Trending
-
AP : సచివాలయాల్లో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్కు సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఇప్పటివరకు వారసులు తమ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయాలను పలుమార్లు చుట్టాల్సి వస్తోంది. ఫలితంగా దరఖాస్తుల ప్రాసెసింగ్లో జాప్యం, అధికారుల నిర్లక్ష్యం వంటి అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు, ప్రభుత్వం రిజిస్ట్రేషన్ను డిజిటల్ సచివాలయాల ద్వారా చేయడానికి మార్గం సిద్ధం చేసింది.
Date : 07-07-2025 - 1:34 IST -
Water from Air : ఇకపై గాలి నుంచే స్వచ్ఛమైన మంచినీళ్లు..అమెరికా ఎంఐటీ శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ
. ఈ కొత్త ఆవిష్కరణలో భాగంగా ఎంఐటీ పరిశోధకులు ఒక ప్రత్యేక విండో ప్యానెల్ను రూపొందించారు. ఇది విద్యుత్ లేకుండానే గాలిలోని తేమను గ్రహించి, దాన్ని స్వచ్ఛమైన తాగునీటిగా మార్చగలదు. ఈ పరికరం రోజుకు సుమారు 5 నుంచి 6 లీటర్ల వరకు నీటిని ఉత్పత్తి చేస్తుంది.
Date : 07-07-2025 - 1:14 IST -
Nara Lokesh : ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం: మంత్రి లోకేశ్
ఈ హైస్కూల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చదివినట్టు గుర్తుచేశారు. అలాగే మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వంటి ప్రముఖులు కూడా ఇక్కడే విద్యనభ్యసించిన విషయాన్ని తెలిపారు.
Date : 07-07-2025 - 12:25 IST -
Happy Passia : ఉగ్రవాది హ్యాపీ పాసియాను భారత్కు తరలించేందుకు రంగం సిద్ధం
హ్యాపీ పాసియా అనేక ఉగ్రవాద చర్యల్లో భాగస్వామిగా వ్యవహరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్లోని పోలీస్ స్టేషన్లు, ప్రజా సేవా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన దాడుల్లో అతడి ప్రమేయం స్పష్టమైందని అనుమానాలు వెల్లువెత్తాయి.
Date : 07-07-2025 - 11:42 IST -
Vana Mahotsavam : రాష్ట్ర మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టాం: సీఎం రేవంత్ రెడ్డి
ఇందిరాశక్తి క్యాంటీన్లను కార్పొరేట్ సంస్థల సహకారంతో ఏర్పాటు చేశాం. మహిళా సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేసి, ఆర్టీసీకి అద్దెకు ఇచ్చే విధానాన్ని అమలుపరుస్తున్నాం, అని చెప్పారు. ఆత్మనిర్బర్ లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చే దిశగా కృషి చేస్తామని తెలిపారు.
Date : 07-07-2025 - 11:24 IST -
US Tariffs : అధిక సుంకాలపై వెనక్కి తగ్గని ట్రంప్ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచే అమలు
ఈ నిర్ణయం గురించి సంబంధిత దేశాలకు జూలై 9వ తేదీలోగా అధికారికంగా తెలియజేయనున్నారు. సుంకాల అమలుకు సంబంధించిన తాజా టారిఫ్ రేట్ల వివరాలు కూడా అదే రోజున దేశాల ప్రభుత్వాలకు చేరేలా లేఖలు పంపనున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం వెల్లడించారు.
Date : 07-07-2025 - 11:03 IST -
Unified Pension Scheme: ప్రభుత్వ, రిటైర్డ్ ఉద్యోగులకు భారీ శుభవార్త!
ఈ ఏడాది ప్రారంభంలో అంటే ఏప్రిల్ 1, 2025 నుండి కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీసులలో చేరిన వారికి NPS కింద ఒక ఎంపికగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను పరిచయం చేశారు. UPS కింద కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి మూల వేతనం, డియర్నెస్ అలవెన్స్లో 18.5% సహకారం అందిస్తుంది.
