Trending
-
Rs 99 Movie Ticket : మే 31న మూవీ టికెట్స్ ధర రూ.99 మాత్రమే
మే 31న(శుక్రవారం) సినిమా లవర్స్ డే. ఈసందర్భంగా దేశవ్యాప్తంగా రూ. 99కే మూవీ టికెట్ లభించనుంది.
Date : 29-05-2024 - 12:00 IST -
TS : రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? : కేటీఆర్ విమర్శలు
KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పై విమర్శలు గుప్పించారు. అసలు రాష్ట్రంలో(state) ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అంటూ ప్రశ్నించారు. రైతులు(Farmers) కష్టాలు పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు. నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు. ఎన్నికల ప్ర
Date : 29-05-2024 - 11:40 IST -
AP: ఏపిలో మూడు రోజులపాటు మద్యం షాపులు బంద్
Liquor Shops Closed: ఆంధ్రప్రదేశ్లో(AP) జూన్3,4,5, తేదీల్లో మద్యం(alcohol) అమ్మకాలపై నిషేధం(Prohibition) విధిస్తున్నట్లు ఏపి డీజీపీ హరీశ్ గుప్తా(AP DGP Harish Gupta) తెలిపారు. ఏపిలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కౌంటింగ్(Election Counting) నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందుజాగ్రత్త చర్యలగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలిని ఆదేశించింద
Date : 29-05-2024 - 10:37 IST -
Cyclone Names : తుఫానులకు పేర్లు ఎవరు పెడతారు ? ‘రెమాల్’ అర్థమేంటి ?
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను బెంగాల్ తీరాన్ని వణికించింది.
Date : 29-05-2024 - 10:02 IST -
Phone Tapping : జడ్జీల ఫోన్లనూ ట్యాప్ చేశారు.. భుజంగరావు సంచలన వాంగ్మూలం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు లక్ష్యంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Date : 29-05-2024 - 7:19 IST -
Delhi : సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటి
Sonia Gandhi: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)తో సీఎం రెవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జూన్ 2 జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ(Telangana Formation Day) వేడుకలకు ఆమెను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయినందునా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సోనియాతో అరగంటపాటు సమావేశమై పరేడ్ గ్రౌండ్
Date : 28-05-2024 - 5:51 IST -
Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు..తీర్పు రిజర్వు
Kavitha Bail Petitions: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) బెయిల్ పిటిషన్ల(Bail Petitions)పై వాదనలు ముగిశాయి. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి(High Court Judge) స్వర్ణకాంత శర్మ(Swarnakanta Sharma) తీర్పును రిజర్వ్(Reserve) చేశారు. బెయిల్ పిటిషన్లపై సోమవారం కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ రోజు దర్యాప్తు సంస్థల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు పూర్తయిన అనంతరం ఢిల్లీ హైకో
Date : 28-05-2024 - 5:23 IST -
పిఠాపురంలో మీగోల ఏంటి నాయనా…!
పిఠాపురంలో ఈ నాలుగు రోజులు... ఏది జరిగినా కూడా సెన్సేషనే..! ఎందుకంటే..అక్కడ జనసేన అధినేత పవన్ పోటీ చేస్తున్నారు కాబట్టి..!
Date : 28-05-2024 - 5:00 IST -
APP : మంత్రి అతిషికి రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ
Minister Atishi Marlena: పరువు నష్టం కేసు(Defamation case)లో మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు అతిషి మర్లినాకు(Atishi Marlena) ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు(Ruse Avenue Court) సమన్లు(summons) జారీ చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్(Praveen Shankar Kapoor) దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి జూన్ 29న తమ ఎదుట హాజరుకావాలని ఈ మేరకు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీ బీజేపీ మీడియా విభాగం హెడ్ […]
Date : 28-05-2024 - 4:09 IST -
KTR : ఆదిలాబాద్లో రైతులపై లాఠీ ఛార్జ్..ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) కేంద్రంలోని విత్తల దుకాణాల(Seed stores) వద్ద తీవ్ర ఉద్రిక్తత(tension) ఏర్పాడింది. ప్రతి విత్తనాల( seeds) కోసం రైతులు(Farmers) క్యూ కట్టారు. అయితే స్టాక్ లేదని చెప్పండంతో షాపుల్లోకి దూసుకెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. మరోవైపు జీలుగ, జనుము విత్తనాల కోసం జగిత్యాల జిల్లా మెట్ పల్లి వ్యవసాయం కార్యాలయం వద్ద రైతులు బారులు తీరారు. 2,500 బ
Date : 28-05-2024 - 3:29 IST -
EC : పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు
వైసీపీ(YCP) తరపున మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఎన్నికల సంఘానికి(Electoral Commission) ఫిర్యాదు(complaint) చేశారు. ఈ మేరకు ఆయన ఈసీ అధికారులని కలిసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు(Postal Ballot Counting) సడలింపు నిబంధనలపై ఫిర్యాదు చేశామని..అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపామని పేర్ని నాని అన్నారు. We’re now on WhatsApp. Click to Join. పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారు. గెజిటెడ్ అధ
Date : 28-05-2024 - 2:44 IST -
Praja Bhavan : ప్రజా భవన్కు బాంబు బెదిరింపు కాల్..
