Trending
-
Division Of Husband : మొదటి భార్య, రెండో భార్య.. ఓ భర్త సంచలన నిర్ణయం
శంకర్ సాహ్కు 2000 సంవత్సరంలో పూనమ్(Division Of Husband) అనే మహిళతో పెళ్లి జరిగింది.
Date : 18-02-2025 - 6:57 IST -
Annamalai : తిరుపతిలో ITCX 2025 రెండవ ఎడిషన్
గత సంవత్సరం వారణాసిలో జరిగిన టెంపుల్ కనెక్ట్ కార్యక్రమం, మరియు ఈ సంవత్సరం తిరుపతిలో జరిగిన టెంపుల్ కనెక్ట్ కార్యక్రమం మన స్వామీజీలను, మన ఆదివాసులను, మన గురువులను ఒక చోటకు తీసుకురాగలిగింది"అని అన్నారు.
Date : 18-02-2025 - 6:28 IST -
Vice Chancellors : ఏపీలోని వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకం..నోటిఫికేషన్ విడుదల
ప్రస్తుతం ప్రసాద్.. వరంగల్ నిట్లో సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు. యోగి వేమన వర్సిటీకి వీసీగా ప్రొఫెసర్గా పి.ప్రకాశ్బాబును నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన హెచ్సీయూ, స్కూల్ ఆఫ్ లైఫ్సైన్సెస్లో బయో టెక్నాలజీలో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.
Date : 18-02-2025 - 4:50 IST -
Rahul Gandhi : సీఈసీ నియామకాన్ని తప్పుపట్టిన రాహుల్గాంధీ
ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి ఈ ప్రక్రియలో అమర్యాదపూర్వకంగా వ్యవహరించినట్లు ఆరోపించారు. సీఈసీ నియమాక ప్రక్రియపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నట్లు చెప్పారు.
Date : 18-02-2025 - 3:27 IST -
YCP : రా.7గంటలకు సంచలన నిజం బయటకు: వైసీపీ ట్వీట్
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఫిర్యాదురారైన సత్వవర్ధన్ ను బెదిరించారని ఆరోపిస్తూ పోలీసులు వంశీని జైలుకు పంపిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ జైలులో ఆయనతో ములాఖత్ అయ్యారు.
Date : 18-02-2025 - 2:25 IST -
Ranveer Allahbadia : ఇదంతా అసభ్యత కాకపోతే ఇంకేంటి..?: యూట్యూబర్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
ఇలాంటి ప్రవర్తన ఖండించదగినది. మీరు పాపులర్ అని చెప్పి, ఏదైనా మాట్లాడతా అంటే సమాజం ఆమోదించదు. ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా..? ఇలాంటి వ్యక్తులకు కోర్టు ఎందుకు రక్షణ కల్పించాలి అని సుప్రీం ప్రశ్నించింది.
Date : 18-02-2025 - 1:38 IST -
Jagan : వంశీని కలిసిన జగన్.. జైలు వద్ద భారీ బందోబస్తు
జైలు పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జైలుకు కొంత దూరంలో బ్యారికేడ్లను ఏర్పాటు చేసి, జైలు వద్దకు ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు.
Date : 18-02-2025 - 12:59 IST -
Bangladesh : తిరిగి వస్తా..పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటా: షేక్ హసీనా
ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ఓ ఉగ్రవాది అంటూ ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఘాటు విమర్శలు చేశారు.
Date : 18-02-2025 - 11:44 IST -
BJP : ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి పలువురు సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు !
50 మంది సినీతారలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు ఇతర దేశాల దౌత్యవేత్తలు, 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు ఈ మెగా ఈవెంట్కు రానున్నారట.
Date : 18-02-2025 - 10:43 IST -
Gyanesh Kumar : కేంద్ర ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేశ్ కుమార్.. నేపథ్యమిదీ
రాజీవ్ కుమార్ తర్వాత సీనియర్ అయిన జ్ఞానేశ్ కుమార్ను(Gyanesh Kumar) సీఈసీ పదవికి ఎంపిక చేశారు.
