Trending
-
AAP : స్వాతి మలివాల్పై దాడి కేసు..నేడు కేజ్రీవాల్ తల్లిదండ్రులను ప్రశ్నించనున్న పోలిసులు
Kejriwal’s parents: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) నివాసంలో ఆయన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్(Bibhav Kumar) ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్(Swati Maliwal)పై దాడి చేశాడంటూ ఆరోపణ వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్వాతి ఫిర్యాదుతో ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బిభవ్ కుమార్ను కూడా అరెస్ట్ చేశారు. We’re now on WhatsApp. Click to Join. అయితే, ఈ […]
Date : 23-05-2024 - 12:09 IST -
TS : యాదాద్రి దేవస్థానంలో నిత్య కల్యాణోత్సవం సేవలు పునః ప్రారంభం
Yadadri Sri Lakshmi Narasimha Swamy : తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి(Yadadri)లో ఈరోజు నుండి నిత్య కల్యాణోత్సం సేవలు(Nitya Kalyanotsavam Services) తిరిగి ప్రారంభం కానున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణోత్సవం సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పడు ఆ సేవలు ఈరోజు నుంచి (మే 23) పునః ప్రారంభమయ్యాయి. బుధవారం నృసింహుడి జయంతి ఉత్సవాలు ముగియట
Date : 23-05-2024 - 11:41 IST -
Helicopter Crashes : హెలికాప్టర్లు ఎందుకు కూలుతాయి ? కారణాలు ఏమిటి ?
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రాణాలు కోల్పోవడం అంతటా కలకలం క్రియేట్ చేసింది.
Date : 23-05-2024 - 9:46 IST -
Kolkata : 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిపికెట్ల పై కలకత్తా హైకోర్టు సంచల తీర్పు
OBC certificates : 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిఫికెట్ల(OBC certificates)ను రద్దు చేస్తూ.. కోలకత్తా హైకోర్టు(Kolkata High Court) ఈరోజు (బుధవారం) సంచలన తీర్పు ఇచ్చింది. 2012 నాటి పశ్చిమ బెంగాల్ వెనుకబడిన వర్గాల చట్టంలోని కొన్ని నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే వీటిపై విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 42 క్లాసులన
Date : 22-05-2024 - 8:44 IST -
AP : ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.203కోట్లు విడుదల.. ఏపి ప్రభుత్వం
AP Govt: నెట్వర్క్ ఆసుపత్రులకు(Network Hospitals) నిధులు విడుదల చేసినట్లు ఆరోగ్యశ్రీ ట్రస్ట్(Aarogyasri Trust) వెల్లడించింది. ప్రస్తుతం రూ.203 కోట్లు విడుదల చేశామని, పెండిగ్ బకాయిలు త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ సేవలకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించామని ట్రస్ట్ వెల్లడించింది. We’re now on WhatsApp. Click to Join. కాగా, పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారుల
Date : 22-05-2024 - 8:14 IST -
Bomb threat : కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు
Central Home Ministry: దేశంలో పలు పాఠశాలలకు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు(Bomb threat) వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు కేంద్ర హోంశాఖకే(Central Home Ministry) బెదిరింపులు రావడం కలకలం రేపుతుంది. అమిత్షా( Amit Shah)నియంత్రణలోని హోంశాఖను పేల్చేస్తామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు ఈమెయిల్ చేసినట్లు మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై మధ్యాహ్నం 3 గంటల సమయంలో పో
Date : 22-05-2024 - 6:41 IST -
POK : ఈ పదేళ్లలో పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు బీజేపీ ఏం చేసింది?: ఒవైసీ
MP Asaduddin Owaisi: లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections) ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. పీఓకే అంశంపై స్పందించారు. పీఓకే(POK) భారత్లో అంతర్భాగమని తాము కూడా చెబుతున్నామని అన్నారు. పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలనే అంటున్నామన్నారు. కానీ బీజేపీ ఎన్నికల సమయంలోనే ఈ అంశాన్ని తెరపైకి ఎందుకు తీసుకువస్తోంద
Date : 22-05-2024 - 5:09 IST -
Hemant Soren : సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మాజీ సీఎం హేమంత్ సోరెన్
Hemant Soren:జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్(Hemant Soren) మనీల్యాండరింగ్ కేసు(Money laundering case)లో అరెస్టు అయిన విషయం తెలిసిందే. అయితే ఈడీ అరెస్టును ప్రశిస్తూ ఆయన సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ వేశారు. ఆ పిటీషన్ను వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సోరెన్ తరపున వాదించిన సిబల్ ఆ పిటీషన్ను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. దీనితో పాటు ట్రయల్ కోర్ట్ లో బెయిల్ పిటిష
Date : 22-05-2024 - 3:33 IST -
TS : త్వరలో టీజీఎస్ఆర్టీసీగా లోగోలో మార్పులు..ఆర్టీసీ వెల్లడీ
TSRTC to TGSRTC: త్వరలోనే టీఎస్ఆర్టీసీని టీజీఎస్ఆర్టీసీగా మార్చనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర(Telangana State) ఆర్టీసీ(RTC) అధికారులు ప్రకటించారు. అతి త్వరలోనే లోగోలో(logo) మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇకపై బస్సులను టీజీ సిరీస్తో రిజిస్ట్రేషన్ చేయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. We’re now on WhatsApp. Click to Join. కాగా, తెలంగాణరాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నాటి ప్రభుత్వం టీఎస్ఆర్టీసీగా పేరు
Date : 22-05-2024 - 2:33 IST -
Water Maidens : హైదరాబాద్లో సాగర కన్యల సందడి
హైదరాబాద్లో సాగర కన్యలు సందడి చేస్తున్నారు.
