Trending
-
Bandi Sanjay : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం..సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ
Phone Tapping Case:బీజేపీ ఎంపీ బండి సంజయ్( Bandi Sanjay) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి లేఖ రాశారు. కాళేశ్వరం(Kaleswaram) మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారంపై సమగ్ర విచారణ(Comprehensive investigation) జరగకుండా అటకెక్కించే కుట్రలు జరుగుతున్నాయని బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు.అంతేకాదు..ఈ రెండు అంశాలపై విచారణ జరిగిఏత కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) జైలుకు వెళ్లక తప్పదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ ప
Date : 01-06-2024 - 2:11 IST -
Sonia Gandhi : తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ దూరం!
Telangana Formation Day: కాంగ్రెస్ మాజీ చీఫ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు(Telangana Formation Day) హాజరు కావడంలేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అనారోగ్య కారణాలతో ఆమె తెలంగాణ పర్యటనను( Telangana Tour) రద్దు చేసుకున్నట్లు సమాచారం అందింది. ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరు కావాలంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని ఆహ్వానించిన విషయం
Date : 01-06-2024 - 12:39 IST -
Chandrababu : విజయవాడలో డయేరియా మరణాలపై చంద్రబాబు ఆవేదన
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ(Vijayawada)లో డయేరియా(diarrhea) మరణాలపై ఆవేదన వ్యక్తం చేశారు. డయేరియాతో వారం రోజుల వ్యవధిలోనే 9 మంది చనిపోవడం ఆందోళనకరమని ఆయన అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలని కోరారు. We’re now on WhatsApp. Click to Join. కలుషిత నీటితో ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడ
Date : 01-06-2024 - 12:09 IST -
Driving License : నేటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్ నేటి (జూన్ 1) నుంచి అమల్లోకి వచ్చేశాయి.
Date : 01-06-2024 - 11:58 IST -
CM Revanth Reddy : గవర్నర్ రాధాకృష్ణన్కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
Telangana Formation Day: తెలంగాణ గవర్నర్ రాధా కృష్ణన్(Governor Radha Krishnan) ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈరోజు ఉదయం కలిసారు. ఈ సందర్భంగా సీఎం గవర్నర్ను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వం ఆహ్వానించింది. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)తో కలిసి రాజ్భవన్(Raj Bhavan) వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు వేడుకలకు గవర్నర్ను ఆహ్వానించారు. We’re now on WhatsApp. Click to Join. రేపు( […]
Date : 01-06-2024 - 11:26 IST -
Partition Promises : ప్రత్యేక ‘తెలంగాణ’కు పదేళ్లు.. అటకెక్కిన విభజన హామీలు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రేపటికి (జూన్ 2 నాటికి) సరిగ్గా పదేళ్లు.
Date : 01-06-2024 - 8:50 IST -
Exit Polls 2024 : ఇవాళ సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. సర్వత్రా ఉత్కంఠ
ప్రస్తుతం తుది విడత ఎన్నికల పోలింగ్ ఘట్టం జరుగుతోంది.
Date : 01-06-2024 - 8:14 IST -
KCR : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..కేసీఆర్కు ఆహ్వానం: రేవంత్ రెడ్డి
Telangana Formation Day:బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR)ను తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు కేసీఆర్ కు ఆహ్వాన పత్రికను ఇవ్వాలని ప్రభుత్వ సలహాదారు, ప్రోటోకాల్ ఇన్ చార్జీ వేణుగోపాల్ రావు(Venugopal Rao)కు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ వేణుగోపాల్ కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరాడు. కేసీఆర్ ను స్వయంగా కలిసి ఆహ్వానించాలని వేణుగ
Date : 31-05-2024 - 5:16 IST -
AAP : జూన్ 2న లొంగిపోతా..ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ సందేశం
Delhi CM Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసు(Liquor scam case)లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు(Supreme Court) ఇచ్చిన మధ్యంతర బెయిల్(Interim bail) రేపటితో ముగియనుంది. దీంతో జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తన మద్దతుదారులు, ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ కీలక సందేశాన్నిచ్చారు. మధ్యంతర బెయిల్ ముగియడంతో జూన్ 2న లొంగిపోనున్నట్లు తెలిపారు. లొంగిపోయేంద