Date : 18-02-2025 - 9:03 IST -
High Court : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కుల సంఘాలకు కట్టబెట్టడం కరెక్ట్ కాదని, వెంటనే ఆ జీవో కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ పేర్కొన్నారు.
Date : 17-02-2025 - 8:50 IST -
Plotted Development Project : వుడ్స్ ఇంద్రేషమ్ను ప్రారంభించిన స్టోన్క్రాఫ్ట్ గ్రూప్
స్టోన్క్రాఫ్ట్ గ్రూప్ వద్ద తాము ఇల్లు అంటే , కేవలం ఇటుక మరియు మోర్టార్ కంటే ఎక్కువగా ఉండాలని నమ్ముతున్నాము. వుడ్స్ ఇంద్రేషమ్ అనేది ప్రకృతి ప్రేరేపిత డిజైన్ మరియు పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాలను సహజ వాతావరణంతో మిళితం చేసే ఒక ప్రత్యేకమైన ఆఫరింగ్
Date : 17-02-2025 - 8:33 IST -
Nandigam Suresh : నందిగం సురేశ్కు సత్తెనపల్లి కోర్టులో భారీ ఊరట
తాజాగా సత్తెనపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట నందిగం సురేశ్ లొంగిపోయారు. అతడి తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. దీనిపై విచారించిన సివిల్ జడ్జి అతడికి బెయిల్ మంజూరు చేశారు.
Date : 17-02-2025 - 8:02 IST -
Mahesh Goud : ఐదేళ్లు రేవంత్ రెడ్డినే సీఎం : టీపీసీసీ చీఫ్
దేశంలో బీజేపీ ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో ఉందని కానీ.. వాళ్లు ఎక్కడా కూడా బీసీ కులగణన చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి నిబద్దత ఉంది కాబట్టే తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కులగణన చేసిందన్నారు.
Date : 17-02-2025 - 7:04 IST -
New Ration Carts : ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు : సీఎం రేవంత్ ఆదేశం
ఇందులో కొత్త వారితో పాటు కార్డులు ఉన్నవారు సైతం కొత్తగా సభ్యులను చేర్చేందుకు దరఖాస్తులు చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు.
Date : 17-02-2025 - 5:10 IST -
UNO : 2061 నాటికి భారత్ జనాభా 170 కోట్లు: ఐరాస అంచనా
2100 నాటికి చైనా జనాభా 78.6 కోట్లు తగ్గి 63 కోట్లకే పరిమితంకానుందని ఐరాస నివేదిక తెలిపింది. ప్రస్తుతం చైనా జనాభా 141 కోట్లని, 2054 నాటికి 121 కోట్లకు తగ్గుతుందని ఐరాస నివేదిక తెలిపింది.
Date : 17-02-2025 - 4:20 IST -
Illegal Sand : ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం: సీఎం రేవంత్
అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణపై ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు ఇచ్చారు.
Date : 17-02-2025 - 3:59 IST -
Congress : చైనాను శత్రువులా చూడటం మానుకోవాలి: శామ్ పిట్రోడా
చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించనివిధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఆ దేశాన్ని గుర్తించి, గౌరవించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
Date : 17-02-2025 - 1:38 IST -
Household Budget : ‘ఇంటి బడ్జెట్’ పై కేంద్రమంత్రి పెమ్మసాని భార్య సూచనలు..
Household Budget : 'ఇంటి బడ్జెట్' (Household Budget) పై సరికొత్త ఐడియాతో సలహాలు ఇచ్చారు
Date : 17-02-2025 - 1:22 IST -
Watermelon Rind : పుచ్చకాయ తొక్క.. పురుషులకు షాకింగ్ బెనిఫిట్
పుచ్చకాయ తొక్క(Watermelon Rind)పై ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ అధ్యయనం చేసింది. ఆ వివరాలతో ఒక నివేదికను ప్రచురించింది.
Date : 17-02-2025 - 12:52 IST