Date : 22-05-2024 - 12:51 IST -
AP : ఏపిలో వైద్యాశాఖకు సుస్తీ చేసింది: సోమిరెడ్డి
Somireddy Chandramohan Reddy : విశాఖపట్నంలో ఈరోజు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన సహచర నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి, గంటా శ్రీనివాసరావు, రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం కూటమినే వరిస్తుందని సర్వేలన్నీ చెబుతున్నాయని గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో వైద్యాశాఖకు సుస్తీ చేసిందని
Date : 22-05-2024 - 12:38 IST -
Indian students : అమెరికాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి
Indian students: అమెరికా(America)లో మునుపు ఎన్నడూ లేనంతగా ప్రాణాలు కోల్పోతున్న భారతీయుల(Indians) సంఖ్య భారీగా పెరుగుతుంది. ఉన్నత విద్యను(Higher Education) అభ్యసించేందుకు వెళ్లి రోడ్డు ప్రమాదాలు(Road accidents), హత్యల(Murders)కు గురై ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా జార్జియా రాష్ట్రం( Georgia State)లోని అల్ఫారెట్టా(Alpharetta)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు(Indian students) ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రం
Date : 22-05-2024 - 11:15 IST -
Passphrases : ఫుల్ సెక్యూరిటీ కావాలా ? ‘పాస్వర్డ్’ బదులు ‘పాస్ఫ్రేజ్’ వాడండి!
పాస్వర్డ్ గురించి మనకు తెలుసు. వివిధ ఆన్లైన్ లాగిన్ అవసరాల కోసం మనమంతా పాస్వర్డ్లపైనే ఆధారపడుతున్నాం.
Date : 22-05-2024 - 10:17 IST -
Buddha Purnima 2024 : ఇవాళే బుద్ధ పూర్ణిమ.. ఈ వేడుకలో దాగిన గొప్ప సత్యాలు
ఇవాళ బుద్ధ పూర్ణిమ. బుద్ధుని జన్మదినం సందర్భంగా ఈరోజు బుద్ధ పూర్ణిమ వేడుకల నిర్వహిస్తారు.
Date : 22-05-2024 - 9:40 IST -
Anant Ambani : క్రూయిజ్ షిప్లో అనంత్ అంబానీ ‘వెడ్డింగ్’ సెలబ్రేషన్స్
అపర కుబేరుడు, వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకల టైం సమీపిస్తోంది.
Date : 21-05-2024 - 6:35 IST -
TS : రేపు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ ఖరారైంది: మాల్లారెడ్డి
Mallareddy: మేడ్చల్ జిల్లా సుచిత్ర(Suchitra) పరిధిలోని తన భూమి కబ్జా విషయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి స్పందించారు. రేపు తనకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అపాయింట్ మెంట్(Appointment) ఖరారైందని, ఈ భుమి వ్యవహారాన్ని ముఖ్యమంత్రికి వివరిస్తానని ఆయన అన్నారు. ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ తనను బాగా ఇబ్బంది పెడుతున్నారని, ఫేక్ డాక్యుమెంట్లు, ఫోర్జరీ పత్రాలతో తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత
Date : 21-05-2024 - 5:47 IST -
AAP : ఆమె ‘ఝాన్సీ కి రాణి’ వంటివారు: సీఎం కేజ్రీవాల్
CM Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) ఢిల్లీ మద్యం కుంభకోణానికి(Delhi liquor scam) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయి..దాదాపు 50 రోజుల పాటు జైలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటివల ఆయనకు లోక్సభ ఎన్నికల ప్రచారం(Lok Sabha election campaign) కోసం సుప్రీకోర్టు (Supreme Court) మధ్యంతర బెయిల్(Interim bail) ఇచ్చింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ తొలిసారి తన భార్య సునీత కేజ్రీవా
Date : 21-05-2024 - 4:54 IST -
AP : 24 నుండి ఏపి పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
AP 10th Class Supplementary Exams: మే 24 నుండి జూన్ 6వ తేదీ వరకు ఏపిలో పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్కుమార్ తెలిపారు. ఇక ఆ పరీక్షల కోసం 1,61,877 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. వీరిలో 96,938 మంది అబ్బాయిలు, 64,939 మంది అమ్మాయిలు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 685 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయ
Date : 21-05-2024 - 4:22 IST -
Prashant Kishore : బీజేపీకి సీట్లు అస్సలు తగ్గవు.. జగన్కు ఓటమి ఖాయం : పీకే
లోక్సభ పోల్స్ ఫలితాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 21-05-2024 - 3:59 IST -
BORG Drinking : బోర్గ్ డ్రింకింగ్ ట్రెండ్.. మత్తు ఉచ్చులో యువత
‘బోర్గ్ డ్రింకింగ్’ ట్రెండ్ ఇప్పుడు అమెరికాలోని కాలేజీలలో జోరుగా నడుస్తోంది.
Date : 21-05-2024 - 3:02 IST