Trending
-
BluJ Aerospace : విమానం నిలువునా నింగిలోకి, నేలపైకి.. హైదరాబాద్ స్టార్టప్ తడాఖా
‘వీటీఓఎల్’ టెక్నాలజీతో మనిషి లేకుండానే ఆటోమేటిక్గా నడిచే సరుకు రవాణా విమానాన్ని మన హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే బ్లూజే ఏరోస్పేస్(BluJ Aerospace) కంపెనీ ఆవిష్కరించింది.
Date : 26-10-2024 - 10:40 IST -
Diwali Donations : దీపావళి రోజు చేయాల్సిన దానాలు
Diwali 2024 : దీపావళి రోజు కొన్ని ప్రత్యేకమైన దానాలు (Diwali Donations), ఆచారాలు పాటించడం ఎంతో శ్రేయస్కరం
Date : 25-10-2024 - 8:35 IST -
Matti Pramida Deepam : మట్టి ప్రమిదలలో వెలిగించే దీపానికి ఎందుకు అంత ప్రాధాన్యత..
Matti Pramida Deepam : ఇది కేవలం పండుగ మాత్రమే కాదు అంధకారాన్ని తొలగించి, మనలోని చెడు లక్షణాలను కూడా తొలగించే ఒక ఆధ్యాత్మిక సాధనగా దీపాన్ని పరిగణిస్తారు
Date : 25-10-2024 - 8:16 IST -
Diwali Safety Tips : దీపావళి రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ..
Diwali Safety Tips : పండగ సందర్భంగా చిన్న పిల్లలే కాదు పెద్ద వారు సైతం ఎంతో జాగ్రత్తగా టపాసులు కాల్చాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన జీవితాంతాం అమావాస్యగా మారే ప్రమాదం ఉంది
Date : 25-10-2024 - 8:04 IST -
Diwali Special Naivedyam : దీపావళి రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఇవే..
Diwali Recipes : దీపావళి రోజు చాలామంది చాల రకాల వంటకాలు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అమ్మవారికి సాంప్రదాయంగా పాలు, పప్పు, పండ్లు, మిఠాయిలు వంటి వివిధ రకాల నైవేద్యాలు పెట్టడం ఆనవాయితీగా ఉంది
Date : 25-10-2024 - 7:46 IST -
Diwali 2024 : దీపావళి ఎప్పుడు..అక్టోబర్ 31 ..? లేక నవంబర్ 01 ..? పండితులు ఏంచెపుతున్నారంటే..!!
Diwali 2024 : దీపావళి ని అక్టోబర్ 31 న జరుపుకోవాలా..? లేక నవంబర్ 01 న జరుపుకోవాలా..? అనేది అర్థంకాక అయోమయం అవుతున్నారు
Date : 25-10-2024 - 7:24 IST -
Jani Master : జైలు నుండి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విడుదల
Jani Master : లైంగిక వేధింపులు, పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న జానీ మాస్టర్ను రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోవా స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి పీటీ వారెంట్ తీసుకుని.. హైదరాబాద్ తీసుకువచ్చారు.
Date : 25-10-2024 - 6:03 IST -
YS Sharmila కీలుబొమ్మగా మారారు: లేఖ పై ఘాటుగా స్పదించిన వైస్ఆర్సీపీ
YS Sharmila: అటాచ్మెంట్లపై హైకోర్టు ఆంక్షలు భూమికి మాత్రమే వర్తిస్తాయని, వాటాల బదిలీకి కాదని ఆమె చెప్పారని, మెజారిటీ షేర్ల బదిలీ భూమితో సహా అన్ని ఆస్తులను బదిలీ చేయడంతో సమానం అన్నారు. ఇది తెలంగాణ హైకోర్టు అటాచ్మెంట్ ఉత్తర్వులకు విరుద్ధమన్నారు.
Date : 25-10-2024 - 5:39 IST -
Punjab : పంజాబ్లో రహదారులను దిగ్బంధించిన రైతులు
Punjab : బుధవారం లుథియానాలో జరిగిన సమావేశంలో ఎస్కెఎం నిరసనకు పిలుపునిచ్చింది. ఫజిల్కా, బతిండా, బర్నాలా, లుథియానా జిల్లాలతో పాటు మండీలకు సమీపంలోని జాతీయ రహదారులపై ఆందోళనలు చేపట్టాలని రైతులు నిర్ణయించారు.
Date : 25-10-2024 - 4:54 IST -
KTR : అరెస్ట్ కు మేము సిద్దం..ఏం చేస్తారో చేసుకోండి: కేటీఆర్ సవాల్
KTR : చంద్రబాబు, వైఎస్ఆర్ వంటి వారితోనే పోరాటం చేశామని.. మీరో లెక్కా అంటూ విరుచుకుపడ్డారు. పొంగులేటి బాంబులు తుస్సే అంటూ వ్యాఖ్యానించారు. తాము ఒరిజనల్ బాంబులకే భయపడలేదన్నారు.
