Trending
-
Musi : తాము మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు..చేస్తున్న పద్ధతికి వ్యతిరేకం: ఈటల
Musi : ప్రజల సమస్యల మీద నేను కొట్లడుతున్నారని, మీ సహకారం లేనిదే అది పూర్తి కాదని చెప్పారు. ఎంత తిరిగినా ఒడవని నియోజకవర్గం మల్కాజిగిరి నన్ను గెలిపించి నాలుగు నెలలు దాటిందన్నారు. ఈ నాలుగు నెలల కాలంలో ఢిల్లీ వెళ్ళినప్పుడు తప్ప ప్రతిరోజు మల్కాజిగిరి నియోజకవర్గంలోనే తిరుగుతున్నట్లు వెల్లడించారు.
Date : 22-10-2024 - 4:04 IST -
Bogus Court : బోగస్ కోర్టు నడిపిన ఘరానా మోసగాడు.. ఇలా దొరికిపోయాడు
అది నమ్మి ఎంతోమంది మోరిస్ శామ్యూల్ నడిపే నకిలీ ట్రిబ్యునల్లో (Bogus Court) పిటిషన్లు దాఖలు చేసేవారు.
Date : 22-10-2024 - 3:51 IST -
Congress : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా
Congress : మాజీ పోలీసు అధికారి అజరు కుమార్ జంషెడ్పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈయన గతంలో జంషెడ్పూర్ ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలకస్థానంలో ఉన్నారు. ప్రస్తుతం త్రిపుర, ఒడిశా, నాగాలాండ్ రాష్ట్రాలకు పార్టీ ఇంఛార్జ్గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు.
Date : 22-10-2024 - 3:36 IST -
Udayanidhi Stalin : సనాతన ధర్మం వ్యాఖ్యల పై క్షమాపణలు చెప్పను : ఉదయనిధి స్టాలిన్
Udayanidhi Stalin : పెరియార్, మాజీ ముఖ్యమంత్రి సిఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి వంటి ద్రావిడ నాయకుల అభిప్రాయాలతో తాను కూడా ఏకీభవిస్తున్నానని అన్నారు. “మహిళలు చదువుకోవడానికి అనుమతించలేదు.
Date : 22-10-2024 - 3:02 IST -
Unstoppable Season 4 With NBK: అన్స్టాపబుల్ సీజన్-4 ప్రోమో వచ్చేసింది
బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రసిద్ధ టాక్ షో ‘అన్స్టాపబుల్’ నాలుగో సీజన్కు సిద్ధమవుతోంది. ఈ షో ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అక్టోబరు 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానున్న ఈ సీజన్లో మొదటి అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సందడి చేయబోతున్నారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ప్రోమోను ఓటీటీ వేదిక ఆహా విడ
Date : 22-10-2024 - 2:45 IST -
PM Modi : బ్రిక్స్ సమావేశాలు..రష్యా బయలుదేరిన ప్రధాని మోడీ
PM Modi : భారతదేశం నుండి బయలుదేరే ముందు, PM మోడీ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ X లో ఒక సందేశాన్ని పంచుకున్నారు, "బ్రిక్స్ సదస్సులో పాల్గొనడానికి రష్యాలోని కజాన్కు బయలుదేరుతున్నాను. భారతదేశం బ్రిక్స్కు అపారమైన ప్రాముఖ్యతనిస్తుంది మరియు నేను విస్తృతమైన చర్చల కోసం ఎదురు చూస్తున్నాను.
Date : 22-10-2024 - 2:20 IST -
YouTube Premium Lite: ‘యూట్యూబ్ ప్రీమియం లైట్’ వస్తోంది.. సబ్స్క్రిప్షన్ రేటు, ఫీచర్లు ఇవీ
అంటే ‘ప్రీమియం ప్లాన్’తో పోలిస్తే ‘ప్రీమియం లైట్ ప్లాన్’(YouTube Premium Lite) ధర సగానికి సగం తక్కువ.
Date : 22-10-2024 - 2:10 IST -
CM Chandrababu : ఐటీ, నాలెడ్జ్ ఎకానమీలో భారతీయులు చాలా సమర్థులు: సీఎం చంద్రబాబు
CM Chandrababu : 1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశానని.. ఆరోజుల్లోనే పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించామన్నారు. అమెరికా వెళ్లి 15 రోజులపాటు అనేక సంస్థల ప్రతినిధులను కలిసినట్లు గుర్తు చేసుకున్నారు.
Date : 22-10-2024 - 1:36 IST -
Commonwealth Games 2026: కామన్వెల్త్ గేమ్స్ నుంచి హాకీ, క్రికెట్, బ్యాడ్మింటన్ ఔట్
ఈవిషయాన్ని కామన్వెల్త్ క్రీడల సమాఖ్య(Commonwealth Games 2026) ప్రకటించింది.
