Trending
-
Gun Firing Case : బత్తుల ప్రభాకర్ టార్గెట్.. రూ.333 కోట్లు, 100 మంది యువతులు..
ప్రిజం పబ్ కాల్పుల కేసు నిందితుడు బత్తుల ప్రభాకర్(Gun Firing Case) వయసు 29 ఏళ్లు.
Date : 03-02-2025 - 12:39 IST -
Mumbai Airport : డ్రగ్స్ను క్యాప్సూల్స్ రూపంలో పొట్టలో దాచి స్మగ్లింగ్..
అధికారులు స్మగ్లర్ను ఆసుపత్రికి తరలించి, వైద్యుల సహాయంతో శస్త్రచికిత్స ద్వారా పొట్టలో దాచిన డ్రగ్స్ను వెలికితీశారు. కస్టమ్స్ అధికారులు సదరు వ్యక్తిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Date : 03-02-2025 - 12:38 IST -
TDP : హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం
ఈ సందర్భంగా రమేశ్తో మున్సిపల్ కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రమేష్ను దగ్గరుండి ఎమ్మెల్యే బాలకృష్ణ సీట్లో కూర్చోబెట్టారు.
Date : 03-02-2025 - 11:55 IST -
MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..
11న నామినేష్ల పరిశీలన, 13న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. 27న పోలింగ్ జరుగుతుంది.
Date : 03-02-2025 - 11:33 IST -
Cyberabad Traffic Pulse : హైదరాబాద్ వాహనదారుల ట్రాఫిక్ కష్టాలను తీర్చే కొత్త మార్గం
ట్రాఫిక్ సమస్య నుంచి హైదరాబాద్ నగరవాసులకు(Cyberabad Traffic Pulse) ఊరట కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు ఒక కొత్త పరిష్కార మార్గాన్ని అందుబాటులోకి తెచ్చారు.
Date : 03-02-2025 - 10:43 IST -
AP BJP : టార్గెట్ ఆ ఏడుగురు.. ఏపీలో బీజేపీ బిగ్ స్కెచ్
ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది నెలల్లోనే ముగ్గురు వైఎస్సార్ సీపీ రాజ్యసభ ఎంపీలు(AP BJP) రాజీనామా చేశారు.
Date : 03-02-2025 - 9:45 IST -
Rice Consumption : ఆ రాష్ట్రాల ప్రజలు నెలకు కేజీ బియ్యం కూడా తినరట.. తెలుగు స్టేట్స్ ఎక్కడ ?
సాధారణ తరహా గోధుమల(Rice Consumption) రేటు ప్రస్తుతం రూ.30కిపైనే ఉంది.
Date : 03-02-2025 - 8:33 IST -
100 Years For Electric Train : మన తొలి విద్యుత్ రైలుకు నేటితో వందేళ్లు.. ఆ ట్రైన్ విశేషాలివీ
తొలి ఎలక్ట్రిక్ రైలు(100 Years For Electric Train)ను ముంబై–కుర్లా మార్గంలో నడిపారు.
Date : 03-02-2025 - 7:53 IST -
Rishi Sunak : బ్యాటింగ్లో అదరగొడుతున్న మాజీ ప్రధానమంత్రి
రాజస్థాన్లోని జైపూర్ నగరంలో జరుగుతున్న సాహిత్య సమ్మేళనంలో పాల్గొనేందుకు రిషి సునాక్(Rishi Sunak) భారత్కు వచ్చారు.
Date : 02-02-2025 - 6:50 IST -
Vijayasai Reddy : విజయసాయి రెడ్డి యూటర్న్.. ? షర్మిలతో భేటీ అందుకేనా ?
మూడు రోజుల క్రితమే విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) హైదరాబాద్లోని షర్మిల నివాసానికి వెళ్లారు.
Date : 02-02-2025 - 6:10 IST -
Maharashtra: మహారాష్ట్రలో అరుదైన కేసు.. 5 లక్షల మందిలో ఒక్కరికి!