Date : 25-10-2024 - 4:33 IST -
RS Praveen Kumar : సీఎం రేవంత్ రెడ్డికి పోలీస్ శాఖపై శ్రద్ద లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar : గ్రూప్-4లో 8 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని.. గ్రూప్-4లో ఒక్క పోస్టుకు ముగ్గురు అభ్యర్థులు సర్టిఫికేషన్ వేరిఫికేషన్కు సెలెక్ట్ అయ్యారని తెలిపారు. బ్యాక్ లాగ్ పోస్టులు లేకుండా ప్రభుత్వం జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Date : 25-10-2024 - 3:58 IST -
Secretariat : సచివాలయాన్ని ముట్టడించిన బెటాలియన్ కానిస్టేబుల్ భార్యలు
Secretariat : ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేసి తమ భర్తలకు ఒక దగ్గర డ్యూటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అది అమలు అయ్యేవరకు మెస్ తీసివేసి ఒకే దగ్గర 3 నుంచి 5 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Date : 25-10-2024 - 2:51 IST -
Delhi : తీవ్ర వాయు కాలుష్యం..కేంద్రం కీలక సూచనలు..
Delhi : బహిరంగ ప్రదేశాల్లో మార్నింగ్ వాక్, క్రీడలు లాంటి వాటికి దూరంగా ఉండాలని తెలిపింది. వాయు కాలుష్యం తీవ్రతరమై అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తోందని వెల్లడించింది. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో క్రీడలు ఆడటం, ఉదయపు నడకకు వెళ్లడం వంటివి పరిమితం చేయాలన్నారు.
Date : 25-10-2024 - 2:35 IST -
Crpf Schools : సీఆర్పీఎఫ్ స్కూల్స్ మూసేయండి.. భారత్కు పన్నూన్ హెచ్చరిక..
Crpf Schools : పంజాబ్, విదేశాల్లోని సిక్కులపై దాడులకు పాల్పడ్డారు. విద్యార్థులు, తల్లిదండ్రులు సీఆర్పీఎఫ్ పాఠశాలలను బహిష్కరించాలి.. స్వర్ణ దేవాలయంపై దాడి, 1984లో సిక్కుల ఊచకోతకు మనుషులను సమకూర్చడం లాంటివి సీఆర్పీఎఫ్ చేసిందని గురుపత్వంత్ సింగ్ పన్నూన్ వెల్లడించారు.
Date : 25-10-2024 - 12:03 IST -
Maharashtra : ఎన్సీపీలో చేరిన బాబా సిద్ధిక్ తనయుడు జీషన్ సిద్ధిక్
Maharashtra : ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయన్ను పార్టీ బహిష్కరించింది. దీంతో ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అతడికి టికెట్ రాకపోవడంతో.. ఎన్సీపీ పవార్ వర్గంలో చేరాడంతోప్రాధాన్యం సంతరించుకుంది.
Date : 25-10-2024 - 11:17 IST -
CM Chandrababu : డయేరియాతో 10 మంది మృతి..సీఎంకు కమ్యూనిస్టుల లేఖ
తక్షణమే డయేరియా నివారించేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ..సీఎం చంద్రబాబు నాయుడుకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. పల్నాడు జిల్లా, దాచేపల్లిలో వాంతులు విరోచనాలతో ఇద్దరు మృతి చెందటం విచారకరం అని పేర్కొన్నారు.
Date : 25-10-2024 - 10:42 IST -
BJP : నేడు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నా..పాల్గొననున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్..
BJP : ఈ ధర్నాలో మూసీ బాధితులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని పేర్కొంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ధర్నా చౌక్ వేదికగా బాధితులతో కలిసి మహా ధర్నా నిర్వహించనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు.
Date : 25-10-2024 - 10:25 IST -
Ladakh : తూర్పు లద్దాఖ్లో బలగాల ఉపసంహరణ మొదలు..
Ladakh : డెమ్చోక్లో, భారతీయ సైనికులు చార్డింగ్ డ్రెయిన్కు పశ్చిమం వైపునకు తిరిగి వెళుతున్నారు. అటు చైనా సైనికులు డ్రెయిన్కు అవతలి వైపునకు అంటే తూర్పు వైపునకు తిరిగి వెళ్తున్నారు. ఇరువైపులా దాదాపు 10-12 తాత్కాలిక నిర్మాణాలతోపాటుగా 12-12 టెంట్లు వేసి ఉన్నాయి.
Date : 25-10-2024 - 10:13 IST -
Pawan Kalyan : అమరావతికి రైల్వే లైన్..స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం
Pawan Kalyan : గతంలో ప్రధాని మోడీ అమరావతి శంకుస్థాపనకు వచ్చారు. కానీ కొంతమంది వలన అర్ధ శతాబ్దం విలువైన సమయం వృధా అయిందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
Date : 24-10-2024 - 6:07 IST -
Supreme court : గడియారం గుర్తు.. శరద్పవార్ పార్టీకి షాక్.. అజిత్ పవార్కు ఊరట..
Supreme court : గడియారం గుర్తు అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీకే కొనసాగించాలని న్యాయస్థానం తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఎన్నికలు ముగిసే వరకు తమ ఆదేశాలను ఉల్లంఘించబోమని చెబుతూ నవంబర్ 6లోగా హామీ పత్రాన్ని దాఖలు చేయాలని అజిత్ వర్గాన్ని ధర్మాసనం ఆదేశించింది.
Date : 24-10-2024 - 5:43 IST