Trending
-
Amit Shah : గాంధీనగర్ నుండి అమిత్ షా ఘన విజయం
Election Results 2024: ఎన్టీఏ కూటమికి తొలి విజయం నమోదయింది. కేంద్రహోంమత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఘన విజయం సాధించారు. గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి పోటీ చేసిన అమిత్షా తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్ భాయి పటెల్ మీద 4.10 లక్షల ఓట్ల భారీ మెజారీతో గెలుపొందారు. అమిత్ షాకు మొత్తంగా 5.26 లక్షల ఓట్లు పోలవగా.. ఆయన ప్రత్యర్థి రమణ్ భాయి పటేల్ కు 1.15 లక్షల […]
Date : 04-06-2024 - 1:15 IST -
Odisha : ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్ వెనుకంజ
Election Results 2024 : ఒడిశాలో నవీన్ పట్నాయక్ పార్టీ బిజూ జనతా దళ్(బీజేడీ) జైతయాత్రకు బీజేపీ బ్రేకులు వేయనున్నట్లు ఫలితాల ట్రెండ్ సూచిస్తుంది. 2000 సంవత్సరం నుండి సీఎం కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ ఈ సారీ పదవికి దూరం కానున్నారు. ఫలితాల్లో 73 చోట్ల బీజేపీ అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతుండగా.. బీజేడీ అభ్యర్థులు కేవలం 50 చోట్ల ముందంజలో ఉన్నారు. కాంటాబంజి లో సీఎం 1,158 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు
Date : 04-06-2024 - 12:52 IST -
BJP : పంజాబ్లో ఖాతా తెరవని బీజేపీ
Election Results 2024: బీజేపీకి పంజాబ్ ఓటర్లు షాకిచ్చారు. రాష్ట్రంలో మొత్తం 13 స్థానాల్లో ఆ పార్టీ పోటీచేసిన ఒక్క చోట కూడా ఖాతా తెరవలేకపోయింది. కాంగ్రెస్ 7 చోట్ల ఆధిక్యంలో ఉండగా, 3 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇకపోతే శిరోమణి అకాలీదళ్ ఒక స్థానంలో, ఇండిపెండెంట్లు 2 చోట్ల లీడ్లో ఉన్నారు. రైతు చట్టాలు తీసుకొచ్చిన బీజేపీపై పంజాబ్ ఓటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉండటంతో తాజా ఫలితాల్లో అది ప్రతిఫలి
Date : 04-06-2024 - 12:09 IST -
TDP : టీడీపీ అధినేత నివాసం వద్ద మొదలైన కోలాహలం
Election Results 2024: ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద కోలాహలం మొదలైంది. ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం పొంగిపొర్లుతుంది. చంద్రబాబు ఇంటి వద్దకు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకుంటుండడంతో కోలహలం ఏర్పాడింది. బాణసంచా కాల్చుతూ, నినాదాలు చేస్తూ టీడీపీ కార్యకర్తలు హోరె
Date : 04-06-2024 - 11:40 IST -
BJP : కరీంనగర్లో బండి సంజయ్ జోరు..63,985 ఓట్లతో ముందంజ
Election Results 2024: తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తం 17 స్థానాలకు గాను 8 చోట్ట బీజేపీ ఆధిక్యంలో ఉండగా 7 చోట్ల కాంగ్రెస్, 1 స్థానంలో మజ్లీస్ ముందంజలో ఉన్నాయి. 120 హాళ్లలో 1,855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతుంది. చొప్పదండి, దేవరకొండ, యాకుత్పురాలో అత్యధికంగా 24 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేటలో అత్యల్పంగా 13 రౌండ్లలో కౌంటింగ్ జరగన
Date : 04-06-2024 - 11:26 IST -
UP : యూపీలో బీజేపీకి ఎదురుదెబ్బ.. కాంగ్రెస్ కూటమి హవా
Election Results 2024: యూపిలో లోకసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది. ఊహించని విధంగా ఇండియా కూటమి అభ్యర్థుల ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 80 స్థానాలుండగా ప్రస్తుతం వార్తలు అందేసరికి 41 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీనిని బట్టి యూపీలో ముస్లిం, యాదవ్, ఓబీసీ ఓట్లు కాంగ్రెస్కు టర్న్ అయినట్టు అర్థం చేసుకోవచ్చు. We’re now on WhatsApp. Click to Join. మ
Date : 04-06-2024 - 10:53 IST -