Praja Bhavan: హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్కు(Praja Bhavan:) బాంబు బెదిరిపుల కాల్( bomb threat call)వచ్చింది. ప్రజాభవన్లో బాంబు ఉందని కంట్రోల్ రూమ్(Control room)కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. పది నిమిషాల్లో బాంబు పేలుతుందని హెచ్చరించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ప్రజా భవన్ ఆవరణలోనే డిప్యూటీ సీఎం భ
Date : 28-05-2024 - 1:53 IST -
Love Story : దృష్టి లోపమున్నా కల నెరవేర్చుకున్న సిమ్రాన్.. కోచ్గా మారిన భర్త
సిమ్రాన్ శర్మ.. ఇప్పుడు మన దేశంలో ఈమె ఒక సంచలనం.
Date : 28-05-2024 - 1:47 IST -
APP : కేజ్రీవాల్కు ఎదురు దెబ్బ.. తక్షణ విచారణ కుదరదన్న సుప్రీంకోర్టు
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు(Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. మద్యం కుంభకోణం కేసులో బెయిల్ పొడిగింపు(Extension of bail) కోరుతూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు(Filing of Petition) చేశారు. ఈ మేరకు బెయిల్ పొడిగింపు పిటిషన్ పై తక్షణ విచారణ కోరుతూ అరవింద్ తరపు లాయర్ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం వెకేషన్ బెంచ్ తిరస్కరిం
Date : 28-05-2024 - 12:59 IST -
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి యూఏఈ గోల్డెన్ వీసా
Megastar Chiranjeevi: ప్రముఖ సినీ నటుడు చిరంజీవికి ఇటివల పద్మవిభూషణ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసాను(UAE Golden Visa) అందుకున్నారు. చిరంజీవికి గోల్డెన్ వీసా దక్కడంతో అభిమానుల ఆనందానికి అంతేలేకుండా పోయింది. నెట్టింట ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. We’re now on WhatsApp. Click to Join. కాగా, వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం(UAE Govt) ఈ
Date : 28-05-2024 - 11:44 IST -
Basara Triple IT : బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు షురూ
తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఉన్న బాసర ట్రిపుల్ ఐటీలోకి అడ్మిషన్లకు చాలా పోటీ ఉంటుంది.
Date : 28-05-2024 - 11:22 IST -
NTR : తెలుగు జాతీకి స్ఫూర్తి, కీర్తి అన్న ఎన్టీఆర్: చంద్రబాబు
NTR 101 JAYANTHI: నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్)(Nandamuri Tarakara Rao) 101వ జయంతి(Jayanthi) ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) నివాళులర్పించారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మబంధువు అని కొనియాడారు. తెలుగు వెలుగు, తెలుగు జాతికి స్ఫూర్తి, కీర్తి అన్న ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. We’re now on WhatsApp. Click to Join. క్రమశిక్షణ, పట్టు
Date : 28-05-2024 - 10:54 IST -
Garuda Purana Reading Rules: గరుడ పురాణాన్ని ఎప్పుడు చదవాలి..? చదవడానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయా..?
Garuda Purana Reading Rules: హిందూ మతంలో 4 వేదాలు, 18 మహాపురాణాలు ఉన్నాయి. వీటన్నింటికీ వాటి స్వంత ప్రత్యేక ప్రాముఖ్యత, స్థానం ఉంది. గరుడ పురాణం ఈ 18 మహాపురాణాలలో ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎలా గడపాలో పేర్కొంది. ఇది కాకుండా గరుడ పురాణంలో పాపం, పుణ్యం వివరాలు కూడా కనిపిస్తాయి. మరణానంతరం ఏ పనులకు ఎలాంటి శిక్ష విధించబడుతుందో కూడా తెలుస్తోంది. కానీ ఇతర పురాణాల మాదిరిగా గరుడ పురాణాన్ని (Garuda Purana […]
Date : 28-05-2024 - 10:30 IST -
Junior NTR Emotional Tweet: ఈ భూమిని మరోసారి తాకిపో తాతా.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్..!
Junior NTR Emotional Tweet: తన తాత స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ జూ.ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్ (Junior NTR Emotional Tweet) రిలీజ్ చేశారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు 101వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ‘ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కాన
Date : 28-05-2024 - 9:33 IST -
Bedroom Decoration : నవ దంపతులకు బెడ్రూం.. ఇలా ఉండాలి
పెళ్లి కాగానే జరిగే కీలకమైన ఏర్పాటు.. బెడ్ రూం.
Date : 28-05-2024 - 8:05 IST