వాస్తవానికి 35 వారాల గర్భిణి తన రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చింది. అప్పుడే ఆ మహిళకు ఈ విషయం తెలిసింది. మహిళ సోనోగ్రఫీ పూర్తి చేశారు. నివేదిక వచ్చిన తర్వాత శిశువు కడుపు లోపల ఏదో ఉందని వైద్యులు గుర్తించారు.
Date : 02-02-2025 - 5:58 IST -
Balakrishna Interview : పురంధేశ్వరి, భువనేశ్వరికి బాలయ్య ఇంటర్వ్యూ
ఈ సందర్భంగా బాలకృష్ణను ఆయన అక్క,చెల్లెలు ఇంటర్వ్యూ (Balakrishna Interview) చేసిన వివరాలను చూద్దాం..
Date : 02-02-2025 - 5:09 IST -
Telephobia: టెలిఫోబియా అంటే ఏమిటి? బాధితులుగా 25 లక్షల మంది!
తాజాగా ఓ సంస్థ విడుదల చేసిన గణాంకాలను చూస్తే.. బ్రిటన్లో 25 లక్షల మందికి పైగా యువత మొబైల్ రింగ్ విని భయాందోళనలకు గురవుతున్నారని పేర్కొంది.
Date : 02-02-2025 - 1:31 IST -
New Income Tax Slabs: రూ. 12 లక్షల నుంచి రూ. 50 లక్షల మధ్య ఆదాయంపై ఎంత పన్ను ఆదా అవుతుంది?
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రూ.12 లక్షల వరకు ఇన్ కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కొత్త పన్ను విధానాన్ని అనుసరించే వ్యక్తులు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందుతారు.
Date : 02-02-2025 - 1:06 IST -
MLAs Secret Meeting : కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశంపై రాద్ధాంతం.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర ?
ఇటీవలే సమావేశమైన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు .. తెలంగాణ ప్రభుత్వంలోని ఒక కీలక మంత్రిపై(MLAs Secret Meeting) ఆగ్రహంగా ఉన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
Date : 02-02-2025 - 8:49 IST -
Budget 2025 : కోటి మందికి ఊరట కల్పించిన నిర్మలా సీతారామన్
Budget 2025 : ముఖ్యంగా పన్ను మినహాయింపు శ్రేణులను విస్తరించడం ద్వారా కోటి మందికి పైగా ప్రజలకు ప్రయోజనం కలిగింది
Date : 01-02-2025 - 7:25 IST -
Budget 2025 : కేంద్ర బడ్జెట్ ఎలా ఉంది?
Budget 2025 : ఈసారి రూ. 50.65 లక్షల కోట్లు వ్యయంతో బడ్జెట్ రూపొందించబడింది. ఆదాయం పన్ను మినహాయింపులు, వ్యవసాయ, ఆరోగ్య రంగాల ప్రోత్సాహం, పన్ను సవరణలు వంటి కీలక అంశాలు ఇందులో ప్రాధాన్యం
Date : 01-02-2025 - 7:19 IST -
8th Pay Commission: బడ్జెట్లో 8వ వేతన సంఘం గురించి ఎందుకు ప్రకటించలేదు?
8వ వేతన కమిషన్కు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ప్రభుత్వం త్వరలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసే అవకాశం ఉంది.
Date : 01-02-2025 - 6:04 IST -
Indias Aid 2025 : కేంద్ర బడ్జెట్.. భారత్ ఆర్థికసాయం పొందనున్న దేశాలివే
ఈ ఏడాది (2025-26) కేంద్ర బడ్జెట్లో భూటాన్కు భారత్ రూ. 2,150 కోట్లను ఆర్థిక సాయంగా(Indias Aid 2025) కేటాయించింది.
Date : 01-02-2025 - 5:48 IST -
Encounter : భారీ ఎన్కౌంటర్..8 మంది మావోయిస్టులు మృతి
మావోయిస్టుల గురించి పక్కా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు గంగులూర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పోలీసులు, నక్సల్స్కు మధ్య ఎన్కౌంటర్ ప్రారంభమైంది.
Date : 01-02-2025 - 5:09 IST