Trending
-
AAP : స్వాతి మలివాల్ దాడి కేసు..హైకోర్టును ఆశ్రయించిన బిభవ్ కుమార్
Bibhav Kumar: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) వ్యక్తిగత అనుచరుడు బిభవ్ కుమార్(Bibhav Kumar) ఆప్ ఎంపీ స్వాతిమలివాల్(Swatimaliwal)పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే స్వాతి ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్ను మే 18న పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా బిభవ్ ఈ దాడి కేసులో ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi)ను ఆశ్రయించారు. ఈ దాడి కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. We’re now on WhatsA
Date : 29-05-2024 - 3:35 IST -
TS : ఫోన్ ట్యాపింగ్.. సామాన్య నేరం కాదు..దేశద్రోహం వంటిదే: లక్ష్మణ్
Phone Tapping: బీజేపీ(BJP) రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్(Lakshman)ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping)వ్యవహారంపై కెసీఆర్(KCR)పై విమర్శలు గుప్పించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు కేసీఆర్కు ఎవరు ఇచ్చారు? అని ప్రశ్నించారు. ఇది సామాన్య నేరం కాదని… దేశద్రోహం వంటిద
Date : 29-05-2024 - 3:11 IST -
Kcr: పాపం బాపూ…మళ్లీ మహారాష్ట్రపై కన్ను
దేశంలో చక్రం తిప్పుదాం అనుకుంటే.. మహారాష్ట్రలో పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. ఆంధ్రప్రదేశ్లో షట్టర్లు బిగించారు. తమిళనాడులో స్టాలిన్ కాంగ్రెస్ పార్టీతో జతకట్టాడు.
Date : 29-05-2024 - 2:58 IST -
Robot Dogs : రోబో డాగ్స్ రెడీ.. శత్రువులను కాల్చి పారేస్తాయ్
చైనా సైన్యం స్పీడుగా దూసుకుపోతోంది. దాని ఆర్మీలోకి రోబోలు కూడా అడుగు పెట్టాయి.
Date : 29-05-2024 - 2:43 IST -
AP : జూన్ 9న ప్రమాణస్వీకారం..ఎలాంటి అనుమనం లేదు..!: సజ్జల
Sajjala Ramakrishna Reddy : ఏపి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్ల(Counting agents)కు పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 9వ తేదీన ప్రమాణస్వీకారం(swearing in)ఉంటుంది అందులో ఎలాంటి అనుమానం లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి అని తె
Date : 29-05-2024 - 2:30 IST -
Vegetable Prices : సామాన్యులకు కూర‘గాయాలు’.. మండిపోతున్న ధరలు
కూరగాయల ధరలు దడ పుట్టిస్తున్నాయి. అవి ఇప్పుడు చికెన్ ధరలతోనూ పోటీపడుతున్నాయి.
Date : 29-05-2024 - 2:20 IST -
AP : కడపలో కౌంటింగ్ రోజున 144 సెక్షన్ అమలు: డీఎస్పీ షరీఫ్
144 Section: ఏపి(AP)లో ఎన్నికల ఫలితాల కౌంటింగ్(Election Counting) సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కడప జిల్లా(Kadapa District) డీఎస్పీ షరీఫ్(DSP Sharif) మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాట్లాడుతూ..పోలింగ్ సమయంలో రాష్ట్రంలో జరిగినటువంటి ఘటనలు కౌంటింగ్ రోజున జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా మొత్తం 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. మౌలానా అబుల్ కలాం ఉర్దూ యూన
Date : 29-05-2024 - 1:25 IST -
Prajwal : రేపు భారత్కు రానున్న ప్రజ్వల్ రేవణ్ణ..ఎయిర్పోర్టులో అరెస్టు..!
Prajwal Revanna: మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) నాయకుడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రేపు భారత్కు(India) రానున్నట్లు తెలుస్తుంది. లైంగిక దౌర్జన్యం ఆరోపణల అనంతరం ఏప్రిల్ 26 తర్వాత ఆయన దేశం విడిచి దౌత్య పాస్పోర్టుతో విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. అయితే తాను మే 31న జరిగే విచారణకు తప్పకుండా హాజరవుతానని ఇటివల ప్రజ్వల్ వీడియో విడుదల చేశారు. We’re now on WhatsApp. Click to
Date : 29-05-2024 - 12:21 IST -
Rs 99 Movie Ticket : మే 31న మూవీ టికెట్స్ ధర రూ.99 మాత్రమే
మే 31న(శుక్రవారం) సినిమా లవర్స్ డే. ఈసందర్భంగా దేశవ్యాప్తంగా రూ. 99కే మూవీ టికెట్ లభించనుంది.