Date : 06-07-2025 - 7:12 IST -
Tholi Ekadashi 2025: రేపే తొలి ఏకాదశి.. ఏ పనులు చేయొచ్చు? ఏ పనులు చేయకూడదు?
స్థానిక సంప్రదాయాలు, గురువుల సలహాలను కూడా అనుసరించడం ముఖ్యం. ఎందుకంటే కొన్ని నియమాలు ప్రాంతాన్ని బట్టి మారవచ్చు
Date : 05-07-2025 - 7:30 IST -
Helmet : నకిలీ హెల్మెట్లపై కేంద్రం ఉక్కుపాదం..ద్విచక్ర వాహనదారుల భద్రత కోసం కఠిన చర్యలు
ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని, ఇలాంటి హెల్మెట్లను తయారు చేస్తున్న సంస్థలు మరియు వాటిని విక్రయిస్తున్న రిటైలర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో, ఐఎస్ఐ మార్క్ ఉన్న మరియు బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్ పొందిన హెల్మెట్లను మాత్రమే వినియోగించాలనీ స
Date : 05-07-2025 - 4:45 IST -
Lokesh : చదువుకోవాలన్న తపన..చిన్నారుల మనోభావాలకు స్పందించిన మంత్రి లోకేశ్
నెల్లూరు నగరంలోని వీఆర్ (వెంకటరమణ) స్కూలు వద్ద పెంచలయ్య, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు చిన్నారులు తమను బడిలో చేర్చమని కమిషనర్ను ప్రార్థించారు. చదువు కోసం పాఠశాల బయటే ఎదురు చూస్తున్న ఆ చిన్నారులను చూసిన ప్రజలు, మీడియా ప్రతినిధులు ఆ దృశ్యాలను చిత్రీకరించి న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియా వేదికలపై పంచుకున్నారు.
Date : 05-07-2025 - 4:33 IST -
Nehal Modi : పీఎన్బీ కుంభకోణం.. అమెరికాలో నీరవ్మోదీ సోదరుడు అరెస్ట్
ఆయనపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మోసం కేసులో కీలక పాత్ర వహించినట్టు భారత దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. నేహల్ మోదీ, బెల్జియం పౌరుడు. తాను భారతీయ పౌరుడని మాత్రం చెప్పలేం. అయితే, తమ్ముడు నీరవ్ మోదీతో కలిసి భారత్లో వజ్రాల వ్యాపారం నడిపిన అనేక ఆధారాలు దర్యాప్తు సంస్థలకు దొరికాయి.
Date : 05-07-2025 - 4:14 IST -
TG Govt : వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల పరిమితిని సవరించిన తెలంగాణ ప్రభుత్వం
తాజా ఉత్తర్వుల ప్రకారం, రోజు పనిని గరిష్టంగా 10 గంటల వరకు అనుమతిస్తూ, అయితే వారానికి 48 గంటలు మించకూడదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" కార్యక్రమంలో భాగంగా తీసుకున్నదని అధికార వర్గాలు వెల్లడించాయి.
Date : 05-07-2025 - 3:54 IST -
Roja : షూటింగులు చేసుకోవడానికి ప్రజలు మీకు ఓట్లు వేశారా? : పవన్ కల్యాణ్ పై రోజా విమర్శలు
జనసేన మరియు టీడీపీ నేతల్లో మగ అహంకారం నిండిపోయింది. కానీ ప్రజల సేవకు మాత్రం వారి సమయం సరిపోవడం లేదు అంటూ మండిపడ్డారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యేగా బాలకృష్ణ ఇప్పటి వరకూ అసెంబ్లీకి ఎంతసేపు వెళ్లారు? అసలు ప్రజల సమస్యలపై ఎన్ని సార్లు పోరాటం చేశారు? అని ఆమె ప్రశ్నించారు.
