Trending
-
Mantralayam Temple : రికార్డు స్థాయిలో మంత్రాలయం ఆలయ హుండీ ఆదాయం..ఎంతో తెలుసా?
గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం నమోదవ్వలేదు కావడంతో మఠం వర్గాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. ఈ మేరకు మఠం మేనేజర్ ఎస్.కె. శ్రీనివాసరావు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..మే నెల చివరిదినం నుండి జూన్ 22వ తేదీ వరకు మొత్తం 35 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించామని తెలిపారు.
Date : 24-06-2025 - 7:40 IST -
Raitu Nestam program : మా ప్రజాప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యం రైతులే : సీఎం రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన 'రైతు నేస్తం' కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. మా ప్రభుత్వంలో రైతులకే ప్రథమ ప్రాధాన్యం. వాళ్ల తర్వాత మహిళలు, యువత అన్నారు.
Date : 24-06-2025 - 7:20 IST -
US Visa rules: అమెరికా వీసాకు కొత్త నిబంధనలు – సోషల్ మీడియా అకౌంట్లు పబ్లిక్ చేయాలి, తక్షణమే అమల్లోకి
వీటికి దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్ ను పబ్లిక్గా మార్చి, దరఖాస్తు సమయంలో సమాచారం అందించాల్సి ఉంటుంది.
Date : 23-06-2025 - 10:59 IST -
Indigo Airlines: ఇండిగో ట్రైనీ పైలట్కు కులదూషణలు, కెప్టెన్ సహా ముగ్గురిపై ఎఫ్ఐఆర్
ఈ ఘటనపై బాధితుడు ముందుగా ఇండిగో సీఈఓతో పాటు ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయాడు.
Date : 23-06-2025 - 12:35 IST -
Niharika Konidela: నిహారిక రెండో పెళ్లిపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు!
కూతురు నిహారిక పెళ్లి విషయంలో నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తాము పొరపాటు చేశామని నాగబాబు అన్నారు. వారిద్దరినీ సరిగ్గా అంచనా వేయలేకపోయాం.. పరస్పర అంగీకారంతోనే విడిపోయారని చెప్పుకొచ్చారు.
Date : 22-06-2025 - 8:25 IST -
Air India Bomb Threat: బాంబ్ హెచ్చరికతో బర్మింగ్హామ్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం రియాద్కు మళ్లింపు
బాంబ్ హెచ్చరిక కారణంగా ఏర్పడిన అసౌకర్యానికి సంస్థ క్షమాపణలు చెప్పింది. ప్రయాణికుల గమ్యస్థానాలకు చేరడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఎయిర్ ఇండియా ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
Date : 22-06-2025 - 7:06 IST -
Money Tips : ఎంత సంపాదించినా చేతిలో డబ్బు ఉండడం లేదా? అప్పుల ఊబిలో మునిగిపోతున్నారా? ఇదిగో జ్యోతిష్య నిపుణుల సూచనలు!
ఇంటి గృహిణి అంటే ఆ ఇంటి లక్ష్మీ సమానమే. అలాంటి వ్యక్తి అబద్ధాలు మాట్లాడితే లేదా అపవిత్రమైన మాటలు మాట్లాడితే ఆ ఇంటికి నష్టం చేకూరుతుందన్నది నమ్మకం. ఇంటిని శుభ్రంగా, పూజార్హంగా ఉంచితేనే లక్ష్మీదేవి కటాక్షిస్తారని విశ్వాసం.
Date : 22-06-2025 - 5:56 IST -
Sunscreen: సన్స్క్రీన్ వాడకంతో విటమిన్ డి తగ్గుతుందా? నిజాలు ఏంటి? నిపుణులు ఏమంటున్నారంటే..!
కానీ నిపుణుల సలహా ప్రకారం, సన్స్క్రీన్ను మానేయడం సరైనది కాదు. ఎందుకంటే సూర్యరశ్మిలో ఉండే UV కిరణాల వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి విటమిన్ డి కోసం సన్స్క్రీన్ మానేయడం బదులు ఇతర మార్గాలు అన్వేషించాలి.
Date : 22-06-2025 - 5:39 IST -
Surya Namaskar : ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా..?
సూర్యోదయం సమయంలో బహిరంగ ప్రదేశంలో చేయడం వల్ల సూర్య కిరణాల ద్వారా విటమిన్ D లభిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
Date : 22-06-2025 - 5:27 IST -
Phone Tapping Case : మరోసారి మాజీ డీఎస్పీ ప్రణీత్రావును విచారించిన సిట్
శనివారం ఉదయం 11 గంటలకు ప్రణీత్ రావు పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. సుమారు ఐదు గంటల పాటు సాగిన ఈ విచారణ సాయంత్రం 4 గంటల సమయంలో ముగిసింది. ఈ కాలవ్యవధిలో అధికారులు ఆయనను వివిధ కోణాల్లో ప్రశ్నించినట్టు సమాచారం.
