Trending
-
KumaraSwamy : సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి కుమారస్వామి భేటి
KumaraSwamy : సెయిల్ లో విలీనం అనంతరం విశాఖ ఉక్కు పరిశ్రమ పరిస్థితి, కార్మికుల స్థితిగతులు మెరుగవ్వాలనే విషయాన్ని చంద్రబాబు కేంద్రమంత్రి కుమారస్వామికి స్పష్టం చేశారు.
Date : 08-10-2024 - 4:46 IST -
Nagarjuna : నాంపల్లి కోర్టుకు హాజరైన నాగార్జున..స్టేట్మెంట్ రికార్డ్
Nagarjuna : తమ కుటుంబసభ్యులు నటించిన సినిమాలకు సైతం జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని, సినిమా రంగంతో పాటు పలు సామజిక సేవా కార్యక్రమాలు సైతం తన ఫ్యామిలీ చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు.
Date : 08-10-2024 - 4:23 IST -
Vinesh Phogat : ఇది ఎల్లప్పుడూ పోరాట మార్గాన్ని ఎంచుకునే ప్రతి అమ్మాయి..మహిళ యొక్క పోరాటం: వినేష్
Vinesh Phogat : వినేష్ ఫోగట్ విజయంపై WFI మాజీ అధ్యక్షుడు, బీజేపీ నాయకుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మాట్లాడుతూ, ‘ఆమె (వినీష్ ఫోగట్) మా పేరును ఉపయోగించుకొని గెలిస్తే, దాని అర్థం మనం గొప్ప వ్యక్తులం. నా పేరుకు అంత శక్తి ఉంది, నా పేరుతో గెలవడం ద్వారా ఆమె పడవ దాటింది కానీ కాంగ్రెస్ మునిగిపోయింది.’
Date : 08-10-2024 - 4:05 IST -
Nobel Prize : భౌతికశాస్త్రంలో జాన్ హోప్ఫీల్డ్, జెఫ్రీ హింటన్ లకు నోబెల్ బహుమతి
Nobel Prize : ఆ శాస్త్రవేత్తలు కృత్రిమ న్యూరో నెట్వర్క్ ద్వారా మెషీన్ లెర్నింగ్కు సంబంధించిన వ్యవస్థీకృత ఆవిష్కరణలు చేసినట్లు ఫిజిక్స్ కమిటీ తన ప్రకటనలో వెల్లడించింది. భౌతిక శాస్త్రంలోని ప్రామాణికమైన నిర్మాణాత్మక విధానాల ద్వారా శక్తివంతమైన మెషీన్ లెర్నింగ్ టెక్నిక్లు సృష్టించినట్లు నోబెల్ కమిటీ తెలిపింది.
Date : 08-10-2024 - 3:50 IST -
Haryana Election Results 2024: ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఘన విజయం
Haryana Election Results 2024: హర్యానాలో కాంగ్రెస్ గెలుపు ఆశలు సఫలం కాకపోయినా, జులానా సీటులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి, ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఘన విజయం సాధించారు. మొత్తం 15 రౌండ్లలో వినేశ్ ఫోగట్ 6,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. ఈ విజయంతో మల్లయోధురాలిగా వినేశ్ ఫోగట్ ఎమ్మెల్యే అయ్యారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యం చూపిన ఫోగట్, ఈవీఎం ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్లో ముందంజలో ఉన్న
Date : 08-10-2024 - 2:54 IST -
AP Liquor: ఏపీలో మద్యం సిండికేట్ల పంజా!
