HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Trending

Trending

  • India has set foot on the moon..and we are..key elements of a Pakistani lawmaker

    Pak : భారత్ చంద్రుడిపై కాలుపమోపింది..మరి మనం..పాక్‌ చట్ట సభ్యుడి కీలక వ్యాఖ్యలు

    Pakistan: భారత్‌(India) సాధిస్తున్న విజయాలు..పాకిస్థాన్‌(Pakistan) దయనీయ స్థితిని వివరిస్తూ.. ఆదేశ చట్టసభ సభుడు చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్‌గా మారింది. భారత్‌ చంద్రుడి మీద కాలుమోపింది..మరి పాకిస్థాన్‌లో పిల్లలు మాత్రం కాల్వల్లో కిందపడి ప్రాణాలు కోల్పోతున్నారని పాక్‌ చట్ట సభ్యుడు, ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్‌ పాకిస్థాన్ (ఎంక్యూఎం-పీ) పార్టీ నేత సయ్యద్ ముస్తాఫా కమల్ కీలక వ్యాఖ్యలు చే

    Date : 16-05-2024 - 10:30 IST
  • Control With Face

    Control with Face : ఇక ముఖ కవళికలతో ఫోన్‌ కంట్రోల్.. ‘ప్రాజెక్ట్ గేమ్ ఫేస్’ ఫీచర్ రెడీ

    ఇప్పటిదాకా స్మార్ట్ ఫోన్లలో మనం టచ్ స్క్రీన్ విప్లవాన్ని చూశాం.

    Date : 16-05-2024 - 10:00 IST
  • Apple Vision Pro

    Apple Vision Pro : యాపిల్ విజన్ ప్రో.. ఏమిటిది ? ధర ఎంత ? లాంచ్ ఎప్పుడు ?

    ఇటీవల తన తండ్రి అమితాబ్ బచ్చన్‌కు అభిషేక్ బచ్చన్‌ ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. 

    Date : 16-05-2024 - 9:23 IST
  • Who Is Shooter

    Who is Shooter : స్లొవేకియా ప్రధానిపై కాల్పులు.. 71 ఏళ్ల ముసలాయనే షూటర్

    స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోపై బుధవారం మధ్యాహ్నం కాల్పులు జరిగిన ఘటన యావత్ ప్రపంచంలో కలకలం రేపింది.

    Date : 16-05-2024 - 8:48 IST
  • Business Idea

    Business Idea: రోజుకు రూ. 5 వేల వ‌ర‌కు సంపాద‌న.. చేయాల్సిన ప‌ని కూడా సింపులే..!

    రైతులు అరటిపంట సాగు చేస్తే దానితో పాటు అరటిపొడి వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. ఇది మీ సంపాదనను పెంచుతుంది.

    Date : 15-05-2024 - 5:51 IST
  • BJP wins 400 seats.. POK will merge with India, says Himanta Biswa Sarma

    BJP : బీజేపీ 400 సీట్లు గెలిస్తే..పీవోకే భారత్‌లో విలీనం ఖాయంః హిమంత్‌ బిశ్వశర్మ

    Himant Biswasharma: ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మాట్లాడుతూ..మరోసారి కేంద్రంలో బీజేపీ(bjp) అధికారంలోకి వేస్తే మోడీ ప్రభుత్వం(Modi Govt) విప్లవాత్మ నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిస్తే గానుక పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే) భారత్‌లో విలీనం ఖాయమని ఆయన అన్నారు. అంతేకాక.. బాబా విశ్వనాథ ఆలయాన్న

    Date : 15-05-2024 - 4:41 IST
  • Congress government which has collapsed the Electrical System: Harish Rao

    TS : విద్యుత్‌ వ్యవస్థను కుప్పకూల్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంః హారిశ్‌ రావు

    Electrical System: సిద్దిపేట ఎమ్మెల్యే హారీశ్‌ రావు(Harish Rao) కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress Govt) పై మరోసారి విమర్శలు గుప్పించారు. ఐదు నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యుత్‌ వ్యవస్థను కుప్పకూల్చిందని ఆయన అన్నారు. కరెంట్‌ కోతల విషయంలో వైఫల్యాలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) అంగీకరించలేదన్నారు. ప్రతిపక్షాలు, విద్యుత్‌ ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తాను ఖండిస్తున్నానన్నారు. We’re now on Whats