TDP: కోనసీమలో టీటీపీ క్లీన్ స్వీప్.. వైసీపీ మంత్రుల తిరోగమన బాట
Elections Counting: ఏపిలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగేకొద్దీ టీడీపీ కూటమి అధిక్యం అంతకంతకు పెరిగిపోతుంది. మెజార్టీ మార్కును దాటేసిన కూటమి 128 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. వైసీపీ 15 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇక కోనసీమలో టీడీపీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. కోనసీమలో అనపర్తి మినహా అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉ
Date : 04-06-2024 - 10:31 IST -
Madhavi Latha : హైదరాబాద్ లీడ్లో మధవీలత
Madhavi Latha: దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఆసక్తికర పోరు జరుగుతుంది. అత్యంత ఉత్కంఠ రేకిస్తున్న ఈ పోరులో బీజేపీ అభ్యర్థి మాధవీలత విజయం సాధిస్తారా? సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్కు భారీ షాక్ తప్పదా? మరి ఈ నియోజకవర్గంలో ఎవరూ గెలుస్తారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మాధవీలత ముందంజలో కొనసాగుతున్నారు. సిట్టింగ్ ఎంప
Date : 04-06-2024 - 9:58 IST -
Sharmila : కడపలో వైఎస్ షర్మిల వెనకంజ
AP Elections Counting: మంగళవారం ఉదయం 8 గంటలకు ఏపిలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ వైఎస్ షర్మిల కడపలో వెనుకంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తొలి రౌండ్ లో ముందంజలో ఉన్న షర్మిల.. రెండో రౌండ్ కు వచ్చేసరికి వెనుకబడ్డారు. షర్మిల ప్రత్యర్థి, వైసీపీ సిట్
Date : 04-06-2024 - 9:35 IST -
Kerala : కేరళలో 9 స్థానాల్లో ఎల్డిఎఫ్ ముందంజ
Lok Sabha Elections Counting: మంగళవారం ఉదయం 8 గంటలకు లోక్సభ ఎన్నికల ఓట్ట లెక్కింపు ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో ముందంజలో ఉన్నారు. We’re now on WhatsApp. Click to Join. కాగా, కేరళలో ఎల్డిఎఫ్ లీడింగ్ లో ఉంది. కేరళలో ఎల్డిఎఫ్ కు 9 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతుంది. యూడిఎఫ్ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 1 స్థా
Date : 04-06-2024 - 9:15 IST -
Surat : ఖాతా తెరిచిన ఎన్డీయే.. సూరత్ సీటును కైవసం!
Election Results 2024 : లోక్సభ ఎన్నికల సంబంధించిన మొత్తం ఏడు దశల ఓట్ట లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభమై తుది లెక్కలు సిద్ధం అయ్యే వరకు కొనసాగుతుంది. అయితే సూరత్ సీటును కైవసం చేసుకుని ఎన్డీయే ఖాతా తెరిచింది. బిజెపికి చెందిన ముఖేష్ దలాల్ పోటీ లేకుండా విజయం సాధించార
Date : 04-06-2024 - 8:57 IST -
Vijay Mallya : మాల్యా, నీరవ్, చోక్సీల అరెస్టులో దర్యాప్తు సంస్థలు ఫెయిల్ : కోర్టు
వేల కోట్ల అప్పులు చేసి.. నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా దేశం వదిలి పారిపోయిన వ్యవహారంపై ముంబైలోని ప్రత్యేక కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Date : 03-06-2024 - 3:23 IST -
Counting : ఎంపీ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థులు, ఇంఛార్జ్ మంత్రులు, ఏఐసీసీ సెక్రెటరీలతో జూమ్ మీడింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎంపీ అభ్యర్థుల(MP candidates)కు కీలక సూచనలు చేశారు. కౌంటింగ్ సమయం(Counting time)లో అభ్యర్థులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని.. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దని అలర్ట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే ఈవ
Date : 03-06-2024 - 3:08 IST -
Thief Sleep : కన్నం వేసిన ఇంట్లోనే కమ్మటి నిద్ర.. కట్ చేస్తే..