Date : 21-06-2025 - 5:31 IST -
TG EdCET 2025 : తెలంగాణ ఎడ్సెట్ ఫలితాలు విడుదల
ఈసారి పరీక్షను కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం 32,106 మంది విద్యార్థులు TG ఎడ్సెట్కు హాజరయ్యారు. వీరిలో 30,944 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించగా, ఉత్తీర్ణత శాతం 96.38గా నమోదైంది.
Date : 21-06-2025 - 4:49 IST -
KTR : దేశానికి రాహుల్ గాంధీ ఇచ్చే హామీ ఇదేనా?: కేటీఆర్
ఈ ఘటనపై విమర్శలు గుప్పించిన కేటీఆర్, దేశంలో జరుగుతున్న పాలన విధానాలను ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు సీఎం ఆలోచనలకు అద్దం పడుతున్నాయి. ఇటువంటి వ్యక్తులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాజ్యాంగం ఎక్కడ అమలవుతుంది? అని సూటిగా ప్రశ్నించారు.
Date : 21-06-2025 - 3:53 IST -
Rahul Gandhi : ఈ పథకంతో భారత్ కన్నా చైనాకే ఎక్కువ ప్రయోజనం: రాహుల్ గాంధీ
ఇటీవల ఢిల్లీలోని నెహ్రూ ప్లేస్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ను సందర్శించిన రాహుల్ గాంధీ, అక్కడి టెక్నీషియన్లతో చర్చించారు. ఆ సంభాషణతో కూడిన వీడియోను ఆయన తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉత్పత్తి ప్రోత్సాహక కార్యక్రమాలు ఎక్కడో తప్పుగెళ్లాయని, యువత నిరుద్యోగంతో బాధపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 21-06-2025 - 3:36 IST -
Kaushik Reddy : ఎంజీఎం ఆస్పత్రికి ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి తరలింపు
ఆయన్ను సుబేదారీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు, వైద్య పరీక్షల నిమిత్తం ఈరోజు వరంగల్ ఎంజీఎం (మహాత్మా గాంధీ మెమోరియల్) ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిని కోర్టులో హాజరు పరచనున్నారు.
Date : 21-06-2025 - 3:14 IST -
Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికల ముందు పింఛన్ల సీఎం నీతీశ్ కుమార్ పై కీలక నిర్ణయం
ఇప్పటి వరకు ఈ లబ్ధిదారులకు నెలకు రూ.400 చొప్పున అందుతున్న పింఛన్ను ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని దాదాపు మూడింతలు పెంచుతూ రూ.1,100కు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ పెంపు 2024 జులై 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది.
Date : 21-06-2025 - 2:52 IST -
Sonia Gandhi : ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంపై కేంద్రం మౌనం : సోనియా గాంధీ విమర్శలు
టెల్ అవీవ్ చేస్తున్న దాడులు అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే చర్యలుగా సోనియా అభివర్ణించారు. ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉందని, ఈ పరిస్థితి మరిన్ని ఘర్షణలకు దారితీయవచ్చని ఆమె హెచ్చరించారు.
Date : 21-06-2025 - 1:47 IST -
DGCA : విమాన ప్రమాదం ఘటన.. ఎయిరిండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు
ఈ ఘటనలో ప్రయాణికులు, భవనం లోపల ఉన్నవారు సహా 272 మంది విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే రక్షణ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.
Date : 21-06-2025 - 1:33 IST -
Adluri Laxman : మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్
బాధ్యతల స్వీకరణ అనంతరం అడ్లూరి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు చేయడమే నా ముఖ్యలక్ష్యం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, దివ్యాంగులకు సమగ్రమైన అభివృద్ధి కోసం పని చేస్తాను. ప్రభుత్వ పథకాలు వారి దాకా చేరేలా చూడటం నా మొదటి కర్తవ్యం అని పేర్కొన్నారు.
Date : 21-06-2025 - 12:24 IST -
Amit Shah : పాక్కు వెళ్లాల్సిన నీళ్లను మళ్లిస్తాం..దాయాది గొంతు ఎండాల్సిందే: అమిత్ షా
భారత్కి సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు ఉంది. అదే చేశాం కూడా. అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేం, కానీ మౌలిక నిబంధనలు పాక్షికంగా ధ్వంసమైతే, ఆ ఒప్పందం అమలును నిలిపివేయడం సహజం.
Date : 21-06-2025 - 11:52 IST -
Rajnath Singh : ఇక పై భారత్లో ఏ ఉగ్రదాడి జరిగినా పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదు : రాజ్నాథ్ సింగ్
పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఇంకా మద్దతిస్తూ ఉంటే అది తమ భవిష్యత్తును స్వయంగా బలిపశువు చేసుకుంటోందని ఘాటు హెచ్చరిక జారీ చేశారు. పాకిస్థాన్ తరఫున ఉగ్రవాదానికి మద్దతు కొనసాగితే అది అత్యంత దారుణ పరిణామాలకు దారితీస్తుంది.
Date : 21-06-2025 - 11:25 IST