అమరావతి: మద్యం షాపులపై ఎమ్మెల్యేలు, నేతల పెత్తనం. అనుచరులు, సిండికేట్లతోనే దరఖాస్తులు ఇతరులు వేయకుండా బెదిరింపులు, ఒకవేళ వేస్తే వ్యాపారం చేయలేరని హెచ్చరింపులు. అధికారులపైనా ఒత్తిడి కొన్నిచోట్ల వాటా కండిషన్తో అనుమతి లక్ష దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అంచనా ఇప్పటి వరకూ వచ్చింది. 20 వేలు మాత్రమే నేతల ప్రమేయంతో సర్కారు ఆదాయానికి గండి, మరో 2 రోజులే దరఖాస్తులకు గడువు. “ఈ జిల
Date : 08-10-2024 - 11:37 IST -
Election Results 2024 : నేడు హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఫలితాలు
Election Results 2024 : హరియాణాలో కాంగ్రెస్ (Congress) ఘన విజయం సాధించనుందని.. జమ్మూ కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా అంచనా వేశాయి
Date : 08-10-2024 - 6:00 IST -
CM Chandrababu : ప్రధాని మోడీతో గంట పాటు సీఎం చంద్రబాబు భేటీ
CM Chandrababu : హిందూ ధర్మంపై దాడి చేసేందుకు ఓ ప్రణాళికాబద్దమన కుట్ర జరిగిందని దాన్ని తమ ప్రభుత్వం చేధిచిందని ఇక నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన వివరించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిణామాలపైనా చంద్రబాబు చర్చించినట్లుగా తెలుస్తోంది.
Date : 07-10-2024 - 8:44 IST -
HYDRA : ఆక్రమణలకు ఆస్కారం లేకుండా హైడ్రా యాప్ : ఏవీ రంగనాథ్
HYDRA : తొలిదశలో భాగంగా సున్నం చెరువు, అప్పా చెరువు, ఎర్రకుంట, కూకట్పల్లి నల్ల చెరువులో పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఓఆర్ఆర్ పరిధిలోని చెరువుల ఆక్రమణపై గుర్తిస్తామని తెలిపారు. శాస్త్రీయ పద్ధతుల ద్వారా చెరువుల పరిశీలనలో ఇతర రాష్ట్రాల్లో అవలంభిస్తున్న విధివిధానాలను అధ్యయనం చేస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు.
Date : 07-10-2024 - 8:28 IST -
Pawan Kalyan: జనం ఏమన్నా పిచ్చోళ్లా పవన్…నీకంటే ఊసరవెల్లే బెటర్..!
ఎవరో స్టార్ డైరెక్టర్ రాసిచ్చిన స్క్రిప్ట్ని నువ్వెందుకు చదివావ్.? ఎందుకు అభాసు పాలు అయ్యావ్. ? కూటమి మీద కేంద్రానికి ఒక రకమైన నమ్మకం ఉంది అంటే...అది నీవల్ల కాదు. నీ ధ్వంద వైఖరి వల్ల అస్సలే కాదు. కేవలం చంద్రబాబు క్రెడిబిలిటీ వల్లే...ఏపీ పరువు నిలుస్తోంది?
Date : 07-10-2024 - 7:40 IST -
Prashant Kishore : వచ్చే బీహార్ ఎన్నికల్లో జేడీయూకి 20 సీట్లు కూడా రావు : ప్రశాంత్ కిశోర్
Prashant Kishore : ప్రశాంత్ కిశోర్ గత కొంతకాలంగా నితీశ్ కుమార్పై విమర్శలు గుప్పించారు. నితీశ్ కుమార్ రాజకీయంగా భారంగా మారారని, ఆయనతో ఏ పార్టీ పొత్తు పెట్టుకోదని, ఒకవేళ పెట్టుకున్నా ఆ పార్టీ మునగడం ఖాయమని ప్రశాంత్ కిశోర్ చెప్పారు.
Date : 07-10-2024 - 6:32 IST -
Deputy CM Bhatti Vikramarka : హైడ్రాపై హైరానా వద్దు: భట్టి
Deputy CM Bhatti Vikramarka : 'చెరువుల ఆక్రమణ హైదరాబాద్కు పెను ప్రమాదకరంగా మారనుంది. హైదరాబాద్లో గత కొన్నేళ్లుగా చెరువులు మాయం అవుతున్నాయి. రాష్ట్ర ప్రజలను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు.