Date : 29-05-2024 - 12:00 IST -
TS : రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? : కేటీఆర్ విమర్శలు
KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పై విమర్శలు గుప్పించారు. అసలు రాష్ట్రంలో(state) ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అంటూ ప్రశ్నించారు. రైతులు(Farmers) కష్టాలు పడుతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు. నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడు. ఎన్నికల ప్ర
Date : 29-05-2024 - 11:40 IST -
AP: ఏపిలో మూడు రోజులపాటు మద్యం షాపులు బంద్
Liquor Shops Closed: ఆంధ్రప్రదేశ్లో(AP) జూన్3,4,5, తేదీల్లో మద్యం(alcohol) అమ్మకాలపై నిషేధం(Prohibition) విధిస్తున్నట్లు ఏపి డీజీపీ హరీశ్ గుప్తా(AP DGP Harish Gupta) తెలిపారు. ఏపిలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల కౌంటింగ్(Election Counting) నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందుజాగ్రత్త చర్యలగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలిని ఆదేశించింద
Date : 29-05-2024 - 10:37 IST -
Cyclone Names : తుఫానులకు పేర్లు ఎవరు పెడతారు ? ‘రెమాల్’ అర్థమేంటి ?
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను బెంగాల్ తీరాన్ని వణికించింది.
Date : 29-05-2024 - 10:02 IST -
Phone Tapping : జడ్జీల ఫోన్లనూ ట్యాప్ చేశారు.. భుజంగరావు సంచలన వాంగ్మూలం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు లక్ష్యంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Date : 29-05-2024 - 7:19 IST -
Delhi : సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటి
Sonia Gandhi: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)తో సీఎం రెవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జూన్ 2 జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ(Telangana Formation Day) వేడుకలకు ఆమెను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయినందునా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. సోనియాతో అరగంటపాటు సమావేశమై పరేడ్ గ్రౌండ్
Date : 28-05-2024 - 5:51 IST -
Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై ముగిసిన వాదనలు..తీర్పు రిజర్వు
Kavitha Bail Petitions: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) బెయిల్ పిటిషన్ల(Bail Petitions)పై వాదనలు ముగిశాయి. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి(High Court Judge) స్వర్ణకాంత శర్మ(Swarnakanta Sharma) తీర్పును రిజర్వ్(Reserve) చేశారు. బెయిల్ పిటిషన్లపై సోమవారం కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ రోజు దర్యాప్తు సంస్థల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు పూర్తయిన అనంతరం ఢిల్లీ హైకో
Date : 28-05-2024 - 5:23 IST -
పిఠాపురంలో మీగోల ఏంటి నాయనా…!
పిఠాపురంలో ఈ నాలుగు రోజులు... ఏది జరిగినా కూడా సెన్సేషనే..! ఎందుకంటే..అక్కడ జనసేన అధినేత పవన్ పోటీ చేస్తున్నారు కాబట్టి..!
Date : 28-05-2024 - 5:00 IST -
APP : మంత్రి అతిషికి రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ
Minister Atishi Marlena: పరువు నష్టం కేసు(Defamation case)లో మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు అతిషి మర్లినాకు(Atishi Marlena) ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు(Ruse Avenue Court) సమన్లు(summons) జారీ చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్(Praveen Shankar Kapoor) దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి జూన్ 29న తమ ఎదుట హాజరుకావాలని ఈ మేరకు మంగళవారం సమన్లు జారీ చేసింది. ఢిల్లీ బీజేపీ మీడియా విభాగం హెడ్ […]
Date : 28-05-2024 - 4:09 IST -
KTR : ఆదిలాబాద్లో రైతులపై లాఠీ ఛార్జ్..ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) కేంద్రంలోని విత్తల దుకాణాల(Seed stores) వద్ద తీవ్ర ఉద్రిక్తత(tension) ఏర్పాడింది. ప్రతి విత్తనాల( seeds) కోసం రైతులు(Farmers) క్యూ కట్టారు. అయితే స్టాక్ లేదని చెప్పండంతో షాపుల్లోకి దూసుకెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. మరోవైపు జీలుగ, జనుము విత్తనాల కోసం జగిత్యాల జిల్లా మెట్ పల్లి వ్యవసాయం కార్యాలయం వద్ద రైతులు బారులు తీరారు. 2,500 బ
Date : 28-05-2024 - 3:29 IST -
EC : పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు
వైసీపీ(YCP) తరపున మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) ఎన్నికల సంఘానికి(Electoral Commission) ఫిర్యాదు(complaint) చేశారు. ఈ మేరకు ఆయన ఈసీ అధికారులని కలిసి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు(Postal Ballot Counting) సడలింపు నిబంధనలపై ఫిర్యాదు చేశామని..అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపామని పేర్ని నాని అన్నారు. We’re now on WhatsApp. Click to Join. పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారు. గెజిటెడ్ అధ
Date : 28-05-2024 - 2:44 IST -
Praja Bhavan : ప్రజా భవన్కు బాంబు బెదిరింపు కాల్..
Praja Bhavan: హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్కు(Praja Bhavan:) బాంబు బెదిరిపుల కాల్( bomb threat call)వచ్చింది. ప్రజాభవన్లో బాంబు ఉందని కంట్రోల్ రూమ్(Control room)కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. పది నిమిషాల్లో బాంబు పేలుతుందని హెచ్చరించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ప్రజా భవన్ ఆవరణలోనే డిప్యూటీ సీఎం భ
Date : 28-05-2024 - 1:53 IST