75.24 మిలియన్లకు తగ్గింది.
Date : 07-06-2025 - 11:18 IST -
Bangalore : తొక్కిసలాట ఘటన.. కర్ణాటక క్రికెట్ సంఘం సెక్రటరీ రాజీనామా
ఈ ఘటనపై ఇప్పటికే పోలీసుల చర్యలు, అధికారుల సస్పెన్షన్లు చోటుచేసుకోగా.. తాజాగా కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (KSCA)లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శనివారం కేఎస్సీఏ కార్యదర్శి ఎ. శంకర్, కోశాధికారి ఇ.ఎస్. జైరామ్లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Date : 07-06-2025 - 11:04 IST -
Mobile Number With Aadhaar: ఆధార్ను మొబైల్ నంబర్తో లింక్ చేయకపోతే కలిగే నష్టాలివే!
UIDAI ప్రకారం.. ఆధార్ నమోదు కోసం మొబైల్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి కాదు. కానీ ఫోన్ను లింక్ చేయమని సలహా ఇస్తారు. నిజానికి దీని వెనుక కారణం మీ గుర్తింపును ధృవీకరించడం.
Date : 07-06-2025 - 10:56 IST