Date : 05-07-2025 - 3:36 IST -
Suresh Raina : సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ క్రికెటర్
క్రికెట్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాకు దర్శకుడు లోగాన్ మెగాఫోన్ పట్టుకోనున్నారు. ‘డ్రీమ్ నైట్ స్టోరీస్’ (DKS) బ్యానర్పై శ్రవణకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిర్మాణ సంస్థ ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
Date : 05-07-2025 - 3:14 IST -
Raj Thackeray : మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు..20ఏళ్ల తర్వాత ఒకే వేదికపై అన్నదమ్ములు
ఈ కార్యక్రమంలో ఉద్ధవ్ ఠాక్రే (శివసేన యూబీటీ) మరియు రాజ్ ఠాక్రే (ఎంఎన్ఎస్) కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు. కార్యక్రమానికి ముందుగా వీరిద్దరూ ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 2005లో రాజ్ ఠాక్రే శివసేన నుంచి విడిపోయి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేనను స్థాపించిన సంగతి తెలిసిందే.
Date : 05-07-2025 - 2:36 IST -
Ramachander Rao : తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన ఎన్. రామచందర్రావు
ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ..పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, యువతను ఆకర్షించడం, గ్రామీణ స్థాయిలో బలమైన నిర్మాణం కల్పించడం ప్రధాన లక్ష్యాలు కావాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ మద్దతును పెంచడమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన తెలిపారు.
Date : 05-07-2025 - 1:58 IST -
Jharkhand : ఝార్ఖండ్ బొగ్గుగనిలో ప్రమాదం.. చిక్కుకుపోయిన పలువురు కార్మికులు
ఈ ఘటనపై ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం, శనివారం ఉదయం 3:00 గంటల ప్రాంతంలో స్థానికులు గనిలో అక్రమంగా ప్రవేశించి బొగ్గు తవ్వకాల్లో పాల్గొంటున్నారు. ఈ సమయంలో గనిలోని పైభాగం ఒక్కసారిగా కూలిపోవడంతో, అక్కడ ఉన్నవారిలో ఒక్కరిని మృతిగా గుర్తించారు.
Date : 05-07-2025 - 1:40 IST -
CM Revanth Reddy : చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలి : సీఎం రేవంత్రెడ్డి
మన పిల్లలు, మన భవిష్యత్తు. వారికి ఎలాంటి భయమూ లేకుండా వృద్ధి చెందేలా చేయడం ప్రభుత్వ ధర్మం అని ముఖ్యమంత్రి అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ‘లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత’ అంశంపై జరుగుతున్న సదస్సులో సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Date : 05-07-2025 - 1:22 IST -
Dalai Lama : ఇంకో 30-40 ఏళ్లు జీవించాలని నా ఆకాంక్ష : దలైలామా
అభిమానులు, అనుచరులు పెద్ద సంఖ్యలో దలైలామా దీర్ఘాయుష్షి కోసం పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తుండగా, ఆయన మరో 30–40 సంవత్సరాలు ప్రజల సేవలో ఉండాలనే తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. దలైలామా మాట్లాడుతూ..నేను మరికొన్నేళ్లు ఆరోగ్యంగా జీవించగలనన్న సంకేతాలను దేవుడు నాకు ఇస్తున్నాడు.
Date : 05-07-2025 - 1:01 IST -
Kamal Haasan : కమల్ హాసన్కు బెంగళూరు కోర్టు కీలక ఆదేశాలు
అంతేకాకుండా, ఆయనపై సమన్లు జారీ చేస్తూ, ఆగస్టు 30న జరిగే తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టం చేసింది. ఈ వివాదానికి కారణమైన వ్యాఖ్యలు గత నెలలో వెలువడ్డాయి. కమల్ హాసన్ తన కొత్త సినిమా 'థగ్ లైఫ్' ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంలో మాట్లాడుతూ..కన్నడ భాష తమిళ భాష నుంచే ఉద్భవించింది అని చెప్పారు.
Date : 05-07-2025 - 12:48 IST