Date : 22-10-2024 - 1:30 IST -
Most Expensive Private Jets: భారతదేశంలో అత్యంత ఖరీదైన ప్రైవేట్ జెట్లు కలిగిన ఉన్న వ్యక్తులు వీరే!
Most Expensive Private Jets: సెలబ్రిటీల జీవనశైలి విలాసవంతమైన, అన్ని సౌకర్యాలతో నిండి ఉంటుంది. భారతదేశంలోని కొంతమంది ప్రముఖులు ప్రైవేట్ జెట్లను (Most Expensive Private Jets) కలిగి ఉన్నారు. ఇవి వారికి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే కాకుండా వారి గొప్పతనానికి చిహ్నంగా కూడా నిలుస్తుంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, విలాసవంతమైన ప్రైవేట్ జెట్లను ఏ భారతీయ ప్రముఖులు కలిగి ఉన్నారో తెలుసుకుందాం. ముఖేష్ అ
Date : 22-10-2024 - 11:09 IST -
CM Chandrababu : ఉచిత ఇసుకపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
CM Chandrababu : ఉచిత ఇసుక విధానం నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై సామాన్యులు కూడా ఫిర్యాదు చేసేలా సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Date : 21-10-2024 - 7:34 IST -
Priyanka Gandhi : వాయనాడ్ ఉప ఎన్నిక ..23న ప్రియాంక గాంధీ నామినేషన్
Priyanka Gandhi : కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో పాటు ప్రముఖ జాతీయ, రాష్ట్ర నాయకులు కూడా తమ మద్దతు తెలిపేందుకు హాజరయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Date : 21-10-2024 - 7:16 IST -
UNESCO Accepts Dossier : ప్రపంచ వారసత్వ జాబితాలో ఓర్చా
Orchha : ఓర్చా యొక్క అద్భుతమైన కట్టడాలు మరియు చారిత్రక ప్రాముఖ్యత వలన, ఇది పర్యాటకులకు మాత్రమే కాకుండా, పరిశోధన మరియు సంరక్షణ ప్రాజెక్టులకు కూడా ప్రాధాన్యం కలిగించగలదు
Date : 21-10-2024 - 7:02 IST -
CM Revanth Reddy : యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
CM Revanth Reddy : ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవుల వద్ద యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో నిర్మించ తలపెట్టిన స్కూల్ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసి, భవన నమూనా చిత్రాలను పరిశీలించారు.
Date : 21-10-2024 - 6:53 IST -
India-China : సరిహద్దు వివాదంలో భారత్, చైనా మధ్య కీలక ఒప్పందం
India-China : 16వ బ్రిక్స్ సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ కీలక ముందడుగు పడడం గమనార్హం. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తోనూ రష్యాలో మోడీ చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరాలు తెలిపారు.
Date : 21-10-2024 - 6:06 IST -
Kejriwal : కేజ్రీవాల్ పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
Kejriwal : ప్రధాని మోడీ విద్యా ప్రమాణాలు ముఖ్యంగా గుజరాత్ యూనివర్శిటీలో ఆయన చేసిన డిగ్రీ చెల్లుబాటును కేజ్రీవాల్ బహిరంగంగా, మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు తమ యూనివర్శిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా, అగౌరవ పరిచేలా ఉన్నాయని గుజరాత్ యూనివర్శిటీ వ్యాఖ్యానించింది.
Date : 21-10-2024 - 5:45 IST -
Pawan Kalyan : పవన్ కళ్యాణ్కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు
Pawan Kalyan : ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని పిటిషనర్ రామరావు పిటిషన్లో పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వాలని పిటిషనర్ కోరారు.
Date : 21-10-2024 - 5:16 IST -
Teenmar Mallanna : కాంగ్రెస్ ప్రభుత్వం పై తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు
Teenmar Mallanna : తెలంగాణలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కాల్సిన కోటాను పట్టపగలే అగ్రవర్గాలకు అప్పజెప్పుతున్న విధానం పై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.
Date : 21-10-2024 - 4:55 IST -
BJP MPs : ఆలయాలపై దాడులు.. గవర్నర్కి బీజేపీ ఎంపీల వినతి
BJP MPs : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముత్యాలమ్మ ఆలయం గురించి ఎందుకు స్పందించడం లేదని నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసిందే.
Date : 21-10-2024 - 4:23 IST -
Farooq Abdullah : కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్లో భాగం కాదు : ఫరూక్ అబ్దుల్లా
Farooq Abdullah : ''కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్లో భాగం కాదు. ఇక్కడి ప్రజలు తమ జీవితాలను గౌరవంగా జీవించాలనుకుంటున్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే సమయం వచ్చింది. భారత్ హెచ్చరికలను పాకిస్థాన్ పెడచెవిన పెడితే.. ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి'' అని ఫరూక్ అబ్దుల్లా దాయాది దేశాన్ని హెచ్చరించారు.
Date : 21-10-2024 - 3:45 IST