Trending
-
Satya Nadella : మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
క్లౌడ్ కంప్యూటింగ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చర్చిస్తూ.. క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కోరారు.
Date : 30-12-2024 - 4:25 IST -
New Year Celebrations : నగర ప్రజలకు రాచకొండ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు
ఈ ఆంక్షల నేపథ్యంలో తదనుగుణంగా ప్రజలు తమ ప్రయాణాలు పెట్టుకుని పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Date : 30-12-2024 - 3:53 IST -
Pawan Kalyan : మంత్రి పదవిలోకి నాగబాబు..తమ్ముడి క్లారిటీ ఇదే..!!
Pawan Kalyan : నాగబాబు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా పార్టీ కోసం కృషి చేశారని, వైసీపీ నేతల నుంచి ఎదుర్కొన్న విమర్శలను నేరుగా స్వీకరించారని పవన్ గుర్తు చేసారు
Date : 30-12-2024 - 3:17 IST -
BPSC row : జనవరి 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తా: ప్రశాంత్ కిశోర్
బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గత పది రోజులుగా నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు.
Date : 30-12-2024 - 3:05 IST -
AAP : పూజారులకు నెలకు రూ.18వేలు : అరవింద్ కేజ్రీవాల్
ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ రేపటి (మంగళవారం) నుంచి ప్రారంభమవుతుంది. హనుమాన్ ఆలయంలో నేనే స్వయంగా ఈ ప్రక్రియను ప్రారంభిస్తాను అని కేజ్రీవాల్ తెలిపారు.
Date : 30-12-2024 - 1:55 IST -
TDP membership registration : టీడీపీ సభ్యత్వ నమోదులో మంగళగిరి రికార్డ్
మంగళగిరి ప్రజలు స్వచ్చందంగా ముందుకొచ్చి టీడీపీ సభ్యత్వం తీసుకుంటున్నారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. సభ్యత్వాలు తీసుకున్న సభ్యులకు టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు.
Date : 30-12-2024 - 1:24 IST -
New Year First Week : హ్యాపీ న్యూ ఇయర్.. 2025 జనవరి 1 నుంచి జనవరి 7 వరకు రాశిఫలాలు
కొత్త సంవత్సరం మొదటి వారంలో మేష రాశి వారు ఆచితూచి నిర్ణయాలు(New Year First Week) తీసుకోవాలి.
Date : 30-12-2024 - 12:42 IST -
Farmers : పంజాబ్లో రైతు సంఘాలు నిరసన..163 రైళ్లు రద్దు
ఈరోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు పంజాబ్ బంద్ కొనసాగనుంది. దీంతో రోడ్లు, రైలు మార్గాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేయాలని రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
Date : 30-12-2024 - 12:32 IST -
Virat-Rohit Retirement: విరాట్- రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ఇవ్వనున్నారా?
మెల్బోర్న్ టెస్టులో వ్యాఖ్యానిస్తూ రవిశాస్త్రి మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ఇంకా కొంతకాలం ఆడతాడని భావిస్తున్నాను. అతను మరో 3 లేదా 4 సంవత్సరాలు ఆడతాడని అనుకుంటున్నాను. రోహిత్ విషయానికొస్తే టెస్టుల్లో ఆడటం అనే నిర్ణయం అతనిదే.
Date : 30-12-2024 - 12:19 IST -
Telangana Assembly : మన్మోహన్ సింగ్కు తెలంగాణ శాసనసభ సంతాపం
ఆర్థిక సంస్కరలతో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన వ్యక్తి మన్మోహన్ అని కొనియాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Date : 30-12-2024 - 11:07 IST -
Pushpa 2 Collections : ‘పుష్ప 2 ది రూల్’ 25వ రోజు ఎన్ని కలెక్షన్స్ సాధించిందంటే..
ఆదివారం రోజు తమిళం, కన్నడ వర్షన్ల నుంచి అంతంత మాత్రమే కలెక్షన్స్(Pushpa 2 Collections) వచ్చాయి.
Date : 30-12-2024 - 10:16 IST -
Highest-Paid Actors: ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులు వీరేనా.. టాప్లో ఐకాన్ స్టార్!
ఈ లిస్ట్లో టాప్లో ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 మూవీ నుంచి రూ. 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక రెండో స్థానంలో తమిళ స్టార్ హీరో విజయ్ ఉన్నారు.
Date : 30-12-2024 - 12:04 IST -
Raghurama New Year Gift : సీఎం చంద్రబాబుకు రఘురామ న్యూ ఇయర్ గిఫ్ట్
RRR New Year Gift : రఘురామ చంద్రబాబును కలసి, తన కుమార్తె రూపొందించిన ప్రత్యేక టేబుల్ క్యాలెండర్ను అందించారు
Date : 29-12-2024 - 4:57 IST -
Kavitha : ఈడీ కేసులో కేటీఆర్.. అలా జరిగితే కారు స్టీరింగ్ కవితకే !?
ఇంతకుముందు వరకు ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొన్నారు.
Date : 29-12-2024 - 1:55 IST -
CR450 Bullet Train : చైనా దూకుడు.. ప్రపంచంలోనే స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ‘సీఆర్450’ రెడీ
ఇది మిగతా బుల్లెట్ రైళ్ల(CR450 Bullet Train) కంటే విద్యుత్తును కూడా 20 శాతం తక్కువగా వినియోగించుకుంటుందట.
Date : 29-12-2024 - 12:33 IST -
Manmohan Daughters : మన్మోహన్సింగ్ ముగ్గురు కుమార్తెలు ఏం చేస్తున్నారు ?
మన్మోహన్(Manmohan Daughters) భౌతికంగా మనల్ని వదిలి వెళ్లిపోయినా.. ఆయన స్ఫూర్తివంతమైన జీవితం ఇంకా సజీవంగానే ఉంది.
Date : 29-12-2024 - 11:16 IST -
Telangana TDP : తెలంగాణలో టీడీపీ రీ ఎంట్రీ ఆ జిల్లా నుంచే!
తెలంగాణలో టీడీపీకి మైలేజీ ఇచ్చే వ్యూహాన్ని సిద్ధం చేసే దిశగా రాజకీయ వ్యూహకర్తలు(Telangana TDP) ప్రశాంత్ కిశోర్, రాబిన్ శర్మలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Date : 29-12-2024 - 9:51 IST -
Plane Explosion : రన్వేపై ల్యాండ్ అవుతూ.. విమానం పేలి 179 మంది మృతి
ప్రమాదం జరిగిన టైంలో విమానంలో(Plane Explosion) మొత్తం 181 మంది ఉన్నారు.
Date : 29-12-2024 - 8:58 IST -
Crime Rate : కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో భారీగా తగ్గిన క్రైమ్ రేట్
Crime Rate : ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) పదవిలోకి రాగానే శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయి. రోడ్డు ప్రమాదాలు, మహిళలపై జరిగే నేరాలు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు వంటి ప్రధాన విభాగాల్లో అధిక శాతం తగ్గుదల కనిపిస్తుందని పేర్కొంది.
Date : 28-12-2024 - 9:43 IST -
World Economic Forum : జనవరి 20 నుంచి దావోస్ సదస్సు..
ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, ఐక్యరాజ్యసమితి, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఇంటర్ పోల్, నాటో, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, డబ్ల్యూటీఓ అధికారులు హాజరవుతారు.
Date : 28-12-2024 - 9:32 IST