Date : 31-05-2024 - 3:11 IST -
Income Tax : లోక్సభ ఎన్నికల వేళ.. రూ.1100 కోట్ల సోమ్ము సీజ్: ఐటీశాఖ
Income Tax Department: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించింది. అయితే ఆ సోదాల్లో దాదాపు 1100 కోట్ల విలువైన నగదు, నగలను సీజ్ చేశారు. ఈసారి ఆదాయ పన్నుశాఖ అధికారులు రికార్డు స్థాయిలో డబ్బు, బంగారం, మద్యం, డ్రగ్స్ను జప్తు చేశారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన మార్చ్ 16వ తేదీ నుంచి.. మే 30వ తేదీ లోపు జప్తు చేసిన మొత్తం విలువ ఏకంగా 11 వందల కోట్లు ఉంటుందని […]
Date : 31-05-2024 - 1:48 IST -
AP : ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఏబీవీకి పోస్టింగ్..సాయంత్రమే పదవీ విరమణ
AB Venkateswara Rao: ఎట్టకేలకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ)(AB Venkateswara Rao)కి పోసింగ్ ఇస్తూ ఏపి ప్రభుత్వం(AP Govt) ఉత్తర్వులు జారీ చేసింది. కాసేపటి క్రితం ఆయను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా(As DG Printing and Stationery) నియమిస్తూ ఉత్తర్వులు జారీ(Orders Issuance ) చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఉదయం ఆయనపై సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఆ తర్వాత కాసేపటికే పోస్టింగ్ ఇచ్
Date : 31-05-2024 - 12:43 IST -
AP : ఏబీ వెంకటేశ్వరరావుకు మళ్లీ పోస్టింగ్
AB Venkateswara Rao: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేశారు(suspension was lifted). కోర్టు ఆదేశాల మేరకు సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీవీని వెంటనే సర్వీసుల్లోకి తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు సీఎస్ జవహర్ రెడ్డి. ఇక అటు నిన్న సీనియర్ IPS ఆఫీసర్, మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట దక్కింది. క్యాట్ ఉత్తర్వుల
Date : 31-05-2024 - 11:09 IST -
PM Modi : కన్యాకుమారిలో కొనసాగుతున్న ప్రధాని మోడీ ధ్యానం
Kanyakumari: ప్రధాని నరేంద్రమోడీ(PM Modi) ఆధ్యాత్మిక యాత్ర కొసం కన్యాకుమారి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని మోడి ధ్యానం(Meditation) కొసాగుతుంది. మోడీ వివేకానంద విగ్రహం ముందు ధ్యానం చేస్తున్నారు. కన్యాకుమారి(Kanyakumari)లో ప్రధాని మోడీ 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. రేపు అంటే శనివారం సాయంత్రం వరకు ప్రధాని మోడీ ధ్యానం కొనసాగనుంది. ఏడో విడత పోలింగ
Date : 31-05-2024 - 10:55 IST -
Vivekananda Rock Memorial : ప్రధాని మోడీ 45 గంటల ధ్యానం.. వివేకానంద రాక్ మెమోరియల్ గురించి తెలుసా ?
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ సాయంత్రం నుంచి దాదాపు 45 గంటల పాటు తమిళనాడులోని కన్యాకుమారిలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానం చేయనున్నారు.
Date : 30-05-2024 - 4:10 IST -
Hair In Stomach : ఆమె కడుపులో రెండున్నర కేజీల వెంట్రుకలు.. డాక్టర్లు షాక్!
కడుపులో నుంచి పెద్ద కణుతులు బయటపడ్డ వాళ్లను మనం చూశాం.
Date : 30-05-2024 - 1:26 IST -
Rajinikanth : హిమాలయాలకు బయలుదేరిన రజనీకాంత్.. ఆధ్యాత్మికతపై కీలక వ్యాఖ్యలు
సూపర్స్టార్ రజనీకాంత్కు ఆధ్యాత్మికత ఎక్కువ. గతంలో ఆయన ఎన్నోసార్లు తీర్థయాత్రలు చేశారు.
Date : 30-05-2024 - 12:21 IST -
Courier Cheating : ‘కొరియర్’ పేరుతో కొల్లగొడతారు.. జాగ్రత్త సుమా !
సైబర్ కేటుగాళ్లు కొత్త కొత్త రకాల మోసాలకు తెగబడుతున్నారు.
Date : 30-05-2024 - 10:21 IST -
KCR Mark : కేసీఆర్ మార్క్ను చెరిపివేసే దిశగా కసరత్తు.. ఆ మార్పులే సంకేతం
తెలంగాణలో వేగంగా చాలా మార్పులు జరుగుతున్నాయి.
Date : 30-05-2024 - 8:27 IST -
Stock Market Fraud : స్టాక్ మార్కెట్ టిప్స్ పేరుతో సైబర్ కేటుగాళ్ల మోసాలు
సైబర్ నేరగాళ్లు సందు దొరికిన ప్రతీచోటా మోసానికి తెగబడుతున్నారు.
Date : 29-05-2024 - 7:03 IST -
Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్కు చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్లు
Death Threats: గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్(Raja Singh) తనకు బెదిరింపు కాల్స్(Threatening calls) వస్తున్నాయని అన్నారు. ఈరోజు తనకు వివిధ ఫోన్ నెంబర్ల నుండి బెదిరింపు కాల్స్ వచ్చియని..తనను చంపుతానంటూ బెదిరింస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే తనకు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదన్నారు. We’re now on WhatsApp. Click to Join. గతంలోనూ ఈ బెదిరింపుల(threats)పై తా
Date : 29-05-2024 - 4:22 IST