ఈ మధ్యకాలంలో వెరైటీ దొంగతనాలు ఎక్కువయ్యాయి. ఆ కోవలోకే తాజాగా మరో దొంగ కూడా వచ్చి చేరాడు.
Date : 03-06-2024 - 2:41 IST -
Polycet : తెలంగాణ పాలిసెట్ ఫలితాల విడుదల
Telangana Poliset Results: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఫలితాలు విడుదల చేశారు. పాలిసెట్ ద్వారా డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. మే 24వ తేదీన పాలిసెట్ రాత పరీక్షకు 82,809 మంది హాజరయ్యారు. పాలిసెట్ పరీక్షల్లో 84.20 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు బుర్రా వెంకటేశం తెలిపారు. We’re now on WhatsApp. Click to Join. మొత్తం 69వేల 728 మంది
Date : 03-06-2024 - 1:36 IST -
Wine Shops : రేపు హైదరాబాద్లో వైన్ షాపులు బంద్.. 144 సెక్షన్ అమలు
Lok Sabha Elections Counting: హైదరాబాద్లో రేపు వైన్ షాపులు(Wine Shops) బంద్ కానున్నాయి. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా జంట నగరాలలో మద్యం దుకాణాలు మూసివేయాలని హైదరాబాద్ నగర సి.పి కొత్త కోట శ్రీనివాస రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు రేపు 4.6.2024 ఉదయము 6 గంటలనుండి 5.6.2024 ఉదయం 6 గంటల వరకు వైన్స్ మూసివేయాలని పేర్కొన్నారు హైదరాబాద్ నగర సి.పి కొత్త కోట శ్రీనివాస రెడ్డి. We’re now on WhatsApp. […]
Date : 03-06-2024 - 1:04 IST -
Pinnelli : పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు షాక్
Pinnelli Ramakrishna Reddy: సుప్రీం కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికు షాక్ తగిలింది. సుప్రీం కోర్టు(Supreme Court)లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసు పై విచారణ జరిగింది. హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో నంబూరు శేషగిరిరావు(Nambur Seshagiri Rao) సవాలు చేశారు. We’re now on WhatsApp. Click to Join. ఈ క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ సెంటర్ కు(counting center) వెళ్ళొద
Date : 03-06-2024 - 12:36 IST -
Kavitha : మరోసారి ఎమ్మెల్సీ కవిత రిమాండ్ పొడిగింపు
Delhi Liquor ED case: ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) జ్యుడీషియల్ రిమండ్(Judicial remand)ను జూలై 3 వరకు పొడిగించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో కవిత రిమాండ్ సోమవారంతో ముగిసింది. దీంతో తీహార్ జైలు అధికారులు. కవితను ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చారు. We’re now on WhatsApp. Click to Join. అయితే ఈడీ(Ed)అధికారులు వాదనలు పరిగణలోకి తీసుకున్న [&h
Date : 03-06-2024 - 11:40 IST -
YSRCP : ఈరోజు పోస్టల్ బ్యాలెట్పై సుప్రీంకోర్టులో విచారణ
Postal ballot votes: వైసీపీ(YSRCP) పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ విషయంలో ఎన్నికల సంఘం(Election Commission) తీరుపై న్యాయపోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు సుప్రీంకోర్టు(Supreme Court) ముందుకు ఈ అంశం విచారణకు రానుంది. రేపు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో వెంటనే విచారణ చేపట్టాలన్న వైసీపీ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. మరికాసేపట్లో జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప
Date : 03-06-2024 - 10:58 IST -
Kavitha : నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందుకు కవిత
Liquor Scam Case: మంద్యం పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈరోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు(Delhi Rouse Avenue Court)లో హాజరుపర్చనున్నారు. జ్యుడీషియల్ కస్టడీ(Judicial Custody) ముగియనుండడంతో ఆమెను ఇవాళ కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు. కవితతో పాటు మరో నలుగురిని నిందితులుగా పేర్కొంటూ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ దాఖలు చేసిన, అనుబంధ చార్జిషీట్ను, ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంత
Date : 03-06-2024 - 10:24 IST