    Date : 15-05-2024 - 3:52 IST
  • Manish Sisodia judicial custody extension till 20th of this month

    Sisodia : ఈనెల 30 వరకు మనీష్‌ సిసోడియా జ్యుడిషియల్‌ కస్టడీ పొడిగింపు

    Manish Sisodia: ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్‌ సిసోడియా(Manish Sisodia) జ్యుడిషియల్‌ కస్టడి(Judicial custody)ని ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది(extended). ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణం మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించి ఆరోపణలను సిసోడియా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరో ఐదు రోజులపాటు.. ఈ నెల 30 వరకు కస్టడీ పొడగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయముర్తి కావేరి బవేజా తెలిపారు. తీహార్‌ జైల్‌లో ఉన్న

    Date : 15-05-2024 - 2:43 IST
  • Phone In A Day

    Smart phone : స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు కేంద్రం హెచ్చరిక

    Indian Computer: ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ–ఇన్) దేశంలోని స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టంలోని లోపాల (ఫ్లాస్‌) కారణంగా మీ ఫోన్‌ హ్యాకింగ్‌ కు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ లోపాలను ఆధారంగా చేసుకుని హ్యాకర్లు చాలా సులభంగా మీఫోన్‌ ను తమ కంట్రోల్‌ లోకి తీసుకోవచ్చని, ఫోన్‌ లోని మీ వ్యక్తిగత సమాచారాన్ని

    Date : 15-05-2024 - 1:58 IST
  • Union Minister Jyotiraditya Scindia's mother passes away

    Scindia : కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి కన్నుమూత

    Madhavi Raje Scindia: కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Jyotiraditya Scindia) తల్లి మాధవి రాజే సింధియా బుధవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కన్నుమూశారు. మాధవి రాజే గత కొన్ని రోజులుగా వెంటిలేటర్ సపోర్టులో ఉండి ఉదయం 9.28 గంటలకు మరణించారు. లోక్‌సభ ఎన్నికల మూడో దశ ఓటింగ్‌కు ముందు మాధవి రాజే ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఆమె సెప్సిస్‌తో పాటు న్యుమోనియాతో బాధపడింది. ఆమె అంత్యక్రియలు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర

    Date : 15-05-2024 - 1:23 IST
  • Ministers

    Chandrababu : కొల్లాపూర్‌ శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించునున్న చంద్రబాబు

    Chandrababu: మహారాష్ట్రలోని కొల్లాపూర్‌(Kolhapur) శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని(Shree Mahalakshmi Temple) రేపు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) సందర్శించనున్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజాలు నిర్వహంచనున్నారు. అనంతరం చంద్రబాబు షిర్టీ చేరుకుని సాయిబాబాబ ఆలయాన్ని దర్శించుకుంటారు. We’re now on WhatsApp. Click to Join. కాగా, ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించు

    Date : 15-05-2024 - 12:51 IST
  • Supreme Court orders release of News Click editor

    News click : న్యూస్‌ క్లిక్‌ ఎడిటర్‌ విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం

    News Click Editor: ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఢిల్లీ పోలీసులు న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ(Prabir Purkayastha)ను అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని.. తక్షణమే ఆయను విడుదల చేయాలని సుప్రీంకోర్టు( Supreme Court) ఆదేశించింది. జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి, సందీప్ మెహ‌తాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించింది. ఈ కేసులో రిమాండ్ కాపీని ఇవ్వాల‌ని ధ‌ర్మాస‌నం తెలిపింది. అందుకే ఎడిట‌ర్ అరెస్టును కోర్టు