Date : 07-10-2024 - 5:32 IST -
Matrimonial Ad : వరుడి వెరైటీ యాడ్ వైరల్.. ఆదాయం, ప్రొఫెషన్ గురించి ఏం చెప్పాడంటే..
నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్గా(Matrimonial Ad) పనిచేస్తుంటాను.
Date : 07-10-2024 - 4:41 IST -
Nandigam Suresh: మహిళ హత్య కేసు..మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు 14 రోజుల రిమాండ్
Nandigam Suresh: మంగళగిరి కోర్టు పీటీ వారెంట్ అనుమతి ఇవ్వడంతో తుళ్లూరు పోలీసులు నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారు. మరియమ్మ మహిళ హత్య కేసులో వైసీపీ మాజీ ఎంపీని తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా నందిగం సురేష్ కు అక్టోబర్ 21 వరకు రిమాండ్ విధించింది.
Date : 07-10-2024 - 4:35 IST -
Nagarjuna : మొన్న సురేఖ..నేడు రఘునందన్..నాగ్ ఫ్యామిలీనే ఎందుకు టార్గెట్..?
Raghunandan Rao : నాగార్జున మాజీ కోడలు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యిందని, ఆమెకు చేనేత తెలియదు, చీర అంటే ఏంటో తెలియదని రఘునందన్ ఎద్దేవా చేశారు
Date : 07-10-2024 - 4:04 IST -
PM Modi : భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివి : ప్రధాని మోడీ
PM Modi : భారత్, మాల్దీవుల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివి అని ప్రధాని మోడీ అన్నారు. భారతదేశం మాల్దీవులకు అత్యంత సన్నిహిత పొరుగు, సన్నిహిత మిత్రుడు అన్నారు. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ, సాగర్ విజన్లో మాల్దీవులకు ముఖ్యమైన స్థానం ఉంది అని ప్రధాని మోడీ అన్నారు.
Date : 07-10-2024 - 4:01 IST -
Akkineni Nagarjuna : కొండా సురేఖపై పరువు నష్టం దావా.. రేపు కోర్టుకు హాజరుకానున్న నాగార్జున
Akkineni Nagarjuna : నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మూలాలని నమోదు చేయాలని నాగార్జున తరపున న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు. తదుపరి విచారణను నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది.
Date : 07-10-2024 - 3:11 IST -
Maldives : భారతీయ టూరిస్టులకు మాల్దీవుల అధ్యక్షుడు ప్రత్యేక విజ్ఞప్తి
Maldives : ఇక, రక్షణ సహా ఇతర రంగాల్లో ప్రాధాన్యం ఉండబోతుంది.. మేం వివిధ రంగాల్లో ఇతర దేశాలతో సహకారాన్ని పెంపొందించుకుంటున్నారు.. మా చర్యలు మా ప్రాంత భద్రత, స్థిరత్వంపై రాజీ లేకుండా ఉండేలా చూసుకుంటామని మహ్మద్ ముయిజ్జు ప్రకటించారు.
Date : 07-10-2024 - 2:24 IST -
Amit Shah : 2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందే : అమిత్ షా
Amit Shah : వామపక్ష తీవ్రవాదం అంతిమ దశలో ఉందని..2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేస్తే దశాబ్దాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం చూపిన వాళ్ళం అవుతామని ప్రకటించారు.
Date : 07-10-2024 - 1:51 IST -
Sunita Williams: అంతరిక్షం నుంచి ఓటు వేయనున్న సునీతా విలియమ్స్
నాసా వ్యోమగామి సునీత విలియమ్స్(Sunita Williams) మరో చరిత్ర సృష్టించేందుకు రెడీ అయ్యారు. జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె తన ఓటును అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వినియోగించుకోనున్నారు. ఐఎస్ఎస్లో కమాండర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆమె భూమికి 400 కిలోమీటర్ల పైనుంచి తన ప్రజాస్వామ్య హక్కును ఉపయోగించుకోబోతున్నట్టు తెలియచేసారు అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు కూడ
Date : 07-10-2024 - 1:26 IST