Trending
-
CBSE : ఇక పై ఏడాదిలో రెండు సార్లు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు..
ఈ నూతన విధానం విద్యార్థులకు మరింత అనుకూలంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. CBSE పరీక్షల కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సంవత్సరం మొదటి విడత పరీక్షలు ఫిబ్రవరిలో, రెండవ విడత పరీక్షలు మే నెలలో నిర్వహించనున్నారు.
Date : 25-06-2025 - 5:39 IST -
TS LAWCET 2025 : తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదల..
జూన్ 6న రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రవేశ పరీక్షలు ఆన్లైన్ విధానంలో నిర్వహించబడ్డాయి. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, లా కాలేజీల్లో ఎల్ఎల్బీ (3, 5 ఏళ్ల) మరియు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థుల కోసం ఈ పరీక్షలు నిర్వహించబడ్డాయి.
Date : 25-06-2025 - 5:10 IST -
Pakistan : భారత్తో చర్చలకు సిద్ధం: పాకిస్థాన్ ప్రధాని
ఇటీవలి కాలంలో, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్)తో ఫోన్ ద్వారా జరిగిన సంభాషణలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని చర్చించినట్టు రేడియో పాకిస్థాన్ నివేదించింది.
Date : 25-06-2025 - 5:01 IST -
Shubhanshu Shukla : మీ ప్రయాణంపై దేశం మొత్తం సంతోషంగా, గర్వంగా ఉంది: ప్రధాని మోడీ
భారత వ్యోమగామిగా, గ్రూప్ కెప్టెన్గా అంతరిక్షానికి పయనమైన శుభాంశు శుక్లా, భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిగా నిలిచారు. ఇది దేశానికి గర్వకారణమైన ఘట్టం. ఆయన భాగంగా ఉన్న యాక్సియం-4 మిషన్ ప్రపంచానికి ఒకటే కుటుంబమని తెలియజేస్తోంది.
Date : 25-06-2025 - 4:40 IST -
Rain : హైదరాబాద్లో మధ్యాహ్నం వర్ష బీభత్సం..ట్రాఫిక్కు అడ్డంకులు, వాహనదారులకు ఇబ్బందులు
అయితే ఈ సడెన్ వర్షం నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించింది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, బేగంపేట, ఎల్బీనగర్, అమీర్పేట్ వంటి ప్రధాన ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోయింది.
Date : 25-06-2025 - 2:33 IST -
Chandrababu : ఆధునిక సాంకేతికతకు మోడల్గా అమరావతి : సీఎం చంద్రబాబు
ఐటీ రంగం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ మన జీవన విధానంలో భాగంగా మారుతుంది. డ్రోన్ల సహాయంతో ఇప్పటికే పోలీస్ విభాగం రాత్రి పట్రోలింగ్ నిర్వహిస్తోంది.
Date : 25-06-2025 - 2:08 IST -
AP Govt : 2027 గోదావరి పుష్కరాలకు సిద్ధం అవుతున్న ఏపీ ప్రభుత్వం..ప్రత్యేక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
ఈ మేరకు రాష్ట్ర ముఖ్యకార్యదర్శి (సీఎస్) కేఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మంత్రివర్గ ఉపసంఘంలో మొత్తం 12 మంది మంత్రులు సభ్యులుగా నియమితులయ్యారు.
Date : 25-06-2025 - 1:50 IST -
Shubhanshu Shukla : అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా సందేశం..మీరంతా నా వెంటే
నా ప్రియమైన దేశవాసులకు నమస్కారం. 41 ఏళ్ల తర్వాత భారతదేశం మళ్లీ అంతరిక్షాన్ని తాకింది. ఇది కేవలం నా ప్రయాణం కాదు భారత మానవ సహిత రోదసి యాత్రకు ఇది ప్రారంభ ఘట్టం. నా భుజాలపై ఉన్న త్రివర్ణ పతాకం చూస్తుంటే, మీ అందరి ఆశీస్సులు నాతో ఉన్నాయనే గర్వం కలుగుతోంది.
Date : 25-06-2025 - 1:35 IST -
Shubhanshu Shukla : శుభాంశు శుక్లా రోదసి యాత్ర ప్రారంభం..నింగిలోకి ఫాల్కన్ -9 రాకెట్
ఈ మిషన్ను అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 12:01 (భారత కాలమానం ప్రకారం) ప్రారంభించారు. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించిన ఈ వ్యోమనౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.
Date : 25-06-2025 - 12:38 IST -
PM Modi : నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది: ప్రధాని మోడీ
.ఈ రోజును మేము ‘సంవిధాన్ హత్యా దినంగా’ గుర్తుచేసుకుంటున్నాం. ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టి, ప్రజల స్వేచ్ఛలను హరిస్తూ, మూగబెట్టే ప్రయత్నం చేసిన దురంత ఘటన ఇది. దేశ రాజ్యాంగ విలువలను తునాతునకలు చేసిన శాసనాన్ని తలుచుకుంటే బాధ కలుగుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 25-06-2025 - 12:18 IST -
Bandi Sanjay : ఎమర్జెన్సీ పాలన చీకటి అధ్యాయం : బండి సంజయ్
ఆ రోజు దేశమంతా నియంతృత్వపు నీడలో మునిగిపోయింది. అధికారపు దాహంతో ఉన్మత్తమైన కాంగ్రెసు ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను గల్లంతు చేసింది. భావ ప్రకటన హక్కును అణిచేసింది. న్యాయవ్యవస్థను వంకరగొట్టింది.
Date : 25-06-2025 - 11:55 IST -
TDP : నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న టీడీపీ కీలక నేత
ఇప్పటికే బాలసుబ్రమణ్యం రాయచోటి నుంచి విజయవాడ బయలుదేరినట్లు సమాచారం. బాలసుబ్రమణ్యం వైసీపీలో చేరడంపై రాజకీయ వర్గాల్లో చర్చ చలికాలంగా మారింది. ఇటీవల జరిగిన పరిణామాలు, టీడీపీలో తనకు తగిన ప్రాధాన్యం లభించకపోవడం ఆయన వైసీపీలోకి చేరడానికి ప్రధాన కారణాలిగా తెలుస్తున్నాయి.
Date : 25-06-2025 - 11:26 IST -
Zohran Mamdani : న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా భారత సంతతి వ్యక్తి
ఇప్పటికే న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా సేవలందిస్తున్న మమదానీ, ప్రజా సమస్యలపై ఉద్యమిస్తున్న యువ నేతగా మంచి గుర్తింపు పొందారు. మమదానీ తన అభ్యర్థిత్వం కోసం డెమోక్రటిక్ పార్టీలో నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో విజయశ్రీ సాధించారు.
Date : 25-06-2025 - 11:03 IST -
Delhi : మెట్రోస్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురి మృతి
ఈ రోజు ఉదయం 9 గంటల సమయంలో అగ్నిప్రమాదం కారణంగా తారుమారు అయింది. ఆ ప్రాంతం పొగతో నిండిపోవడంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకెళ్లే పరిస్థితి కాలేదు. మంటలు మొదట కార్మికుల క్వార్టర్లకు అగ్ని తగిలినట్టు సమాచారం.
Date : 25-06-2025 - 10:47 IST -
Sourav Ganguly: ఐసీసీ చైర్మన్ జై షాపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు!
PTIతో మాట్లాడుతూ సౌరవ్ గంగూలీ ఇలా అన్నారు. జయ్ షాకు తనదైన పని విధానం ఉంది. కానీ అతని మంచి విషయం ఏమిటంటే అతను భారత క్రికెట్ను మెరుగుపరచాలని కోరుకున్నాడు.
Date : 24-06-2025 - 9:45 IST -
Sarpanch Elections: పంచాయతీ ఎన్నికలపై వీడనున్న ఉత్కంఠ.. రేపు హైకోర్టు తీర్పు!
పిటీషనర్లు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243E, 243K, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం.. పంచాయతీ పదవీకాలం ముగిసిన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని, ఆలస్యం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు.
Date : 24-06-2025 - 8:58 IST -
Amrapali IAS : మళ్లీ తెలంగాణకే ఆమ్రపాలి
తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో క్యాట్ తీరుగా చెప్పింది. కాటా ఆమ్రపాలిని మళ్లీ తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ క్యాడర్కు కేటాయించాలి. డీఓపీటీ విడుదల చేసిన మార్పిడి ఉత్తర్వులు అమలులో ఉండవు ఈ తీర్పుతో ఆమెకు న్యాయం జరగడమే కాదు, ఉద్యోగుల స్వేచ్ఛ, వ్యక్తిగత పరిస్థితులపై న్యాయ వ్యవస్థ చూపిన అర్థవంతమైన దృష్టికోణాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.
Date : 24-06-2025 - 8:46 IST -
DGCA : ఎయిరిండియా ఘటన ఎఫెక్ట్ : పలు కీలక లోపాలను గుర్తించిన డీజీసీఏ
విమానయాన వ్యవస్థల్లో అనేక లోపాలు ఉన్నట్లు గుర్తించినట్టు డీజీసీఏ వెల్లడించింది. డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలోని రెండు బృందాలు ఇటీవల ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా వంటి ప్రధాన విమానాశ్రయాల్లో పరిశీలనలు నిర్వహించాయి.
Date : 24-06-2025 - 8:24 IST -
Train fare hike: రైల్వే టికెట్ ఛార్జీల పెంపు.. జులై 1 నుంచి అమల్లోకి !
నాన్ ఏసీ మెయిల్/ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్లకు: కిలోమీటర్ ప్రయాణానికి అదనంగా 1 పైసా చెల్లించాల్సి ఉంటుంది. ఏసీ తరగతికి: కిలోమీటరుకు 2 పైసల చొప్పున పెరిగిన ధర అమలులోకి రానుంది.
Date : 24-06-2025 - 8:14 IST -
YS Jagan : సింగయ్య మృతి కేసు.. వైఎస్ జగన్కు నోటీసులు
గత ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డులో రైతులను పరామర్శించేందుకు జగన్ మోహన్ రెడ్డి సందర్శనకు వెళ్లారు. అయితే అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది.
Date : 24-06-2025 - 7:56 IST