    Date : 15-05-2024 - 12:35 IST
  • Russian President Putin will visit China

    Russia : చైనాలో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌

    Russia: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌(Vladimir Putin) ఐదవసారి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వత మొదటి సారి తన తొలి విదేశీ పర్యటనలో చైనాలో పర్యటించనున్నారు.మే 16 నుండి 17 వరకు చైనాలో పర్యటిస్తారని చైనా( China) విదేశాంగ ఇప్పటికే ప్రకటించింది. గడిచిన ఎనిమిది నెలల కాలంలో పుతిన్‌ రష్యాలో పర్యటించడం ఇది రెండోసారి. We’re now on WhatsApp. Click to Join. చైనా పర్యటనలో పుతిన్

    Date : 15-05-2024 - 10:51 IST
  • Idiot Syndrome

    IDIOT Syndrome : నెటిజన్లలో కొందరికి ‘ఇడియట్’ సిండ్రోమ్.. ఏమిటిది ?

    ఇది ఇంటర్నెట్ యుగం. ప్రజలు ప్రతీ సమాచారం కోసం దానిపైనే ఆధారపడుతున్నారు.

    Date : 15-05-2024 - 9:46 IST
  • China Vs Gold

    China VS Gold : భారీగా గోల్డ్ కొనేస్తున్న చైనా.. గోల్డ్ రేట్లు అందుకే పెరుగుతున్నాయా ?

    చైనా ఇప్పుడు గోల్డ్ మంత్రాన్ని జపిస్తోంది. భారీగా గోల్డ్‌ను కొనేస్తోంది.

    Date : 15-05-2024 - 9:14 IST
  • Pm Modi Assets

    PM Modi : ప్రధాని మోడీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలుసా ?

    ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆస్తులు ఎన్ని ? అనే విషయాన్ని తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిని  చూపి స్తుంటారు. 

    Date : 15-05-2024 - 8:44 IST
  • Melinda Gates

    Melinda Gates : బిల్‌గేట్స్ మాజీ భార్య, జెఫ్ బెజోస్ మాజీ భార్య కలిసి ఏం చేయబోతున్నారో తెలుసా ?

    Melinda Gates : ‘‘బిల్ అండ్ మెలిండా గేట్స్’’ ఫౌండేషన్‌కు సంబంధించి ఇటీవల ఓ సంచలన వార్త బయటికి వచ్చింది.

    Date : 14-05-2024 - 5:23 IST
  • Riots again in Palnadu.. Central forces enter the field..!

    AP : మళ్లీ పల్నాడులో అల్లర్లు..రంగంలోకి కేంద్ర బలగాలు..!

    Riots in Palnadu: ఏపిలో సోమవారం లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. అయితే సాయంత్రం దాకా అంతా బాగానే జరగ్గా.. ఐదు గంటల తర్వాత పల్నాడు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. టీడీపీ(TDP), వైసీపీ(YCP) శ్రేణులు రెండు గ్రూపులుగా విడిపోయి..బాంబులు, పెట్రోలు బాంబులతో దాడులు చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఈ ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొగా.. పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొద్

    Date : 14-05-2024 - 5:20 IST
  • 81 percent polling in AP: CEO Mukesh Kumar Meena

    AP : ఏపిలో 81 శాతం పోలింగ్‌: సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా

    Ap Lok Sabha Elections: ఏపిలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు నిన్న పోలింగ్‌ ముగిసింది. అయితే గతంలో చూడని విధంగా ఏపిలోని పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలి వచ్చారు. దీంతో నిన్న సాయంత్రం 5 గంటల సమయానికే 68 శాతం పోలింగ్‌ నమోదైంది. దీనిపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా(Chief Election Officer of AP is Mukesh Kumar Meena) స్పష్టత నిచ్చారు. రాష్ట్రంలోని కొన్ని […]

    Date : 14-05-2024 - 5:03 IST
  • Post Office Scheme

    Post Office Franchise Scheme: ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి.. పేరుకు పేరు వ‌స్తుంది, డబ్బుకు డ‌బ్బు వ‌స్తుంది..!

    మీరు మీ స్వంతంగా వ్యాపారం చేయాలనుకుంటే పోస్టాఫీసు మీకు ఈ అవకాశాన్ని కల్పిస్తోంది.

    Date : 14-05-2024 - 4:29 IST
← 1 … 347 348 349 350 351 … 538 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd